Thursday, June 26, 2025

అర్ధరాత్రి అధికారుల ఆకస్మిక సందర్శన…!!

నవయువ తెలంగాణ: గూడూర్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని
బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు..

గూడూరు మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం లో
కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురి అయిన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి సంఘటన తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు అర్ధరాత్రి హాస్టల్ నీ తనకి చేసిన వారిలో డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య తహసిల్దార్ అశోక్ కుమార్ ఏటీడీవో భాస్కర్ సందర్శించార అయోధ్య పురం పీహెచ్సీ వైద్యులు సాయినాథ్ వైద్య సిబ్బంది తదితరులు సందర్శించారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular