వేములవాడ (నిఘా న్యూస్) శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించాు. ఈ కార్యక్రమంలో వ్యాపారుల సంఘం అధ్యక్షుడు.పిన్నింటి హన్మండ్లు.గౌరవ అధ్యక్షులు ఎల్ల పోశెట్టి ప్రధాన కార్యదర్శి కూస హరీష్ ఉపాధ్యక్షులు కూర దేవయ్య ముద్ర కోల లింబాధ్రి కోశాధికారి నక్క వేణు చేని ఎల్లపతి ఆడెపు శ్రీనివాస్ మంత్రి రమేష్ గంప రాజు బొడ్ల రమేష్ చాడ రాజేష్ వంగల శ్రీధర్ బెద్రం తిరుపతిరెడ్డి సత్యం రావ్ జ్ఞానేశ్వర్ నవీన్ వ్యాస్ గణేష్ శ్రీధర్ ఐతం శంకర్ ఎడ్ల శ్రీనివాస్ మారం శ్రీనివాస్ మహేష్ యాదగిరి మల్లేశం రాజమౌళి వీరితోపాటు 50 మంది వ్యాపారులు పాల్గొన్నారు
వేములవాడ బద్ది పోచమ్మకు బోనాలు
RELATED ARTICLES