Friday, November 14, 2025

సింగరేణి ఓసిపి 2 బొగ్గు గనిలో ప్రమాదం: ఇద్దరు కార్మికులు మృతి

పెద్దపల్లి, నిఘా న్యూస్: సైడ్ కప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృత్యువాత పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసిపి 2 బొగ్గుగని లో బుధవారం సాయంత్రం చేసుకుంది.వాటర్ పైప్ లైన్ మరమ్మ త్తులు చేస్తుండగా సైడ్ పై కప్పు ఒక్కసారిగా కూల డంతో కార్మికులు అందులో ఇరుక్కుపోయి శ్వాస ఆడక మృతి చెందారు.ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ సాగర్ లు మృతి చెందారు. మృతదే హాలను వెలికి తీసి గోదావ రిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.కార్మికులు మృతి చెందడం తో ఓసిపి 2 లో విషాద ఛాయలు అలుము కున్నాయి…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular