Monday, August 4, 2025

బాబ్లీ కేసు కు హాజరైన ఎమ్మెల్యేవిజయ రమణారావు

పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 23 (నిఘా న్యూస్): మహారాష్ట్రలోని బాబ్లీ నదిపై అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎమ్మెల్యే విజయరమణరావు పై కేస్ అయింది. ఏ తీసు సందర్భంగా మంగళవారం నాడు బిలోలిలోని సెషన్స్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు హాజరవడం జరిగింది. ఇదే కేసు విషయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే కే ఎన్ రత్నములు హాజరయ్యారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular