Friday, February 7, 2025

తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేసిన ఘటనలో కేసు నమోదు

కరీంనర్, నిఘా న్యూస్:తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన ఘటనలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో నలుగురు వ్యక్తులపై కేసు నమోదై, ప్రధాన నిందితుడైన, కరీంనగర్ కమాన్ రోడ్ కి చెందిన షేక్. అబ్దుల్ అజిజ్(69) S/0, షేక్ అబ్దుల్లా ను గత శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే కాగా అందులో మరో నిందితుడైన కరీంనగర్ కాపువాడ కి చెందిన (A4) గణపతి (50), తండ్రి నారాయణను సోమవారంనాడు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి, గౌరవ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించగా నిందితుడిని కరీంనగర్ జైలుకు తరలించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular