Saturday, August 2, 2025

సీతారామ’ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

భద్రాద్రి, నిఘాన్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి,ఈరోజు ప్రారంభించారు.అనంతరం సీతారామ ప్రాజె క్టు పైలాన్‌ను సీఎం ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.మొదటి పంప్‌హౌస్‌ను మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మూడో పంప్‌హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular