- హైదారాబాద్, నిఘా న్యూస్: అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్రావు, శ్రవణ్రావు..ఇద్దరినీ భారత్కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు సాగుతున్నాయి.నేరస్తుల అప్పగింత పోలీసులు అస్త్రం ప్రయోగించనున్నారు.కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో.. భారత్, అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. కేంద్రానికి నివేదిక సీఐడీ పంపింది. అమెరికాకు విదేశీ వ్యవహారాలశాఖ నివేదిక పంపనుండి.
- ఇప్పటికే అమెరికాలో గ్రీన్కార్డ్ పొందిన ప్రభాకర్..
- వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్రావు..
- రెడ్కార్నర్ నోటీస్కు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
RELATED ARTICLES


