Thursday, November 13, 2025

సాయిరూప చారిటబుల్ ట్రస్ట్‌కు దుప్పట్ల పంపిణీ

ముంబై, అక్టోబర్ 28 (నిఘా న్యూస్): ముంబైలోని బాంద్రా గ్యానేశ్వర్ నగర్ తిరంగ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కోసం అవసరమైన దుప్పట్లను వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూరెల్లా గంగాధర్ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరంగ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు బొండ్ల కిష్టయ్య, జనరల్ సెక్రటరీ కాశివేణి గంగారం, కోశాధికారి కుమ్మరి నర్సయ్య పాల్గొన్నారు. సమాజ సేవ పట్ల గంగాధర్ దాతృత్వం ప్రశంసనీయమని పాల్గొన్న వారు తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular