Tollywood: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీకి వెళ్ళాడు. 74వ ఇంటర్నేషనల్ ఫెస్టివెల్ లో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి పయనమయ్యాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శనతో భారతదేశం మాకు ప్రాథమిక వహించడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బిల్లింగ్ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్పాటూలో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్పాది రైస్ సినిమాకు సీక్రెట్ గా వస్తున్నాయి చిత్రంలో జరుపుకుంటుంది రష్మిక కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Tollywood: జర్మనీకి బన్నీ.. ఎందుకో తెలుసా?
RELATED ARTICLES