అమరావతి:విదేశాల్లో ఏపీ కి చెందిన మరో విద్యార్థి శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పో యాడు..జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెంద టం స్థానికంగా విషాదాన్ని నింపింది.జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. హఠాత్తుగా కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమా దంలో భార్గవ్ మృతి చెందాడు..భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆరో ప్లాంట్ లో నివసిస్తున్నాడు.. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న భార్గవ్.. ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ జరిగిన ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది..చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబం లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఐర్లాండ్ లో కారు ప్రమాదం: ఏపీ యువకుడు మృతి?
RELATED ARTICLES