Generated by All in One SEO v4.9.10, this is an llms.txt file, used by LLMs to index the site. # Kalam Nigha ## Sitemaps - [XML Sitemap](https://kalamnigha.com/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [చరిత్ర సృష్టించిన పీవీ సింధు](https://kalamnigha.com/pv-sindhu-creates-history/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు, క్రీడా రంగం లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోక్యో మెట్రోపాలిట న్ జిమ్నాసియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు అసాధారణ ఆటతీరును కనబరిచింది. హోమ్ క్రౌడ్ మద్దతు తో బరిలోకి దిగిన జపాన్ స్టార్ బ్యాడ్మిం టన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ 3 అకానె యామగూచి ని వరుస - [ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ](https://kalamnigha.com/distribution-of-three-months-ration-rice-starting-from-august/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది,3 నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తుంది.. వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధిం చిన రేషన్‌ బియ్యా న్ని ఒకేసారి అందిం చనున్నారు. ఈ మేర కు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి - [పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ](https://kalamnigha.com/transparent-recruitment-for-police-jobs/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :పోలీస్ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామని డీజీపీ సీవీ ఆనంద్, తెలిపారు. పోలీస్ ట్రైనింగ్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భం గా పోలీస్ రిక్రూట్మెం ట్ బోర్డు పనితీరు నియామకాల పురో గతిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌ మెంట్‌లో ఇప్పటి వరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేద ని, ఇదే బోర్డు విశ్వస నీయతకు నిదర్శన - [గిరిజన మహిళపై అటవీశాఖ అధికారుల దాడి!](https://kalamnigha.com/forest-department-officials-assault-tribal-woman/) - కొత్తగూడెం, నిఘా న్యూస్: వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల్లోని రైతులకు ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల లొల్లి మొదలవుతుంది, రైతులు ఆ భూము లను సాగు చేయుడా నికి వెళ్లడం అటవీ శాఖ వారు అడ్డు కోవడం పరిపాటిగా మారిపోయింది, తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పోరు మరోసారి ఉద్రిక్తత కు దారి తీసింది, అశ్వాపురం మండలం మాను బోతుల గూడెంలో ఫారెస్ట్ అధికారులు గిరిజన మహిళల మధ్య గొడవ స్పర - [త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు!](https://kalamnigha.com/new-ration-cards-with-qr-codes-coming-soon/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కొత్త రేషన్‌ కార్డులపై దృష్టి పెట్టింది, అందుకు అనుగుణంగా లబ్ధి దారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవు తోంది. రాష్ట్రవ్యాప్తం గా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్‌ కోడ్‌తో రూపొందించిన రేషన్‌ కార్డుల ప్రింటింగ్‌ ఇ ప్పటికే పూర్తయింది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యం త్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ - [తెలంగాణలో మద్యం ధరలు పెంపు?](https://kalamnigha.com/liquor-prices-to-rise-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు భారీ గా పెరగనున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ధరలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. మద్యం ధరల పెంపు నకు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల వివిధ మద్యం తయారీ కంపెనీలతో సమావేశమైంది. అనంతరం పెరుగు తున్న ఖర్చుల కారణంగా మద్యం ధరలను - [దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!](https://kalamnigha.com/prime-minister-narendra-modi-launches-the-countrys-first-hydrogen-train/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది దేశంలో హైడ్రోజన్ తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోడీ, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభిం చారు. హర్యానాలోని జింద్ -సోనీ ఫట్, మధ్య 89 కిలోమీట ర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది, ఉత్తర రైల్వేలో ప్రయో గాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు. ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్‌తో పర్యావరణా నికి ఎంతో మేలు చేకూరనుంది. - [గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ!](https://kalamnigha.com/financial-autonomy-for-gram-panchayats/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛ దిశగా ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది, గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల సొంత నిధుల వాడకంపై విధించిన పరిమితు లను ఎత్తివేయబో తుంది ఇందులో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 70(3) కి సవర ణకు ప్రతిపాదనలు రెడీ చేస్తుంది… ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ పంచాయతీల సొంత - [జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జేఎస్ఎస్ వినతి](https://kalamnigha.com/jss-submits-representation-to-minister-ponguleti-srinivasa-reddy-regarding-journalists-issues/) - హైదరాబాద్, జూలై 15: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (జేఎస్ఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సంక్షేమ, గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత, గృహ స్థలాలు, ఇతర వృత్తిపరమైన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు జేఎస్ఎస్ నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా - [మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య!](https://kalamnigha.com/brutal-murder-of-a-young-man-in-madhapur/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్‌లోని మాదాపూర్‌, పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు, ప్రేమ వేధింపుల వివాదం భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురై నట్లు తెలుస్తుంది, మంగళవారం రాత్రి రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తో మాధాపూర్ ప్రాం తంలో తీవ్ర కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. - [పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మరో అవినీతి చేప!](https://kalamnigha.com/another-corrupt-official-caught-by-the-acb-in-peddapalli-district/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు మంగళ వారం మెరుపు దాడు లుచేసిరెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటు న్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టు - [రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయండి : సీఎం రేవంత్ రెడ్డి!](https://kalamnigha.com/work-with-the-broader-interests-of-the-state-as-the-goal-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యం గా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుల కు సూచించారు.నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధిం చి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారిం చాల‌ని ముఖ్యమంత్రి కోరారు. ఈ నెల 20 నుంచి వర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమవుతున్న నేప‌థ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై ఈరోజు ప్రజాభవన్‌ లో ప‌వ‌ర్ పాయింట్ - [కరీంనగర్ సుడా చైర్మన్‌గా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి?](https://kalamnigha.com/alfours-narender-reddy-to-be-karimnagar-suda-chairman/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రెండేళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో కొత్త సుడా చైర్మన్ ఎవరు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్‌కే మరోసారి అవకాశం దక్కుతుందా? లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, కార్పొరేటర్ మల్లికార్జున్, కాంగ్రెస్ - [మోస్ట్ వాంటెడ్ హంతకుడు ఆత్మహత్య!](https://kalamnigha.com/most-wanted-killer-commits-suicide/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపిన షాబాద్‌ ఆరు హత్యల కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్.. సూసైడ్ చేసుకున్నా డు. తన మేనమామ ఊరు అయిన కొత్తూ రులోని ఓ వెంచర్‌ వద్ద రాజ్‌కుమార్ మృతదే హాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన అధికారులు.. అక్కడ పరిశీలన చేశారు. ఓ బాలికపై లైంగిక వేధిం పులకు పాల్పడిన వ్యవహారంలో రాజ్‌ కుమార్‌ పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్‌పై - [26 న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం?](https://kalamnigha.com/komuravelli-railway-station-to-be-inaugurated-on-the-26th/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొము రవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకు నే భక్తులకు దక్షిణ మధ్యరైల్వే త్వరలో తీపికబురు అందించ నుంది, కొమురవెల్లిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కొము రవెల్లి రైల్వే స్టేషన్‌ను ఈ నెల 26న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, అధికారికంగా ప్రారంభించనున్నారు.ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఈ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి కొమురవెల్లి మీదుగా - [షాబాద్ నిందితుడిపై 2 లక్షల రివార్డ్](https://kalamnigha.com/2-lakh-reward-on-shabad-accused/) - రంగారెడ్డి, నిఘా న్యూస్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన సంఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై రెండు లక్షల రివార్డ్ ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తా మన్నారు ఈ ఘటన లో షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అందరి పైన కఠిన - [దోషరహితమైన ఓటర్ల జాబితానే లక్ష్యం: తహసీల్దార్ నవీన్ కుమార్](https://kalamnigha.com/goal-is-a-flawless-voters-list-tahsildar-naveen-kumar/) - చొప్పదండి, నిఘా న్యూస్: భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పొనగంటి నవీన్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, దోషరహితమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ప్రత్యేక సర్వే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా నిర్వహించిన బూత్ - [మద్యం మత్తులో బస్సు ఎత్తికెళ్ళిన మందుబాబు..](https://kalamnigha.com/drunken-man-drives-off-with-a-bus/) - జనగామ, నిఘా న్యూస్ :మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. సూర్యాపేట వైపు దాదాపు 21 కిలో మీటర్లు నడుపుకుం టూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తికి చెందిన వెంకన్న గురువారం రాత్రి జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సును తీసుకుని సూర్యాపేట వైపు దాదాపు 21కిలో - [హరియాణాలో భారీ ఎన్ కౌంటర్](https://kalamnigha.com/major-encounter-in-haryana/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గ్యాంగ్ స్టర్లకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్‌యూవీలో కొందరు సాయుధులైన వ్యక్తు లు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో,దీంతో, పోలీసులు సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతం లో గాలింపు చర్యలు ప్రారంభించారు.ఈ క్రమంలో వ్యాపారి ఇంటిముందు గ్యాం గ్‌స్టర్లు అత్యాధునిక తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు - [హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 30 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ!](https://kalamnigha.com/30-inspectors-transferred-within-the-hyderabad-commissionerate-limits/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గాంధీనగర్, చిక్కడ పల్లి, అత్తాపూర్, సైఫాబాద్, చాంద్రాయ ణగుట్ట, ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, బోర బండ, పంజాగుట్ట, మాదన్నపేట, ఆదిబట్ల తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వో లను మార్చారు. అలాగే ట్రాఫిక్ - [మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం](https://kalamnigha.com/a-testament-to-the-negligence-of-municipal-officials-search-for-this-on-google/) - మంథని, నిఘా న్యూస్:మంథని పట్టణంలోని మూడవ వార్డు నాలాల పూడికతీత పనులు కొనసాగట్లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ! వాన కాలం కావడంతో నాలాలు పొంగిపొర్లి కాలనీలోకి నీరు చేరి ఇండ్లు మునుగుతున్న మునిసిపల్ అధికారు లు పెద్దగా పట్టించుకో వడం లేదని ఆరోపణ లు ఉన్నాయి, మంథని పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు ఉన్న మురికి కాలువ లో కట్టెలు, పిచ్చి మొక్కల చెట్లు ఏపుగా పెరగడంతో పాటు సమీకృత హాస్టల్ భవనం నుండి వచ్చే - [మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులకు ప్రభుత్వం అనుమతి!](https://kalamnigha.com/government-approves-phase-1-works-of-the-musi-rejuvenation-project/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మూసీ నది పునరు జ్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులకు అను మతిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది,రూ "7,345 కోట్లతో జోన్- 1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది,రూ" 4,500 కోట్ల ఏడీబీ రుణంతో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ప్రాజెక్టును చేపట్టనుంది ఇందులో భాగంగా ఏడీబీ నుంచి రూ.4, 500 కోట్ల రుణాన్ని తీసుకోనుండగా.. మిగతా రూ.2,845. 12 కోట్లు హెచ్ఎం డిఏ,లేదా టీజీఐఐసి, - [త్వరలో మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు](https://kalamnigha.com/fertilizer-licenses-for-womens-groups-soon/) - మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి రంగం సిద్ధం? హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో ఎరువులను ఊరూరా సులభంగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది, ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ బాధ్యతలను అప్పగిం చాలని ప్రభుత్వం యోచిస్తుంది,మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించ నుంది,ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళి కలు రచిస్తోంది,ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసే మహిళా సంఘాలను గుర్తించనుంది. వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. - [రేపు తెలంగాణలోని విద్యా సంస్థలు బంద్?](https://kalamnigha.com/educational-institutions-in-telangana-to-shut-down-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో విద్యార్థు లకు వరుసగా మూడు రోజులు సెలవు దొరికే అవకాశం కనిపిస్తుంది, విద్యారంగానికి సంబం ధించిన పలు సమ స్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని కోరుతూ వామపక్షాలవిద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళా శాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్‌తో - [మహారాష్ట్రలో మరోసారి భూప్రంకనలు!](https://kalamnigha.com/tremors-in-maharashtra-once-again/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం లోఈ తెల్లవారుజాము న వరస భూప్రంకనలు సంభవించాయి. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. రాష్ట్రం లోని నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ హఠాత్ పరిణా మంతో స్థానికులు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఏదో అనర్థం ముంచుకొస్తోందనే భయంతో వణికిపో యారు.మొదటి భూకంపం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 నిమిషాలకు సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా రికార్డయింది. - [తగ్గేదేలే అంటున్న చికెన్ ధరలు!](https://kalamnigha.com/chicken-prices-refuse-to-come-down/) - హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటు న్నాయి. ఆదివారం రోజున కిలో స్కిన్ లెస్ చికెన్ రూ" 350 నుంచి 360 వరకు, బోన్ లెస్ చికెన్ రూ" 640 వరకు అమ్ముతున్నారు. ఎండాకాలంలో రూ" 300 వరకు పలికిన చికెన్ ధరలు వర్షాలు పడ్డాక తగ్గుతాయని భావించగా నేడు ఆ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. సాధారణంగా వాన కాలంలో తగ్గే చికెన్ ధరలు ఈసారి మాత్రం పెరుగుతూ నే ఉన్నాయి. - [ఆగస్టు 6న కవిత భారీ బహిరంగ సభ!](https://kalamnigha.com/kavithas-massive-public-meeting-on-august-6/) - హైదరాబాద్, నిఘా న్యూస్: బీసీలకు 50%శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన,అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం సాయం త్రం బంజారాహిల్స్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ బీసీ నాయకులు సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజర్వే షన్లు సాధనకు సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ సభ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. బీసీలతోపాటు.. అన్ని వర్గాల వారిని ఒక్క తాటిపై - [కొండగట్టు ఆలయంలో జేష్ఠాభిషేక వేడుకలు](https://kalamnigha.com/jeshthabhishekam-celebrations-at-kondagattu-temple/) - జగిత్యాల, నిఘా న్యూస్ : జగిత్యాల జిల్లా మాల్యాల మండలం లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్క రించుకుని సోమ వారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాలయంలోని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చార ణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకంప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం పంచా మృత అభిషేకం నిర్వహించారు. స్వామివారిని 108 కలశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక - [ఏపీ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు!](https://kalamnigha.com/transfers-of-ips-officers-in-ap/) - అమరావతి, నిఘా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనపరమైన కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది, పాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులను తక్షణమే బదిలీలు కొత్త పోస్టింగులు కల్పిస్తూ..సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది, మార్కాపూర్ జిల్లా ఓఎస్డీ అడ్మినిస్ట్రేషన్ నవ్ జ్యోతి మిశ్రాను నియమించారు. తూర్పుగోదావరి రాజమండ్రి అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్ మనీష్‌ను బదిలీ చేశారు. అలాగే మండా జావలి అల్ఫోన్స్‌ను - [చేతకాకపోతే కెసిఆర్ కు అప్పగించండి: మాజీ మంత్రి కేటీఆర్!](https://kalamnigha.com/if-you-cant-handle-it-hand-it-over-to-kcr-former-minister-ktr/) - భూపాలపల్లి, నిఘా న్యూస్: కన్నెపల్లి పంపు హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీసుల ఆంక్షలు, అడుగడు గునా ఎదురైన అడ్డంకులను అధిగ మించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరు కున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటల కు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవా ల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 3 గంట ల - [పోలీస్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!](https://kalamnigha.com/notification-for-police-department-jobs-coming-soon/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో నిరు ద్యోగ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలిపింది, రాష్ట్ర పోలీసు శాఖ లో వివిధ కేటగిరీల లో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారి కంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను సమీక్షించిన అనంతరం శాఖ అవసరాలు, సిబ్బంది కొరత, ఆర్థిక భారం వంటి అంశాలను పరిశీలిం చి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలను తెలంగాణ - [టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు?](https://kalamnigha.com/ec-orders-to-change-trs-partys-name/) - హైదరాబాద్, నిఘా న్యూస్: కల్వకుంట్ల కవిత, స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చాలం టూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది, అయితే, ఇదే పేరు తో గతంలో ఉన్న పార్టీల చరిత్ర, ప్రజల నుంచి వస్తున్న అ భ్యంతరాలు, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరును అనుమ తించలేమ ని సీఈసీ లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న గుర్తింపు పొం దిన పార్టీల - [తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..](https://kalamnigha.com/tension-at-telangana-bhavan/) - హరీశ్‌ రావును అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, నిఘా న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో గురుకుల విద్యాసంస్థల్లో అవి నీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగు తున్నాయిఈ నేప థ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి - [కరీంనగర్ ఎమ్మెల్యేపై కేసు నమోదు](https://kalamnigha.com/case-registered-against-karimnagar-mla/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో స్థానికులతో కలిసి అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఏర్పాటు చేసిన షెడ్డు రేకులను తొలగించారంటూ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శ్రీరాజరాజేశ్వర - [కాటారం అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు](https://kalamnigha.com/awareness-seminar-for-students-under-the-auspices-of-kataram-forest-department/) - భూపాలపల్లి , నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, వివిధ ప్రభు త్వ శాఖల సమన్వ యంతో రాష్ట్రవ్యాప్తం గా అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పాటు, ప్రజా చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించను న్నారు ఇందులో భాగంగా.. భూపాలపల్లి జిల్లా కాటారం - [భక్తులను అలరించిన భజన కార్యక్రమం](https://kalamnigha.com/bhajan-program-that-entertained-the-devotees/) - పెద్దపల్లి, నిఘా న్యూస్:. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాల యంలో అధిక జేష్ఠ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మహావాది సుధీర్, ఆలపించిన పాటలు భక్తులను అలరింప జేశాయి. మంగళవారం సాయంత్రం 6గంటల నుండి ఏడున్నర గంటల వరకు నిర్వ హించిన ఈ భజన కార్యక్రమంలో "మాతో హే మా మాతోహే మా మా జేసే దునియా మే - [సామాజిక సేవలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి సత్తయ్య!](https://kalamnigha.com/brs-party-leaders-pilli-sattaiah-in-social-service/) - మంథని, నిఘా న్యూస్:మంథని పట్టణ కేంద్రం లోని పోషమ్మ వాడకు చెందిన పిల్లి సత్తయ్య, రాజకీయ నాయకుడి గా సామాజిక సేవకుడి గా అందరి మన్ననలు పొందుతున్నాడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రశంసలు కూడా అందుకున్నా రు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ఇలాంటి వారు పార్టీకి ఎంతో అవసరమని, బిఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, నాయకులు మెచ్చుకుంటున్నారు. ఆయనసేవలు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మంథని - [బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!](https://kalamnigha.com/brs-leader-balka-suman-arrested/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయా ల్లో మరో కీలక పరిణా మం చోటుచేసుకుంది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ కీలక నేత బాల్కసుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజు ల క్రితం సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకు న్నారు. ప్రస్తుతం పోలీ సులు బాల్క సుమన్‌ ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ - [జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!](https://kalamnigha.com/new-rules-come-into-effect-from-june-1st/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మే నెల ముగింపుకు వచ్చేసింది, మరో రెండు రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది, అయితే జూన్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అనేక కీలక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నా యి,దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి.ఆర్ధికపరంగా, ఇతర విషయాల్లో అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక బ్యాంక్ సెలవుల తో పాటు… నెల మారుతుందంటే.. ఎల్పీజీ గ్యాస్ ధరల్లో సవరణలు జరుగుతా యి. ప్రతీ నెలా - [భారత్ పర్యటనలో ట్రంప్ కుమార్తె!](https://kalamnigha.com/trumps-daughter-on-a-visit-to-india/) - హైదరాబాద్, నిఘా న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. శుక్రవారం భారత్ చేరుకున్న ఆమె, ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శిం చి,అందుకు సంబంధిం చిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పర్యటనలో భాగంగా ఆదివారం టిఫానీ ట్రంప్, ఆగ్రాకు వెళ్లను న్నారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించనున్నా రు. అక్కడ నుంచి ఆమె రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కూడా - [వంతెన కూలి ఆరుగురు కార్మికులు మృతి!](https://kalamnigha.com/bridge-collapses-six-workers-dead/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తుఫాన్ కారణంగా శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమా దం చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో అత్యంత విషాదకర మైన ఘటన జరిగింది, బెట్వా నదిపై నిర్మాణం లో ఉన్న ఒక భారీ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయా రు. ఈ ఘోర ప్రమా దంలో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హమీర్‌పూర్ జిల్లా కురారా - [ప్రజలకు,ప్రభుత్వానికి వారధిల డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్](https://kalamnigha.com/media-press-club-a-bridge-between-the-people-and-the-government/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్,లో ఇటీవల నూతనంగా ఎన్నికైన, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను మంథని మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి, సోమవారం ఘనంగా సన్మానించారు. కాగా..నూతన కార్యవర్గ సభ్యులకు సాలువాలతో సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలత క్రాంతి మాట్లాడుతూ.. మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మండ లంలో పారదర్శకంగా బాధ్యతయుతంగా ప్రజా - [గ్రామపంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల!](https://kalamnigha.com/centre-releases-funds-to-gram-panchayats/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టలాడుతున్న తరుణంలో గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాల, నిర్వహ ణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి, కొంతకాలంగా పాలక వర్గాలేని కారణంగా గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు నిలిచిపోయాయి, దీంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 - [జూన్ 01 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం!](https://kalamnigha.com/junior-colleges-to-reopen-from-june-1st/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రైవే ట్,ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రా రంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుం చి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియను న్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా తెలుగు రాష్ట్రా ల్లోని ఇంటర్ బోర్డులు కొత్త విద్యా సంవత్స రం క్యాలెండర్లను సైతం - [జస్ ప్రీత్ బూమ్రాకు హీరో రామ్ చరణ్ క్షమాపణ!](https://kalamnigha.com/hero-ram-charan-apologizes-to-jasprit-bumrah/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు ప్రేక్షకులకు హిట్ సినిమాలు అందించిన బుచ్చిబా బు,సానా కాంబినేషన్‌ లో వస్తున్న మోస్ట్ అవే టెడ్ మూవీ "పెద్ది" ఆవాజ్ పేరుతో భోపా ల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, సినీ తార జాన్వి కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. అయితే, శనివారం భోపాల్‌లో జరిగిన ఆ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి, సోషల్ మీడియా షేక్‌అప్‌కు వేదికగా మారింది. - [బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య?](https://kalamnigha.com/brutal-murder-of-brs-leader/) - నల్లగొండ, నిఘా న్యూస్: నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం యార్కారం,బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు, దారుణ హత్యకు గురయ్యాడు.. ఆయనను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళుతో నరికి చంపారు. అనంతరం రెండు ముక్కలుగా చేసి మూడు గోనె సంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సా రెసీ, కాలువలో పడేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది…. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట - [బెంగళూరును పరుగెత్తించి కొట్టినా థర్డ్ ప్లేసే..](https://kalamnigha.com/even-though-they-beat-bengaluru-they-still-finished-in-third-place/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ఐపీఎల్ 2026 లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా, శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజ ర్స్ బెంగళూరు పై సన్ రైజర్స్ హైదరాబాద్, 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది, అయినా రన్ రేట్ కారణంగా టాప్-2 ప్లేస్ ను దక్కించుకోలేక ఇప్పుడు స్థానానికే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో - [మంథని బస్టాండ్లో తాగునీరు లేక ప్రయాణికుల ఇబ్బందులు!](https://kalamnigha.com/passengers-face-hardships-at-manthani-bus-stand-due-to-lack-of-drinking-water/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమ య్యే ప్రయాణికుల రద్దీ రాత్రి 10-11 గంటల వరకు కొనసాగుతుంటోంది వివిధ డిపోలకు చెందిన బస్సు సర్వీసులు కూడా మంథని బస్టాండు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బస్టాండ్‌లో ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వలన కనీస సౌకర్యా లు కరువయ్యాయి. వేసవి తీవ్రతతో ప్రయాణికులు దాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పైన రెండు వాటర్ ట్యాంకులు - [రేపు యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం?](https://kalamnigha.com/cm-revanth-reddys-cabinet-meeting-in-yadadri-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర పరి పాలన నిర్ణయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది, తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని ఈనెల 21 తేదీన నిర్వహించవలసి ఉండగా.. సరస్వతీ పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 23 కు మారుస్తూ.. నిర్ణయం తీసుకుంది, కాగా..మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి హైదరాబాద్‌లోని సచివాలయంలో కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. ఈ నిర్ణయం - [కిశోర బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి!](https://kalamnigha.com/teenage-girls-should-take-special-care-of-their-health/) - కరీంనగర్, నిఘా న్యూస్:మహిళలతో పాటు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యచర ణలో భాగంగా... ఈరోజు నుండి మే 23 వరకు నిర్వహించను న్న కిశోర బాలికల ప్రత్యేక ఆరోగ్య శిబి రాన్ని ఈరోజు జమ్మి కుంట పాత మున్సి పల్ కార్యాలయంలో ఆయన ప్రారంభించా - [రేపటి నుంచి కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు!](https://kalamnigha.com/saraswati-pushkarams-in-kaleshwaram-start-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం నూతన శోభను సంతరించు కుంది గురువారం నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇక్కడ సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనం గా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక చొరవ తీసుకొని గత ఏడాది జరిగిన పుష్కరాల మాదిరి అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచిం చడంతో అధికార యంత్రాంగం - [నేటి నుంచి బడిబాట](https://kalamnigha.com/school-starts-today/) - పగలు బడిబాట సాయంత్రం జనగణనా? భూపాలపల్లి, నిఘా న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు... ప్రాథమిక ఉన్నంత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటలు చదువులు వివిధ కార్యక్రమంలో సా ధించిన విజయాలతో పాటు విద్యార్థులకు - [మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి, సరెండర్!](https://kalamnigha.com/maoist-central-committee-member-narahari-surrenders/) - భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి! హైదరాబాద్ , నిఘా న్యూస్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, అలియాస్ సంతోష్, మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట తొంగిపోయా రు. అయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1996లో అజ్ఞాతం లోకి వెళ్లిన నరహరి, సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీలో టెక్నికల్ వింగ్ మరియు మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన ఆయన, - [ఎండాకాలం మండుతున్న చికెన్ ధరలు!](https://kalamnigha.com/chicken-prices-soar-this-summer/) - హైదరాబాద్, నిఘా న్యూస్: చికెన్ ధరలు రోజు రోజుకు ప్రియం అవుతున్నాయి,వారం రోజుల నుంచి పరిశీలిస్తే ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి, ఈనెల 6న, స్కిన్ తో కిలో 260 ఉండగా.. ప్రస్తుతం 360 కి చేరింది, దీంతో కోడి మాంసం ప్రియులు చికెన్ కొనాలంటే జంకుతున్నారు. కిలో, రెండు కిలోలు తెచ్చుకుని తినేవారు అరకిలో తో సరిపెట్టు కుంటున్నారు. మటన్ తో పోలిస్తే మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ గా చికెన్ ను ఇష్టపడ తారు.ధరలు - [ఎగ్లాస్ పూర్ సర్కారు బడిలో సమ్మర్ క్యాంప్!](https://kalamnigha.com/summer-camp-at-eglaspoor-government-school/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఈరోజు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వ హించనుంది, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటు న్న ఈ చర్యలతో విద్యానాణ్యత మెరుగుదలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని, అధికారులు చెబు తున్నారు. దీనిలో భాగంగానే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలోని పి ఎం ఎస్ హెచ్ ఆర్ ఐ - [పెద్దపల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య?](https://kalamnigha.com/brutal-murder-of-a-young-man-in-peddapalli-district/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో ఓ దళిత యువకుడి దారుణ హత్యతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, ఈ హత్యకు ప్రేమ వ్యవ హారమే కారణమని పోలీసులు అనుమాని స్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామాని కి చెందిన జూల వంశీ అనే దళిత యువకు డు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలోని దట్టమైన అడవిలో కుళ్ళిన స్థితిలో యు వకుడి మృతదేహం ఆదివారం - [ఉచిత విద్యుత్ ఫైల్ పై ముఖ్యమంత్రి విజయ్ తొలి సంతకం](https://kalamnigha.com/chief-minister-vijays-first-signature-on-the-free-electricity-file/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జోసెఫ్ విజయ్, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. అలాగే మహిళా భద్రత కోసం ప్రత్యేక టీం ఏర్పాటు పాటు.. డ్రగ్స్ నియంత్రణ ఫైల్ పై కూడా ఆయన సంతకాలు చేశారు. ఇకపై తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంద నుంది. ఈ సందర్భం - [హైదరాబాద్ కు చేరిన తమిళ్ రాజకీయాలు](https://kalamnigha.com/tamil-politics-reach-hyderabad/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది,టీవీకే పార్టీ అధినేత విజయ్, ప్రభుత్వం ఏర్పాటుకు తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే విజయ్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఇంకా సందిగ్ద కొనసాగుతూ నే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయ్ తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్‌ అర్లేకర్‌‌ను - [రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ ఏపీ సెట్ పరీక్షలు!](https://kalamnigha.com/ap-set-exams-begin-today-across-the-state/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యా ప్తంగా టీజీ ఈ ఏపీ సెట్- 2026 ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నేటి నుండి పరీక్షలు జరగనున్నాయి, ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మొత్తం 6 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నా యి. ఈ ఏడాది మొత్తం 2,10,766 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.మార్నింగ్ సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 - [టీవీకే పార్టీ అధినేత విజయ్, సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!?](https://kalamnigha.com/tvk-party-chief-vijay-governor-gives-green-signal-for-government-formation/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ లోక్‌భవన్‌లో గవర్నర్‌తో రెండోసారి భేటీ అయిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని.. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. 112 మంది ఎమ్మెల్యే లతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజా రిటీని ఎలా నిరూపిం చుకోగలరు అని విజయ్ ని - [ఏసీబీ వలలో చిక్కిన అటవీ శాఖ అధికారులు!](https://kalamnigha.com/forest-department-officials-caught-in-acb-trap/) - భద్రాది జిల్లా, కరీంనగర్: భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి వో , సుజాత, చర్ల ఇన్చార్జి డిఆర్వో, కృష్ణయ్య, గురువారం ఏసీబీ వలకు చిక్కా రు. దీంతో భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుండి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యల ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలోఈ దాడు లు నిర్వహించారు. తెలిసిన - [రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు!](https://kalamnigha.com/vehicles-on-the-roads-at-will/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రోజురోజు కు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం అత్యవసరమని, స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఇటు పోలీసులు గానీ, మంథని మునిసిపల్ అధికారులు గాని ఏ మాత్రం పట్టించుకోవ డం లేదు మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణ....బుధవారం సాయం త్రం రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుపోయిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది, రెండు - [హీరో విజయ్ ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు!](https://kalamnigha.com/celebrations-by-activists-outside-hero-vijays-residence/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్, చరిత్ర సృష్టించబోతున్నారా? తన తొలి ఎన్నికల్లోనే రెండు కీలక నియోజక వర్గాల్లో పోటీ చేసిన ఆయన వారి మెజారి టీతో గెలవబోతున్నా రా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది,ఈరోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే తమిళనాడు లో కనీవినీ ఎరగని రీతిలో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలుస్తుంది.. ఎన్నికల బరిలో దిగిన తొలిసారే.. గెలుపు దిశగా దూసుకెళ్తోంది. - [దేశవ్యాప్తంగా రేపటి నుంచి నీట్ పరీక్షలు!](https://kalamnigha.com/neet-exams-nationwide-starting-tomorrow/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీ ఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి, ఈ పరీక్ష దేశ వ్యాప్తం గా,ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ పెన్‌, పేపర్‌ విధానంలో జరగనుంది.ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ - [చదువు రాని నీకేం తెలుసు అభివృద్ధి గురించి!](https://kalamnigha.com/what-would-you-know-about-developmentyou-who-are-uneducated/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పై అసత్య ఆరోపణలు చేయడం తగదని,విద్యావంతుడు, విజ్ఞానవంతులైన మా నాయకుడు మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు,అని అలాంటి మహానాయకు డిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకో వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, మాజీ జడ్పిటిసి పుట్ట మధును హెచ్చ రించారు. గురువారం ఆయన కాంగ్రెస్ నాయ కులతో కలిసి డివిజన్ ప్రెస్ క్లబ్ - [ప్రకృతి ఫలాలతో గిరిజనులకు ఉపాధి!](https://kalamnigha.com/livelihood-for-tribals-through-forest-produce/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: ఆదివాసి గిరిజన పుత్రు లకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం అందులోనూ కాలానుగు ణంగా లభించే ఇప్ప పువ్వు అతి ప్రధానమైనది, వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజను లు ఉపాధి పొందుతుం టారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి చెట్టుపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. ఎండబె ట్టిన ఇప్పపువ్వుతో నాటు సారా తయారు చేసి విక్రయించి ఉపాధి పొందుతారు. అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన - [ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి](https://kalamnigha.com/every-driver-must-follow-traffic-rules/) - పెద్దపల్లి, నిఘా న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్, అలైవ్, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఎస్సై డేగ రమేష్, ఆధ్వర్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించవలసిన అవసరం గురించి వివరించారు. డ్రైవర్లను ఉద్దేశించి ఎస్ఐ, డేగ రమేష్,మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగించాలని - [మహిళ మావోయిస్టులు అరుణ,స్వరూప,ల జాడ ఏది?](https://kalamnigha.com/what-is-the-trail-of-female-maoists-aruna-and-swaroopa/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఛత్తీస్‌గఢ్‌లోని మాచపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య సోమ వారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌ లో పార్థాపూర్ ఏరియా మహిళా కమాండర్ ‘రూపి' అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు. రూపి అలి యాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగా గుర్తించారు. అరుణ, స్వరూప జాడ ఏది? - [అంబేద్కర్ ఆశలు ఆశయాలు నెరవేరేనా?](https://kalamnigha.com/will-ambedkars-hopes-and-aspirations-be-fulfilled/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతులు,వర్దంతులు, ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఆయన ఎత్తైన విగ్రహాలను నిర్మిస్తున్న పాలకులు, అయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ బద్దంగా పాలన సాగించకుండా ద్వంద్వ విధానాలు అమలు చేస్తు న్నారు. మన పాలకులు ఇది కడు శోచనీయం, మ రో పక్క రాజ్యాంగ మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. దేశాన్ని రాష్ట్రాలను వారి సొంత జాగిర్లుగా భావిస్తున్నారు. అంబేద్కర్ ముందు చూపు భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న - [మంథనిలో ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు](https://kalamnigha.com/sripada-raos-death-anniversary-celebrated-in-manthani/) - పెద్దపల్లి, నిఘా న్యూస్:13ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు, 27వ వర్ధంతి సందర్భంగా మంథని పట్టణంలోఐటీ మంత్రి శ్రీధర్ బాబు,తో పాటు.. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మున్సి పల్ సిబ్బందికి శ్రీపాద రావు, చిత్రపటాలనుఅంద జేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మా తండ్రి చూపిన బాట లో నడుచుకుంటున్నాని, ఆయన - [ఈనెల 13న టెట్ నోటిఫికేషన్!](https://kalamnigha.com/tet-notification-on-the-13th-of-this-month/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది, ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా… ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది, టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ ప‌రీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందు కు అర్హ‌త సాధించిన‌ట్టు. లేదంటే డీఎస్సీ - [జగిత్యాల జిల్లాలో ఈనెల 20న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ..](https://kalamnigha.com/former-cm-kcr-to-hold-a-public-meeting-in-jagtial-district-on-the-20th-of-this-month/) - జగిత్యాల, నిఘా న్యూస్: జగిత్యాల జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిం చేందుకు సిద్ధమైంది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి,ఈనెల 20న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌, సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎల్ రమణ, వెల్లడించారు. ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్, హాజరవుతుండగా నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.గురువారం ఎర్రవల్లి లోని - [రేపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు!](https://kalamnigha.com/intermediate-exam-results-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని ఇంటర్మీడి యట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారు అయింది రేపు 12వ తేదీన ప్రథమ, ద్వితీయ, సంవ త్సర ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది…. రేపు ఆదివారం మధ్యా హ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం నూత న - [గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి](https://kalamnigha.com/senior-congress-leader-jeevan-reddy-to-the-rose-garden/) - జగిత్యాల, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో ఇవ్వాళ కీలక పరిణామా లు చోటు చేసుకుంటున్నా యి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, గురువారం మధ్యాహ్నం స్వయంగా జగిత్యాల లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి కేటీఆర్ రాకతో జగిత్యాల అంతటా బిఆర్ఎస్ పెక్సీలు వెలిశా యి అయితే కేటీఆర్ - [గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్](https://kalamnigha.com/notification-for-intermediate-admissions-in-gurukuls/) - హైదరాబాద్, నిఘాన్యూస్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలు కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియం లో ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ పరీక్ష ద్వారా రాష్ట్రం లోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. మార్చి 2026లో పదో తరగతి పరీ క్షలు రాసిన విద్యార్థులు అర్హులు. ఏప్రిల్ 15, 2026 వరకు రూ. - [మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్!](https://kalamnigha.com/voting-has-begun-in-three-states/) - హైదరాబాద్, నిఘా న్యూస్:దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం నడుస్తోంది. ఇందులో భాగంగా గురువారం మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి,రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండ కాలం కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు. పెద్ద వయసు గల వారు బూత్‌లకు తరలివచ్చారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.అసోంలో 126 - [ఏప్రిల్ నెల…. మహానుభావులు పుట్టిన మాసం!](https://kalamnigha.com/april-is-the-month-when-great-people-are-born/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఏప్రిల్ నెల భారత చరిత్ర లో ఎందరో మహనీయుల జన్మదినలతో కూడిన ప్రత్యేకమైన మాసం ఏప్రిల్‌ నెల, సామాజిక సమానత్వం రాజ్యాంగ హక్కులు మరియు దేశ స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకులు ఈ నెలలో జన్మించారు. ఈ నెల ఏప్రిల్ ఫూల్ మాసం కాదు గొప్పగొప్ప మహానుభావులకు జన్మనిచ్చిన నెల ఏప్రిల్ 3న శివాజీ వర్ధంతి, ఏప్రిల్‌ 5న బాపు జగ్జీవన్‌రామ్‌ జయంతి, ఏప్రిల్‌ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి, ఏప్రిల్‌ - [2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీఐ, ఎస్సై](https://kalamnigha.com/ci-and-si-caught-by-acb-while-accepting-a-bribe-of-2-lakhs/) - హైదరాబాద్, నిఘా న్యూస్: నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్, రూ" రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డా రు. ఈ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి, రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన - [పిట్టల ఎల్లయ్యపల్లిలో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులు!](https://kalamnigha.com/development-works-in-pittala-yellayyapalli-with-rs-35-lakhs/) - జిల్లా :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తు న్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కలిగినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా మెరుగుపడతాయని, గ్రామాల అభివృద్ధి పరమవాధిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామంలో 15 లక్షల రూపాయల నిధులతో - [వీధి కుక్కల దాడిలో చిరుత పులి మృతి?](https://kalamnigha.com/leopard-dies-in-attack-by-stray-dogs/) - కడప, నిఘా న్యూస్: నీటి కోసమో,ఆహారం కోసమో!వచ్చి కుక్కల దాడిలో చిరుత పులి పిల్ల మృతి చెందింది, ఈ ఘట న కడప జిల్లా దువ్వూరు మండలం పరిధి లోని చిన్న బాకరాపురం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఒక చిరుత పులి పిల్లపై వీధి కుక్కలు మూకుమ్మడి గా దాడి చేయడంతో, ఆ దాడిలో గాయపడిన చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆహారం లేదా - [ఈనెల 15 న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు?](https://kalamnigha.com/intermediate-exam-results-on-the-15th-of-this-month/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం..వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిం చిన స్పాట్ - [బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం](https://kalamnigha.com/cm-revanth-reddy-initiates-basara-temple-development-work/) - బాసర సరస్వతి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడికి అక్షరాభ్యాసం! నిర్మల్ , నిఘా న్యూస్:దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మ వారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ"225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం 20,వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ఉన్న బా సర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగు - [గురుకులాల విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ కిట్లు](https://kalamnigha.com/free-education-kits-for-gurukulam-student/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా పాఠశా లలు, మోడల్ స్కూల్స్, గిరిజన విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లు అందించనుంది. ఒక్కో కిట్‌లో 24 అవసరమైన వస్తువులు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది. ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లలో విద్యార్థుల ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు ఉంటాయి. స్కూల్ యూనిఫాం, వైట్ డ్రెస్, - [నేడు బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన](https://kalamnigha.com/cm-revanth-reddys-visit-to-basara-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సోమవారం బాసర సరస్వతి ఆలయంలో రూ" 225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యా హ్నం1 గంట వరకు అక్షరా భ్యాసం కుంకుమార్చనలు సత్యనారాయణ వ్రతాలు వంటి అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో - [హైదరాబాద్ లో బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్](https://kalamnigha.com/lucknow-super-giants-beat-boney-in-hyderabad/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది, ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. తొలుత టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య - [ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం](https://kalamnigha.com/bjp-captures-khanapur-municipal-chairmans-seat/) - నిర్మల్, నిఘా న్యూస్: నిర్మల్ జిల్లాలోని ఖానా పూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది, ఖానాపూర్ మున్సిపాలిటీని బిఆర్ఎస్ మద్దతుతో బిజెపి కైవసం చేసుకుంది, మున్సిపల్ చైర్ పర్సన్ గా అంకం మౌనిక,ఎన్నికయ్యారు, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయల్, ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ నాలుగు బిజెపి నాలుగు కాంగ్రెస్ మూడు ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచాయి, ఆనూన్యంగా టిఆర్ఎస్ బిజెపికి మద్దతు ఇవ్వడంతో - [ఏపీలో అర్ధరాత్రి భూకంపం..](https://kalamnigha.com/earthquake-in-ap-at-midnight/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని మన్యం ప్రాంతం శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడిం ది. పాడేరు ఏజెన్సీతో పా టు.. సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు గిరిజన ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాఢ నిద్రలో ఉన్న జనం, భూమికంపిం చడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. శనివారం రాత్రి 11:31 గంటల సమయంలో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో భూమి కొన్ని సెకన్ల - [మాజీ మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డిని కలిసిన మాజీ జెడ్పిటిసి మూల పురుషోత్తం రెడ్డి దంపతులు](https://kalamnigha.com/former-zptc-moola-purushottam-reddy-and-his-wife-met-former-maoist-leader-malla-rajireddy/) - పెద్దపల్లి, నిఘాన్యూస్: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్‌ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో ఎట్టకేలకు లొంగుబాటుకు ముందుకు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పోలీసుల ను ముప్ప తిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరించడానికి, బలపర్చడానికి వ్యూహకర్తగా, - [ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు?](https://kalamnigha.com/salaries-for-outsourced-employees-on-the-1st-of-every-month/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి వారు ఎదుర్కొంటున్న వేతన కష్టాలకు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి శాశ్వత ముగింపు పలుకుతూ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై దళారుల ప్రమేయం లేకుండా, ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని ప్రభుత్వం - [కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అపశ్రుతి..](https://kalamnigha.com/mishap-at-the-kondagattu-anjanna-temple-premises/) - చలువ పందిరి కూలి 15 మందికి తీవ్రగాయాలు?! జగిత్యాల, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండ గట్టు అంజన్న ఆలయంలో ఈరోజు ఉదయం అపశృతి చోటుచేసుకుంది,ఈరోజు నుండి మొదలైన చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది.. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పై భక్తులు - [నేటి నుంచి కొండగట్టులో చిన్న జయంతి ఉత్సవాలు షురూ!](https://kalamnigha.com/chinna-jayanthi-celebrations-begin-at-kondagattu-today/) - జగిత్యాల , నిఘాన్యూస్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆల యంలో భక్తి పారవశ్యం నిండిన వాతావరణం నెలకొంది. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమ వుతున్న నేపథ్యంలో ఆల య పరిసరాలు ఉత్సవ శోభతో కళకళలాడుతు న్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశ మున్నందున, నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు - [నేటి నుండి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లెస్ పేమెంట్స్!](https://kalamnigha.com/cashless-payments-at-toll-plazas-starting-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది, ఈక్రమంలోనే ఏప్రిల్ 1న వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. నేషనల్ హైవేల మీద ప్రయాణించేవారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి అంటే ఈరోజు నుంచి - [రేపటి నుండి చికెన్ షాపులు బంద్?](https://kalamnigha.com/chicken-shops-to-be-closed-from-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిధి*:మార్చి 31తెలంగాణలో చికెన్ ప్రియులకు ఒక చేదు వార్త! ఎందుకంటే రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. నిరవధిక బంద్ పాటించనున్నట్లు చికెన్ దుకాణాల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్‌ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమాను - [కౌశిక్ రెడ్డికి యశస్విని రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్](https://kalamnigha.com/yashaswini-reddy-delivers-a-strong-counter-to-kaushik-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: అసెంబ్లీ సమావేశాలలో నిన్నటి నుంచి చూస్తున్నా ఈ లొల్లేంది అంటూ బీఆర్ఎస్ నేతలపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె ప్రత్యర్థి నాయకుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడియం శ్రీహరి తమ అందరికీ తండ్రి లాంటి వారని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు - [కొండగట్టులో హనుమాన్ భక్తుల రద్దీ](https://kalamnigha.com/crowd-of-hanuman-devotees-at-kondagattu/) - భక్తుల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు జగిత్యాల,నిఘా న్యూస్ : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.ఈరోజు ఆదివారం కావడంతో పాటు చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో హనుమాన్ దీక్షాపరులు భారీగా ముందుగానే కొండగట్టుకు చేరుకుని స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతు న్నారు. ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసి పోయి, కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ - [అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత!](https://kalamnigha.com/illegally-transported-pds-rice-seized/) - మంథని, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పద్మశాలి వీధినుండి గంట సమ్మయ్య అనే వ్యక్తి ట్రాలీ ఆటోలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా..శనివారం మంథని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై డేగ రమేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నుండి బేగంపేటకు వెళ్తున్న వాహనాన్ని ఏఎస్ఐ ముల్లయ్య గౌడ్, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య,లు ఆపి తనిఖీ చేయగా 4.60 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ - [అంగన్వాడి చిన్నారులకు ‘తొలిముద్ద’..](https://kalamnigha.com/tholimudda-first-morsel-for-anganwadi-children/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని అంగనవాడి చిన్నారులకు కొత్త బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తొలిముద్ద"ప్రారంభమైంది ఇకనుంచి చిన్నారులకు రెడీ టు కుక్ ఫుడ్, ఉప్మా, కిచిడీ, మిక్స్, ను బ్రేక్ ఫాస్ట్ గా అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో “తొలి ముద్ద” అనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు సీతక్క, కొండా సురేఖ , - [నేటి నుంచి ఐపీఎల్ ధమాకా షురూ!](https://kalamnigha.com/the-ipl-extravaganza-kicks-off-today/) - ప్రారంభంలోనే హై వోల్టేజ్ మ్యాచ్! హైదరాబాద్, నిఘా న్యూస్: టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియా కు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్ కు కాస్త విరామం లభించిన ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్ నింపే వేసవి వినోదం వచ్చేసింది,కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీం ఇండియన్ ఛాంపియ న్లు గా నిలిపిన - [భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!](https://kalamnigha.com/sita-and-ramas-celestial-wedding-a-feast-for-the-eyes-at-bhadradi/) - రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు! భద్రాది జిల్లా, నిఘా న్యూస్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవం శనివారం జరిగే శ్రీ రామ మహాపట్టాభిషేకం కోసం భద్రాది ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేదిక శుక్రవారం వైభవంగా జరగనుంది, తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాదికి - [శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైన కొండగట్టు](https://kalamnigha.com/kondagattu-ready-for-sri-ramanavami-celebration/) - జగిత్యాల, నిఘా న్యూస్జి:సీతారాముల కళ్యాణం వేడుకకు ఆలయం అంత సిద్ధమైంది,కొండగట్టు ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు.,జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి శోభ కనిపిస్తుంది.ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిల్లు రంగురంగుల దీపాలతో, పుష్పాలంకరణలతో సింగారమై భక్తులను ఆహ్వానిస్తోంది. శ్రీరాముని జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వ హించేందుకు ఆలయ - [కరీంనగర్ జిల్లాలో పెట్రోల్,డీజిల్ కొరత లేదు: సీపీ గౌష్ అలం](https://kalamnigha.com/there-is-no-shortage-of-petrol-and-diesel-in-karimnagar-district-cp-gaush-alam/) - కరీంనగర్, నిఘా న్యూస్ : జిల్లా: మార్చి 25కరీంనగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల భయాందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ ఏర్పడుతుందని అన్నారు.పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడు తుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన - [బంకుల దగ్గర పెట్రోల్ కష్టాలు?](https://kalamnigha.com/petrol-troubles-at-gas-stations/) - హైదరాబాద్, నిఘా న్యూస్: పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా పెట్రోలు డీజిల్ దొరకదన్న భయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తుండడంతో ఈ భయం వాహనదారులు మరింత పెరిగింది దీంతో పెట్రోలు డీజిల్ కోసం ఎక్కడ చూసినా బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనబడుతున్నాయి, ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యా పించడంతో బుధవారం హైదరాబాద్ సిటీ తో పాటు రాష్ట్రంలోని - [నేడు పెట్రోల్,గ్యాస్ సిలిండర్ల కొరతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!](https://kalamnigha.com/cm-revanth-reddy-reviews-petrol-and-gas-cylinder-shortages-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం కీలక సమీక్ష నిర్వహించనున్నా రు. అసెంబ్లీ కమీటీ హాలు లో మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇందన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. మరో వైపు పెట్రోల్ కొరత లేదని.. భయాందోళన వద్దని సివిల్ సఫ్లయ్ శాఖ సూచిస్తుంది. పెట్రోల్ డీజిల్, ఎల్పీజీ - [అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి..](https://kalamnigha.com/the-issues-faced-by-anganwadi-workers-must-be-resolved/) - సిఐటియు జిల్లా నాయకులు బూడిద గణేష్ పెద్దపల్లి, నిఘా న్యూస్: అంగన్‌వాడీలు ఎదుర్కొం టున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, అన్నారు. సమస్యలు పరిష్కరించా లని కోరుతూ మంగళవారం తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో - [మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు?](https://kalamnigha.com/surrender-of-most-wanted-maoist-paparao/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు,(ఎలియాస్ సున్నం చంద్రయ్య) పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రూ. 25 లక్షల రివార్డు.. భారీ వ్యూహం పాపారావుపై ప్రభుత్వం రూ. 25 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. ఆయన లొంగుబాటుకు సంబంధించి - [లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు?](https://kalamnigha.com/50-increase-in-lok-sabha-and-assembly-seats/) - హైదరాబాద్, నిఘా న్యూస్: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన - [పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు!](https://kalamnigha.com/mega-medical-camp-under-police-supervision/) - భూపాలపల్లి, నిఘా న్యూస్: భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25న పోలీస్ మెగా మెడి కల్ క్యాంపు నిర్వహిస్తు న్నట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్, మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహా ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడ పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈమెగా క్యాంపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మెడికల్ క్యాంప్ శిబిరంలో సుమారు 5,000 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామ న్నారు. ఈ క్యాంప్ - [దిశ రిపోర్టర్ ను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు!](https://kalamnigha.com/leaders-of-peoples-organizations-visit-disha-reporter/) - మంథని, నిఘాన్యూస్: మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు మంథని డివిజన్ దిశ పత్రిక ఆర్సీ ఇంచార్జ్ మాదరబోయిన కిషన్ ను ప్రజా సంఘాల నాయకులు సోమవారం పరామర్శించారు. మంథని మండలం కాకర్ల పల్లి గ్రామానికి చెందిన మాదరబోయిన కిషన్, గత వారం తన వ్యక్తిగత పని నిమిత్తం పెద్దపల్లి నుండి మంథనికి తన బైక్ పై వస్తుండగా సబ్బితం గ్రామ శివారులో కోతుల గుంపు ఒక్కసారి అడ్డురావడంతొ వాటిని తప్పించబోయి ప్రమాదానికి గురికాగా.. చెయ్యి ఫ్యాక్చర్ అయ్యి తీవ్ర - [ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు!](https://kalamnigha.com/jee-exams-nationwide-starting-april-2/) - హైదరాబాద్, నిఘా న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశా లకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2026 తుది విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13 రాత్రి 9 గంటలతో ముగిసిన సంగతి పాఠకులకు తెలిసిందే. తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు ఆన్‌లైన విధానంలో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షల - [త్వరలో ఉద్యోగుల ఖాతాలోకి డిఏ బకాయిలు: మంత్రి భట్టి విక్రమార్క](https://kalamnigha.com/da-dues-to-be-credited-to-employees-accounts-soon-minister-bhatti-vikramarka/) - అసెంబ్లీలో భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ అసెంబ్లీ వేదిక గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జీతాల చెల్లింపు, పెండింగ్ డీఏలు, మరియు హెల్త్ కార్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం - [గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సర్పంచ్ ఆర్ల నాగరాజు!](https://kalamnigha.com/government-prioritizes-village-development-sarpanch-arla-nagaraju/) - మంథని, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, సూరయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు అన్నారు. గ్రామంలో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ఆదివారం భూమి పూజ చేశారు. మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైతువేదిక నుండి తేనుగు గూడెం వరకు గ్రామపంచా యతీ కార్యాలయం నుండి పోచమ్మ దేవాలయం వరకు 15 లక్షల రూపాయలతో ఈజీఎస్ ఫండ్ కింద మంజూరైన సిసి - [సమయానికి రాని బస్సులతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!](https://kalamnigha.com/commuters-face-severe-problems-as-buses-do-not-arrive-on-time/) - భూపాలపల్లి, నిఘా న్యూస్: ఆర్టీసీ బస్సులు సమయ పాలన పాటించకపోవడం తో విద్యార్థులు, ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయ పాలన పాటించడంలో సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులు విఫలమవు తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో భూపాలపల్లి నుండి గోదావరిఖని వెళ్లాలంటే బస్సు వస్తుందో? రాదో?అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, వస్తే ఒకేసారి రెండు మూడు బస్సులు వస్తాయని రాకపోతే బస్సుల కోసం గంటలకొద్దీ నిరీక్షణ తప్పడం లేదని వారు వాపోయారు. మహాలక్ష్మి - [పెద్దపల్లి జిల్లాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు](https://kalamnigha.com/ramzan-celebrations-in-peddapalli-districts/) - పెద్దపల్లి, నిఘా న్యూస్ :మార్చి 21తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, రామగుండం, మంథని, నియోజకవర్గా ల్లోని దర్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు హితబోధ చేశారు. అదేవిధంగా పేద ముస్లిం కుటుంబాలకు దాన ధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు - [కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య?](https://kalamnigha.com/karimnagar-two-town-si-chandrashekhar-commits-suicide/) - కరీంనగర్ , నిఘా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు . అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కారణం ఏంటో తెలియదు కానీ.. మొదట దివ్య సూసైడ్ చేసుకుంది. విషపూరిత మైన గన్నేరు - [మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి!](https://kalamnigha.com/the-government-must-support-maize-farmers-former-mla-dasari-manohar-reddy/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాలవర్షం బీభత్సవాన్ని సృష్టించింది, కురిసిన వడగండ్ల వానలు పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. అకాల వర్షం ధాటికి నేలవాలిన మొక్కజొన్న పంటలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం పరిశీలించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, కూనారం, మడిపల్లి, పెగడపల్లి, గంగారం, పందిళ్ళ, మంగపేట, జాఫరాఖాన్ పేట మొక్కజొన్నకు తీవ్రంగా నష్టం వాటిల్లింది, ఈ నేపథ్యంలోనే శనివారం వెన్నంపల్లి,జాఫర్గాన్ పేట, - [మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణి](https://kalamnigha.com/distribution-of-sarees-to-municipal-sanitation-workers/) - బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి పెద్దపల్లి , నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ గా ఇటీవల భారీ మెజార్టీతో గెలుపొందిన పోతరవేనీ శ్రీలత క్రాంతి,తెలుగు పండగ ఉగాదిని పురస్కరించుకొని మంథని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం చీరలు పంపిణీ చేశారు. కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్ట ణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమిం చే పారిశుద్ధ్య కార్మికుల - [తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 3,24,234 కోట్లు!](https://kalamnigha.com/telanganas-annual-budget-rs-324234-crore/) - హైదరాబాద్, నిఘాన్యూస్: తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.2026-2027 తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ 3.24,234 కోట్లగా ప్రక టించారు. ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని బాధ్యతగా భావించి పాలన చేస్తున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం గా తమ బడ్జెట్ ఉంటుం దని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు. రైతు సంక్షేమం.. మహిళా సాధికారత.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పి స్తూ - [జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం!](https://kalamnigha.com/journalist-kadari-balesham-appointed-as-president-of-the-journalists-welfare-association/) - హైదరాబాద్, నిఘా న్యూస్: జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధి కారికంగా ప్రారంభించారు. 30 యేండ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగు తున్న కడారి బాలేశం సేవ లు జర్నలిస్టుల హక్కుల కోసం ఉపయోగపడతా యనే ఉద్దేశ్యంతో బాలేశం కు - [మంథని లో ముందస్తు ఉగాది సాంస్కృతిక సమ్మేళనం](https://kalamnigha.com/pre-ugadi-cultural-gathering-in-manthani/) - మంథని , నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని వయో వృద్ధుల డే కేర్ కేంద్రంలో బుధవారం ముందస్తు ఉగాది ఉత్సవాలతో పాటు..ఉగాది సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల సహేందర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారి కోసం ఈ డే కేర్ సెంటర్ ను - [త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!](https://kalamnigha.com/house-sites-for-journalists-soon-minister-ponguleti-srinivas-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి - [కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ భార్య ఆత్మహత్య?](https://kalamnigha.com/karimnagar-two-town-sis-wife-commits-suicide/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా పట్టణం లోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న - [మంథనిలో నిషేధిత గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్](https://kalamnigha.com/three-arrested-after-seizure-of-banned-cannabis-in-manthani/) - పెద్దపల్లి, నిఘా న్యూస్ :పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మాదక ద్రవ్యాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసు లు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.మంథని సబ్ ఇన్స్పెక్టర్ డేగ రమేష్,ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, ఆదేశ్, సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ పట్టివేత జరిగింది. పక్కా సమాచారంతో మంథని సమీపంలోని గాడుదుల గండి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని మధ్యాహ్నం - [త్వరలో ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు స్కూటీలు!](https://kalamnigha.com/scooters-for-intermediate-students-with-disabilities-coming-soon/) - హైదరాబాద్, నిఘాన్యూస్: ప్రభుత్వ కళాశాలల్లో చది వే ఇంటర్ విద్యార్థులకోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి సర్కార్‌కు కీలక ప్రతిపాదనలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పథకాలను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1.72లక్షల మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మీషన్లు పెరిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్ విద్యాశాఖ - [నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు!](https://kalamnigha.com/telangana-budget-sessions-begin-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి,ఈ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11.45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దే శించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమా వేశం నిర్వహించనున్నారు. ఓకే ప్రాంగణంలోకి శాసన సభ శాసనమండలి సమావేశాలు జరగనున్నా యి. పాత అసెంబ్లీ హాల్లో శాసనమండలి సమావే శాలు నిర్వహిస్తారు. ఉదయం 11.27, గంటల నుంచి 11:37 నిమిషాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో - [రాజకీయ వివాదానికి తెర..?](https://kalamnigha.com/a-curtain-for-political-controversy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో ఇవ్వాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవ హారానికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు విచా రణను ముగించడంతో, పార్టీ ఫిరాయింపు ఆరోప ణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. స్పీకర్ ఇప్పటికే ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకుని తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఈ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే అవసరం లేదని భావించిన సుప్రీం కోర్టు కేసును - [అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ](https://kalamnigha.com/hearing-on-disqualification-petitions-in-supreme-court-today/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారించ నుంది. కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అన ర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. - [హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్!](https://kalamnigha.com/new-governor-arrives-in-hyderabad/) - తెలంగాణ నూతన గవర్నర్ గా రేపు ప్రమాణ స్వీకారం? హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబా ద్‌ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయా నికి చేరుకున్న గవర్నర్ దంపతులకుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు మరియు ఉన్నతాధికారు లు ఘనస్వాగతం పలికారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేపట్టిన గవర్నర్ల బదిలీల్లో భాగంగా హిమా చల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న - [జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టు?](https://kalamnigha.com/jagruti-president-kavitha-arrested/) - ఖమ్మం, నిఘా న్యూస్: ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా రంగంలోకి దిగిన జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత.. వారికి భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాత్రి పునరావాస కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో - [మాతాశిశు ఆరోగ్యంపై నిర్లక్ష్యం](https://kalamnigha.com/neglect-of-maternal-and-child-health/) - కౌన్సిలర్ రామతీర్థపు మాధవి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణీలకు శ్రీమంతం వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలోని 9వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలను మున్సిపల్ మాజీ చైర్మన్, కౌన్సిలర్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతాశిశు సంక్షేమం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాతాశిశు ఆరోగ్యం కోసం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు - [చరిత్ర తిరగరాసిన భారత్ జట్టు..](https://kalamnigha.com/indian-team-rewrote-histor/) - హైదరాబాద్, నిఘా న్యూస్:టి20 వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా భారత నిలిచింది, ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి,టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. టీ20 ప్రపంచ కప్‌ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచ - [వీర నారీ శక్తికి నీరాజనం!](https://kalamnigha.com/glory-to-the-brave-female-power/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: స్త్రీ లేకపోతే మనిషి జననం లేదు, అసలు సృష్టే లేదు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుం టూ… ముందు తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 08న అంతర్జా తీయ మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నాం మహిళలు నేడు అనేక రంగాల్లో అనేక విజయాలు సాధిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజ కీయ రంగాల్లో మహిళలు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది మహిళా - [రేపటి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ!](https://kalamnigha.com/air-force-agniveer-recruitment-rally-from-tomorrow/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: నిరుద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. గుంటూరులో ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. పెదకాకాని మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూటింగ్‌ అధికారి వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ ఆలీ వెల్లడించారు. ఈనెల 9, 10 తేదీల్లో మహిళలకు, 12, 13 తేదీల్లో ఏపీకి చెందిన పురుష అభ్యర్థు లకు, 15, 16 తేదీల్లో తెలంగాణకు చెందిన - [మహిళా పోలీసులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు: ఏసీపీ మడత రమేష్!](https://kalamnigha.com/women-police-officers-are-playing-a-key-role-in-society-acp-madatha-ramesh/) - పెద్దపల్లి , నిఘా న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మడత రమేష్, పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపు కున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ…. మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు - [19 నుంచి ఏప్రిల్ 02 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు!](https://kalamnigha.com/sri-ramanavami-brahmotsavam-from-19th-to-april-02nd/) - ఆన్లైన్లో భక్తులకు టికెట్ బుకింగ్ సౌకర్యం! హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బాగంగా ఈనెల 27వ తేదీన స్వామివారి కల్యాణం, 28వ తేదీన పట్టాభిషేకం మహోత్సవం జరపనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గతం కంటే ఘనంగా ఈసారి - [గజ్వేల్ తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు!](https://kalamnigha.com/acb-searches-at-gajwel-tehsildars-house/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్ కుమార్,ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం విచారణ కొనసాగుతుంది… ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు.. ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు - [త్వరలో కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన!](https://kalamnigha.com/iconic-bridge-over-krishna-river-coming-soon/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా, పర్యాటక రంగాలను కొత్త దశకు తీసుకెళ్లే భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమ శిలను, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరును కలుపుతూ నిర్మించబోయే ఈ అత్యా ధునిక వంతెనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతుల విషయంలో కూడా ముఖ్యమైన పురో గతి - [రేపు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్ మ్యాచ్!](https://kalamnigha.com/the-final-match-of-the-t20-world-cup-is-tomorrow/) - ఎవరు గెలిచిన చరిత్రే! హైదరాబాద్, నిఘా న్యూస్: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్‌లో అటు భార‌త్, ఇటు న్యూజిలాండ్ ఎవ‌రు గెలిచినా కూడా చ‌రిత్రే అవుతుంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజ‌యం సాధిస్తే.. తొలిసారి ఆ జ‌ట్టు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడుతుంది. ఒక‌వేళ భార‌త్ గెలిస్తే.. అప్పుడు వ‌రుస‌గా - [జర్నలిస్టు సంక్షేమ సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా మానసాని కృష్ణారెడ్డి](https://kalamnigha.com/manasani-krishna-reddy-appointed-as-telugu-states-president-of-journalists-welfare-association/) - కరీంనగర్, నిఘా న్యూస్: జర్నలిస్టు హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు సంక్షేమ సంఘంకు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడిగా మానసాని కృష్ణారెడ్డిని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ (నిఘా శ్రీను) అధికారిక ప్రకటన విడుదల చేశారు. కృష్ణారెడ్డి గతంలో పలు జర్నలిస్టు సంఘాల్లో చురుకుగా పనిచేసి విశేష అనుభవం సంపాదించారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సాధన, మీడియా వేతన సమస్యల పరిష్కారంలో ఆయన - [తిరుమల నడక మార్గంలో చిరుత పులి సంచారం!](https://kalamnigha.com/leopard-roaming-on-tirumala-walking-path/) - తిరుపతి , నిఘా న్యూస్: తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది,టిటిడి విజిలెన్స్ అధికారులు నడకదారి వెంట భక్తుల భద్రతను నిర్ధారించడానికి అప్రమత్తంగా ఉన్నారు. టోల్ గేట్ సమీపంలో చిరుతపులి ఒక జింకను చంపింది. భక్తుల నుండి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులతో కలిసి విజిలెన్స్ సంఘటన స్థలానికి చేరుకుని జింకను పశువైద్యశాలకు తరలిం చారు. ఈ సంఘటనతో అధికారులు చిరుతను పట్టుకోవడానికి గస్తీని ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా తిరుపతి- తిరుమల - [నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!](https://kalamnigha.com/cm-revanth-reddys-visit-to-delhi-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్య సభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. రెండు ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వికు ఖరారైనట్లు సమాచారం. సింగ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని - [బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం](https://kalamnigha.com/fatal-road-accident-in-chittoor-district-2/) - హైద‌రాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్ నగరం లొని బాచుపల్లి – మియాపూర్ రోడ్డులో మంగళవారం రాత్రి 11:00 గంటల ప్రాతంలో భారీ అగ్ని ప్రమా దం చోటు చేసుకుంది. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజ నీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్‌కు ఆను కుని ఉన్న వరుస షాపుల్లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళ నలు నెలకొన్నాయి. ప్రాథమిక సమాచారం - [చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!](https://kalamnigha.com/fatal-road-accident-in-chittoor-district/) - చిత్తూరు, నిఘా న్యూస్: చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై లారీ కిందకు కారు దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ కిందకు కారు దూసు కెళ్లింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టు - [శభాష్ రాజేందర్ అన్న..](https://kalamnigha.com/well-done-rajender/) - కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా పనిచేశారు.. మంచి ఫలితాలు సాధించారు.. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచారు.. కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు చాలా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. ప్రచారం తీరు.. ప్రత్యేకంగా చేపట్టిన ప్రణాళిక.. - [చొప్పదండి నియోజకవర్గం లో మార్పు తప్పదా..?](https://kalamnigha.com/shouldnt-there-be-a-change-in-the-choppadandi-constituency/) - ప్రతి ఏటా ఎమ్మెల్యేను మార్చుతున్న ప్రజలురానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ను ఇదే తంతు కొనసాగనుందా.. కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ సమీపంలోని చొప్పదండి నియోజకవర్గం లో ఓటర్లు పత్తి అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేను మార్చడం పరిపాటిగానే మారింది. ప్రతి ఏటా కొత్తవారిని ఎన్నుకోవడం ఇక్కడి ప్రజలకు వారి పాలన తీరుపై అసంతృప్తి కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కానరాకపోవడంతో ప్రతిసారి ఓటర్లు కొత్త నాయకున్ని ఎన్నుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ను ఇదే తీరు రిపీట్ అయ్యే - [దేశవ్యాప్తంగా బాలికల కోసం HPV వ్యాక్సినేషన్..](https://kalamnigha.com/hpv-vaccination-for-girls-nationwide/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారతీయ మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటైన గర్భాశయ క్యాన్సర్ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలికల కోసం హ్యూమన్ పాపిల్లో మావైరస్ (HPV) ప్రచారాన్ని అజ్మీర్‌లో ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ కార్య క్రమం యుక్తవయస్సులో ఉన్న బాలికలకు HPV టీకాలు వేయడంపై దృష్టి పెడుతుంది, ఇది చాలావరకు గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమయ్యే అత్యంత ప్రబలమైన ఇన్ఫెక్షన్. గ్లోబోకాన్ ప్రకారం, భారతదేశంలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండవ - [ఆంధ్రప్రదేశ్ వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు](https://kalamnigha.com/andhra-pradesh-to-host-third-world-telugu-conference/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాషా సాంస్కృతిక సంపదను కాపాడుతూ, భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలను ముఖ్య అతిథులు హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఈ మహాసభలను ఏపీ శాసనసభ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమలా పురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ - [గెలిచిన వెంటనే హామీ నెరవేర్చిన 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్](https://kalamnigha.com/ward-20-councilor-kumari-shankar-fulfilled-his-promise-immediately-after-winning/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలోని 20వ వార్డ్‌లో గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ బోర్ కలెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముదిరాజు వీధి మరియు మటన్ మార్కెట్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని కుమ్మరి శంకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప - [తెలంగాణ ఉద్యమ కారుల కృతజ్ఞతా సదస్సుకు తరలిరండి](https://kalamnigha.com/come-to-the-telangana-movement-workers-appreciation-conference/) - తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి మంథని , నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా కేంద్రం లో మార్చి 01న నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞతా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభా గం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి,పిలుపునిచ్చారు. శుక్రవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో మంథని నియోజక వర్గం ఇంచార్జీ గోగుల రాజిరెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు - [గుట్టపై తవ్వకాల్లో నిధులు దొరికాయా..!](https://kalamnigha.com/were-treasures-found-during-excavations-on-the-mound/) - -ట్రాక్టర్ డ్రైవర్ మృతి పై పలు అనుమానాలు- పురావస్తు శాఖ వాళ్ళు ఈ ప్రదేశంలో తవ్వకాలు చేయవద్దని ఆదేశాలు - గతంలోనూ ఈ ప్రదేశంలో నిధులు స్వాధీనం చేసుకున్న పురావస్తుశాఖ కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులోని గుట్ట బోర్లలో సర్వే నెం. 1090 లో నిధులు లభించాయా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.. ఈనెల 24 తేదీన ఆ గుట్ట బోర్లలో - [కౌన్సిలర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు..](https://kalamnigha.com/the-councilor-is-talking-in-a-daze/) - పెద్దపల్లి, నిఘా న్యూస్:పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను నియమించ లేదని లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అసత్య ఆరో పణలు చేస్తున్న నూతన కౌన్సిలర్ పోతర బోయిన శ్రీలత క్రాంతి మతిబ్రమిం చి మాట్లాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పోతర బోయిన శ్రీ లత క్రాంతి, చేస్తున్న ఆరోపణ లో ఎలాంటి నిజం లేదని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు గుండ రాజు, తీగల సమ్మయ్య, పోలు - [ఇక నామినేటెడ్ జాతర](https://kalamnigha.com/nominated-fair/) - ఆశావహుల్లో ఆనందంపైరవీలు ప్రారంభంఉమ్మడి జిల్లాలో పలు పోస్టులు కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: వచ్చే నెల 15లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది . వెనువెంటనే పైరవీరులు ప్రారంభించారు .దీంతో నామినేటెడ్ జాతర ప్రారంభమైంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి .ప్రారంభంలోనే నామినేట్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఇప్పటికీ కొంతమంది ఆశావహుల ఆశలు నెరవేరేవి. ప్రారంభంలో పరిపాలనపై దృష్టితో ఏడాది - [కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు చెక్..](https://kalamnigha.com/a-check-for-congress-in-karimnagar-corporation/) - -పునరాలోచనలో కాంగ్రెస్ క్యాడర్-వెలిచాల రాజేందర్ పూర్తిస్థాయిలో పనిచేసిన కానవారి ఫలితం-మిగతా మంత్రులు నామమాత్రంగా కరీంనగర్లో ప్రచారం కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు కాంగ్రెస్కు కలిసి రాలేదు. కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఆ క్యాడర్ పునర్ ఆలోచనలో పడింది. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న వెలిచర్ల రాజేందర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెట్టారు. 66 డివిజన్లలో తాను ఒక్కడే బాధ్యతలను భుజాలపై వేసుకొని పని చేశారని కిందిస్థాయి - [వేములవాడ మున్సిపల్ చైర్మన్ పదవి: మూడోసారి కూడా అదే సామాజిక వర్గానికేనా?](https://kalamnigha.com/vemulawada-municipal-chairman-post-will-it-be-for-the-same-social-group-for-the-third-time/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి విషయంలో సామాజిక సమీకరణాలపై చర్చ మరింత వేడెక్కుతోంది. గత రెండు సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే చైర్మన్ బాధ్యతలు దక్కిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, విశ్లేషకులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే కీలక పదవులు పరిమితం కావద్దని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇది సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - [కరీంనగర్ కార్పొరేషన్ లో 35కు చేరిన బీజేపీ బలం](https://kalamnigha.com/bjps-strength-in-karimnagar-corporation-reaches-35/) - చక్రం తిప్పిన బండి సంజయ్ మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ 66 స్థానాలకుగాను 30 సొంతంగావిజయ కేతనం ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే 4గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్ బి కార్పొరేటర్ బీజేపీలో చేరిక రేపు మరో 5 గురు కార్పొరేటర్లు చేరే అవకాశం కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాలు వెలువడిన - [చొప్పదండి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా..](https://kalamnigha.com/dont-worry-congress-is-in-the-air-in-sultanabad-municipalities/) - కరీంనగర్, నిఘా న్యూస్: మున్సపల్ ఎన్నికల ఫలితాల్లో చొప్పదండి, సుల్తానాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 10 కాంగ్రెస్ పార్టీ,03 బీజేపీ పార్టీ,01 బి.ఆర్.స్ పార్టీ తరుపున విజయం సాధించారు 1.వడ్లురి సరిత (కాంగ్రెస్) 2.కొట్టె సునీత (కాంగ్రెస్) 3.చిల్ల అర్చన (బి.జె.పి.) 4.కనుమల్ల రాజశేఖర్ ( కాంగ్రెస్) 5.వడ్లురి అనూష (కాంగ్రెస్) 6.ఓలుగోత్తుల సురేష్ (కాంగ్రెస్) 7.కొత్త సుమలత (బి. ఆర్. స్) 8.రాజన్నల రాజు ( బిజెపి) 9.గుర్రం రాజేందర్ రెడ్డి ( కాంగ్రెస్) - [వేములవాడలో జర్నలిస్టుల నిరసన](https://kalamnigha.com/journalists-protest-in-vemulawada/) - కౌంటింగ్ విజువల్స్ విడుదలలో ఆలస్యం.. అధికారుల తీరు పై ఆగ్రహం వేములవాడ, నిఘా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. వేములవాడ మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై గంట గడిచినా, సంబంధిత ఫోటోలు మరియు వీడియోలను అధికారిక డీపీఆర్‌ఓ గ్రూపులో అప్‌లోడ్ చేయకపోవడంతో స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కౌంటింగ్ విజువల్స్ అందించాలంటూ పలుమార్లు కోరినా, “సిరిసిల్ల కౌంటింగ్ వీడియోలను వాడుకోండి” అంటూ అధికారులు - [మేయర్ పీఠంపై కాంగ్రెస్ ధీమా..](https://kalamnigha.com/congress-confident-of-the-mayors-seat/) - ఎక్కువ సీట్లు తమకే వస్తాయంటున్న పార్టీ శ్రేణులువెలిచాల రాజేందర్ రావు కృషి ఫలిస్తుందంటున్న నేతలు కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు కౌంటింగ్‌పై నిలిచింది. ఏ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పోలింగ్ శాతం సంతృప్తికరంగా నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. పోలింగ్ రోజు ఓటర్ల స్పందనను పరిశీలించిన అధికార పార్టీ కాంగ్రెస్ - [ప్రచార కండువాలకు డబ్బులు వసూలు…!](https://kalamnigha.com/collecting-money-for-campaign-scarves/) - ఓ ప్రధాన పార్టీ అభ్యర్థుల ఆవేదన..పార్టీ గెలుపు కోసం కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ప్రతి డివిజన్‌లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో అభ్యర్థులు తీవ్ర తర్జనభజనలో పడుతున్నారు. పార్టీ టికెట్ దక్కితే ప్రచారానికి కనీస సౌకర్యాలు పార్టీ నుంచే అందుతాయన్న - [హోరెత్తుతున్న ప్రచారం](https://kalamnigha.com/the-campaign-is-in-full-swing/) - రంగంలో మంత్రులు, ఎమ్మెల్యేలునేటితో ముగియనున్న ప్రచారంఎవరి ధీమా వారిదే.. కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచార హోరు పెరిగింది. మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇంటింటా ప్రచారం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం తో ప్రచారం ముగియనుంది.ఎన్నికల ప్రచారంలో రోజు లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార తీవ్రత పెరుగుతుంది. ఇందులో భాగంగా ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కార్నర్ మీటింగులు, ఇంటింటా తిరిగి ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. అభ్యర్థితో పాటు - [కరీంనగర్ కాంగ్రెస్ ప్రచారంలో ముఖ్యనేతలేరి?](https://kalamnigha.com/where-are-the-key-leaders-in-the-karimnagar-congress-campaign/) - ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారం . వెలిచాల రాజేందర్ రావుకు మాత్రమే పట్టింపా? కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా రసవత్తంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో మిగతా వాటికంటే భిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా మద్దతు ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పార్టీదే గాలి వీచే అవకాశాలు ఉన్నట్లు కొందరు అంటున్నారు. కానీ కరీంనగర్లో మాత్రం విభిన్నంగా - [కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ‘వెలిచాల’ ప్రచారం..](https://kalamnigha.com/velichala-campaigns-in-support-of-the-congress-candidate/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ పట్టణంలోని 39వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ గారికి మద్దతుగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు గారు ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పదేండ్లలో కాని సంక్షేమాభివృద్ధి రెండేళ్ల ప్రజాపాలనలో సాధ్యమైందని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. విపక్షాలు చేసే కుట్ర రాజకీయాలను ఓటుతో ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, - [ప్రజలకు అందుబాటులో ఉంటా..: 42వ డివిజన్ అభ్యర్థి పంజాల రాజన్న](https://kalamnigha.com/accessible-to-the-public-42nd-division-candidate-panjala-rajanna/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంజాల రాజన్న బరిలోకి దిగారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన, తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఎన్నికల పోరులో నిలవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. డాక్టర్ రాజన్న వృత్తిరీత్యా పశువుల వైద్యుడు. ఈ రంగంలో ఆయనకు మంచి గుర్తింపు - [ఆడపిల్ల పుడితే రూ.5,000.. 60వడివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం..](https://kalamnigha.com/if-a-baby-girl-is-born-rs-5000-will-be-given-campaign-by-the-congress-candidate-in-the-60th-division/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నస్రిం సుల్తానియా సయ్యద్ నయీముద్దీన్ బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇస్తున్న హామీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా తాను ముందుకు వస్తున్నానని నయీముద్దీన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ప్రత్యేక - [13వ డివిజన్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి తేల్ల లక్ష్మీ రమేష్‌కు పెరుగుతున్న ప్రజల మద్దతు](https://kalamnigha.com/independent-candidate-tella-lakshmi-ramesh-is-receiving-growing-public-support-in-the/) - కరీంనగర్, నిఘా న్యూస్: 13వ డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తేల్ల లక్ష్మీ–రమేష్ గారికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. పార్టీ టికెట్ అంశాలను పక్కనపెట్టి, ప్రజల నమ్మకమే అసలైన బలం అన్న నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు, డివిజన్ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోయినా వెనుకడుగు వేయని తేల్ల లక్ష్మీ–రమేష్ గారు, ఆపిల్ గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచి, గెలుపు - [టార్గెట్ కరీంనగర్ కార్పొరేషన్..](https://kalamnigha.com/the-target-is-karimnagar-corporation/) - కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను మీదేసుకున్న వెలిచాల రాజేందర్ రావు కంటిమీద కునుకు లేకుండా కసరత్తు కొందరు నేతలు సహకరించడం లేదని అనుచరుల ఆవేదన పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరుతున్న కార్యకర్తలు కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, సమావేశాలు, రోడ్‌షోలు అంటూ హోరెత్తిస్తుండగా… టికెట్ - [బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల బీ–ఫారాల సమర్పణ](https://kalamnigha.com/submission-of-b-forms-by-brs-party-candidates/) - వేములవాడ, నిఘాన్యూస్: వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల్లో 28 వార్డులకు సంబంధించి బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను వేములవాడ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు వార్డుల వారీగా ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు 28 వార్డులకు సంబంధించిన బీ–ఫారాలను అధికారికంగా సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గూడూరి ప్రవీణ్, బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలాస నరేందర్, - [మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం](https://kalamnigha.com/the-congress-flag-is-certain-to-fly-in-the-municipal-elections/) - కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడ, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వేములవాడ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన అధికారికంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను - [రాజీనామాల పర్వం షురూ…](https://kalamnigha.com/the-wave-of-resignations-has-begun/) - -యువజన కాంగ్రెస్ తో ప్రారంభం-అన్ని పార్టీల్లోనూ అదే వాతావరణం కరీంనగర్ టౌన్, నిఘాన్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఫారాల జారీతో రాజీనామాల పర్వం ప్రారంభమైంది. అందులోనూ అధికార పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ నేత ముందుగా రాజీనామా సమర్పించారు. అనేక మంది అదే దారిలో పయనించేందుకు సిద్ధమైనారు, ఈ విధానం అన్ని పార్టీల్లోనూ కొనసాగే అవకాశం ఉంది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. పాలకవర్గాల - [కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు వీరే..](https://kalamnigha.com/these-are-the-congress-corporator-candidates-from-karimnagar/) - కరీంనగర్, నిఘాన్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. 65 డివిజన్లకు సంబంధించిన జాబితాను కరీంనగర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ పరిశీలించి సూచించిన పేర్లను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితో సదరు అభ్యర్థుల జాబితాను పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రతిపాదించామని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ - [మేయర్ పీఠం పై బిజెపి గురి తప్పేనా.!](https://kalamnigha.com/will-the-bjp-miss-its-target-for-the-mayors-post/) - గెలుపు గుర్రాలకు కేటాయించనీ బిజెపి టికెట్లు పలువురిలో తీవ్ర అసంతృప్తి కరీంనగర్ కార్పొరేషన్ కు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంతోకాలంగా బిజెపి లో పలువురు నాయకులు నమ్మిన బంటుగా పనిచేస్తున్నారు. అవకాశం వస్తే కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అయినప్పటికీ పలువురికి బిజెపిలో నిరాశ ఎదురయింది. టికెట్ల కేటాయింపులు గెలుపు గుర్రాలకు కాకుండా కొత్తవారికి కేటాయించారని తీవ్ర అసంతృప్తి నెలకుంది. మేయర్ పీఠం ఈసారి కరీంనగర్ లో దక్కించుకుంటుందని ఆశాభావం మొదటి - [మున్సిపల్ 'పోరు'.. కాంప్రమైజ్ పాలిట్రిక్స్…](https://kalamnigha.com/municipal-battle-compromise-politics-municipal-battle-compromise-politics/) - కరీంనగర్ మున్సిపల్ పోరులో ప్రధాన పార్టీల మధ్య అవగాహనతో అభ్యర్థులకు 'బి-ఫామ్స్' బీ-ఫామ్ ఎవరికి.. కార్యకర్తలా.. గెలుపు గుర్రాలా? కరీంనగర్ మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ లోపాయికార ఒప్పందం కుదుర్చుకోగా…. బీజేపీ, బిఆర్ఎస్ ల మధ్య అండర్ స్టాండింగ్ తో టికెట్ల పంపకం జరుగుతుందనే ప్రచారం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు… శాశ్వత మిత్రులు లేరు… అవసరాన్ని బట్టి…. అనుకూల పరిస్థితులను బట్టి అందరూ - [కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి..](https://kalamnigha.com/the-congress-party-is-aiming-for-the-karimnagar-mayors-post/) - తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు జెండా ఎగరడం ఖాయం అంటున్న పార్టీ శ్రేణులు వివిధ పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుండడంతో కొత్త ఉత్సాహం కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ నగర రాజకీయాల్లో రోజురోజుకు వేడి పెరుగుతోంది. త్వరలో జరగనున్న కరీంనగర్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్ మేయర్ పీఠంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు - [మేడారం ఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు!](https://kalamnigha.com/plastic-waste-is-making-its-way-into-the-medaram-area/) - ములుగు జిల్లా నిఘా న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు మేడారం ముస్తాబయింది, కోట్లాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించు కునేందుకు తరలివస్తున్నా రు.ఈ జాతరలో పారిశు ద్ధ్య, ప్లాస్టిక్, కవర్ల ముప్పు పొంచి ఉంది, జాతర ముగిశాక మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది,ఇది అధికా రులకు పెద్ద సవాలుగా మారనున్నది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు అడవుల్లో పేరుకు పోవడంతో భూగర్భజలా లకే కాదు, - [ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు](https://kalamnigha.com/certificates-of-appreciation-for-excellent-service/) - వేములవాడ రూరల్ పోలీస్‌ల పని తీరు భేష్ వేములవాడ, నిఘా న్యూస్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్‌ల ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ బి. గితే మరియు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వా చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాలు అందించారు. వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం, కానిస్టేబుల్స్ రాజశేఖర్, తిరుపతి, వెంకటేష్ లు - [సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్‌కు ప్రశంసా పత్రం](https://kalamnigha.com/a-certificate-of-appreciation-was-given-to-the-deputy-superintendent-of-the-sircilla-district-hospital/) - రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డెప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో చికిత్స అందేలా తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ క్రమంలో జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి గణతంత్ర - [ వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!](https://kalamnigha.com/a-horrific-road-accident-occurred-in-warangal-district/) - వరంగల్ , నిఘా న్యూస్: వరంగల్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లి గ్రామానికి చెందిన ఆమె, వరంగల్ హంటర్ రోడ్డులో ని ఫాదర్ కొలంబో ఆస్పత్రి లో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు పూర్తయ్యాక భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో - [అవినీతికి పాల్పడలేదని హనుమాన్ పాదాల వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధం](https://kalamnigha.com/he-is-ready-to-swear-at-the-feet-of-hanuman-that-he-did-not-engage-in-corruption/) - మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర వ్యాఖ్యలుకరీంనగర్, నిఘా న్యూస్ :తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించేందుకు తడి బట్టలతో హనుమాన్ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని 42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న ప్రకటించారు. మాజీ మేయర్ సునీల్ రావు కూడా తాను అవినీతికి పాల్పడలేదని హనుమంతుని పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజన్న మాట్లాడారు. - [మున్సిపల్ ఎన్నికల ముందు బిఆర్ఎస్‌కు బిగ్ షాక్](https://kalamnigha.com/brs-suffers-a-big-shock-ahead-of-the-municipal-elections/) - కాంగ్రెస్‌లోకి మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం, 300 మందితో చేరిక వేములవాడ, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాదాపు 300 - [మేడారం మహా జాతరకు ఏర్పాట్లు పూర్తి!](https://kalamnigha.com/preparations-for-the-medaram-maha-jatara-are-complete/) - ములుగు, నిఘా న్యూస్:మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి, ఈనెల 28 నుంచి 31 వరకు సాగే మహా జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పార్కింగ్ ప్రదేశా లు, ప్రయాణ ప్రాంగణాలు, వచ్చివెళ్లే మార్గాలలో ట్రాఫిక్ కనబద్దీకరణ దర్శనం సందర్భంలో రద్దీ నియంత్రణ భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర - [కరీంనగర్లో మారనున్న రాజకీయ సమీకరణాలు?](https://kalamnigha.com/will-the-political-equations-change-in-karimnagar/) - మొదలైన ‘మున్సిపల్’ రాజకీయ వేడి నాయకుల మధ్య పరస్పర విమర్శలు కరీంనగర్ కార్పొరేషన్ పీఠం కోసం తీవ్ర పోటీ కరీంనగర్ ప్రతినిధి, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు కంచుకోటగా పేరున్న కరీంనగర్ జిల్లా ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగిన ఈ జిల్లాలో, ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు - [కొత్త ఇళ్ల యజమానులను మోసం చేసిన ఇద్దరి అరెస్ట్](https://kalamnigha.com/two-arrested-for-defrauding-new-homeowners/) - రూ.14 వేల నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం సీజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట జనవరి 22 (నిఘా న్యూస్)కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇటుకలు, బేస్‌మెంట్ రాయి సరఫరా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రుత్విక్ సాయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.చల్లూరు గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా - [నేటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!](https://kalamnigha.com/helicopter-services-for-medaram-devotees-begin-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యనార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలిక్యాప్టర్ సేవలు భక్తులకు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి - [కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ..](https://kalamnigha.com/intense-suspense-over-the-karimnagar-mayors-post/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఆసక్తికర దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మధ్య మేయర్ పీఠం కోసం రసవత్తర పోరు సాగనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా మేయర్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో పోటీ మరింత ఉధృతమైంది. ఈ రిజర్వేషన్ మూడు పార్టీలకు సమాన అవకాశాలు కల్పించినట్లుగా మారి, వ్యూహాత్మక రాజకీయాలకు దారితీస్తోంది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి - [నంద్యాల జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతి!](https://kalamnigha.com/three-people-died-when-a-private-travel-bus-collided-with-a-container-truck-in-nandyal-district/) - నంద్యాల, నిఘా న్యూస్: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సిరివెళ్ల మెట్ట దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు టైరు పేలి అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బస్సునంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట దగ్గర కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై గురు వారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంటైనర్ లారీ ఢీకొని - [బైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం!](https://kalamnigha.com/a-horrific-road-accident-occurred-in-bhainsa/) - నిర్మల్, నిఘా న్యూస్: నిర్మల్ జిల్లాలో మంగళ వారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, బైంసా పట్టణంలోని సత్‌పూల్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న తమ బంధువులను పరామర్శించేందుకు కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కబీరు మండలం కుప్టీ గ్రామానికి చెందిన - [రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసుల అవగాహన!](https://kalamnigha.com/police-are-raising-awareness-among-motorists-about-road-safety/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా.. మంథని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై సోమవారం గంగపురి ప్రధాన రహదారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకు ముందు ప్రమాద స్పాట్ లైనా గాడిదల గండి, ఆరెంద ఎక్స్ రోడ్ , ఎక్లాస్పూర్ ఎక్స్ రోడ్, గంగపురి ఎక్స్ రోడ్, లు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య - [కరీంనగర్ మేయర్ పీఠంపై గురి..](https://kalamnigha.com/setting-sights-on-the-karimnagar-mayors-post/) - నగరంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంరిజర్వేషన్ల ప్రకటనతో ప్రధాన పార్టీల వ్యూహాలు కరంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే కరీంనగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఈసారి ఏ పార్టీకి దక్కుతుందన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా కదలికలు ప్రారంభించడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు కరీంనగర్ నగర రాజకీయాల్లో బలంగా కనిపించిన బీఆర్ఎస్‌కు - [' వెలిచాల'కు పదవి రాకతో వేడెక్కిన రాజకీయం..](https://kalamnigha.com/the-political-situation-has-heated-up-with-velichalas-appointment-to-the-post/) - వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడేనా? కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్రావును నియమించిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న కరీంనగర్‌లో గత కొన్నేళ్లుగా పార్టీ బలం తగ్గిన మాట వాస్తవమే. అయితే ఆ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు వెలిచాల రాజేందర్రావు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, కేడర్‌ను మళ్లీ - [కాకినాడలో రూ.18 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు!](https://kalamnigha.com/a-green-ammonia-project-worth-18000-crore-in-kakinada/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హరిత ఇంధన రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది, దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే భారీ పరిశ్రమకు కాకినాడ వేదిక కాబోతుంది, గ్రీన్ కో" గ్రూపునకు చెందిన ఏ ఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా జర్మనీ, జపాన్,సింగపూర్,కు గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేయనుంది… శనివారం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఈ ప్రతిష్టాత్మక - [కాంగ్రెస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం..](https://kalamnigha.com/the-development-of-karimnagar-is-possible-only-with-the-congress-party/) - కాంగ్రెస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం.. కార్పొరేషన్ ఎన్నికల్లోకాంగ్రెస్ కు పట్టం కట్టండి.. పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు.. కరీంనగర్, నిఘా న్యూస్: కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన అనంతరం కరీంనగర్‌కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నగరాన్ని ఖతర్నాక్‌గా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్‌రావు - [చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్రగాయం!](https://kalamnigha.com/an-asi-sustained-a-serious-neck-injury-after-being-struck-by-chinese-kite-string/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నిషేధిత చైనా మాంజా వాడకం ఏమాత్రం తగ్గడం లేదు సంక్రాంతి పండగ నేపథ్యంలో వరస మాంజ ప్రమాదాలు వాహన దారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి,మంగళవారం ఉదయం ఉప్పల్ లో చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం అయింది దీంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం…. నగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాపాయాన్ని సృష్టించింది. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగరేసేందుకు వాడే - [ఏపీలో మద్యం ధరల పెంపు!](https://kalamnigha.com/liquor-prices-increased-in-andhra-pradesh/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది క్వార్టర్ రూ"99 ఉన్నవి మినహా మిగతా అన్ని రకా ల బ్రాండ్లపై పరిణామంతో సంబంధం లేకుండా రూ"10 చొప్పున పెంచింది,బీరు, వైన్ రెడీ టూ డ్రింకుల ధరలు మాత్రం పెంచలేదు.. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా, ఉత్తర్వులు జారీచేశారు.దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు - [మామిడిపల్లి సీతారామస్వామి జాతర ఏర్పాట్ల పరిశీలన](https://kalamnigha.com/inspection-of-the-arrangements-for-the-mamidipalli-seetharamaswamy-festival/) - భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి : చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు రాజన్న సిరిసిల్ల / కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 18న జరగనున్న మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు - [మునిసీపల్ ఎన్నికలకు జనసేన పార్టీ సై?](https://kalamnigha.com/is-the-janasena-party-ready-for-the-municipal-elections/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవు తున్నట్టు తెలుస్తుంది, ఈ విషయాన్ని మొన్న కొండగట్టుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో పార్టీని బలో పేతం చేసే దిశగా అడుగు లు వేస్తున్న జనసేన, ఇప్పటికే కొత్త అడ్ హాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన తనకు - [యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ](https://kalamnigha.com/blankets-distributed-under-the-auspices-of-yuva-foundation/) - వేములవాడ జనవరి 11 (నిఘా న్యూస్): వేములవాడ పట్టణంలో చలి తీవ్రతకు తట్టుకోలేక దేవాలయం సమీపంలో వున్న యాచకులకు, నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమం కు ఫౌండేషన్ అధ్యక్షుడు గొడిశెల తిరుపతి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మరియు ఉద్యోగం లో చేరిన - [రైతాంగం సుభిక్షంగా ఉండాలి](https://kalamnigha.com/the-farming-community-must-prosper/) - రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, జనవరి 11(నిఘా న్యూస్) : రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆదివారం వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటిరేవుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా కాటిరేవుల పండుగను - [13న కరీంనగర్ కు వెలిచాల రాజేందర్ రావు రాక..](https://kalamnigha.com/velichala-rajender-rao-will-be-arriving-in-karimnagar-on-the-13th/) - అల్గునూరు చౌరస్తా నుంచి భారీ ర్యాలీ ఘన స్వాగత కార్యక్రమం కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు మొట్టమొదటిసారిగా ఈ నెల 13వ తేదీన మంగళవారం కరీంనగర్ రానున్నారు. అలుగునూరు చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ వివిధ సంఘాల నాయకులు ముఖ్యులు, అభిమానులు వెలిచాల రాజేందర్ రావుకు ఘన స్వాగతం - [కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు..](https://kalamnigha.com/velichala-rajender-rao-has-been-appointed-as-the-congress-in-charge-for-the-karimnagar-assembly-constituency/) - కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా : వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్, నిఘాన్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితుల య్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ - [నేడు మేడారం మహాజాతరకు తెలంగాణ మంత్రులు](https://kalamnigha.com/telangana-ministers-at-the-medaram-maha-jatara-today/) - ములుగు, నిఘాన్యూస్: మేడారం మహా జాతర ప్రారంభోత్సవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విజయ వంతం చేయాలని పంచా యతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మేడారం మహా జాతర సందర్భంగా ఈరోజు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, దుద్దుల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకుని - [శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో వ్యక్తి దారుణ హత్య?](https://kalamnigha.com/was-a-person-brutally-murdered-in-the-shamshabad-ghmc-area/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మధురానగర్ స్ట్రీట్ నెంబర్ మూడులో యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళన కు గురిచేస్తుంది, మధురానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి యువకుడి ని గుర్తు తెలియని దుండ గులు అతి కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హతమార్చారు. నడిరోడ్డుపై జన సంచారం ఉన్న చోటనే చంపేశారు. స్థానికుల సమాచారం - [భీమేశ్వర స్వామి ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు](https://kalamnigha.com/the-counting-of-the-15-day-hundi-collection-box-income-at-the-bhimeswara-swamy-temple-has-been-completed/) - వేములవాడ,నిఘాన్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలోని హుండీ లెక్కింపులో మొత్తంరూ.1,15,17,894/- నగదు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు లభించినట్లు పేర్కొన్నారు.ఈ హుండీ లెక్కింపును ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ - [కత్తితో దాడి కేసులో నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు](https://kalamnigha.com/in-the-case-of-the-knife-attack-a-case-under-the-sc-st-atrocities-act-has-been-registered-against-the-accused/) - – అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు- ఏఎస్పీ రుత్విక్ సాయి వెల్లడించారు. వేములవాడ జనవరి,నిఘాన్యూస్:బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన గండి శ్రీధర్ (S/o పోచయ్య) అదే గ్రామానికి చెందిన సావనపెల్లి శశి ప్రీతమ్ (S/o వెంకటేష్)పై తేదీ 07-01-2026 రోజున బోయినపల్లి మండలం దేశాయిపల్లి శివారులో కత్తితో దాడి చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. ఈ దాడిలో బాధితుడు శశి ప్రీతమ్‌కు రక్తగాయాలు కావడం జరిగిందన్నారు.బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయినపల్లి - [భద్రాది కొత్తగూడెం జిల్లాలో రైతు మేళా](https://kalamnigha.com/a-farmers-fair-is-being-held-in-bhadradri-kothagudem-district/) - భద్రాది జిల్లా, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సన్న,చిన్న కారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది, వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరుతో రైతులకు ట్రాక్టర్లు,వరి కోత మిషన్లను, సబ్సిడీ కింద ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా…. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శుక్రవారం రైతు మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు వ్యవసాయ కొత్త - [విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు!](https://kalamnigha.com/sankranthi-holidays-for-students-and-employees-will-begin-from-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 శనివారం - [రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీట్ బెల్ట్ తప్పనిసరి](https://kalamnigha.com/wearing-a-seat-belt-is-mandatory-in-rajanna-sircilla-district-2/) - రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వేములవాడలో వాహనాల తనిఖీలు జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను విస్తృతంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా - [రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి](https://kalamnigha.com/a-horrific-road-accident-in-rangareddy-district-four-students-died/) - రంగారెడ్డి, నిఘా న్యూస్: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది,మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది అతివేగం నలుగురు వర్సిటీ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర - [పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!](https://kalamnigha.com/andhra-pradesh-chief-minister-chandrababu-naidu-inspected-the-polavaram-project-works/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదల తో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం - [శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత!](https://kalamnigha.com/hydroponically-grown-cannabis-seized-at-shamshabad-airport/) - హైదరాబాద్, నిఘా న్యూస్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఫుకెట్ దేశము నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానం సీట్ నెంబర్ 16,17 లలో హైడ్రోపోనిక్ గంజాయిని వదిలి వెళ్లారు.విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి దాదాపు కిలో వరకు దొరికింది.పట్టుబడిన - [మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి : సీఎం రేవంత్ రెడ్డి!](https://kalamnigha.com/get-ready-for-the-municipal-elections-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో త్వర లో మున్సిపల్ ఎన్నికలు మొదలుకా నున్నవి బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుం డానే రేవంత్ రెడ్డి, సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది,ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నది మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నందున ఆలోపే మునిసిపల్ ఎన్నికలు ముగించాలని యోచిస్తున్న ది, సంక్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ ను విడుదల చేసి ఫిబ్రవరిలో ఒకే విడుత లోపోలింగ్ నిర్వహించేలా అడుగులు వేస్తున్నది… ఈ నేపథ్యంలోనే మున్సిప ల్ - [తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు!](https://kalamnigha.com/women-took-to-the-streets-demanding-drinking-water/) - వరంగల్, నిఘా న్యూస్:రెండేళ్లుగా నీరు రావడం లేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు.వరంగల్ జిల్లా మున్సిపా లిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రెండేళ్లు నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు మంగళవారం రోడ్డు ఎక్కారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప్రత్యామ్నాయం గా మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. నీటి సమస్య తీవ్రమవడం తో - [ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!](https://kalamnigha.com/the-central-budget-sessions-will-begin-from-the-31st-of-this-month/) - హైదరాబాద్, నిఘా న్యూస్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవు తాయి, ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుం ది, తొలిసారిగా రాజ్య సభలో ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టడం చర్చం శానీయంగా మారింది, ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లు లను ప్రవేశపెట్టే అవకాశం - [సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు](https://kalamnigha.com/special-additional-trains-for-the-sankranthi-festival/) - హైదరాబాద్,నిఘాన్యూస్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో పదకొండు రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో రైల్వే శాఖ తెలిపింది, ఈ సదుపాయం రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో నడిచే మరో పదకొండు అదనపు ఎక్స్ప్రెస్ రైళ్లకు చర్లపల్లి లో ప్రత్యేక - [మేడారం భక్తులకు టోల్ గేట్ భారం?](https://kalamnigha.com/will-the-toll-gate-be-a-burden-for-medaram-devotees/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ లో చెల్లింపులు అదనపు భారం కానున్నాయా? 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమంలో టోల్గేట్ల వద్ద వసూళ్ల కోసం వాహనాలను ఆపితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి, మేడారం జాతర సమయంలో టోల్ వసూళ్లను రద్దు చేయాలని మేడారం భక్తులు కోరుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా - [నాలుగో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు!](https://kalamnigha.com/the-assembly-sessions-continue-for-the-fourth-day/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజు కొనసాగుతున్నాయి శీతాకాల సమావేశాల్లో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సభలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50- 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓ ఆర్ ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది… సభలో ముఖ్యమైన చర్చలు, బిల్లుల ఆమోదం, నూతన నిర్ణయాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ - [మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు](https://kalamnigha.com/help-desks-have-been-set-up-in-municipal-offices/) - మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల (నిఘా న్యూస్): మున్సిపల్ ఓటర్ జాబితాలో పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆయా మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో వార్డు వారీగా, - [మళ్లీ బ్యాలెట్ పేపర్ తోనే మున్సిపల్ ఎన్నికలు?](https://kalamnigha.com/will-the-municipal-elections-be-held-again-using-ballot-papers/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మునిసిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు పరిధిలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించింది, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు మున్సిపల్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వెంటనే ముద్రించి అందించే లా - [రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీట్ బెల్ట్ తప్పనిసరి](https://kalamnigha.com/wearing-a-seat-belt-is-mandatory-in-rajanna-sircilla-district/) - రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వేములవాడలో వాహనాల తనిఖీలు– జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ రాజన్న సిరిసిల్ల (నిఘా న్యూస్): డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను విస్తృతంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా - [హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న..](https://kalamnigha.com/happy-new-year-revanth-anna/) - ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల రాజేందర్ రావు.. కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి.. మేయర్ పీఠం దక్కించుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి సూచన.. కరీంనగర్, నిఘా న్యూస్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజేందర్ రావు పలు అంశాలపై ముఖ్యమంత్రితో - [వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ జిల్లా నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి తరలిరండి..](https://kalamnigha.com/come-and-attend-the-swearing-in-ceremony-of-the-new-cabinet-of-walker-international-district-304-karimnagar-district/) - కరీంనగర్, నిఘా న్యూస్: వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ నూతన జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం జనవరి 4 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు AMRఉన్నతి అలుగునూరులో జరిగే కార్య క్రమాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వాకర్ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనిడిస్టిక్ గవర్నర్ అనమనేని సుధాకర్ రావు పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో విశాఖపట్నం కేంద్రంగా 1986 సంవత్సరంలో వాకర్ ఇంటర్నేషనల్ సంస్థ స్థాపించబడినది దీని పరిధి - [చొప్పదండి మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా జక్కుల అనిల్ కుమార్ యాదవ్](https://kalamnigha.com/jakkula-anil-kumar-yadav-is-the-president-of-choppadandi-mandal-upasarpanch-foruhm/) - చొప్పదండి, నిఘా న్యూస్: చొప్పదండి మండలంలోని ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షునిగా జక్కుల అనిల్ కుమార్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్‌లు సమావేశమై, ఫోరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామీణ పాలనను మరింత బలోపేతం చేయడం, ఉప సర్పంచ్‌ల సమస్యలను సమిష్టిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఆయనను అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం - [ఆశీర్వదించినందుకు ధన్యవాదములు:ఇప్పలపల్లి 4వ వార్డు మెంబర్ నమిత-సురేష్](https://kalamnigha.com/thank-you-for-the-blessings-namitha-suresh-4th-ward-member-ippalapalli-search-for-this/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి 4వ వార్డ్ మెంబర్ గా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వార్డు ప్రజల ఆశీర్వాదంతోనే ఏడు ఓట్లతో గెలుపొందాను. గ్రామ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ గా ప్రజల సమస్యలు పరిష్కరించి.. సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. మీ ఓటుతో నన్ను ఆశీర్వదించినందుకు పేరుపేరునా కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ నమ్మకాన్ని నిలబెడుతూ అందరితో కలిసిపోతూ అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇస్తున్నాను. - [అక్రమ నిర్మాణాల తొలగింపు ఎప్పుడు?](https://kalamnigha.com/when-will-the-illegal-structures-be-removed/) - ఇంటి నెంబర్ల రద్దు చేసి నెలలు గడుస్తున్నా.. పట్టించుకోని అధికారులు కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో వివాదాస్పద భూములపై నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన ఇంటి నెంబర్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వ, శివారు భూములు, లేఅవుట్ అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లపై కఠిన చర్యలుగా ఈ నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ఇంటి నెంబర్లు రద్దు కావడంతో ఆ నిర్మాణాలు అక్రమమేనని స్పష్టమైనప్పటికీ, అవి ఇప్పటివరకు - [సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తాం: ఇప్పలపల్లి 4వ వార్డు అభ్యర్థి నమిత-సురేష్](https://kalamnigha.com/we-will-understand-and-resolve-the-problems-ippalapalli-4th-ward-candidate-namitha-sures/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గట్టు నమిత – సురేష్ కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. సమస్యలను దగ్గరగా చూసిన వీరు ప్రతి ఇంటి అవసరాన్ని అర్థం చేసుకునే వారికి అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నారు. మాటల్లో కాదు – చేతల్లో చూపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పలపల్లి గ్రామంలోని నాలుగవ వార్డులో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. - [ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు:కలెక్టర్](https://kalamnigha.com/any-of-the-18-types-of-identity-cards-can-be-shown-for-voting-collector/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. 1) ఆధార్ కార్డు2) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ - [వేములవాడ ఆలయం వెనుక భాగంలో ఉన్న శివుని విగ్రహం నిర్వహణపై భక్తుల ఆవేదన](https://kalamnigha.com/devotees-express-their-anguish-over-the-maintenance-of-the-shiva-idol-located-at-the-back-of-the-vemulawada-temple/) - వేములవాడ, డిసెంబర్ 10, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న శివుని విగ్రహం సరైన శుభ్రత లేకుండా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కులు చెల్లించేందుకు అక్కడికి వచ్చే భక్తులు, విగ్రహం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కనీసం వారానికి ఒకసారి అయినా ఆలయ సిబ్బంది శివుని విగ్రహం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని భక్తులు కోరుతున్నారు. ఇది భక్తుల భావోద్వేగాలకు - [సింగసాని మల్లేశ్ కు పెరుగుతున్న మద్దతు](https://kalamnigha.com/సగసన-మలలశ-క-పరగతనన-మదదత/) - కరీంనగర్, నిఘా న్యూస్: రాగంపేట గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న సింగసాని మల్లేశ్ కు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడిగా మల్లయ్య పేరు మీద విశ్వాసం పెరిగింది. గ్రామానికి శుద్ధి నీరు, రహదారులు, లైటింగ్ వంటి ప్రాథమిక సదుపాయాల కోసం ఆయన చేసిన పోరాటం ప్రజలను ఆకట్టుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు డబ్బు, మద్యం ఎర చూపుతున్నా.. సింగసాని మల్లేశ్ మాత్రం మానవతా - [జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం](https://kalamnigha.com/bar-association-executive-committee-meets-with-district-chief-justice/) - వేములవాడ కోర్టు సమస్యలపై విన్నపం వేములవాడ, నిఘా న్యూస్: రెండు నెలలు సెలవుపై అమెరికా వెళ్లి తిరిగి వచ్చి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన పి. నీరజను వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో కార్యవర్గం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, రాజన్న లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ కోర్టుకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు అధ్యక్షులు - [నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి](https://kalamnigha.com/nodal-officers-should-be-alert/) - అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కరీంనగర్, నిఘా న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా, పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని - [సర్పంచ్ బరిలో నిలిచేవారు జాగ్రత్త..!](https://kalamnigha.com/those-running-for-sarpanch-should-be-careful/) - ఇది పదవి కాదు.. అప్పుల ఊబి..!ఖద్దర్ చొక్కా వెనుక.. కన్నీటి గాథ కరీంనగర్, నిఘా న్యూస్: గ్రామపంచాయతి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్ని కలు మామూలు పోటీలు కావు. ఇది కేవలం అధికార పదవి కాదుమొత్తం గ్రామాన్ని నడిపించే బాధ్యత, అందుకే సర్పంచ్ బరిలోకి దిగేవారు ముందే జాగ్రత్తగా ఆలోచించాలి. గెలవడం ఒక్కటే లక్ష్యమైతే తర్వాత ఎదురయ్యే ఒత్తిడులు, అభివృద్ధి కష్టాలు భరించడం కష్టం. గతంలో ఎన్నో గ్రామాల్లో సర్పంచులు - [ఎండిఆర్టీ అర్హత సాధించిన ముప్పిడి సుధీర్ కుమార్](https://kalamnigha.com/thirty-one-year-old-sudheer-kumar-wins-prestigious-mdrt/) - రాజన్న సిరిసిల్ల డిసెంబర్ 1 (నిఘా న్యూస్): ఎల్ఐసీ సంస్థలో ప్రతిష్టాత్మకమైన ఎండిఆర్టీ అర్హతను సాధించిన ముప్పిడి సుధీర్ కుమార్ ని ఎల్ఐసీ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ జై కిషన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.దీనికి కృషిచేసిన వికాసాధికారి సంతోష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా సన్మానించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషిని అధికారులు అభినందించారు.ఎండిఆర్టీ అర్హత సాధించడం సంస్థ ప్రతిష్ఠను పెంచే విజయమని, భవిష్యత్తులో సుధీర్ కుమార్ - [రాగంపేటలో రాజకీయ హోరాహోరీ…](https://kalamnigha.com/political-turmoil-in-ragampeta/) - సర్పంచ్ బరిలో చీకట్ల శ్రీనివాస్అభివృద్ధి ధ్యేయమే లక్ష్యం కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి సమస్యలతో బాధపడుతున్న రాగంపేట గ్రామం ఇప్పుడు స్థానిక ఎన్నికలతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, తాగునీటి సరఫరాలో లోపాలు… ఇలా గ్రామస్తులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలకు ఎప్పటినుండో పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గ్రామ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలో - [కరీంనగర్ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు..](https://kalamnigha.com/flames-of-discontent-in-karimnagar-congress/) - కరీంనగర్, నిఘా న్యూస్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత అప్పటి వరకు నిరాశతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అప్పటి నుంచి కార్యకర్తలు ప్రతీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేశారు. అయితే ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటేడ్ లేదా పార్టీ పదవుల్లో అవకాశం వస్తుందని ఆశతో ముందుకు వెళ్లారు. ఇలాంటి వారిలో అల్పోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావుకు - [నూతనోత్సాహాన్ని నింపిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్](https://kalamnigha.com/alforce-sports-mast-is-full-of-new-energy/) - కరీంనగర్, నిఘా న్యూస్: క్రీడల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తద్వారా వారు విజయాలను చాలా సులువుగా సాధిస్తారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాల పల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో మరియు భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు - [సాయి రూప ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ](https://kalamnigha.com/distribution-of-blankets-to-beggars-under-the-auspices-of-sai-rupa-trust/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలో సాయి రూప ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సేవా కార్యక్రమం ఎంతో జనసంచారం మధ్య నిర్వహించబడింది. పిల్లి బాబురావు, సాయి రుద్ర బిల్డర్స్ వారి సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంగా యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పుట్టినరోజు వేడుకను ప్రజాహిత దిశగా మలచిన పిల్లి బాబురావు కుటుంబం ఈ సేవా కార్యక్రమానికి ప్రజల ప్రశంసలు అందుకుంది. ప్రభాత వేళ వేములవాడ ప్రాంతంలోని యాచకులు, నిరుపేదలు పాల్గొనగా, వారికి - [స్వయం సయాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు..](https://kalamnigha.com/interest-free-loans-to-self-help-groups/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సయాయక సంఘాలకు వడ్డీలేని ఋణాలు విడుదల చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు 11401 సంఘాలకు 11.18 కోట్లు మంజూరీ కాగా నియోజకవర్గం వారిగా ఈ రోజు వడ్డీ లేని ఋణాల మంజూరీ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది. హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి హైదరాబాద్ లో 1524 సంఘాలకు 1.52 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు గౌ,, మంత్రివర్యులు - [ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం](https://kalamnigha.com/government-whip-adi-srinivas-near-miss/) - వేములవాడ, నిఘా న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. నంది కమాన్ ప్రాంతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుంగిపోవడంతో అధికారులు, నాయకులు తుళ్లిపడ్డ ఘటన కలకలం రేపింది. నిర్మాణ నాణ్యత లోపంపై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. భయాందోళనకు గురైన స్థానికులు పనుల ప్రమాణాలపై ప్రశ్నలు లేపుతున్నారు. - [రాజమౌళి వ్యాఖ్యలపై కరీంనగర్ బిజెపి నాయకుడి ఫైర్..](https://kalamnigha.com/karimnagar-bjp-leader-fires-back-at-rajamoulis-comments/) - కరీంనగర్, నిఘా న్యూస్:టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి హనుమంతుడి పై చేసిన వ్యాఖ్యల ఫలితంగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై వానరసేన సభ్యులు పోలీసులకు ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హిందువుల నుంచి కూడా అతనికి తీవ్ర వ్యతిరేకమైన పవనాలు వేస్తున్నాయి. మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా రాజమౌళి వాక్యాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రాజమౌళి పై హిందూ సంఘాలు ఆగ్రహం - [స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలు సత్తా చాటాలి:కడారి అయిలన్న కురుమ](https://kalamnigha.com/kurumas-should-show-their-strength-in-local-body-elections-kadari-ayilanna-kuruma/) - కరీంనగర్: వచ్చే స్థానిక ఎన్నికల్లో కురుమలు సత్తా చాటాలని కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కడారి అయిలన్న సూచించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్ వద్ద గల సంఘం కార్యాలయంలో మీడియా మిత్రులతో మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల కురుమలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశమున్న ప్రతి పార్టీలో, ప్రతి చోట వార్డ్ మెంబర్, సర్పంచ్ , యం పి టి సి, జడ్పిటిసి, మరియు యం పి పి వరకు అవకాశం - [నేడు పోలి స్వర్గం.. ఏం చేయాలంటే?](https://kalamnigha.com/today-is-like-heaven-what-should-we-do/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం నవంబర్ 20 గురువారం రోజున కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసింది.. 30 రోజులపాటు భక్తిశ్రద్ధల తో సాగిన కార్తీకమాసం గురువారంతో ముగిసింది రోజు వారిగా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకా లు అర్చనలు నంది అభిషే కాలు దీపోత్సవం రాత్రివేళ ఆకాశ జ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అను గ్రహాన్ని అందుకున్నారు. దేశంలోని పంచరామాల యంతో - [జాతీయస్థాయి ఎస్జీఎఫ్ ఫుట్బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక](https://kalamnigha.com/alfors-student-selected-for-national-level-sgf-football-competitions/) - కరీంనగర్, నిఘా న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకు చాలామంది ఉత్సాహం చూపుతారని ' అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి' అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో పాఠశాలలకు చెందిన విద్యార్థిని జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినంద సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని మరియు వివిధ స్థాయిలో - [పురమల్ల శ్రీనివాస్ మళ్లీ పార్టీలోకి వస్తాడా?](https://kalamnigha.com/will-puramalla-srinivas-return-to-the-party/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి నియామకం అంశం మరోసారి పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ పదవిలో పనిచేసిన పురముల్ల శ్రీనివాస్ కొన్ని అంతర్గత కారణాలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి ఇన్చార్జి లేకుండానే పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఒక బలమైన నేత అవసరం - [కరీంనగర్ కాంగ్రెస్ పదవులపై ఉత్కంఠ..](https://kalamnigha.com/tensions-over-karimnagar-congress-posts/) - స్థానిక ఎన్నికలపై నిర్ణయంతో కార్యకర్తల్లో ఆశలు.. ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయోనన్నా తీవ్ర చర్చ మరోసారి వెలిచాల రాజేందర్రావు పేరు తెరపైకి కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల పార్టీ వర్గాల్లో వెలిచాల రాజేందర్‌రావు పేరును ఎమ్మెల్యేలు, నేతలు చర్చించుకోవడంతో ఆయనకు ఈ బాధ్యతలు దక్కుతాయన్న ప్రచారం బలంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావడం లేదు. దీంతో - [పత్రిక శక్తి కాదు, ఒక బాధ్యత..](https://kalamnigha.com/a-newspaper-is-not-a-power-it-is-a-responsibility/) - కరీంనగర్, నిఘా న్యూస్: భారత ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక శక్తి..ఇది కేవలం వార్తల వాహకం కాదు…అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం..సమాజాన్ని దిశా నిర్ధేశం చేసే శక్తి,ప్రజల బాధలను ప్రభుత్వానికి వినిపించే గళం..ఒకప్పుడు పత్రికలు ప్రజా స్వరం.కానీ నేటి పరిస్థితులలో కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి.గత దశాబ్దంలో జాతీయ మీడియా భారీ మార్పులను చూసింది.వాస్తవాలకు ప్రాధాన్యత తగ్గి టి.ఆర్.పి లు, సెన్సేషనలిజం, కార్పొరేట్/రాజకీయ ఒత్తిడులు పెరిగాయి.వాస్తవాలకు ప్రాధాన్యత తగ్గి టి.ఆర్.పి లు, సెన్సేషనలిజం, కార్పొరేట్/రాజకీయ ఒత్తిడులు పెరిగాయి. శబ్దం పెరిగింది.. - [అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా బాలల దినోత్సవం](https://kalamnigha.com/childrens-day-celebrated-in-alfors-educational-institutions/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్వా విలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్, అల్ఫోర్స్ టైనీ టాట్స్, అల్ఫోర్స్ ప్రైమరీ క్యాంపస్, మంకమ్మతోటలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్, భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల, కిసాన్ నగర్ లోని అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుక ప్రారంభానికి ముందు వారు ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు](https://kalamnigha.com/jubilee-hills-by-election-congress-leaders-in-celebration/) - కరీంనగర్, నిఘా న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమై అయినప్పటి నుంచి నవీన్ యాదవ్ కు రౌండ్ రౌండ్ కు ఆదిక్యంపెరుగుతూనే ఉంది, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ - [జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక : ‘కలాం నిఘా’ అంచనా నిజమైంది..](https://kalamnigha.com/jubilee-hills-by-election-kalam-nigha-prediction-comes-true/) - కరీంనగర్, నిఘా న్యూస్: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలో ‘కలాం నిఘా’ మీడియా ముందుగానే ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని చేసిన విశ్లేషణ పూర్తిగా నిజమైంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి , నాయకుల ప్రవర్తన ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చేసిన అంచనాలు పోలింగ్ ఫలితాల్లో ప్రతిఫలించాయి. నిజాయితీకి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ఈ - [‘జూబ్లిహిల్స్ ’ గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్ కే పట్టం?](https://kalamnigha.com/who-will-win-jubilee-hills/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలు ఎవరో రేపు తేలిపోనుంది, శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలు అవుతుంది, ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది…. ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుల్ లను ఏర్పాటు చేశారు.అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. - [అందెశ్రీ అకస్మిక మృతి తీరని లోటు..](https://kalamnigha.com/andesris-sudden-death-is-an-irreparable-loss/) - ఆయన రాసిన జయ జయహేతెలంగాణ గేయం కోట్లాది ప్రజలగొంతుకై నిలిచింది: వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్, నిఘా న్యూస్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప కళాకారుడిని కోల్పోవడం తీరని విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ మరణం - [కొండగట్టు జేఎన్టీయూ లో ర్యాగ్గింగ్ పై విచారణ జరిపించాలి: చీకట్ల శ్రీనివాస్](https://kalamnigha.com/an-inquiry-should-be-conducted-into-ragging-at-kondagattu-jntu-cheekatla-srinivas/) - కరీంనగర్, నిఘా న్యూస్: నాచుపల్లి శివారులో గల కొండగట్టు జేఎన్టీయూ క్యాంపస్ లో సీనియర్ విద్యార్థులు, బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనపై యూనివర్సిటీ, పోలీస్ అధికారులతో విచారణ జరిపించాలని జర్నలిస్టు జాతీయ సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇద్దరు జూనియర్ విద్యార్థుల చేత పెళ్లి చేస్తున్నట్లు తంతు జరిపించి, చున్నీలు వేసుకుని డ్యాన్స్ చేసి, ఈ తంగాన్ని వీడియో చిత్రీకరించి, సీనియర్ విద్యార్థులు పోస్ట్ చేసి వైరల్ చేశారన్నారు. ఈ వికృత సంఘటన - [సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు](https://kalamnigha.com/happy-birthday-to-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం 17 సంవత్సరాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి, 2006లో మహబూబ్నగర్ జిల్లా మిడ్జెల్ జడ్పిటిసిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నవంబర్ 8న 57 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందు నుండే ఆయనకు అత్యంత వినూత్న రీతిలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. - [అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి…](https://kalamnigha.com/the-post-of-vice-chairman-of-urban-bank-should-be-reserved-for-scs/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఇటీవల ఉత్సాహభరితంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ నేతృత్వంలోని ప్యానెల్ ఘనవిజయం సాధించింది. బ్యాంక్ డైరెక్టర్‌గా సరిల్లా రతన్ రాజ్ గెలుపొందడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త పాలకవర్గం ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా కర్ర రాజశేఖర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన బ్యాంకు అభివృద్ధి, సభ్యుల సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తానని - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : గెలుపెవరిదీ?](https://kalamnigha.com/jubilee-hills-by-election-who-will-win/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సీటు కోసం కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ప్రచార వేదికలపై మాటల యుద్ధం రగులుతోంది. కాంగ్రెస్ తరఫున సీఎం - [సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా ముదిలి వసంతరావు](https://kalamnigha.com/mudili-vasantha-rao-appointed-as-sangareddy-district-medical-officer/) - హైదరాబాద్, నిఘా న్యూస్: సంగారెడ్డి జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ముదిలి వసంతరావు నియమితు లయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్రూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న వసంతరావుకు సివిల్ సర్జన్ ( జనరల్ లైన్) పదోన్నతి కల్పించి సంగారెడ్డి డీఎంహెచ్ వోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో రాజన్నసిరిసిల్ల డీఎంహెచ్ వోగా, - [కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ సరిల్ల ప్రసాద్ కు శుభాకాంక్షల వెల్లువ](https://kalamnigha.com/congratulations-to-karimnagar-urban-bank-director-sarilla-prasad/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సరిల్ల రతన్ రాజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన బ్యాంకు ఎన్నికల్లో ఆయన 306 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్సాహంగా సాగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతుతో రతన్ రాజు విజయం సాధించడం విశేషం. ఈ ఫలితంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. విజయం అనంతరం సరిల్ల రతన్ రాజు మాట్లాడుతూ .. “ఈ విజయం సభ్యుల విశ్వాసానికి ప్రతీక. - [కర్ర రాజశేఖర్ డిసిసి అధ్యక్షుడిమాటకు కట్టుబడి ఉంటావా..?](https://kalamnigha.com/will-karra-rajasekhar-abide-by-the-dcc-presidents-words/) - కర్ర ప్యానల్ డైరెక్టర్లు ఏ పార్టీ వారో స్పష్టం చేయాలి.. డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పిన మాటనునిజం చేస్తావా కర్ర.. ? డిసిసి అధ్యక్షుడు ఈ విషయంపై స్పందించాలి.. గెలిచిన వారంతా కాంగ్రెస్ వారేనని డిసిసి అధ్యక్షుడు ప్రకటన ఇచ్చారు.. కర్ర రాజశేఖర్, డైరెక్టర్లు బీఆర్ఎస్ బిజెపి వాళ్లతో సంబరాలు చేసుకుంటున్నారు.. ఇదేనా నైతికత..? ఆ పార్టీల లోపాయికార ఒప్పందంతో ఆనైతిక పొత్తు పెట్టుకున్నారు.. బండి సంజయ్ సపోర్టుతో కర్ర ప్యానెల్ గెలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు.. - [కరీంనగర్ కాంగ్రెస్ లో కలకలం](https://kalamnigha.com/uproar-in-karimnagar-congress/) - అర్బన్ ఎన్నికలపై తలో మాట ప్యానల్ ఉందని వెలిచాల.. లేదని కవ్వంపల్లి ప్రకటనలు కాంగ్రెస్ కార్యకర్తల అయోమయం కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో ఒక చర్చ రగులుతోంది. అర్బన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత వెలిచాల రాజేందర్‌రావు పేరు మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు నాయకులను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్‌రావు బహిరంగంగా ప్రచారం చేయడం కొందరికి నచ్చలేదు. ఆయన - [మొంథా బాధిత రైతులను ఆదుకోవాలి: చీకట్ల శ్రీనివాస్](https://kalamnigha.com/we-should-help-the-farmers-affected-by-the-drought-cheekatla-srinivas/) - కరీంనగర్, నిఘా న్యూస్: మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర వర్షాల బారిన పడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రముగా కురిశాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలు మండలాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే పంటలు కోసి ధాన్యం ఆరబెట్టే పనుల్లో ఉన్న రైతులు ఒక్కసారిగా కురిసిన వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. వేల ఎకరాల్లో ఉన్న పంటలు నీటమునిగిపోయి రైతులు ఆర్థికంగా - [సాయిరూప చారిటబుల్ ట్రస్ట్‌కు దుప్పట్ల పంపిణీ](https://kalamnigha.com/distribution-of-blankets-to-sai-rupa-charitable-trust/) - ముంబై, అక్టోబర్ 28 (నిఘా న్యూస్): ముంబైలోని బాంద్రా గ్యానేశ్వర్ నగర్ తిరంగ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కోసం అవసరమైన దుప్పట్లను వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూరెల్లా గంగాధర్ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరంగ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు బొండ్ల కిష్టయ్య, జనరల్ సెక్రటరీ కాశివేణి గంగారం, కోశాధికారి కుమ్మరి నర్సయ్య పాల్గొన్నారు. సమాజ సేవ పట్ల గంగాధర్ దాతృత్వం ప్రశంసనీయమని పాల్గొన్న - [అంగన్వాడిలో14 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!](https://kalamnigha.com/notification-for-filling-14-thousand-posts-in-anganwadi-soon/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తికి ప్రాధాన్య తనిస్తూ.. అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్‌వాడీ హెల్పర్లు, టీచర్ల నియా మకానికి సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14వేల అంగన్వాడీ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వేగం పెంచింది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామక ప్రక్రియను త్వరగా - [అటెండర్ పై చర్యలు తీసుకోవాలి: చీకట్ల శ్రీనివాస్](https://kalamnigha.com/action-should-be-taken-against-the-attendant-cheekatla-srinivas/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమ్మాయిలకు రక్షణ ఉండాల్సిన అటెండర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే ఈ పాఠశాల సిబ్బందిని బదిలీ చేశారని, అయితే వారిని - [పాఠశాల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: వెలిచాల రాజేందర్ రావు](https://kalamnigha.com/strict-action-should-be-taken-against-school-officials-velichala-rajender-rao/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేత వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే పాఠశాల సిబ్బందిని బదిలీ చేసినప్పటికీ.. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాలికల పాఠశాలలో భద్రతకు - [తెలుగు యువ ఇంజినీర్ హనూషకు అంతర్జాతీయ గౌరవం](https://kalamnigha.com/international-honor-for-young-telugu-engineer-hanusha/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కు చెందిన తెలుగు యువ ఇంజినీర్ హనుష దురిసేటి మరో అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. సొసైటీ ఆఫ్ ఉమెన్ ఇంజినీర్స్ (SWE) సంస్థ నుంచి ఆమెకు “రైజింగ్ టెక్నికల్ కాంట్రిబ్యూటర్ అవార్డు” లభించింది. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో ఉన్న మహిళా ఇంజినీర్లలో ప్రారంభ దశలోనే విశేష సాంకేతిక కృషి చేసిన వారికి ఇస్తారు. ప్రస్తుతం హనుష Iron Mountain సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె రూపొందిస్తున్న AI - [అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మా ప్యానలే గెలుస్తుంది..](https://kalamnigha.com/our-panel-will-win-the-urban-bank-elections/) - మా అభ్యర్థులంతా మంచి అనుభవం..ఆలోచన.. ఆశయం కలవారు.. మా ప్యానల్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విప్ ఆది శ్రీనివాస్ ఆశీర్వదించారు.. అర్బన్ బ్యాంకులో వినూత్నమైన సంస్కరణలు తీసుకొస్తాం.. బ్యాంకు డిపాజిట్లను మూడింతలు పెంచుతాం.. అర్బన్ బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులతో కలిసి వెలిచాల ప్రెస్ మీట్.. కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు సభ్యుల సహకారంతో 100% తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ - [అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్‌రావు దూకుడు](https://kalamnigha.com/velichala-rajender-raos-aggressiveness-in-the-urban-bank-elections/) - - కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మక ప్రచారం– బ్యాంక్ విస్తరణపై ప్రత్యేక దృష్టి కరీంనగర్‌, నిఘా న్యూస్:కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మద్దతు అభ్యర్థుల తరపున ప్రచార బాట పట్టిన పార్టీ సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అభ్యర్థుల విజయం కోసం రాజేందర్‌రావు రూపొందించిన ప్రత్యేక వ్యూహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఒకప్పుడు కేవలం కరీంనగర్ నగరానికే పరిమితమైన - [బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ](https://kalamnigha.com/counseling-for-bus-accident-victims/) - కరీంనగర్, ఇక న్యూస్: కర్నూల్ లో జరిగిన బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెల్లిని 19 మంది సజీవం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు జాతీయ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ బాధ్యత కుటుంబాలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ ప్రమాదంలో - [కర్నూలు బస్ ప్రమాదంపై వెలిచాల రాజేందర్ రావు దిగ్భాంతి](https://kalamnigha.com/velichala-rajender-rao-shocked-over-kurnool-bus-accident/) - కరీంనగర్, నిఘా న్యూస్: కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాని హైదరాబాద్‌ వచ్చిన పలువురు సజీవదహన మయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల రమేశ్‌ కుటుంబం అగ్నికి ఆహుత య్యింది. అదేవిధంగా యాదిద్రి జిల్లాకు - [కర్నూలు బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి!](https://kalamnigha.com/two-young-women-from-telangana-died-in-kurnool-bus-accident/) - బస్సు ప్రమాద బాధితులకు ఐదు లక్షల పరిహారం! కలం నిఘా న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్‌: కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాని హైదరాబాద్‌ వచ్చిన పలువురు సజీవదహన మయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల - [కరీంనగర్ కాంగ్రెస్ లో ఉత్కంఠ..](https://kalamnigha.com/tension-in-karimnagar-congress/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణా రాజకీయాల్లో కీలకమైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకోవడానికి పలువురు సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ముఖ్యంగా ఇద్దరు బలమైన ఆశావాహుల మధ్య తీవ్రమైన పోటాపోటీ కనిపిస్తోంది. ఆశావాహులు.. దరఖాస్తులు కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన - [🪔✨ పాఠకులకు, ప్రకటన కర్తలకు దీపావళి శుభాకాంక్షలు ✨🪔](https://kalamnigha.com/happy-diwali-to-readers-and-advertisers/) - చీకట్లు ఎంత గాఢమైనా.. ఒక దీపం వెలిగితే చాలు, వెలుగు వ్యాపిస్తుంది.. వెలుగుల పండుగ కేవలం ఇళ్లలో కాదు.. మనసుల్లో వెలిగినప్పుడు అసలైన దీపావళి.. ఒక దీపం చీకటిని పోగొడుతుంది, కానీ మనసులోని ఆశ వెలుగులు జీవితాన్నే మార్చేస్తాయి. మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, పాఠకులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు .ఈ పండుగ వెలుగులు మీ జీవితంలో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఆనందం నింపాలని, ప్రతి కుటుంబంలో నవ్వులు వెలిగించాలని కోరుకుంటున్నాను.చీకట్లపై వెలుగుల విజయం స్ఫూర్తిగా, మనసులోని చెడు - [రహస్యంగా టపాసుల దుకాణాల టెండర్లు..](https://kalamnigha.com/tenders-for-tapas-shops-are-being-held-in-secret/) - కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం బాధ్యతలు ఒకే వ్యక్తికి..టెండర్లు నిర్వహించకుండానే అప్పజెప్పిన వైనం..నిబంధనలు తుంగలో తొక్కి డబ్బులు వసూలు.. కరీంనగర్, నిఘా న్యూస్:దీపావళి సందర్భంగా బాణసంచా మోత మోగుతుంది. ఈ పర్వదినం రోజున లక్ష్మీ పూజలు నిర్వహించిన తర్వాత ఇళ్లలోనూ.. వ్యాపార సంస్థల సముదాయంలోనూ టపాసులు పేలుస్తుంటారు. దీపావళి రోజున టపాసులు పేల్చడం వల్ల శుభ సూచకమని.. దుష్టశక్తులు రాకుండా ఉంటాయని భావిస్తారు. ఈ సందర్భంగా బాణసంచా కొనుగోలు విపరీతంగా ఉంటాయి. కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతూఉంటుంది. వినియోగదారుల - [అనుమతి లేకుండా యథేచ్ఛగా టపాసుల విక్రయం..](https://kalamnigha.com/unauthorized-sale-of-crackers/) - లైసెన్స్ రెన్యూవల్ చేయని విక్రయదారులుపట్టించుకోని అధికారులు.. కరీంనగర్, నిఘా న్యూస్:దీపావళి రాగానే బాణసంచా కాల్చాలన్న సంబరం పిల్లల్లో ఉంటుంది. దీంతో రెండు రోజుల ముందు నుంచే బాణసంచా కొనుగోలు చేయాలని మారం చేస్తూ ఉంటారు. అయితే బాణసంచా విక్రయదారులు సైతం దీపావళి పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా కరీంనగర్ లో చాలా ప్రాంతాల్లో టపాసుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో అంబేద్కర్ స్టేడియం తో పాటు సర్కస్ - [ఎన్నికల వాయిదాతో విసుగెత్తుతున్న జనం](https://kalamnigha.com/people-are-getting-frustrated-with-the-postponement-of-the-elections/) - లోకల్ బాడీస్ లేకపోవడంతో కోల్పోతున్న కేంద్ర నిధులు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ ల అమలు ప్రక్రియ సరైనదే చట్టబద్ధంగా చేయని రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల ఎన్నికలకు అడ్డంకి సిరాస్తులు అమ్మి ఖర్చులకు డబ్బులు కూడబెట్టిన ఆశావహులు కరీంనగర్ , నిఘా న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గందరగోళంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలన వ్యవధి ముగిసి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. లోకల్ బాడీస్ లేకపోవడం వల్ల కేంద్ర - ['జూబ్లీ’ఎవరికీ దక్కేనో?](https://kalamnigha.com/who-will-get-the-jubilee/) - ‘పథకాలను నమ్ముకున్న కాంగ్రెస్సెంటిమెంట్ ను పండించనున్న బీఆర్ఎస్పట్టణ ఓటర్లు తమవైపే అంటున్న బీజేపీ హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ఉపఎన్నికల నేపథ్యంలో హాట్‌స్పాట్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) నేత మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకోవాలని బలంగా పట్టుదలతో ఉంది. ఈ ఎన్నిక బరిలో - [కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి నియామకం ఎప్పుడు?](https://kalamnigha.com/when-will-the-karimnagar-assembly-constituency-in-charge-be-appointed/) - నిరాశలో వెలిచాల రాజేందర్ రావు సన్నిహితులుఅయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలుపార్టీ అభివృద్ధిపై ఆందోళన కరీంనగర్,నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒకరకమైన నిశ్శబ్దం, ఆందోళన కలగలిసిన వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహం పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించకుండా, నియోజకవర్గ స్థాయి ఇన్‌ఛార్జిల నియామకంపై నెలకొన్న అనిశ్చితి కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పార్టీ పటిష్టతకు కీలకమైన సమయంలో, నాయకత్వ లేమి వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు - [మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా ఉద్యమం?](https://kalamnigha.com/ysrcp-movement-on-privatization-of-medical-colleges/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటు కరణను వ్యతిరే కిస్తూ ఈనెల10 నుంచి నవంబర్ 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాల తోపాటు..కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రకటించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీ కరణ అంశం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరే - [రాంగపేటలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు..](https://kalamnigha.com/devi-navratri-celebrations-in-grand-style-in-rangapet/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో ప్రస్తుతం దసరా శోభ ఉట్టిపడుతోంది. జర్నలిస్టు జాతీయ సంక్షేమ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్నకొండలో ప్రతిరోజూ పండుగ వాతావరణం నెలకొంది. భక్తి పాటలు, నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడి సందడిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు మహిళలు తమ ఆట పాటలతో, ఉత్సాహంగా - [29న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల?](https://kalamnigha.com/schedule-for-local-elections-released-on-the-29th/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డిఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు - [పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత](https://kalamnigha.com/lost-cellphone-handover/) - గార్ల సెప్టెంబర్ 20 (నిఘా న్యూస్):గార్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి గుగులోత్ రాములు జూన్ నెల 7వ తారీఖున తన ఫోన్ పోయిందని గార్ల పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి పోయిన ఫోన్‌ను గుర్తించి శనివారం బాధితునికి ఎస్సై ఎస్ కే రియాజ్ పాషా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు - [20న ఖమ్మంలో జరిగే ధార్మిక సభను జయప్రదం చేయండి](https://kalamnigha.com/make-the-religious-gathering-in-khammam-on-the-20th-a-success/) - ఖమ్మం, నిఘా న్యూస్ : ఖమ్మం వేదికగా తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే ముస్లిం ధార్మిక సభను జయప్రదం చేయాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా షేక్ ముజాహిద్,తెలంగాణ ముస్లిం ఐక సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ సాహెబ్ తెలిపారు.ఈ ధార్మిక సభకు హజ్రత్ మౌలానా మెహమ్మద్ ఉస్మాన్ సాహెబ్ రహ్మనీ ద్యన్వీషాహి ఇమామ్ పంజాబ్,హజ్రత్ మౌలానా ముహిబుల్లా సాహెబ్ నద్వీ రాంపూర్ పార్లమెంట్ - [కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం.. రోగుల భద్రత ప్రశ్నార్థకం](https://kalamnigha.com/carelessness-in-private-hospitals-in-karimnagar-safety-of-patients-is-questionabl/) - కరీంనగర్, నిఘా న్యూస్: "ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయా?" అన్న ప్రశ్న కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో మరింత బలంగా వినిపిస్తోంది. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం, మరియు రక్షణ చర్యల కొరత రోగుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇటీవల దీప్తి అనే ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అమ్మాయిపై అఘాయిత్యం సంఘటన, ఆసుపత్రుల భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. రాత్రి వేళల్లో, - [సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో మెడల్స్ సాధించిన కాకతీయ పాఠశాల విద్యార్థులు..](https://kalamnigha.com/kakatiya-school-students-win-medals-in-south-india-open-karate-championship/) - - అభినందించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం మరియు పాఠశాల యాజమాన్యం. కరీంనగర్, నిఘా న్యూస్: కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో మరొసారి క్రీడారంగంలో పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఇటీవల అనగా సెప్టెంబర్ 14న కరీంనగర్ లోని రేకుర్తిలో గల ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని మొత్తంగా 23 పథకాలు సాధించడం విశేషం. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి - [గ్రీవెన్స్‌తో విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం](https://kalamnigha.com/quick-solution-to-electricity-problems-with-grievances/) - గార్ల సెప్టెంబర్ 16 (నిఘా న్యూస్): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని (సీజీఆర్‌ఎఫ్‌) వరంగల్ చైర్మన్ ఎస్ .వి వేణుగోపాల చారి అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మంగళవారం గార్ల డోర్నకల్ కురివి కొత్తపేట సీరోల్ మండలాల విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వందమంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందగా వాటిని స్వీకరించారు ఎక్కడ సమస్య వచ్చినా, - [వెలిచాల రాజేందర్ రావుకు కీలక బాధ్యతలు?](https://kalamnigha.com/velichala-rajender-rao-has-key-responsibilities/) - కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీగా నియమించే అవకాశం త్వరలో ఉత్తర్వులు? కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పట్టును దెబ్బతీయడానికి, వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెలిచాల రాజేందర్ రావుకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి - [కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎవరు?](https://kalamnigha.com/who-is-the-in-charge-of-karimnagar-congress-assembly-constituency/) - కరీంనగర్, నిఘా న్యూస్: గత అసెంబ్లీ ఎన్నికల తో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మొదట్లో ఈ పార్టీ గురించి చాలామంది పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత ప్రభుత్వం చేస్తున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పార్టీకి ఆకర్షితులయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. అయితే కరీంనగర్ జిల్లాలో పార్టీ ని గాడిన పెట్టేందుకు - [వెలిచాల ప్రజా కార్యాలయంలోఘనంగా వినాయక చవితి ఉత్సవాలు](https://kalamnigha.com/vinayaka-chavithi-celebrations-held-at-velichala-public-offices/) - కరీంనగర్, నిఘా న్యూస్: కొత్తపల్లి లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమృద్ధి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని రాజేందర్ రావు ప్రార్థించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. అభివృద్ధి - [‘వెలిచాల’తో కాంగ్రెస్ పుంజుకుంటుందా?](https://kalamnigha.com/will-congress-rebound-with-velichala/) - తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ పూర్తయిన తరువాత వెంటనే ఆయా జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఈ పోస్టుల కోసం పైరవీలు కూడా ప్రారంభించారు. అయితే స్థానిక ఎన్నికలు పూర్తయిన తరువాత వీటి నియామకం ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గాడిలో - [హైదరాబాదులో జరిగిన సమీక్ష సమావేశానికి వెలిచాల రాజేందర్ రావు హాజరు..](https://kalamnigha.com/velichala-rajender-rao-attended-the-review-meeting-held-in-hyderabad/) - కరీంగనగర్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి - [ఘనంగా ఆర్యవైశ్య కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం..](https://kalamnigha.com/a-grand-oath-taking-ceremony-of-the-arya-vaishya-executive-committee/) - కరీంనగర్, నిఘా న్యూస్: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం కరీంనగర్ (ఎల్.వి.ఆర్.పి) లోని లక్ష్మీనగర్, వాసవి నగర్, రాఘవేంద్ర నగర్, పోచమ్మ వాడకాలనీల ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నూతన కార్యవర్గo ప్రమాణ స్వీకారోత్సవo, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కన్న కృష్ణ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, వాసవి వృద్ధాశ్రమం అధ్యక్షులు సామ నారాయ ణ, - [కరీంనగర్ కాంగ్రెస్ పగ్గాలు 'వెలిచాల'కేనా?](https://kalamnigha.com/is-karimnagar-congress-going-to-lighten-the-reins/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెరిగాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుల కాలపరిమితి కూడా పూర్తి కావడంతో చాలామంది ఈ కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతున్న తరుణంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే డిసిసి హోదాలో ఆయన కాల పరిమితిని - [ఢిల్లీ ధర్నాతో దేశం చూపు.. తెలంగాణ వైపు ..](https://kalamnigha.com/the-country-is-turning-its-attention-to-telangana-with-the-delhi-dharna/) - బిఆర్ఎస్ నేత కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలి బిజెపి పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేసే దమ్ము బండి సంజయ్ కి ఉందా..? సత్తు మల్లేశం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కరీంనగర్, నిఘా న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కులగనన చేపట్టి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించాలని, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - [తెలంగాణలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు!](https://kalamnigha.com/assembly-sessions-to-begin-soon-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించా లని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ప్రధానంగా తెలంగాణలో అత్యంత చర్చనీయాంశం గా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొం దించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమో దించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి - [నేడు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల!](https://kalamnigha.com/annadata-sukhibhav-funds-released-today/) - అమరావతి, నిఘా న్యూస్: ఎన్ని­కల సమ­యం­లో కూటమి సర్కార్ ఇచ్చిన హా­మీ­ల­ను నె­ర­వే­ర్చే ది­శ­గా ఏపీ సీఎం చం­ద్ర­బా­బు దూ­సు­కు­పో­తు­న్నా­రు. సూ­ప­ర్‌ సి­క్స్‌ హా­మీల అమ­లు­లో భా­గం­గా అన్న­దాత సు­ఖీ­భవ పథ­కా­న్ని నేటి నుం­చి అమలు చే­య­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. ప్ర­కా­శం జి­ల్లా దర్శి మం­డ­లం వీ­రా­య­ పా­లెం­లో ఈ పథ­కా­న్ని ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. ఈ పథకం ద్వా­రా రా­ష్ట్ర­ వ్యా­ప్తం­గా 46,85,838 రైతు కు­టుం­బా­లు లబ్ధి పొం­దు­తా­య­న్నా­రు. మొ­ద­టి వి­డ­త­లో ఒక్కో రైతు ఖా­తా­లో రూ.5 వేలు - [గొర్రెల పంపిణీ పథకంలో అవినీతిపై ఈడి దర్యాప్తు ముమ్మరం](https://kalamnigha.com/ed-intensifies-investigation-into-corruption-in-sheep-distribution-scheme/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తె­లం­గా­ణ­లో సం­చ­ల­నం సృ­ష్టిం­చిన గొ­ర్రెల పం­పి­ణీ పథ­కం­లో రూ.వె­య్యి కో­ట్ల­కు­పై­నే అక్ర­మా­లు జరి­గి­న­ట్లు ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్‌ డై­రె­క్ట­రే­ట్‌(ఈడీ) ప్రా­థ­మిక దర్యా­ప్తు­లో గు­ర్తిం­చిం­ది. గొ­ర్రెల పెం­ప­కం, అభి­వృ­ద్ధి పథకం అమ­లు­లో భారీ అవ­క­త­వ­క­లు జరి­గా­య­ని ఆరో­పి­స్తూ అవి­నీ­తి ని­రో­ధక శాఖ నమో­దు చే­సిన రెం­డు ఎఫ్‌­ఐ­ఆ­ర్‌ల ఆధా­రం­గా ఈడీ అధి­కా­రు­లు రం­గం­లో­కి ది­గా­రు. గత ప్ర­భు­త్వం­లో­ని పశు­సం­ వ­ర్ధక శాఖ మం­త్రి తల­సా­ని శ్రీ­ని­వాస యా­ద­వ్‌ ఓఎ­స్డీ­గా ఉన్న జి. కల్యా­ణ్‌ కు­మా­ర్‌, ఇతర లబ్ధి­దా­రు­లు, - [తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్!](https://kalamnigha.com/operation-muskan-is-a-success-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాల కార్మికులను రక్షించిన పోలీసులు వారి కుటుం బాలకు అప్పగించారు. ముస్కాన్ ఆపరేషన్ గురించి వివరాలు శుక్రవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా, మీడియాకు తెలిపారు. ఈ ఆపరేషన్ లో 7,678 మంది చిన్నారుల‌ను ర‌క్షించారు.వారిని త‌ల్లి దండ్రుల‌కు అప్పగించినట్టు చారుసిన్హా తెలిపారు. అందులో 7,149 మంది బాలురు, 529 మంది బాలికల ఉన్నట్లు - [సిరిసిల్ల జర్నలిస్టుపై కేసు ఖండనీయం](https://kalamnigha.com/case-against-sirisena-journalist-dismissed/) - కరీంనగర్, నిఘా న్యూస్: రాజన్న సిరిసిల్ల జర్నలిస్టు కాయిత బాలు పై తహసిల్దార్ తీసుకున్న చర్యలను ఖండిస్తున్నట్లు జర్నలిస్టు సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శీను ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల జర్నలిస్టు పై భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్163 విధించి నెలరోజులపాటు ఎలాంటి ప్రకటన చేయరాదంటూ, వ్రాతపూర్వకమైన, వీడియో సందేశం గానీ ప్రచారం చేయరాదు అంటూ సిరిసిల్ల తహసిల్దార్ నిషేధం విధించడం నిరంకుశ చర్య గా భావిస్తున్నట్లు తెలిపారు. - [ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన మాజీ మంత్రి](https://kalamnigha.com/former-minister-launches-food-court/) - కరీంనగర్, నిఘా న్యూస్: నగరంలోని 18వ డివిజన్ రేకుర్తి లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును కరీంనగర్ మాజీ మంత్రి,శాసనస భ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ లోని వంటకాలను కొత్త తరహా వంటకాలను రుచి చూపించారు చాలా బాగా వంటలు ఉన్నాయని,ఇలానే నాణ్యతగా రుచిగా కస్టమర్లందరికీ అందించాలని వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఈ సెంటర్ నిర్వాహకుడు రవీందర్ కు ఆశీస్సులు అందించారు. ఈ - [విశాఖ - టూ- విజయవాడ కు త్వరలో మెట్రో!](https://kalamnigha.com/metro-to-visakhapatnam-two-vijayawada-soon/) - అమరావతి, నిఘా న్యూస్: వి­శా­ఖ­ప­ట్నం, వి­జ­య­వాడ మె­ట్రో రైలు ప్రా­జె­క్టు­ల­పై కీ­ల­కం­గా ముం­ద­డు­గు పడిం­ది. ఏపీ మె­ట్రో రైల్ కా­ర్పొ­రే­ష­న్, సి­స్టా, టి­ప్సా కన్స­ల్టె­న్సీల మధ్య ని­ర్మా­ణం, పర్య­వే­క్షణ, సాం­కే­తిక సహ­కా­రం­పై ఒప్పం­దం జరి­గిం­ది. ఈ ఒప్పం­దం­పై మం­త్రి నా­రా­యణ సమ­క్షం­లో సం­త­కా­లు జరి­గా­యి. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి నా­రా­యణ మా­ట్లా­డు­తూ.. రా­ష్ట్ర వి­భ­జన చట్టం ప్ర­కా­రం మె­ట్రో ని­ర్మా­ణం ప్ర­తి­పా­దిం­చా­మ­న్నా­రు. అయి­తే, గత ప్ర­భు­త్వం ప్రా­జె­క్టు­ల­ను ని­ర్ల­క్ష్యం­గా పక్కన పె­ట్టిం­ద­ని వి­మ­ర్శిం­ చా­రు. పె­రు­గు­తు­న్న ట్రా­ఫి­క్‌­కు - [సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు?](https://kalamnigha.com/police-notices-to-film-actor-rajeev-kanakala/) - హైదరాబాద్, నిఘా న్యూస్: సినీనటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్ పేట్, మున్సిపాలిటీ పసుమ మూలలో తనకు సంబంధించిన వివాదాస్పద ప్లాటును నీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి గతంలో విక్రయించాడు అయితే లేని ప్లాంటును ఉన్నట్లు చూపి తనను మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. పూర్తి వివ‌రాల‌లోకి వెళితే … హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 - [సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు](https://kalamnigha.com/congress-parliament-in-charge-velichala-rajender-rao-meets-cm-revanth-reddy/) - కరీంనగర్, నిఘాన్యూస్: హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. కరీంనగర్ లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీలు, - [బస్సు లోయలో పడి ఐదుగురు మృతి!](https://kalamnigha.com/five-dead-as-bus-falls-into-ravine/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడి సంఘటన స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈరోజు మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మసేరన్ ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ప్ర‌మాదంలో అయిదు గురు,మృతిచెంద‌గా, 20 మంది గాయ‌ప‌డ్డారు. సుమారు 25 మీట‌ర్ల లోతుకు బ‌స్సు దూసుకెళ్లింది. స‌ర్కాఘాట్ నుంచి దుర్గాపూర్‌కు ఆ బ‌స్సు వెళ్తున్న స‌మయంలో ప్ర‌మాదం జ‌రిగింది. స‌ర్కాఘాట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు మండి ఎస్పీ సాక్షీ వ‌ర్మ తెలిపారు. ప్రాథ‌మిక - [తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ, పరీక్ష ఫలితాలు విడుదల](https://kalamnigha.com/teacher-eligibility-and-exam-results-released-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ టెట్ జూన్ సెషన్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం అభ్యర్థులలో 33.98 శాతం మాత్రమే అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం టెట్ జూన్ సెషన్ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. ప్రాథమిక ఫలితాలను ఇప్పటికే జూలై 5న ప్రకటించిన సంగతి తెలిసిందేపేపర్ 1కు - [ఏపీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యానికి ఏర్పాట్లు ముమ్మరం!](https://kalamnigha.com/arrangements-for-free-bus-facility-for-women-in-ap-are-in-full-swing/) - అమరావతి, నిఘా న్యూస్: కూటమి సర్కార్ ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది, ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు అమలు చేసేందుకు మహిళ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సంబంధిత అధికారులతో సమావేశ మైన సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ ఇవ్వాలని, అధికా రులను - [సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్! జూరాల డ్యామ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం](https://kalamnigha.com/driving-while-looking-at-a-cell-phone-fatal-road-accident-near-jurala-dam/) - జోగులంబా, నిఘా న్యూస్: సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డ్యామ్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పైకి దూసుకు రావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యామ్‌లోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వివరాల్లోకి వెళితే, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ - [ల్యాండ్ సర్వేపై యువకులకు శిక్షణ తరగతులు](https://kalamnigha.com/training-classes-for-youth-on-land-survey/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన భూ భారతి పథకం లైసెన్స్ ట్రైనింగ్ సర్వేయర్ లో భాగంగా శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ శిక్షణ కోసం జూన్ 26న దరఖాస్తులను ఆహ్వానించగా 500 మంది అప్లై చేసుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించి 278 మంది సెలెక్ట్ చేశారు. వీరిలో 150 మందికి బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో, మిగతా వారికి జడ్పీ కార్యాలయంలో శిక్షణ ఇప్పించారు. జూన్ 27,28, 29 తేదీల్లో ఈ శిక్షణ - [త్వరలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు?](https://kalamnigha.com/local-elections-soon-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడున్న నేపథ్యంలో జడ్పీపి, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వము బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది, మేడ్చల్,మల్కాజ్గిరి,అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జడ్పిపి,ల జాబితా నుంచి దానిని తొలగించా రు. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది, రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 556, జడ్పిటి సిలు 566, ఎంపీటీసీలుస్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12, - [అలనాటి నటి పద్మభూషణ్ బి సరోజ దేవి మృతి!](https://kalamnigha.com/road-expansion-work-resumes-in-vemulawada-2/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాస రావు, మృతి చెందిన బాధ మరువక ముందే, అలనాటి నటి బి.సరోజాదేవి,ఈరోజు ఉదయం కన్ను మూశారు. ఆమె వయసు 87 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బి.సరోజా దేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో చిరస్మర ణీయ పాత్రలు పోషించారు. ఆమె మృతితో - [వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ ప్రారంభం](https://kalamnigha.com/road-expansion-work-resumes-in-vemulawada/) - బాధితుల ఆందోళన తీవ్రం వేములవాడ, నిఘా న్యూస్:వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుండి శ్రీ రాజరాజేశ్వర ఆలయం వరకు చేపడుతున్న రోడ్డువిస్తరణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులుగా నిలిచిపోయిన ఈ పనులకు సోమవారం వేకువజామున పునర్ ప్రారంభం అయినయి . అధికారులు జేసిబిల సాయంతో తిప్పాపూర్ బస్టాండ్ ఎదుట ఉన్న పలు పాత భవనాలు, దుకాణ సముదాయాలు, రేకుల షెడ్డులను తొలగించారు. ఈ కూల్చివేతల తర్వాత మూలవాగు వద్ద నిర్మాణంలో ఉన్న రెండో వంతెన పనులను - [ఏపీలో ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల?](https://kalamnigha.com/fee-reimbursement-funds-released-in-ap/) - అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఫీజు రి­యం­బ­ర్స్ మెం­ట్ కోసం 600 కో­ట్ల రూ­పా­య­ల­ను ఏపీ ప్ర­భు­త్వం వి­డు­దల చే­సిం­ది. 2024-25 ఏడా­ది­కి అద­న­పు మొ­త్తం వి­డు­దల చే­శా­మ­ని ఉన్నత వి­ద్యా­శాఖ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఇప్ప­టి­కే మొ­ద­టి వి­డ­త­గా ఫీజు రి­యం­బ­ర్స్ మెం­ట్ కు సు­మా­రు రూ. 788 కో­ట్లు చె­ల్లిం­చా­మ­ని సర్కా­ర్ పే­ర్కొ­న్నా­రు. త్వ­ర­లో మరో రూ. 400 కో­ట్లు వి­డు­దల చే­స్తా­మ­ని వి­ద్యా­శాఖ కా­ర్య­ద­ర్శి కోన శశి­ధ­ర్ తె­లి­పా­రు. ఇక, దశల వా­రీ­గా బకా­యి­ల­న్నీ - [తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి](https://kalamnigha.com/teenmar-mallannas-office-attacked/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని హైలైట్ చేస్తూ శనివారం ఉదయం మేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) కార్యాలయంపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జాగృతి కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారని సమాచారం. ఉదయం కార్యాలయం తెరిచి కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఒక్కసారిగా కార్యాలయం పై దాడికి దిగారు. గేట్లు పగులగొట్టి - [రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్](https://kalamnigha.com/bjp-high-command-accepts-raja-singhs-resignation/) - హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాజాసింగ్ ప్రకంపనలు హైద్రాబాద్, నిఘా న్యూస్ : తెలంగాణ బీజేపీలో పెచ్చులూడిన విబేధాలకు మళ్లీ మారు పేరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు విరక్తిగా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందించగా.. ఆయనద్వారా హైకమాండ్‌కు చేరింది. దీంతో జూలై 11న పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీలో - [Kalam Nigha](https://kalamnigha.com/kalam-nigha/) - [/dflip - [ఉత్తర భారత దేశంలో భూప్రంకణలు](https://kalamnigha.com/landforms-in-north-india/) - హైదరాబాద్, నిఘా న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ తో పాటు.. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది కొన్ని క్షణాల పాటు బలమైన భూప్రంక నాలు సంభవించాయి, భూప్రకంపనలు చోటుచేసు కున్నాయి. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది.భూకంపం రావటానికి కొన్ని గంటల - [యాపిల్ సీవోవోగా సబీహ్ ఖాన్?](https://kalamnigha.com/sabih-khan-as-apple-ceo/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. యాపిల్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీవోవోగా, భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్‌ను నియమించింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. ఆ బాధ్య తలను ప్రస్తుత యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబీహ్ ఖాన్ ఈనెల చివర లో స్వీకరించనున్నారు. ఇక డిజైనింగ్‌ టీమ్‌ బాధ్యతలను సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ స్వీకరించనున్నా రు. - [వంద సీట్ల పాట పాడుతున్న మూడు పార్టీలు.. మరి ప్రజల విశ్వాసం ఎక్కడ..?](https://kalamnigha.com/three-parties-singing-the-song-of-a-hundred-seats-but-where-is-the-trust-of-the-people/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ మూడు ప్రధాన పార్టీలు – భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – ఒక్కొక్కటీ "మాకు కనీసం 100 సీట్లు వస్తాయ్" అనే ధీమాతో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఇక్కడ ప్రశ్నేంటంటే, ప్రజలు మాత్రం వీళ్ల మాటలు నమ్ముతున్నారా? గాలిలో లెక్కలు ఈ మూడూ పార్టీలూ ప్రజల అభిప్రాయాలను కాకుండా, - [జనసేన దిశగా రాజాసింగ్ అడుగులు?](https://kalamnigha.com/rajasinghs-steps-towards-janasena/) - టిడిపి నుంచి రాజకీయ పయనం ప్రారంభించి బీజేపీలోకి.. ఇప్పుడు జనసేన వైపు పయనం? హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు మరో రాజకీయ మలుపు తియ్యబోతున్నారని ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. మొదట తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుంచి రాజకీయ ప్రస్థానం మరియు కార్పొరేటర్‌గా గెలిచి ప్రజా సేవలోకి వచ్చిన ఆయన, తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)లోకి చేరి మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ప్రస్తుతం జనసేన పార్టీ వైపు - [మసాజ్ పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్](https://kalamnigha.com/fraud-in-the-name-of-massage-three-arrested/) - - మరొకరి కోసం గాలింపు కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్‌లో మసాజ్ యాప్ ద్వారా యువకులను ట్రాప్ చేసి, బెదిరించి డబ్బులు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళపల్లి గ్రామానికి చెందిన పిపావత్ నగేశ్ (21) కరీంనగర్‌లో డిగ్రీ చదువుతూ, రాంనగర్‌లోని SC హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో స్పా మసాజ్ నేర్చుకున్న నగేశ్, కరీంనగర్ వచ్చి 'గ్రైండర్' అనే - [ప్రాణాలతో ప్రైవేట్ హాస్పిటళ్ల వ్యాపారం](https://kalamnigha.com/private-hospitals-business-with-survivors/) - బిల్లుల పేరుతో లక్షల్లో మోసం మధ్యతరగతి, పేదలకు మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక విపత్తే! హైదరాబాద్ , నిఘా న్యూస్: ఈ రోజుల్లో ఆరోగ్య సేవలు మానవహక్కుల కంటే వ్యాపార మోడల్‌గా మారిపోయాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ ప్రజల ప్రాణాలను మించిన లాభాలపై ఆధారపడి నడుస్తోంది. ఓ సాధారణ ఫీవర్ గానీ, యాక్సిడెంట్ గానీ, చిన్నపాటి ఆపరేషన్ గానీ అయినా బిల్లులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో అడుగు పెట్టిన క్షణం నుంచి బెడ్ - [ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ లో లంచావతారులు?](https://kalamnigha.com/bribery-in-the-land-survey-department/) - డబ్బులు లేకుంటే నో సర్వేకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేపడుతున్న ప్రజలు కరీంనగర్, నిఘా న్యూస్: ఓ వైపు ఏసీబీ లంచావతారుల పని పడుతున్నా.. కొందరి తీరు మాత్రం మారడం లేదు. వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా ఆశిస్తూ ప్రజల నుంచి అధికంగా డబ్బును దోచుకుంటున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని భూముల కొలతలు నిర్వహించే సర్వే డిపార్ట్ మెంట్ లో ఓ ఉన్నతాధికారి లంచం లేనిదే భూములు సర్వే చేయడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏడీ సంతకాన్ని - [త్వరలో సహాయక సంఘాల మహిళలకు రెండేసి చీరలు](https://kalamnigha.com/two-sarees-for-women-of-aid-groups-soon/) - హైదరాబాద్, నిఘాన్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వ యం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి సభ్యురాలికి రెండు చొప్పున మొత్తం 1.30 కోట్ల చీరలను పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరమవుతా యని అధికారులు అంచనా వేశారు. ఈ చీరల తయారీ ప్రస్తుతం సిరిసిల్లలోని పవర్‌ లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే - [31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్](https://kalamnigha.com/agni-veer-recruitment-on-31st/) - హైదరాబాద్, నిఘా న్యూస్: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.. ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి సెంట ర్లోని జోగేంద్ర స్టేడియం లో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బోతున్నారు అధికారులు..జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను - [రేవంత్ రెడ్డి ప్రిపేర్ కావడానికి 72 గంటల సమయం ఇస్తున్న: మాజీ మంత్రి కేటీఆర్](https://kalamnigha.com/revanth-reddy-is-being-given-72-hours-to-prepare-former-minister-ktr/) - హైదరాబాద్, నిఘాన్యూస్:తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పండగ చేసింది ఎవరో తెలంగాణ ప్రజల అందరికీ తెలుసు.. తెలిసీ తెలియనట్టు నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు నేను రెడీ అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు.రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ - [జూలై 9 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి](https://kalamnigha.com/make-the-july-9th-general-strike-a-success/) - సిద్ధిపేట, నిఘా న్యూస్:జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిస్టాపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఎడ్ల గురువారెడ్డి భవనంలో ఈరోజు జరిగిన ఏఐటీయూసీ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మికులపై, రైతులపై దాడులకు పాల్పడుతోందని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్‌లను తీసుకురావడం పెట్టుబడిదారుల ప్రయోజనానికే అన్నారు. ప్రజా - [మళ్లీ రేవంత్ రెడ్డి సీఎంగానే ఉంటారా?](https://kalamnigha.com/will-revanth-reddy-remain-the-cm-again/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రదర్శన చేస్తున్నారా అనే చర్చ కలకలం రేపుతోంది. "100 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా.. సీఎం సీటు నాది పూచి.. మళ్లీ నేనే సీఎం అవుతాను" అనే ఆయన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తిని రేకెత్తిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సామాజిక. సమన్వయ బహిరంగ సభలో మాట్లాడుతూ, రేవంత్ తన భవిష్యత్తు సాధించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు - [రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు ఎందుకు?: కేంద్ర విద్యా శాఖ](https://kalamnigha.com/why-a-separate-inter-board-in-the-state-union-education-department/) - హైదరాబాద్, నిఘా న్యూస్: పరీక్షల విధానం, విద్యార్థుల డ్రాపౌట్ తదితర అంశాలపై ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖల అధికారులకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం సదస్సు నిర్వహించింది. జాతీయ విద్యావిధానాలు అమలే ఎజెండాగా ఈ సదస్సు జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంటర్ బోర్డును ఎత్తివేయాలనే ప్రతిపాదనను రాష్ట్రాల ముందు ఉంచింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను ఒకే గొడుకు - [అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో జాతీయ వైద్యుల దినోత్సవం](https://kalamnigha.com/national-doctors-day-in-alfors-educational-institutions/) - కరీంనగర్, నిఘా న్యూస్: వైద్య వృత్తి ఆదర్శనీయమైనదని, మానవజాతికి ఒక గొప్ప వరం లాంటిది అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని లో అల్ఫోర్స్ టైనీ టాట్స్ లో,& అల్ఫోర్స్ గర్ల్స్ హై స్కూల్ లో వేడుకగా నిర్వహించిన డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డా. బీసీ రాయి గారి జయంతిని పురస్కరించుకుని - [42 కు చేరిన పాశ మైలారం మృతుల సంఖ్య?](https://kalamnigha.com/the-death-toll-from-the-pash-mileram-incident-has-reached-42/) - హైదరాబాద్, నిఘా న్యూస్: పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య ను ఈరోజు ఉదయం వరకు 42 గా అధికారులు ప్రకటించారు ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతుంది, పూర్తి తొలగింపు తర్వాతే మృతుల సంఖ్య పై స్పష్టత రానుంది…. పాశమైలారం లో పారి శ్రామిక వాడలో జరిగిన భారీ ప్రమాదం లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 37 - [నేడు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం](https://kalamnigha.com/today-is-the-wedding-of-yellammas-mother-in-balkampet/) - హైదరాబాద్, నిఘా న్యూస్: బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి నుండి వైభవంగా ప్రారంభమయ్యా యి, ఉదయం ఎల్లమ్మ తల్లిని పెళ్లి కుమార్తెను చేశారు.రాత్రి 7 గంటలకు వేద పండితులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరము ఎదురుకోళ్లు కార్యక్రమము భారీ ఊరేగింపుతో ఘనంగా జరిగింది, మంగళవారం ఉదయం 11:51గంటలకు అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా - [రెండు హెల్మెట్లు తప్పనిసరి:కేంద్రం కీలక ఆదేశాలు జారీ!](https://kalamnigha.com/two-helmets-mandatory-center-issues-key-orders/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ద్విచక్ర వాహన తయారీదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో రెండు హెల్మెట్‌ లను అందించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్తనియమాన్ని అమల్లోకి తీసుకురావడానికి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మెటారు వాహనాల నిబంధనలు 1989కి ముఖ్య సరవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. జూన్‌ 23, 2025న ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర - [వైద్య ఆరోగ్య శాఖలో 6,640 పోస్టులకు నోటిఫికేషన్!](https://kalamnigha.com/notification-for-6640-posts-in-the-medical-and-health-department/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉద్యో గాల జాతర మొదలైంది, దీనికోసం వైద్య, ఆరోగ్యశాఖలో 6,640 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేయాలని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రిక్రూ ట్మెంట్ బోర్డు వర్గాలు తెలిపాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్టు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో - [జూలై 1న తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల నియామకం?](https://kalamnigha.com/appointment-of-bjp-presidents-for-telugu-states-on-july-1/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు నియమకాలకు ముహూర్తం ఖరారైంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేరోజు అధిష్టానం అధ్యక్షులను ప్రకటించ నుంది, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీని కోసం సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారని,బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ - [కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన షెడ్యూల్!](https://kalamnigha.com/union-minister-amit-shahs-telangana-state-visit-schedule/) - హైదరాబాద్, నిఘా న్యూస్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమాన స్నేహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1: 45 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి. 2 నుంచి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే అధికారులతో సమావేశం కానున్నారు..మధ్యాహ్నం 2.35 - [వర్షాకాల జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి!](https://kalamnigha.com/be-vigilant-against-monsoon-fevers/) - లింగపూర్ లోని, ముదిరాజ్ పల్లి వాడ లో – దోమల నివారణపై అవగాహన. మానకొండూర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే(Dryday-Friday) కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో పెరుగుతున్న జ్వరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా PHC మెడికల్ ఆఫీసర్ డా. వెంకటేష్ గారు మాట్లాడుతూ "డెంగీ, మలేరియా నివారణకు - [వేములవాడ గడ్డపై చెన్నమనేని వారసత్వ రాజకీయం కొనసాగనుందా?](https://kalamnigha.com/will-chennamanenis-legacy-politics-continue-on-vemulawada-land/) - వేములవాడ (నిఘా న్యూస్) : కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి స్వతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలిదశ పోరాట నాయకుడు అపరమేధావి రాజకీయ చాణిక్యుడు ప్రతిపక్షము లో ఉన్న ప్రజా సమస్యలు అభివృద్ధి పనులు సాధించి రాజకీయ జీవితంలో మచ్చలేని మహనాయకునిగా సిరిసిల్ల వేములవాడ నియోజక వర్గ ప్రజల తో ఎంతో అనుబంధం సంపాదించిన చెన్నామ నేని రాజేశ్వరరావు ఆయన వారసుడు రమేష్ బాబు తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వేములవాడ గడ్డ మీద ఓటమి ఎరుగని - [నేడు తెలంగాణలో భారీ వర్షాలు!](https://kalamnigha.com/heavy-rains-in-telangana-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే - [నేడు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల!](https://kalamnigha.com/class-10th-supplementary-exam-results-released-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేస్తున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఫలితాలు మధ్యాహ్నం 3:00 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యా ర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse. telangana. gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. - [పట్టాభూములపై వదంతులు.. భూ యజమానుల ఆవేదన..](https://kalamnigha.com/rumors-about-royal-lands-landowners-concerns/) - కరీంనగర్, నిఘా న్యూస్: ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకవడం ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన విషయం చూశాం.. కానీ కొందరు పట్టా భూమలపై కూడా కన్నేస్తున్నారు. సాక్షాత్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు కూడా తమవే అంటూ కొందరు వదంతులు సృష్టిస్తున్నారని ఓ భూ యజమాని ఆవేదన చెందుతున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లె గ్రామంలని 407 సర్వే నెంబర్ లోని 72 గుంటల భూమి కొన్నేళ్ల కిందటే రిజిస్ట్రేషన్ అయి పట్టా పొందింది. అయితే - [వైసీపీలోకి కీలక నేత?](https://kalamnigha.com/a-key-leader-in-ysrcp/) - కడప, నిఘాన్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి, టిడిపి పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు, కుమారుడు సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ సీపీలో చేరాలని, నిర్ణయించుకున్నట్టు తెలిసింది,ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు.వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయ - [నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్](https://kalamnigha.com/falcon-9-rocket-launches-into-space/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యా రు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది. ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో బుధ వారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయ వంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.ఈ ప్రయోగం మే29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడు తూ - [అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం](https://kalamnigha.com/fatal-road-accident-in-anakapalle-district/) - అనకాపల్లి, నిఘాన్యూస్:అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది..వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారిపై పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు నిలిచి ఉన్నాయి. గాజువాక నుంచి అనకాపల్లి వైపు అతి వేగంగా వస్తున్న లారీ, ముందుగా ఆగి ఉన్న మూడు కార్లు, - [దోపిడికి రెడీ..](https://kalamnigha.com/ready-to-loot/) - జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలుమరికొన్ని పాఠశాలలు బుక్ స్టాలలో విక్రయాలుదుస్తులు, బూట్లు సైతం స్కూళ్లలోనే.. కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడికి గురి చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో వారికి సంబంధించిన బుక్ స్టాల్లో పుస్తకాలను విక్రయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు. పుస్తకాలపై వారి పాఠశాలల ముద్రలను ఏపిస్తూ - [ప్రైవేటు బడి వద్దు సర్కారు బడి ముద్దు](https://kalamnigha.com/no-private-school-go-to-government-school/) - అమరావతి, నిఘా న్యూస్:ఏపీ­లో కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చి సం­వ­త్స­రం పూ­ర్తి­కా­క­ ముం­దే వి­ద్యా రం­గం­లో గణ­నీ­య­మైన మా­ర్పు­లు కని­పి­స్తు­న్నా­యి. ఒక­ప్పు­డు పే­రు­కు మా­త్ర­మే ఉన్న ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­లు, ఇప్పు­డు ప్రై­వే­ట్, కా­ర్పొ­రే­ట్ స్కూ­ళ్ల­కు పో­టీ­గా ని­లు­స్తు­న్నా­యి. తా­జా­గా నె­ల్లూ­రు­లో­ని వీ­ఆ­ర్ ము­ని­సి­ప­ల్ ఉన్నత పా­ఠ­శా­ల­పై ఏర్ప­డిన వి­శ్వా­సం దా­ని­కి ని­ద­ర్శ­నం­గా ని­లి­చిం­ది. ఈ పా­ఠ­శా­ల­లో వి­ద్య­న­భ్య­సిం­చిన మం­త్రి పొం­గూ­రు నా­రా­యణ, పు­న­ర్ని­ర్మా­ణా­ని­కి స్వ­యం­ గా శ్రీ­కా­రం చు­ట్టా­రు. అత్యా­ధు­నిక తర­గ­తి గదు­లు, మం­చి­నీ­టి సదు­పా­యా­లు, స్మా­ర్ట్ - [ప్రతి మండలానికి రెండు గ్రామపంచాయతీలు, అంగన్ వాడి భవనాల నిర్మాణం: మంత్రి సీతక్క](https://kalamnigha.com/construction-of-two-gram-panchayats-and-anganwadi-buildings-for-each-mandal-minister-seethakka/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన పరిపాలన, మౌలిక వసతులు కల్పించాలనే బలమైన సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా..ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు , మరో రెండు అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలనే ఆశయంతో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది.గత ఆర్థిక సంవత్సరంలో స్థలాల గుర్తింపులో తలెత్తిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకొని, ఈసారి ప్రారంభం నుంచే ఈ బృహత్తర ప్రాజెక్టుపై - [నేడు పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల పై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం](https://kalamnigha.com/cm-revanth-reddy-to-hold-meeting-on-polavaram-banakacharla-projects-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో క్యాబినెట్‌ భేటీ కానుంది. మంత్రివర్గం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది, పరిపాలనలో భాగంగా నెలకు రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఈ క్యాబినెట్‌ సమావేశానికి - [23న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం](https://kalamnigha.com/cm-revanth-reddys-cabinet-meeting-on-23rd/) - హైదరాబాద్, నిఘా న్యూస్: బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆ తర్వాత తానే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని వెల్లడించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో - [చిన్నారిపై చిరుత దాడి?చిన్నారిపై చిరుత దాడి?](https://kalamnigha.com/leopard-attack-on-child-leopard-attack-on-child/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ఇంటిముందు ఆడుకుంటు న్న చిన్నారిని ఎక్కడ నుంచి వచ్చిందో చిరుత ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది.ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్‌లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది.చిన్నారి రోష్ని, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె. ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని - [భూ బకాసురుల బాగోతం మరో మారు బట్టబయలు..](https://kalamnigha.com/the-land-grabbers-scheme-is-exposed-once-again/) - కరీంనగర్, జూన్ 17( నిఘా న్యూస్): నగరంలోని రేకుర్తి రెవె న్యూ పరిధిలోని 18వ డివిజన్లో భూ బకాసురుల బాగోతం మరో మారు బట్టబయలైంది. రేకుర్తి రెవెన్యూ పరిధిలో 230 మాత్రమే సర్వే నెంబర్లు ఉండగా, తాజాగా 231, 232, 233 అనే నెంబర్లతో ఏకంగా దొంగ సర్వే నెంబర్లను భూమాఫీయా కొత్తగా సృష్టించింది. 227 సర్వే నెంబర్లో షేక్ సాజిదాకు చెందిన 19 గుంటల భూమిని పైన తెలిపిన దొంగ సర్వే నెంబర్లను సృష్టించి, నకిలీ - [రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం?](https://kalamnigha.com/plastic-rice-in-ration-shops/) - కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందిస్తోంది. దీంతో రేషన్ షాపులు రద్దీతో ఉంటున్నాయి. గత ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది రేషన్ బియ్యాన్ని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. అయితే రేషన్ బియ్యం విషయంలో గతంలో అక్రమాలు జరిగేవని.. వాటిని అడ్డుకట్ట వేసేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రజా ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఈ రేషన్ బియ్యం - [బిపిఎల్ కోటాలో కేటాయింపులు అడ్డంకులు ఏంటో..?](https://kalamnigha.com/what-are-the-obstacles-to-allocation-in-bpl-quota/) - వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఉన్నట్టా లేనట్టేనా?.అనర్హులను గుర్తించారా?. ఇంకెప్పుడూ కేటాయింపులు.లబ్ధిదారులే మళ్లీ ఎలా అర్హులా?. కరీంనగర్,నిఘా న్యూస్ : వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు ఉన్నట్టా లేనట్టా?.అని వర్కింగ్ జర్నలిస్టులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి సమస్యల పట్ల వారధిగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందో అని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్న వ్యర్ధమే అవుతుందని ప్రభుత్వాలు మారిన జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతుందని ఏ - [కొత్తపల్లి మండలంలో 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్](https://kalamnigha.com/20-acres-of-ceiling-land-in-kothapalli-mandal/) - 30 ఏళ్లుగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ఆర్డీవో హెచ్చరించినా స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ లోకాయుక్త ఆదేశాలతో కదిలిన కరీంనగర్ కలెక్టర్ సీలింగ్ భూముల్లో 460 పట్టాల రద్దుకు ఆదేశాలు చేతులు మారిన రూ.వందల కోట్లు కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో డాక్యుమెంట్ల రద్దు చర్చనీయాంశంగా మారింది. లోకాయుక్త స్పందించడం తో కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 460 పట్టాలు కలెక్టర్ ఆదేశాలతో రద్దుకానున్నాయి. కరీంనగర్ - [గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ](https://kalamnigha.com/cm-revanth-reddy-meets-governor/) - హైదరాబాద్,నిఘా న్యూస్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి, భేటీ అయ్యా రు. ఇవాళ మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు హైదరా బాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త తల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థి తులు, తెలంగాణలో భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి - [టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ?](https://kalamnigha.com/virat-kohli-announces-retirement-from-test-matches/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలపగా, నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్.. అంటూ సోషల్ మీడియా వేదికాగా భారత టెస్ట్ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. టీమిండియాను ముందుం డి నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారంలోపే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిం - [గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా నేటి నుంచి మిస్​ వరల్డ్​ పోటీలు!](https://kalamnigha.com/miss-world-competitions-to-be-held-at-gachibowli-indoor-stadium-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ఖ్యాతిని ప్రపం చానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా మిస్ వరల్డ్ పోటీ లకు సర్కార్‌ ఘనమైన ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడి యంలోఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్నాయి,ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖు లు పాల్గొననున్నారు. 120 దేశాల అందమైన భామలు - [పాకిస్తాన్ దాడిలో జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ కమిషనర్ మృతి](https://kalamnigha.com/jammu-and-kashmir-deputy-commissioner-killed-in-pakistan-attack/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. రాజౌరి పట్ట ణాన్ని టార్గెట్ గా చేసుకుని పాక్ శుక్రవారం రాత్రి జరిపిన కాల్పుల్లో భారత అధికారి ఒకరు మృతి చెందారు. అయితే, ఈరోజు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు. అయితే, రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ - [నిత్యం అందుబాటులో ఉండే గుజ్జుల నాయకత్వమే పెద్దపల్లి బీజేపీకి శరణ్యం](https://kalamnigha.com/the-peddapalli-bjps-refuge-is-the-leadership-of-gujju-who-is-always-available/) - కరీంనగర్, నిఘా న్యూస్: వర్గాలకతీతంగా పనిచేస్తున్న జూలపల్లి మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ పనితీరును పలువురు ప్రశంశీస్తున్నారు… తనను మండల అధ్యక్షులుగా నియామకం చేసి, రాజకీయ బిక్ష పెట్టింది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు అయినప్పటికీ ప్రతిరోజూ ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా ఉండే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి నాయకత్వమే మాకు శరణ్యం అని గుజ్జులతో కలిసి పనిచేయడం ఆశ్చర్యపోవడమే కాకుండా ఆహ్వానించదగ్గ పరిణామంగా పరిశీలకులు చర్చించుకుంటున్నారు.. వివరాల్లోకి - [ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు](https://kalamnigha.com/kedarnath-temple-doors-open-after-six-months/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం ద్వారాలు ఈరోజు ఉదయం తెరుచుకున్నాయి శుక్రవా రం ఉదయం 7 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఆలయ ద్వారాలు తెరిచా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, హాజరయ్యారు ఇక ఆలయాన్ని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దర్శించు కునేందుకు దేశం నలుమూ లల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటుంటా రు. భారీ మంచు కార‌ణంగా సుదీర్ఘ‌కాలం మూసి - [హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి](https://kalamnigha.com/miss-world-limited-ceo-jalia-morley-arrives-in-hyderabad/) - హైదరాబాద్, నిఘాన్యూస్:హైదరాబాద్ లో జరుగు తున్న మిస్ ఇండియా వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబైన విషయం తెలిసిందే. మిస్స్ ఇండియా పోటీలను సమీక్షించేందుకు టీం నగరానికి వచ్చింది, లండన్ నగరానికి చెందిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో చైర్పర్సన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈనెల 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నా యి. పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ - [వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కార్యవర్గం](https://kalamnigha.com/walkers-international-district-executive-committee/) - వరంగల్, నిఘా న్యూస్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ వడ్డేపల్లి కనకదుర్గ కమ్యూనిటీ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 303 కార్యవర్గ సమావేశం నిర్వహించారుఈ సమావేశంలో 2022 నుండి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలు కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయుటకు ఇక్కడి వాకర్స్ సంఘాలు చేయుచున్న విజ్ఞప్తి ని డిస్ట్రిక్ట్ 303 వాకర్స్ పెద్దలు అనగా బాద్యులు పరిశీలించి ఇంటర్నేషనల్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ నియమావలిని అనుసరించి నూతన జిల్లా ఏర్పాటు అంగీకరించి కౌన్సిల్ లో - [కరీంనగర్ కాంగ్రెస్ లో బయటపడ్డ విభేదాలు](https://kalamnigha.com/differences-revealed-in-karimnagar-congress/) - నామినేటేడ్ పదవుల విషయంలో పురుమల్ల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలురెండు వర్గాల మధ్య తోపులాట కరీంనగర్, నిఘాన్యూస్:కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో కలకలం ఏర్పడింది. సోమవారం నగరంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం ఆందోళనకరంగా మారింది. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఇరు వర్గాల మధ్య తోపులాటకు కారణమైంది. ఇన్నాళ్లు ముసురుకున్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నామినేటేడ్ పదవుల విషయంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్‌ పెరుమాళ్‌ ఎదుటే నాయకులు - [కరీంనగర్ బస్టాండ్‌లో పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రారంభం](https://kalamnigha.com/police-outpost-inaugurated-at-karimnagar-bus-stand/) - కరీంనగర్, నిఘా న్యూస్:వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కరీంనగర్ బస్టాండ్‌లో చోటుచేసుకునే దొంగతనాలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సోమవారం ఒక పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించింది. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ అవుట్‌పోస్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి, ముఖ్యంగా దొంగతనాల నియంత్రణకు ఈ అవుట్‌పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే బస్టాండ్ ఆవరణలో ఉన్న 45 సీసీ - [మిస్ ఇండియా పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్!](https://kalamnigha.com/hyderabad-is-gearing-up-for-the-miss-india-competition/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్-2025 పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి.ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో - [భూధాన్ భూముల వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ](https://kalamnigha.com/ed-enters-the-fray-in-the-bhoodan-land-case/) - హైదరాబాద్, నిఘా న్యూస్:పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు షాక్ తగిలింది. భూదాన్ భూముల వ్యవహారంలో సీనియర్ అధికారులపై సంచలన ఆరోపణలు వచ్చాయి. మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంలో భూదాన్ భూముల ను లే అవుట్ చేసి అమ్మిన వాళ్లపై ఈరోజు ఉదయం ఈడీ సోదాలు నిర్వహించింది.. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ ఇళ్లపై ఈడీ సోదాలు చేపట్టింది. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల - [నేడు గుజరాత్ టైటాన్స్ తో తల పడనున్న రాజస్థాన్ రాయల్స్](https://kalamnigha.com/rajasthan-royals-to-face-gujarat-titans-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజ స్థాన్ తో తలపడనుంది.IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్‌లో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో KKRను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన - [గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా..](https://kalamnigha.com/if-you-dont-leave-within-the-deadline-you-will-face-three-years-in-prison-and-a-fine-of-3-lakhs/) - హైదరాబాద్, నిఘా న్యూస్: భారత్ లో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. డెడ్ లైన్ లోగా పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకి పంపిస్తామని కేంద్రం వార్నిం గ్ ఇచ్చింది. అంతేకాదు 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు లేదా 3 - [స్విమ్మింగ్ క్యాంపును సందర్శించిన "అల్ఫోర్స్" అధినేత నరేందర్ రెడ్డి](https://kalamnigha.com/alforce-leader-narender-reddy-visited-the-swimming-camp/) - కరీంనగర్, నిఘా న్యూస్: విద్యతో పాటు విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వాటిలో నైపుణ్యం సాధించే విధంగా వనరులను అందజేయాలని, తద్వారా వారు విజయాలను సొంతం చేసుకుంటారని VNR ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, "అల్ఫోర్స్" విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ శివారులోని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత స్విమ్మింగ్ శిబిరాన్ని సందర్శించి నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు మరియు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ - [నేడు ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు?](https://kalamnigha.com/hero-mahesh-babu-to-appear-before-ed-for-questioning-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు వారం రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ విషయం పాఠకులకు తెలిసిందే అయితే, ఆ నోటీ సులలో ఇవాళ బషీర్‌బాగ్‌ లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 10.30కి విచార ణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహేశ్ బాబు - [గులాబీమయమైన వరంగల్ జిల్లా](https://kalamnigha.com/the-pink-warangal-district/) - వరంగల్ , నిఘా న్యూస్:వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు గులాబీమయం - [తెలంగాణ-చత్తీస్గడ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్ కౌంటర్](https://kalamnigha.com/another-major-encounter-on-the-telangana-chhattisgarh-border/) - చత్తీస్ ఘడ్, నిఘా న్యూస్:చత్తీస్గడ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది, 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలలో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్ గా ఐదు రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. మూడు రాష్ట్రాల నుండి ఇరవై వేల మంది బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అయితే, శనివారం ఉదయం కర్రెగుట్టలో - [ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు](https://kalamnigha.com/acb-searches-former-irrigation-enc-hari-rams-house/) - హైదరాబాద్, నిఘా న్యూస్:కాలేశ్వరం ఈఎన్సీ హరీ రామ్ ఇంట్లో ఏసీబీ సోదా లు చేపట్టింది హైదరాబాద్ నగరంలోని షేక్ పేట ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.కాళేశ్వరం కమిషన్ విచా రణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు.కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. - [48 గంటల్లో ఖాళీ చేయండి](https://kalamnigha.com/vacate-within-48-hours/) - హైదరాబాద్, నిఘా న్యూస్:పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహా యించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈనెల 29మంగళవారం వరకు మాత్రమే అన్ని రకాల వీసా చెల్లుబాటు అవుతోందని.. అనంతరం వీసా పని చేయదని.. తక్షణమే అన్ని రకాల వీసాలు రద్దు - [భూసమస్యల సత్వర పరిష్కారానికే భూభారతి చట్టం](https://kalamnigha.com/land-act-for-quick-resolution-of-land-issues/) - జమ్మికుంట, (కలం నిఘా) : నిర్ణీత గడువులోగా రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ పమేలా సత్పత్తి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం, ఇల్లందకుంట రైతు వేదికల్లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు.ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగే వారన్నారు. కేవలం కలెక్టర్ కే బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి దరఖాస్తులు - [నకిలీ డోర్ నెంబర్లపై నజర్.. చర్యలకు అధికారులు సిద్ధం..](https://kalamnigha.com/authorities-ready-to-take-action-against-fake-door-numbers/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ప్రభుత్వ భూముల్లో కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొందరు అక్రమార్కలు ఈ భూములను ఆక్రమించి తమకు ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి క్రయ, విక్రయాలు లేకుండా ఈ భూములను ఆక్రమించుకొని అందులో ఇళ్లు నిర్మిస్తున్నారు.అంతేకాకుండా ఈ ఇంటికి నెంబర్లు కూడా కేటాయించారు. అయితే ఈ వ్యవహారం అంతా సాగడానికి మున్సిపల్ తో పాటు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వీరి అక్రమాలకు గత పోలీస్ కమిషన్ - [నేడు జమ్మూ బంద్ కు పిలుపు](https://kalamnigha.com/jammu-bandh-called-today/) - హైదరాబాద్, నిఘాన్యూస్:జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడిలో టెర్రరిస్టులు పర్యాటకులను వారి మతాన్ని అడుగుతూ కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని వివరాలు వెల్లడించారు.జమ్మూలోని అందమైన మైదానాల్లో ఉన్న పహల్గా మ్ లో ఉగ్రవాదులు చేసిన హింసకాండ సంచలనం రేపింది. మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే ఈ పర్యాటక ప్రదేశంలో మంగళవారం పర్యాటకు లపై టెర్రరిస్టులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఫలానా మతా న్ని అవలం బించలేదనే కారణంతో 28 మంది అమాయకులను - [అత్యుత్తమ మార్కులతో “అల్ఫోర్స్” జయకేతనం](https://kalamnigha.com/alforce-wins-with-top-marks/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను జె. అంజనా 997 మార్కులు సాధించి రాష్ట్రములో అగ్రగామిగా నిలిచారు. 11 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించారు.M.P.C. విభాగంలో 1000 మార్కులకు కె. రుత్విక్ 996 రాష్ట్రములో అత్యున్నత స్థానంలో నిలవగా - [ఎస్సారెస్పీ భూములను కాపాడేదెవరు?](https://kalamnigha.com/who-will-protect-the-ssrsp-lands/) - కరీంనగర్ జిల్లా చింతకుంటలో అక్రమ నిర్మాణాలు మున్సిపల్, రెవెన్యూ అధికారుల అండదండలు? కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో భూ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడా ప్రభుత్వ భూమి కనిపించినా.. అందులో కొందరు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే అందులో కట్టడాలు చేస్తున్నారు. గతంలో కరీంనగర్ లో భూ ఆక్రమాలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. కొందరు పట్టీ పట్టనట్లు తమ పని తాము చేసుకుంటున్నారు. అయితే కరీంనగర్ శివారులోని చింతకుంట గ్రామం - [ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు](https://kalamnigha.com/cm-chandrababu-naidu-arrives-in-delhi/) - అమరావతి, నిఘా న్యూస్:జన్మదిన వేడుకలు సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి విదేశా లకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు.విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రావు తదితరులు స్వాగతం పలికారు.రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ - [సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు!](https://kalamnigha.com/ed-notices-to-superstar-mahesh-babu/) - హైదరాబాద్, నిఘా న్యూస్:టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేసింది.. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది ..హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది ..సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేష్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు.. ఇందు కొరకు 5.9 కోట్ల రూపా యల డబ్బుని - [నేడు పార్లమెంటులో జమిలి ఎన్నికలపై సమీక్ష](https://kalamnigha.com/review-of-jamili-elections-in-parliament-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ మంగళవారం నిపుణులతో భేటీ కానుంది, జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్ల మెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. ఇక త్వరలోనే పార్లమెంటరీ కమిటీ వైబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్ సైట్ అందుబాటులోకి రానుంది. అన్ని - [కరీంనగర్ ఆర్ట్స్ కాలేజ్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం](https://kalamnigha.com/karimnagar-arts-college-walker-welfare-association-executive-committee/) - కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్లోని మల్టీపర్పస్ పార్కులోని బంకేట్ హాల్లో 2025-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం డిస్టిక్ 303 గవర్నర్ శ్రీమతి శ్రీ కూరాకుల భారతి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో నూతన అధ్యక్షులు గా శ్రీ గొట్టిముక్కుల రవీందర్ గారు, ఉప అధ్యక్షులుగా శ్రీ ఐరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,కార్యదర్శి గా చింతకింది శ్రీనివాస్ గారు కోశాధికారి గా మల్కాపురం రాము జాయింట్ సెక్రటరీగా తాండ్ర అశోక్ - [మళ్ళీ భూదందాలపై ఫోకస్..](https://kalamnigha.com/focus-on-land-deals-again/) - కరీంనగర్, నిఘా న్యూస్:. కరీంనగర్ కమిష సరేట్లో పాత కథ తిరిగి కొనసాగుతోంది. కొన్ని నెలల కిందట భూనేరాలకు పాల్పడిన వారంతా జైలు బాట పట్టారు. మళ్లీ కొన్ని నెలల విరామం తరువాత భూమోసాలపై కరీంనగర్ పోలీసులు నజర్ పెట్టారు. ఇటీవల పలువురిని అరెస్ట్ చేయడంతోపాటు ఇంకొందరిని అదుపు లోకి తీసుకునే దూకుడు పెంచుతున్నారు. కరీంనగర్ సీపీగా అభి షేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఎక నామిక్ అఫెన్స్ వింగ్(ఈవోడ బ్ల్యూ) పేరిట ఆర్థిక - [సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించనున్న భూషణ్ రామ్ కృష్ణ గవాయ్](https://kalamnigha.com/bhushan-ram-krishna-gavai-to-take-charge-as-chief-justice-of-supreme-court/) - హైదరాబాద్, నిఘా న్యూస్:సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామ్‌ కృష్ణ గవాయ్ భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ రోజు సుప్రీం కోలీజీయం ఆయన పేరును తదుపరి చీఫ్ జస్టిస్‌గా ప్రతిపాధించింది.కాగా ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా ఉన్న సంజీవ్‌ ఖన్నా మే 13న రిటైర్‌ కానున్నారు. అనంతరం గవాయ్ తదుపరి చీఫ్ జస్టిస్‌గా భాద్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే జస్టిస్ భూషణ్ రామ్‌కృష్ణ గవాయ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. - [శ్రీవారి దర్శనానికి ముందస్తు ముడుపులు](https://kalamnigha.com/advance-offerings-for-the-darshan-of-srivari/) - విఐపి లీటర్స్ ఇవ్వడంలో చేతివాటం పలువురు ప్రజాప్రతినిధుల 'పిఏ' ల నిర్వాకం కరీంనగర్, నిఘా న్యూస్:ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లేందుకు వీఐపీ దర్శనం కోసం పలువురు ప్రజాప్రతినిధుల పీఏలకు ముడుపులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వెళుతుంటారు. అయితే త్వరగా దర్శనం చేసుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విఐపి లీటర్స్ ఇస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఆ లెటర్ ఇచ్చే ముందు కొందరు ప్రజాప్రతినిధుల పిఏలు చేతివాటం - [చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?](https://kalamnigha.com/did-you-get-permission-before-cutting-down-the-trees-or-not/) - హైదరాబాద్ ,నిఘా న్యూస్:హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్‌ కమిటీని అఫిడ విట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా..ఈ మేరకు ఇవాళ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో ద్విసభ్య ధర్మాసనం మరో సారి విచారణ చేపట్టింది. అయితే, విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయింది. - [ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేష్!](https://kalamnigha.com/dsc-notification-within-five-days-minister-nara-lokesh/) - అమరావతి, నిఘా న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్‌ ఈరోజు కీలక ప్రకటన చేశారు. మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేస్తామన్నారు.ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే డీఎస్సీపై ముందుకెళ్దామని అడగడం తోనే ఆలస్యమైందని చెప్పారు. ఎస్సీ కమిషన్‌ రిపోర్టుపై నిన్న క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని, రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చి ఆ తర్వాత నోటిఫి కేషన్‌ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.ప్రైవేటు ఇంటర్ - [రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన!](https://kalamnigha.com/revanth-reddys-japan-visit-aims-at-investments-for-the-state/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నిన్న రాత్రే వెళ్ళింది.నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషి మా నగరాల్లో పర్యటించను న్నారు. ఈ పర్యటనలో - [నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి, సర్కార్ గుడ్ న్యూస్](https://kalamnigha.com/revanth-reddy-government-good-news-for-the-unemployed/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో సర్కారు ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టనుంది. ఏప్రిల్‌లోనే ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ షురూ చేయాలని రేవంత్ రెడ్డి, సర్కారు భావిస్తోంది.విభాగాల వారీగా ఉద్యో గాల ఖాళీలను గుర్తించను న్నారు. తెలంగాణలో సుమారు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏడాది క్యాలెండర్‌ ప్రకటించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే - [వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు](https://kalamnigha.com/intermediate-supplementary-exams-from-the-12th-of-next-month/) - అమరావతి, నిఘా న్యూస్ :మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేసింది కూటమి సర్కార్,ఈరోజు నుంచి ఫీజులు చెల్లించవచ్చు. 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.త్వరలో సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ అందుబాటులోకి రానుంది. ఇంటర్ ఫస్టియర్ 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు - [సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం!](https://kalamnigha.com/cabinet-meeting-today-under-the-chairmanship-of-cm-chandrababu/) - అమరావతి, నిఘా న్యూస్:అమరావతి సచివాలయం లో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది, సిఆర్డిఏ,46వ అథారిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది…ఈరోజు ఉదయం 11 గంటలకు అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారుఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నా రు. దీంతో పాటు - [నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు](https://kalamnigha.com/sc-classification-to-be-implemented-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు జారీ కానున్నాయి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు న వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది, ఎస్సీ ఉప కులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం - [ఈనెల చివరి వారంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు](https://kalamnigha.com/class-10th-exam-results-in-the-last-week-of-this-month/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యా యి. అయితే, తెలంగాణలో త్వరలో ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించేం దుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 21 లేదా 25వ తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థి దశలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎంతో కీలకం. విద్యార్థి కెరీర్ కు పునాదులు వేసుకునే క్రమంలో పదో తరగతి పరీక్షలను విద్యార్థులు, వారి - [కెసిఆర్ ముందుచూపు వల్లే తెలంగాణ ఏర్పడింది: మాజీ మంత్రి కేటీఆర్](https://kalamnigha.com/telangana-was-formed-due-to-kcrs-foresight-former-minister-ktr/) - హైదరాబాద్, నిఘా న్యూస్:మాజీ మంత్రి కేటీఆర్ పంజాగుట్ట లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ పంజాగుట్ట సర్కిల్​కి అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నా రు. ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని - [బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్!](https://kalamnigha.com/police-give-green-signal-to-brs-silver-jubilee-celebration/) - హన్మకొండ, నిఘా న్యూస్:బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి నిచ్చారు. వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్‌ ఏసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, వినయ్‌ భాస్కర్‌, ఒడితల సతీశ్‌ కుమార్‌లు పోలీసుల నుంచి అనుమతి పత్రాలను అందుకున్నారు.గతంలో - [మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన](https://kalamnigha.com/foundation-stone-laid-for-100-bed-hospital-in-mangalagiri/) - అమరావతి, నిఘా న్యూస్: భారతదేశంలోనే మంగళ గిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో ఆదివారం అత్యాధునిక వసతులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేశ్ మరో మంత్రి కందుల దుర్గేష్​తో కలిసి భూమి పూజ చేశారు.ఆస్పత్రి నిర్మాణ నమూనా లను మంత్రులు పరిశీలిం చారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని దానిని - [మేడారం అడవుల్లో పులి సంచారం?](https://kalamnigha.com/is-there-a-tiger-roaming-in-the-forests-of-medaram/) - ములుగు, నిఘా న్యూస్: ములుగు జిల్లాలో మరో సారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అను సరించి మేడారం, బయ్యక్క పేట, అడవుల్లో పులిజాడ కోసం వెతుకుతున్నారు అటవీశాఖ అధికారులు. మహదేవ్ పూర్ మండలం గొత్తికోయగూడెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా - [వీర హనుమాన్ విజయయాత్ర.. అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు..](https://kalamnigha.com/veera-hanuman-vijaya-yatra-diversion-measures-in-all-places/) - కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్, నిఘా న్యూస్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారంనాడు కరీంనగర్ నగరంలో నిర్వహించు వీర హనుమాన్ విజయయాత్ర కొరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ విధుల్లో పాల్గొంటున్న అధికారులకు ఆయన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 450 మంది పోలీసు అధికారులు ఈ బందొబస్తు విధుల్లో పాల్గొంటున్నరన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, - [వీర హనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు..](https://kalamnigha.com/tight-security-arrangements-for-the-heroic-hanuman-vijaya-yatra/) - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్, నిఘా న్యూస్: చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా ఈ నెల 12వ తేదీ శనివారంనాడు కరీంనగర్ లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లు చేయనున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్, టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారంనాడు డివిజన్ లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ - [బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.](https://kalamnigha.com/bjp-foundation-day-celebrations/) - గన్నేరువరం, (నిఘా న్యూస్): మండల కేంద్రం గన్నేరువరంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించి స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బిజెపి పార్టీ నేడు 303 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి - [ప్రశాంత్ నగర్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు](https://kalamnigha.com/sri-ram-navami-celebrations-in-grandeur-in-prashanth-nagar/) - కరీంనగర్, నిఘా న్యూస్:శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలో రామనామ స్మరణ తో మార్మోగాయి. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం హాజరయ్యారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయాల్లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రశాంత్ నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంక్షేమ సంఘం - [కంచి గచ్చిబౌలి భూముల ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్](https://kalamnigha.com/government-serious-about-fake-videos-of-kanchi-gachibowli-lands/) - హైదరాబాద్, నిఘా న్యూస్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఆసరాగా తీసుకుని సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ఏఐ ఆధారిత ఫేక్ వీడియో లు, ఫోటోలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందో ళనకు గురిచేశాయి.ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాజాన్ని మోసగించే ఈ తరహా వీడియోలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు.ఈ సందర్భంలో సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో, ‘‘ఇలాంటి ఫేక్ కంటెంట్‌‌లను - [అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం](https://kalamnigha.com/ramuloris-wedding-in-grandeur/) - స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాది జిల్లా, నిఘా న్యూస్:భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్స వం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అశేష భక్త జనులతో మిథిలా స్టేడియం రామనామ స్మరణతో మారుమోగుతోందిఇక తిరుమల తిరుపతి - [నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు](https://kalamnigha.com/omnitta-kodanda-ramaswamy-brahmotsavams-from-today/) - కడప, నిఘా న్యూస్:క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సా లను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీ లతో పాటు వాహన సేవల వివరాలను వెల్లడించింది. నేటి సాయంత్రం అంకురా ర్పణ తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. రేపు శ్రీరామ నవమి రోజున ధ్వజరోహణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. - [నేడు ఛత్తీస్ గర్ కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన](https://kalamnigha.com/union-minister-amit-shah-to-visit-chhattisgarh-today/) - న్యూఢిల్లీ, నిఘా న్యూస్:వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్, దద్దరిలుతున్న వేళ..ఇవ్వాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు సిద్ధమయ్యారు .ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ రీజి యన్ లోని దంతె వాడలో అమిత్ షా పర్యటనకు సర్వం సిద్ధం అయింది. ఈరోజు దంతెవాడకు చేరుకొని, అక్కడ గల దంతేశ్వరి అమ్మవారిని అమిత్ దర్శించుకుంటారు. అనంతరం నక్సల్స్ నిరోధక ఆపరేషన్స్ లో పాల్గొంటున్న భద్రతా బలగాల కమాం డర్లతో ఆయన భేటీ కానున్నారు.ఆపరేషన్ కగర్ ను మరింత - [వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?](https://kalamnigha.com/is-the-stage-set-for-the-arrest-of-ysrcp-mp-mithun-reddy/) - అమరావతి, నిఘా న్యూస్:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధమై నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మద్యం కేసుకు సంబంధించి ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది సెప్టెంబర్ లో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల మిథున్ రెడ్డి, ముందస్తు - [త్వరలో కొత్త రూ.10, 500 నోట్లు?](https://kalamnigha.com/new-rs-10-500-notes-coming-soon/) - న్యూఢిల్లీ, నిఘా న్యూస్:ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణ యం తీసుకుంది. ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో కూడి న కొత్త రూ.10, రూ.500 నోట్లు త్వరలో జారీ చేయనున్నారు. మహాత్మ గాంధీ సిరీస్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లూ ఉండబోతున్నా యని ఆర్‌బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లను జారీ చేసినప్పటికీ, రిజర్వ్ - [భద్రాది కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టుల లొంగుబాటు](https://kalamnigha.com/86-maoists-surrender-in-bhadradi-kothagudem-district/) - భద్రాది జిల్లా, నిఘా న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు ఈరోజు లొంగిపోయారు.లొంగిపోయిన మావోయిస్టు లు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులుగా తెలిసింది, మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసు లు నిర్ణయించారు.. ఆది వాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ - [బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ](https://kalamnigha.com/pm-modi-meets-bangladeshs-chief-adviser-yunus/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతు రాలైన తర్వాత రెండు దేశాల నాయకులు ముఖా ముఖిగా కలవడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం నుండి, దేశవ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలు చెలరేగడంతో బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. హసీనా భారత దేశంలో ఆశ్రయం పొందాల నే నిర్ణయం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడానికి దారితీసింది, అవినీతి కేసులో ఆమెను విచారించడానికి ఆమెను అప్పగించాలని ఢాకా డి మాండ్ చేసింది. యూనస్ - [సచివాలయంలో అగ్ని ప్రమాదం?](https://kalamnigha.com/fire-at-the-secretariat/) - అమరావతి, నిఘా న్యూస్:ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమా చారం ఇచ్చారు. వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మం టలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చా రు.ప్రమాదవశాత్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా? - [తెల్ల రేషన్ కార్డు తో దరఖాస్తు చేసుకోవచ్చు?](https://kalamnigha.com/can-i-apply-with-a-white-ration-card/) - హైదరాబాద్, నిఘా న్యూస్:నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వర్గాల వారికి రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సహాయంను ప్రభుత్వం అందించనుంది. రాయితీలు, బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించ డానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీంతో ఈ పథకా నికి భారీ దరఖాస్తులు వస్తున్నాయి.రాజీవ్ యువ వికాసం పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు - [పది రోజుల క్రితమే నిశ్చితార్థం: అంతలోనే విషాదం](https://kalamnigha.com/engagement-just-ten-days-ago-tragedy-strikes/) - హైదరాబాద్, నిఘా న్యూస్: గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘట నలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పో గా.. మరొక పైలట్ గాయా లతో బయటపడ్డాడు.అయితే ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్(28) అనే పైలట్ ప్రాణాలు వదిలాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (NDA)లో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు. గత నెల మార్చి 23న - [వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం..](https://kalamnigha.com/the-bench-that-heard-the-murder-case-of-the-vamana-rao-couple-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియో లో పుట్ట మధు పేరు ఉం దా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబం ధించిన అన్ని రికార్డులను - [హైదరాబాదులో దంచి కొడుతున్న వర్షం](https://kalamnigha.com/heavy-rain-in-hyderabad-2/) - హైదరాబాద్, నిఘాన్యూస్:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారా యణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాట సారులు - [కంచ గచ్చిబౌలి స్థల వివాదంపై సుప్రీం కోర్టు తాత్కాలిక బ్రేక్స్?](https://kalamnigha.com/supreme-court-gives-temporary-breaks-on-kancha-gachibowli-land-dispute/) - హైదరాబాద్, నిఘా న్యూస్:, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలం వివాదంలో కీలక పరిణా మం చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఆనుకుని ఉన్న ఈ భూములను వేలం వేయాలనే తెలంగాణ ప్రభుత్వంపై యూనివర్శిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లతో పాటు సామాజిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ భూము ల్లో చెట్లు కొట్టేస్తుండటంపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. - [లోకల్ ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్!](https://kalamnigha.com/tomorrow-is-the-last-date-for-local-mlc-nominations/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీఎన్నిక ఆసక్తిగా మారింది. రేపటితో నామినేషన్ల,గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలి టికల్ వేడి పెంచుతోంది. బలాబలాల దృష్ట్యా అంతి మంగా పోటీలో ఎవరెవరు ఉండబోతున్నారు? మద్ధతు విషయంలో ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నది అనేది చర్చగా మారింది. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది - [రాజీవ్ యువ వికాస్ పథకానికి గడువు పెంపు](https://kalamnigha.com/rajiv-yuva-vikas-yojana-deadline-extended/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం - [ఏఎస్ఐ వీరయ్యకు ఘనంగా సన్మానం](https://kalamnigha.com/asi-veeraiah-honored-with-a-grand-ceremony/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు మరియు తోటి ఉద్యోగులు సోమవారంనాడు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవి విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలన్నారు. సిసిఎస్ ఏసిపి కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్,నాగరాజులతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు - [ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం…](https://kalamnigha.com/milk-anointing-of-portraits-of-chief-minister-and-mlas/) - నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఆలువల కోటి కృతజ్ఞతలు…. గన్నేరువరం, మార్చి 29 (నిఘా న్యూస్): సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని మండలంలోని పారువెల్ల గ్రామ రైతులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి గాలి పెళ్లి నుండి పారువేళ్లకు నిరుపయోగంగా ఉన్న డి 4 కెనాల్ ను రెండు లక్షల నిధులతో మరమ్మత్తులు చేయించి నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కే డి సి సి - [మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/cm-revanth-reddy-in-the-list-of-most-powerful-leaders/) - నిఘాన్యూస్, హైదరాబాద్:త‌న ప‌రిపాల‌నా దీక్ష నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు - [రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు](https://kalamnigha.com/no-rubber-stamp-president/) - సీనియర్లు, శ్రేణులకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలి సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దన్న రాజాసింగ్‌ అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపధ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్‌ స్టాంప్‌గానే మిగిలిపోతాడని ఆరోపించారు. ఒకవేళ కేంద్ర కమిటీ నిర్ణయిస్తే, బీజేపీకి - [కరీంనగర్ లో బీఆర్ఎస్ సమావేశం..](https://kalamnigha.com/brs-meeting-in-karimnagar/) - కరీంనగర్, నిఘా న్యూస్: నగరంలోని 37వ డివిజన్లోని మీకోసం కార్యాలయంలో నేడు నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం కేటీఆర్ ర్యాలికి యువత నుంచి వచ్చిన స్పందన చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. కేటీఆర్ కాలి గోటికి - [సన్న బియ్యం పంపిణీ పై రేషన్ డీలర్లకు అవగాహన](https://kalamnigha.com/awareness-among-ration-dealers-on-distribution-of-fine-rice/) - గన్నేరువరం, మార్చి 24 ( నిఘా న్యూస్ ): ప్రభుత్వం ఉగాది పండుగ నుండి రేషన్ కార్డు దారులకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ పై సోమవారం మండల కేంద్రము లోని తహశీల్దార్ నరేందర్ సూచన మేరకు మండల పరిధిలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లకు డిప్యూటీ తహశీల్దార్ నరసింహాచారి, ఆరైలు రజనీకాంత్ రెడ్డి, రఘు లు డీలర్లకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఉగాది నుండి పంపిణీ చేయాలని నిర్ణయించింది కాబట్టి - [ఆదివారం సైతం అధికారులు విధుల్లోకి..](https://kalamnigha.com/officials-on-duty-even-on-sunday/) - కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు ఇటీవల ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తలును స్వీకరిస్తున్నారు. అయితే కరీంనగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సైత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. దీంతో కొందరు అధికారుల నిబద్ధతపై ప్రశంసిస్తున్నారు. - [మహిళా కానిస్టేబుల్ ను పరామర్శించిన సీపీ గౌష్ ఆలం..](https://kalamnigha.com/cp-gaush-alam-visits-female-constable/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని ఓ స్థానిక ప్రయివేట్ ఫంక్షన్ హాలునందు ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమం లో భాగంగా బైక్ తో ర్యాలీ గా వచ్చిన ఒక యువకుడి మోటార్ సైకిల్, అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్నరూరల్ పోలీసుస్టేషన్ లో మహిళా - [తనుగులలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..](https://kalamnigha.com/a-spiritual-gathering-of-alumni-in-tanugu/) - నిఘా న్యూస్, జమ్మికుంట: 2010 - 11 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో సుమారు 15 సంవత్సరాలు తర్వాత ఒకే వేదికపై కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆదివారం కలుసుకొని ఒకరికొకరు ఆలింగలనం చేసుకొని ఆత్మీయత పంచుకొని అందంగా గడిపారు. ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నారో తెలియదు ,ఊరుకోకరు ఉద్యోగరీత్యా, కుటుంబ బాంధవ్యాల రిత్యా, బాధ్యతతో సతమతమయ్యే మిత్రులంతా 15 - [కెసిఆర్ అంత మంచోడిని నేను కాదు: మాజీ మంత్రి కేటీఆర్](https://kalamnigha.com/i-am-not-as-good-as-kcr-former-minister-ktr/) - నిఘా న్యూస్, కరీంనగర్:అధికార పార్టీ నాయకుల మాటలు విని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా పార్టీ అధికారంలోకి రాగానే వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. అప్పుడు వారిని కెసిఆర్ వదిలిపెట్టిన నేను మాత్రం వదిలిపెట్టనని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. నేను కేసీఆర్ అంత మంచి వాడిని కాదని అన్నారు. కరీంనగర్‌ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని కేటీఆర్‌ అన్నారు. అదివారం - [రామడుగు నూతన ఎస్సైగా కె రాజు](https://kalamnigha.com/k-raju-becomes-new-si-in-ramadugu/) - కరీంనగర్, నిఘా న్యూస్:ఇటీవల జరిగిన బదిలీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు నూతన ఎస్సైగా కె . రాజు నియమించబడ్డారు. కాగా శుక్రవారంనాడు బాధ్యతల స్వీకరణ అనంతరం రామడుగు నూతన ఎస్సై కె . రాజు, కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. గంగాధర నూతన ఎస్సైగా బి. వంశీకృష్ణ ఇటీవల జరిగిన బదిలీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గంగాధర నూతన ఎస్సైగా బి. వంశీకృష్ణ నియమించబడ్డారు. కాగా - [సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం](https://kalamnigha.com/the-role-of-journalists-in-society-is-crucial/) - అసెంబ్లీలో విలేకరుల రక్షణకు చట్టం చేయాలి జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్కరీంనగర్, నిఘా న్యూస్: నిరంతరం ప్రజాసంక్షేమమే ద్వేయంగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న విలేకరులను గుర్తించాలని తెలిపారు. వారికోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తేవలసిన ఆవశ్యకత ఎంతైనా - [కరీంనగర్ రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం](https://kalamnigha.com/karimnagar-police-commissioner-gaush-alam-inspected-the-office-of-the-karimnagar-rural-division-acp/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సందర్శించారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి - [జోష్ నింపిన అల్పోర్స్ 'బ్లింక్ '](https://kalamnigha.com/josh-filled-alphorns-blink/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని వావిలాలపల్లి అల్ఫోర్స్ పాఠశాల ప్రాంగణంలో " బ్లింక్" పేరుతో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి జ్ఞానసరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కళల వైభవాన్ని - [మాజీ ఎమ్మెల్యే రసమయి ఘాటు కామెంట్స్](https://kalamnigha.com/former-mla-rasamais-harsh-comments/) - కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బెజ్జంకి మండలం గుండారంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే తన ఇంటిమీదికి కాంగ్రెస్ కార్యకర్తలను దాడికి పంపడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజ్కు ఇప్పటికే పంపించామని ఆయన తెలిపారు. - [కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం..](https://kalamnigha.com/congress-assembly-constituency-meeting/) - కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ సమావేశాన్ని బుధవాన్ని నిర్వహించారు. స్థానిక జ్యోతినగర్ లోపి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు. మరియు అమలు చేయబోతున్న వాటి గురించి మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేడు రాజీవ్ యువ వికాసం, బీసీ,ఎస్సీ,ఎస్టీ కులాల సవరణ బిల్లు ఆమోదం మరియు రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మరియు మొదలగు వాటి గురించి - [ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ సభ్యుడు రవితేజ ఆధ్వర్యంలో ఎంపీడీవోకి వినతి](https://kalamnigha.com/a-petition-to-the-mpdo-under-the-leadership-of-dharma-samaj-party-mandal-committee-member-ravi-teja/) - జమ్మికుంట, నిఘా న్యూస్: ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం MPDO కి దళిత బందు రెండో విడత మంజూరూ చేయడం గురించి వినతిపత్రంహుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బందు 2వ విడత లబ్దిదారులందరికి. త్వరితగతిన పూర్తి చేయుట మరియు ముక్యంగా డైరీఫామ్ పాల్ట్రీ ఫామ్ లు పెట్టుకున్న లబ్దిదారులు అయొక్క జీవులు అనారోగ్యం కారణంతో చనిపోవడం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయారు కావునా థమారు దయతలచి అట్టి లబ్దిదారులందరికి 2వ విడత నిధులు - [ఉత్సాహంగా సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వీడ్కోలు వేడుకలు..](https://kalamnigha.com/st-george-international-schools-farewell-celebrations-are-full-of-enthusiasm/) - కరీంనగర్ మార్చి 17 (నిఘా న్యూస్): కరీంనగర్ పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆన్యువల్ డే సందర్భగా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ప్రారంభించారు…ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని తెలిపారు. చిన్న వయసు నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని అనుకొని ఆ లక్ష్యం కోసం కష్టపడలన్నారు. విద్యార్థులను చిన్నప్పటి నుండే గొప్ప గొప్ప వ్యక్తుల - [అంగరంగ వైభవంగా శివ కళ్యాణం](https://kalamnigha.com/shiva-kalyanam-in-grandeur/) - వేములవాడ మార్చి 17 (నిఘా న్యూస్):అంతా శివమయం.. వేములవాడంత ఆనందమయం.. హర హర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమశ్శివాయ.. ఓం నమశివాయ.. అంటూ ప్రతి భక్తుని నోట ప్రతి చోటా వేములవాడ మొత్తం మార్మోగింది. సాధారణంగా ఒక కుటుంబంలో వివాహం జరిగితే ఆ వివాహానికి సంబంధించిన కొంత మంది శ్రామికులు లబ్ధి పొందుతారు కానీ ముక్కంటి ఈశ్వరుని వివాహం వేడుకల్లో వేములవాడ ఎంతోమందికి ఉపాదికి మార్గం కాగా.. ఎందరో భక్తుల ఆనంద నిలయంగా వేములవాడ ఆలయ - [జర్నలిస్టులపై సీఎం తీరు సరికాదు](https://kalamnigha.com/cms-attitude-towards-journalists-is-inappropriate/) - కరీంనగర్, నిఘా న్యూస్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడిన తీరు సరికాదని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని, అసభ్యంగా మాట్లాడిన, అసత్య వార్తలు రాసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటే తప్పు లేదని, సంఘాల పేరుతో అక్రిడేషన్ కార్డులు తీసుకుంటున్నారని అనడం జర్నలిస్టులందరినీ అవమానించడమేనని ఆవేదన వెలిబుచ్చారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే గుర్తించి వారి - [అనమతి లేకుండా మట్టి అక్రమ రవాణా](https://kalamnigha.com/illegal-transportation-of-soil-without-permission/) - కరీంనగర్, నిఘా న్యూస్: మట్టిగుట్టలు వరద కాలువ కరకట్టలను టార్గెట్గా సాగుతున్న ఈ దందా అధికారులకు కాసులవర్షం కురిపిస్తుండడంతో అడిగే వారే కరువయ్యారు. అడ్డగోలుగా అక్రమంగా తరలి స్తున్నా పట్టించుకునే వారు లేరని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అక్రమార్కులు మాత్రం అర్థరాత్రులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రశ్నించిన స్థానికులను అనుమతి ఉందంటూ అదరగొడుతున్నారు. రాత్రివేళల్లో జేసీబీ ద్వారా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తు న్నారు. అర్ధరాత్రులు ట్రాక్టర్లు, టిప్పర్ల హరన్ మోతలతో పల్లెలు ప్రశాంతత కోల్పోతున్నాయి. - [మంత్రికే ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తాం](https://kalamnigha.com/we-will-give-a-discount-of-five-thousand-to-the-minister/) - రెట్టింపు బిల్లుల వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రి కరీంనగర్, మార్చ్ 14 నిఘా న్యూన్ 'వైద్యోనారాయణ హరి' అన్నారు. ఉంటే కార్లు దేవుళ్లతో సమానం అని అంటారు కానీ కొందరు వైద్యులు మాత్రం అధిక దబ్బుకు ఆశపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని అవసరాలకు ఆవసరం కంటే ఎక్కువ డబ్బును వసూలు ఇటీవల చేసిన నిర్వాకంతో ప్రజల నుంచి తీవ్ర విదుర్శలు వస్తున్నాయి. వాటర్ బబుల్స్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన కొందరి నుంచి నిబంధనల - [భూములు కబ్జా చేస్తే ఊరుకోం](https://kalamnigha.com/we-will-not-tolerate-land-grabbing/) - కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకరీంనగర్, నిఘా న్యూస్: అమాయకుల భూములు చేస్తే ఊరుకోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీ సుకుంటామని కరీంనగర్ కొత్త సీపీ గౌస్ అలం వెల్లడించారు. గతంలో భూకష్టాలు. ఆర్థిక నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వైరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత సీపీ అభిషేక్ మహంతి హయాంలో ఏర్పాటు చేసిన ఎకానమిక్స్ అఫెన్సెస్ వింగ్ కొనసాగింపుపై ఆయన మాట్లాడుతూ ఈ వింగ్ పనితీరు తొలుత పూర్తిగా రివ్యూ చేసి ఇప్పటి వరకు పరిష్కరించిన కేసుల - [నకిలీ డీఎస్పీ అరెస్ట్](https://kalamnigha.com/fake-dsp-arrested/) - సూర్యపేట, నిఘా న్యూస్: సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి డీఎస్పీగా చలామణి అవుతూ, పోలీసు, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువత నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు కోదాడకి చెందిన యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.36 లక్షలు, కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువత నుండి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశాడు అయితే సూర్యాపేట పట్టణంలోని శ్రీగ్రాండ్ హోటల్ యాజమాన్యం తమ హోటల్లో - [భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!](https://kalamnigha.com/husbands-complain-at-the-police-station-that-their-wives-are-drinking/) - హైదరాబాద్, నిఘా న్యూస్:మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపో యారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నా రని,పురుష మా లోకం లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తు న్నదంతా సారాకు తగలే స్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ - [ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అందుకే ఓడిపోాయారా?: ‘నిఘా’ సర్వేలో వెల్లడైన నిజాలు](https://kalamnigha.com/is-this-why-the-congress-candidate-lost-the-mlc-elections-facts-revealed-in-the-nigha-survey/) - ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో విభేదాలు. క్యాడర్లో తీవ్ర నిరాశ ఆడియోలో లీకుతో మరోసారి రోడ్ ఎక్కిన హస్తం పార్టీ కరీంనగర్ , నిఘా న్యూస్: హస్తంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసిన డబ్బులపై కాక రాజేస్తుంది. ఆ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపుల్లో పలువురు పెట్టిన ఆడియోలు కలకలం రేపుతున్నాయి. బూతుల వారిగా హస్తం పార్టీ నాయకులు డబ్బుల పంపిణీలో పలు విభేదాలకు కావిస్తోంది. ఆడియోలో పేర్కొన్న వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. - [యథేచ్ఛగా ఫుట్ పాత్ ల ఆక్రమణ](https://kalamnigha.com/unlawful-encroachment-on-footpaths/) - పట్టించుకోని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో పుట్ పాత్ ల ఇక్ర మణ జోరుగా సాగుతోంది స్మార్ట్సిటీ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు పుట్పా తల నిర్మాణం అనంతరం పుట్పత్లపై ఉన్ని మకాణాలను వ్యాపారాలను తొలగించి నగ దాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు కొద్దిరోజులపాటే దృష్టి సారించారు. నగరపాలక సంస్థ అభ్య ర్యంలో మకాణ సముదాయంలోకి వ్యాపారులకు మారుస్తామని ప్రకటించి శ్రూపి పోలీసుల సహకారంతో తొలుత అయితే అది కొద్దిరోజులలే కొనసాగింది - [రైతుల పొలాల చుట్టూ అక్రమ వెంచర్](https://kalamnigha.com/illegal-venture-around-farmers-fields/) - ప్రహరీ గోడ నిర్మించి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం తమకే అమ్మాలంటూ వేధింపులపై డిపిఓకు ఫిర్యాదు మేడ్చల్, (నిఘా న్యూస్): మేడ్చల్ మండల పరిధిలోని నూతనకల్ గ్రామంలో 3005 653, 672, 681,682 663, పేరు లేని వెంచర్ నిర్వాహకులు ఎలాంటి అనుమ తులు లేకుండా వెంచర్ నిర్మాణం చేసి దాదాపు 150 నుండి 200 ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వెంచర్ లోపలికి ప్రవేశించే దారిలో భారీ కమాన్ పాటు గేట్లు నిర్మించారు. - [శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు](https://kalamnigha.com/it-raids-continue-at-sri-chaitanya-colleges/) - కరీంనగర్, నిఘా న్యూస్:శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని కాలేజీల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌లోని హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం…. - [ఈటెలకు త్రిమూర్తుల అడ్డు](https://kalamnigha.com/the-trinity-blocks-the-spears/) - బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పై వీడని ఉత్కంఠ గతంలోనూ ఈటెల రాజేందర్ పేరు ఖరార్! కరీంనగర్, నిఘా న్యూస్: బీఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ ఆ పార్టీలో కీలక నాయకుడిగా మారాడు. తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సైతం తాను అర్హుడనని నిరూపించుకున్నాడు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. అప్పటినుండి ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప్రస్తుతం - [కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ.](https://kalamnigha.com/ghaus-alam-ips-assumes-charge-as-new-karimnagar-police-commissioner/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఐపీఎస్ ఆదివారంనాడు భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నూతన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా నియమించబడ్డారు. బాధ్యతల స్వీకరణకు కరీంనగర్ కు విచ్చేసిన గౌస్ ఆలం ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఉన్న అభిషేక్ మొహంతి ఐపీఎస్ ను పూల మొక్కను అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. కమిషనరేట్ లోని - [లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకున్న డి ఎల్ పి ఓ…](https://kalamnigha.com/dlpo-visits-lakshmi-ganapathi-temple/) - గన్నేరువరం ( నిఘా న్యూస్): గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని డి ఎల్ పి ఓ హరి కిషన్ మండల ఎంపీడీవో శ్రీనివాస్, పారువెల్ల గ్రామ కార్యదర్శి సుష్మ ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ అర్చకులు రవి ప్రకాష్ శాలువాలు కప్పి సన్మానించారు. వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్ బద్దం తిరుపతి రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. - [జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ](https://kalamnigha.com/mplementation-of-city-police-act-in-jagtial-district-sp/) - జగిత్యాల, నిఘా న్యూస్:జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( మార్చి 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం - [బిజెపి శ్రేణుల సంబరాలు..](https://kalamnigha.com/celebrations-of-bjp-ranks/) - కరంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా విద్యానగర్ మోడీ చౌక్ లో బిజెపి శ్రేణులు స్వీట్ ,మిఠాయి పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టబద్రు ల శాసనమండలి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆదరించి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, మేధావులకు, పెన్షనర్లకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ - [జగిత్యాల జిల్లాలో పురాతన నాణాలు లభ్యం…](https://kalamnigha.com/ancient-coins-found-in-jagtial-district/) - జగిత్యాల, నిఘా న్యూస్.జగిత్యాల జిల్లా పే గడపల్లి మండలం బతికేపల్లి గ్రామ శివారులో పెద్దగుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా 20 పురాతన వెండి నాణాలు బయట పడ్డాయి. ఈ వెండి నాణాలపై ఉర్దూ భాష ఉంది. నాణాలను పోలీస్, రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖ అధికారులకు అప్పగింఛారు. - [కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?](https://kalamnigha.com/karimnagar-graduate-mlc-election-who-got-how-many-votes/) - కరీంనగర్, నిఘా న్యూస్ :కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమెలి అంజిరెడ్డి గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠతో జరిపిన కౌంటింగ్ తో చివరికి హోరాహోరీగా సాగింది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఈ ఎన్నికలో చివరికి ఇద్దరి మధ్య పోటీ ప్రధానంగా సాగింది. కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో బిజెపి అభ్యర్థి చిన్నమైలి అంజిరెడ్డి గెలుపొందారు. గెలుపు బిజెపి వైపు వెళ్తున్నాదని తేలడంతో కాంగ్రెస్ - [కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో హోరాహోరీ పోరు](https://kalamnigha.com/a-fierce-battle-in-the-counting-of-the-karimnagar-graduate-mlc-elections/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో హోరా హోరీ సాగుతోంది. ఈ కౌంటింగ్ లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం అయిన 48 గంటల తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ సమయానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,977 తో లీడ్ లో ఉన్నారు. బుధవారం ఉదయం 11 ముగిసేసేసరికి బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 - [కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు? కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు](https://kalamnigha.com/is-it-a-fight-between-congress-and-bjp-counting-of-votes-for-graduate-mlcs-ongoing/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రలు ఎమ్మెల్సీ ఫలితం కాంగ్రెస్, బీజేపీ మధ్యే అని తెలుస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఈ నియోజకవర్గంలో 27న నిర్వహించిన పోలింగ్ లో మొత్తం 3.55 లక్షల ఓటర్లకు గాను మొత్తం 2.53 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 2.24 లక్షల ఓట్లను లెక్కించే ప్రక్రియ మంగళవారం మద్యాహ్నం ప్రారంభం అయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. - [సారు …జర ఇటు చూడు](https://kalamnigha.com/sir-come-here-and-look/) - మూడు రోజులుగా పడి ఉన్న విధి కుక్క(శునకం) మృతదేహం.. ఆదిలాబాద్, నిఘా న్యూస్: నిర్మల్ జిల్లా బాసర పాత గ్రామపంచాయతీ సమీపంలో గత మూడు రోజులుగా కుక్క (శునకం)మృతి చెందడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే వాటర్ ట్యాంక్ ఉండడంతో నీళ్లు పట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని పక్కనే కుళ్లిపోయిన కుక్క మృతదేహం వాసనను భరించలేకపోతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోని మృతి చెందిన కుక్కను అక్కడినుండి తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. - [ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య.. ముందే సర్వేద్వారా చెప్పిన ’నిఘా‘..](https://kalamnigha.com/malka-komuraiah-as-teacher-mlc-the-surveillance-that-sarvedwara-had-earlier-said/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజేతగా నిలిచారు. 12, 959 ఓట్లతో ఆయన గెలుపొందారు. అయితే మొదటి నుంచి మల్క కొమురయ్య పేరు వినిపిస్తూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ప్రారంభం నుంచి ప్రచారం ముగిసే వరకు నిత్యం వార్తలను అందించిన ‘కలాం నిఘా’ మల్క కొమురయ్య విజయాన్ని అంచనావేసింది. కలాం నిఘా చెప్పిన విధంగానే విజేతగా మల్క కొమురయ్య నిలిచారు. ఇక పట్టభద్రుల ఓట్లు లెక్కింపు - [కరీంనగర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్: చెల్లని ఓట్లే ఎక్కువ..](https://kalamnigha.com/karimnagar-mlc-vote-counting-invalid-votes-are-the-most/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ అభ్యర్థుల ఓట్లు లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు ముందుగా బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసి అందులోని బ్యాలెట్ పేపర్లను సరి చేశారు. ఆ తర్వాత పేపర్లన్నీ ఒక్కటి గా చేర్చారు. అయితే ఇందులో ఎక్కువ శాతం చెల్లని ఓట్లే వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. మధ్యాహ్నం వరకు 21 టేబుల్ లపై 499 పట్టభద్రులబ్యాలెట్ బాక్స్లను ఉంచారు. అలాగే - [ఘనంగా నిర్విఘ్న పుట్టిన రోజు వేడుకలు](https://kalamnigha.com/nirvighas-birthday-celebrations-are-grand/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని అల్ఫోర్స్ పాఠశాలలో సోమవారం చీకట్ల వాగ్నవి నిర్విఘ్న రెండో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులతో పాటు పాఠశాల యాజమాన్యం నిర్విఘ్నకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ.. ధీర్ఘాయుష్మానుభవ అంటూ దీవించారు. - [నేడు బాబ్లీ గేట్లు ఎత్తివేత](https://kalamnigha.com/babli-gates-are-lifted-today/) - తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీరు కిందకు వదులుతారు..గోదావరి నదీ ప్రవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాసిల్దార్ .పవన్ చంద్రమహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు ఈరోజు ఎత్తనున్నారు. కేంద్రజలవనరుల సంఘం ఒప్పందం మేరకు జూలై 1వ తేదీన ఏటా తెరుస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు. గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్‌ , నిర్మల్ జిల్లా బాసర - [మామిడికుంట ఆక్రమణ..](https://kalamnigha.com/mango-invasion/) - కరీంనగర్, నిఘా న్యూస్: కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా క్రమక్రమంగా కబ్జాకు గురవుతున్నది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్ళగా నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. చెరువుకిందున్న నాలాను అనుకొని పలు వెంచర్లు అండగా చెరువు నీరు వెళ్లే నారాయణ సైతం తమ సొంత భూమి అని కొందరు వ్యక్తులు వచ్చి శుక్రవారం వేస్టేజ్ తో కూల్చారు ఈ క్రమంలో ప్రస్తుతం నాలా పూర్తిగా కబ్జాకు - [గెలుపు ఎవరిదో..?!](https://kalamnigha.com/who-will-win/) - బ్యాలెట్ లో భవితవ్యం నిఘా సర్వే.. కరీంనగర్, నిఘా న్యూస్: ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు పోటాపోటీగా పాల్గొన్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అభ్యర్థుల భవితవ్యం మార్చి 3 తేలనుంది. దీంతో పలువురు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారి భవితవ్యం బాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. - [విద్యార్థిని చితకబాదిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ వై](https://kalamnigha.com/action-should-be-taken-against-college-management-for-crushing-student-dyf-y/) - కరీంనగర్, నిఘా న్యూస్: విద్యార్థిపై దాడి చేసిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నీ మేరకు శుక్రవారం కళాశాల ముందు వారు విద్యార్థితో సహా ఆందోళన చేశారు. కరీంనగర్ లోని సాలె హ్ నా నగర్ వద్ద ఉన్న ట్రినిటీ కళాశాలలో తరుణ్ అనే విద్యార్థి సిఈసి చదువుతున్నాడు. ఈ విద్యార్థిని కళాశాల లోని పిఈటి తోపాటు ప్రిన్సిపాల్ చిభాదారని డివైఎఫ్ వై అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆరోపించారు. - [రాజన్న క్షేత్రంలో శివార్చన ఘన ప్రారంభం…](https://kalamnigha.com/the-grand-start-of-shivarchan-at-rajanna-kshetra/) - వేములవాడ, నిఘా న్యూస్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శివార్చన కార్యక్రమానికి ఘన ఆరంభం లభించింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై, భగవంతుని కృపకు పాత్రులయ్యారు. - [వేములవాడ రాజన్న సేవలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్](https://kalamnigha.com/union-minister-of-state-for-home-affairs-bandi-sanjay-in-the-service-of-vemulawada-rajanna/) - వేములవాడ,నిఘా న్యూస్:నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం స్వామి వారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, పట్టణ బిజెపి అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, తదితర నాయకులు పాల్గొన్నారు. - [ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్లను ఆకట్టుకోవడానికి విందులు.. బహుమతులు..](https://kalamnigha.com/mlc-elections-dinners-gifts-to-impress-voters/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయా పార్టీలు అవలంభిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఏ నాడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీరు సాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ అభ్యర్థి సరికొత్త పంథాలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన సదరు అభ్యర్థి గ్రాడ్యూయేట్ ఓటర్లను ఆకట్టుకునే - [బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత](https://kalamnigha.com/providing-financial-assistance-to-the-affected-family/) - మానకొండూర్ , నిఘా న్యూస్:మానకొండూరు గ్రామానికి చెందిన కట్టుకోజుల హరి ప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందగా వారి బాల్యమిత్రులు 1990- 91 ఎస్ ఎస్ సి బ్యాచ్ వారి కుటుంబాన్ని పరామర్శించి 10000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గసిగంటి మల్లికార్జున్, గుర్రం అశోక్ గౌడ్, కొట్టే రాజు, రాముడి చుక్కయ్య, గర్రెపల్లి సతీష్, వనం కృష్ణమూర్తి, ఆరేపల్లి సునంద్ కుమార్, దాసరి భూమేష్, జెట్టి సంపత్, మరియు రంగు ప్రభాకర్ పాల్గొన్నారు - [ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..](https://kalamnigha.com/according-to-the-guidelines-of-the-election-commission-the-officers-and-staff-should-be-ready-for-the-elections/) - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు రాజన్నసిరిసిల్ల , నిఘా న్యూస్: ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, - [గ్రాడ్యుయేట్ల మేనిఫెస్టోలోమంచి విజన్ ఉంది రాజేందర్ అన్న : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/rajender-anna-has-a-good-vision-in-the-manifesto-of-the-graduates-chief-minister-revanth-reddy/) - గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో బుక్లెట్ ను ముఖ్యమంత్రికి అందించిన వెలిచాల .. కరీంనగర్, నిఘా న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వెలిచాల రాజేందర్ రావు రూపొందించిన గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోలో మంచి విజన్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో సోమవారం సాయంత్రం పట్టభద్రుల సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను స్వయంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో బుక్ లెట్ ను కాంగ్రెస్ పార్టీ - [ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ ప్రారంభం](https://kalamnigha.com/production-no-1-shooting-begins/) - కరీంనగర్, నిఘా న్యూస్: అక్షిత క్రియేషన్స్ పతాకంపై కట్ల భాస్కర రావు దర్శక నిర్మాత ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ తిమ్మాపూర్లో ప్రారంభించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ రోడ్డ యాదగిరి అద్యక్షులు, నాటక రంగ కళాకారుట, కళాకారుల సమాఖ్య. గా కెమెలి చేసి చిత) యూనిటు అభినందనలు తెలిపారు. నూట్లాడు తూ ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలకు చూపించ చిత్ర దర్శకుడు గంగే బాలల చిత్రమని చదువు గొప్పలతనం, తల్లి - [అక్షరమే ప్రసన్న హరికృష్ణ ఆయుధం](https://kalamnigha.com/akshara-is-the-weapon-of-prasanna-harikrishna/) - ప్రజల సమక్షంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 8 హామీలను బాండ్‌ పేవర్‌ పై రాసి సంతకం చేసారు – ప్రసన్న హరికృష్ణ, పట్టభద్రుల ఎమ్మేల్సీ అభ్యర్ధి కరీంనగర్, నిఘా న్యూస్: అక్షరమే ఆయుధంగా అక్షర సేధ్యం చేస్తున్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలిచి ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మేల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పులి ప్రసన్న హరికృష్ణ కోరారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే - [పురుమల్ల శ్రీనివాస్ కుమారుడి వివాహానికి హాజరైన జర్నలిస్టులు..](https://kalamnigha.com/journalists-who-attended-purumalla-srinivas-sons-wedding/) - కరీంనగర్, నిఘా న్యూస్:కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ళ శ్రీనివాస్ కుమారుడు హరీష్ , సుమలత వివాహం వసుధ కన్వెన్షన్ లో జరగ్గా ఇట్టి వివాహ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులతో పాటు జర్నలిస్టులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్, మల్కాపురం ప్రశాంత్. జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు. - [ఎమ్మెల్సీ ఓటర్లకు నోట్ల పండుగ..!](https://kalamnigha.com/notes-festival-for-mlc-voters/) - ఓటుకు నోటు ఇచ్చేందుకు అభ్యర్థుల రెడీ..?తీసుకొని తమకే ఓటు వేయాలని కొందరి ప్రచారంఅలా చేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మరికొందరి వాదన..అధికారులు పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో? కరీంనగర్, నిఘా న్యూస్:మరికొన్ని రోజుల్లో కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. పార్టీల తరఫున బరిలో ఉన్న వారికి ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారే తమదే గెలుపు - [చెల్లని సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. డబ్బులు రాక లబ్ధిదారు ఆందోళన](https://kalamnigha.com/congress-mla-who-gave-invalid-cmrf-cheque-beneficiary-worried-about-non-payment/) - రెండు సార్లు మార్చి ఇచ్చినా చెల్లని చెక్కు చొప్పదండి, నిఘా న్యూస్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకపల్లికి చెందిన పిట్టల లలిత రెండేళ్ల క్రితం కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకొని సీఎంఆర్ఎఫ్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది.గతేడాది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా రూ.12 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందుకుంది.బ్యాంకులో డిపాజిట్ చేయగా ఈ పేరు మీద ఇంతకముందే వేరే వాళ్ళు నగదు తీసుకున్నారని చెప్పడంతో తిరిగి - [ఎమ్మెల్సీ పోరుతో వేడెక్కిన రాజకీయం..](https://kalamnigha.com/politics-heated-up-with-mlc-fight/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోరు జోరుగా సాగుతోంది. ఈనెల 27న దీనికి సంబంధించిన ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ చేశారు. అభ్యర్థుల మాత్రమే కాకుండా ఆయా పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే వివిధ మాధ్యమాల ద్వారా అభ్యర్థులు ఓటర్లను ఓటు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా వారిని కలుసుకుంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్, - [కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం](https://kalamnigha.com/karimnagar-assembly-constituency-graduate-mlc-election-preparatory-meeting/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మన కరీంనగర్ అదిలాబాద్ జిల్లా ల విద్యార్థులు ఉన్నత మంచి విద్యను అభ్యసించాలంటే విజయవాడ వైజాగ్ లాంటి ప్రదేశాలు వెళ్లసిన పరిస్థితి ఉండేది కానీ ఆ సమయంలో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి మన కరీంనగర్ కేంద్రగా మంచి విద్యను అందించే ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు మంచి విద్యను అందించాడు. అలాంటి నరేందర్ రెడ్డి పైప్రతిపక్షాలు అయినటువంటి - [బిజెపికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు](https://kalamnigha.com/bjp-has-no-moral-right-to-ask-for-votes/) - కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యల పరిష్కారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డి,(నిఘా న్యూస్) కామారెడ్డిఈనెల 27న జరిగే కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , - [వారి తిట్లే నాకు పూల వర్షం… ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి..](https://kalamnigha.com/their-insults-are-a-shower-of-flowers-for-me-mlc-candidate-narendra-reddy/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికకు అతి తక్కువ రోజులు ఉండడంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ తనపై ఎన్నో - [ఆ రెండింటి మధ్య ప్రధాన పోరు… గెలిచే పార్టీ ఏదో?](https://kalamnigha.com/the-main-battle-between-the-two-is-the-winning-party-something/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో 55 మంది పట్టభద్రులు పోటీ చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో15 మంది ఉపాధ్యాయులు పొడి చేస్తున్నారు. అయితే పట్టపద్రుల నియోజకవర్గంలో ప్రధానంగా తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల మరిలో చాలావరకు పోటీ చేస్తున్న ప్రధానంగా రెండు పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో - [మల్క కొమరయ్య కు పెరుగుతున్న మద్దతు.. ?](https://kalamnigha.com/growing-support-for-malka-komaraiah/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఆదిలాబాద్- నిజామాబాద్ మెదక్ కరీంనగర్ టీచర్ MLC అభ్యర్థిగా బిజెపి తరఫున బరిలో ఉన్న ముల్క కొమురయ్యకు మద్దతు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈయన పోటీ చేస్తున్న నాలుగు జిల్లాల పరిధిలోనే ఆ పార్టీ ఎంపీలు నలుగురు ఉన్నారు. మొత్తం 8 నుంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఏ జిల్లాలకు చెందిన వారే కావడం ప్లస్ పాయింట్ గా మారింది. అంతేకాకుండా కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ ముల్క కొమరయ్యకు పూర్తి అండదండలు ఉన్నాయి. మెదక్ - [కెసిఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది](https://kalamnigha.com/what-happened-to-kcr-will-happen-to-revanth-reddy/) - కుల గణన ఓ బోగస్ ప్రక్రియ పట్టభద్రులు టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి పట్టభద్రుల సమావేశంలో బిజెపి ఎంపీ డాక్టర్ కే .లక్ష్మణ్ కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్)కరీంనగర్ లోనే శుభమంగళ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎంపీ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని రేవంత్ రెడ్డి మతి తప్పిందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అధికారంలో - [నిబద్ధతతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు](https://kalamnigha.com/congress-leader-velichala-rajender-rao-is-moving-ahead-with-commitment/) - కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్)కరీంనగర్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెలిచాల రాజేందర్ రావు, రాజకీయ విశారదుడు వెలిచాల జగపతిరావు వారసుడిగా, ఆయన చూపిన మార్గంలో ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వెలిచాల జగపతిరావు, కరీంనగర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. ఆయన ప్రజా సమస్యలపై అపారమైన అవగాహనతో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేశారు. ఈ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజేందర్ రావు కూడా కృషి చేస్తూ, వివిధ హోదాల్లో సేవలందించారు. వెలిచాల రాజేందర్ - [యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!](https://kalamnigha.com/cm-revanth-reddys-review-on-the-progress-of-young-india-integrated-residential-schools/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో విద్య వ్యవస్థ లో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తున్న రేవంత్ రెడ్డి, సర్కార్ ప్రయోగాత్మకమైన అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశా లు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఇవాళ శుక్రవారం విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ - [మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రాణాను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?](https://kalamnigha.com/trumps-green-signal-to-hand-over-the-most-wanted-terrorist-rana-to-india/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ముంబై ఉగ్రవాది దాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ రాణా,ను, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగిం చడానికి మా పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను - [సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి](https://kalamnigha.com/task-force-officers-raid-secunderabad-cantonment-chicken-shops/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలుగు రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ లోని రసూల్ పురా అన్నా నగర్‌లోని పలు చికెన్‌ సెం టర్లపై శుక్రవారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్‌ మైదానం వద్ద గొయ్యి - [విజయం తనదే అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి](https://kalamnigha.com/mlc-candidate-narender-reddy-who-claims-victory-is-his/) - కరీంనగర్ : ఫిబ్రవరి (నిఘా న్యూస్) తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు బరిలో బిజెపి కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటే ఈసారి ఎక్కువగా పట్టభద్రులపై దృష్టి సారిస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థిగా నరేందర్ రెడ్డి తనదైన స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఇటు కాంగ్రెస్ అండతో పాటు తన వ్యక్తిగత పరిచయాలతో పట్టబద్రు లకు సుపరిచితుడుగా ఉండడం ఇటు కాంగ్రెస్ పార్టీ - [మహా శివరాత్రికి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి](https://kalamnigha.com/arrangements-should-be-made-so-that-devotees-do-not-face-any-difficulties-on-maha-shivratri/) - వేములవాడ (నిఘా న్యూస్) :మహా శివరాత్రి జాతర సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో, ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు,క్యూ లైన్లలో,కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్ , ఆలయ అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేసిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,వివిధ - [ఆస్తి పంపకాలు తేలాకే అంత్యక్రియలు?](https://kalamnigha.com/funerals-to-facilitate-property-transfers/) - మూడు రోజులుగా ఇంటిముందు తండ్రి మృతదేహం జాలి లేని కొడుకు కూతురు జనగామ, నిఘా న్యూస్ఆ:స్తి కోసం తండ్రి అంత్య క్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు.దీంతో చేసేది లేక మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్ బాడీని అంత్యక్రియలు జరగకుండా ఉంచారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… వెలికట్టె యాదగిరి - [ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి..](https://kalamnigha.com/protect-government-land-from-encroachers/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ పట్టణం తీగల గుట్టపల్లిలోని 120 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వట్టణ 20 డివిజన్ బిజెపి నాయకులు బారి జితేందర్ బుధవారం రోజున మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. 120 సర్వే నెంబర్ లో ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం, అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఇట్టి సర్వే నంబర్లో దాదా - [కోడి కావాలి..!](https://kalamnigha.com/i-want-chicken/) - మంథని, నిఘా న్యూస్: స్థానిక చికెన్ మార్కెట్ లో కోళ్లు దొరకక జనం బుధవారం అవస్థలు పడ్డారు. మాఘ పౌర్ణమి కావడంతో పాటు బుధవా రం కలిసి రావడంతో వన దేవతలైన శ్రీసమ్మక్క-సారక్కలకు మొక్కులు చెల్లించుకోవటానికి ప్రజలు మార్కెట్లోని చికెన్ సెంటర్ల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. పెద్ద ఎత్తున జనం కోళ్లను నుగోలు చేయడంతో మధ్యాహ్నం 12 వరకే మార్కెట్లోని దాదాపు 0 షాపుల్లో మొత్తం కోళ్లు అమ్ముడు పోవడంతో ఆ తర్వాత కోళ్ల - [నరేందర్ రెడ్డికి గెలుపు సాధ్యమేనా?](https://kalamnigha.com/is-victory-possible-for-narendra-reddy/) - మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తేనే సాధ్యంఎవరికి వారే.. అన్నట్లుగా కొందరి ప్రవర్తన..సమన్వయం చేసే నాయకులు ఏరి? కరీంనగర్, నిఘా న్యూస్:ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆయా పార్టీల నాయకులు, స్వతంత్రులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీల తరుపున పోటీ చేసేవారు తమ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. స్వతంత్రులు మార్నింగ్ వాక్, తదితర కార్యక్రమాల్లో ఓటర్లను కలిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ ల - [కరీంనగర్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి](https://kalamnigha.com/mla-kavwampally-visited-karimnagar-library/) - కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్) :కరీంనగర్ జిల్లా పట్టణంలోని కేంద్ర గ్రంథాలయముకు మొట్ట మొదటిసారిగా విచ్చేసిన డీసీసీ అధ్యక్షులు మరియు సుడా చైర్మన్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్తు మల్లేష్ స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు పక్కనే నిర్మిస్తున్న నూతన లైబ్రరీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఇంకో రెండు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి అయ్యేలా కృషి చేసి ముఖ్యమంత్రి చేత నూతన భవనం ను ప్రారంభిస్తామని తెలిపారు.ఆ తర్వాత లైబ్రరీ లో - [వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కళ తప్పిందా.?](https://kalamnigha.com/art-missing-for-venkateswara-swamy-brahmotsavam/) - కరీంనగర్, నిఘా న్యూస్:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా నిత్య పూజలు అందుకుంటాడు. కొన్నిచోట్ల ప్రతిరోజు పూజలు కాకుండానే సంవత్సరానికి ఓసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాలకు ఒకప్పటి - [కరీంనగర్: చింతకుంటలో దారుణం: ఇల్లు ధ్వంసం, కుటుంబానికి బెదిరింపులు](https://kalamnigha.com/karimnagar-atrocity-in-chintakunta-house-destroyed-family-threatened/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా, చింతకుంట మండలం, ప్రగతినగర్ గ్రామంలో కలువల స్వర్ణలత గారి ఇంటిని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం, లావుడ్య వెంకటేష్, మరియు వారి కుటుంబ సభ్యులు లావుద్య విజయ, నిర్మల,శ్యామల, మరికొందరు వ్యక్తులు హఠాత్తుగా స్వర్ణలత గారి ఇంటిపై దాడి చేశారు. సుత్తి, గడ్డపార వంటి ఆయుధాలతో ఇంటిని పూర్తిగా పగలగొట్టారు. ఇంతటితో ఆగకుండా, బోరును, కరెంట్ మీటరును,ఇంటి పై రేకులను, షట్టర్ ను కూడా ధ్వంసం - [కాంగ్రెస్ తోనే న్యాయవాదుల సమస్యల పరిష్కారం..](https://kalamnigha.com/solving-the-problems-of-lawyers-with-congress/) - అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు కు కృషి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సుల్తాన్ బాద్, నిఘా న్యూస్: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణం లో పలువురు పట్టభద్రులను న్యాయవాదులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల చిరకాల - [అట్టహాసంగా నామినేషన్‌ వేసిన ప్రసన్న హరికృష్ణ](https://kalamnigha.com/prasanna-harikrṣṇa-prasanna-harikrishna-who-made-the-nomination-with-great-enthusiasm/) - భారీగా తరలి వచ్చిన పట్టభద్రులు ఓగ్గు డోలు నృత్యాలు, డప్పు చప్పులతో ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వచ్చిన ప్రసన్న హరికృష్ణ ర్యాలీ పొడవున నీరాజనం పలికిన గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులుహరికృష్ణకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్‌ నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా డాక్టర్‌ ప్రసన్న హరికృష్ణ శుక్రవారం అనుచరగణం, మద్దతుదారులు, అభిమానులు, పట్టభద్రులు భారీగా వెంట తరలి రాగా నామినేషన్‌ ధాఖాలు చేసారు. కరీంనగర్‌ ఎస్సారార్‌ - ["న్యాయవాదుల రక్షణ చట్టం" తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వారికే ఓట్లు...](https://kalamnigha.com/votes-for-those-who-wrote-the-bond-paper-to-bring-lawyers-protection-act/) - కరీంనగర్, నిఘా న్యూస్ : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న న్యాయవాదుల సమస్యల పై ప్రభుత్వాలు పరిష్కరించేలా ఎమ్మెల్సీ అభ్యర్థులు పోరాడాలి అని .బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టే "అడ్వకేట్స్ ఎమ్మెల్సీ" ఉండే విధంగా చట్టం తేవాలి..ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దీర్ఘకాలంగా పెండింలో ఉన్న - [తుపాకీతో కాల్చుకొని తణుకు ఎస్ఐ ఆత్మహత్య](https://kalamnigha.com/https-kalamnigha-com-తపకత-కలచకన-తణక-ఎసఐ-ఆతమహ/) - పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. - [రాజకీయ పార్టీల కు గుబులు పుట్టిస్తున్న బిసిల ఐక్యత రాగం](https://kalamnigha.com/https-kalamnigha-com-టసతనన-బసల-ఐకయత-రగ/) - కరీంనగర్:మారిపోయిన ఏం ఎల్ సి ఎన్నికల పరిస్థితి ఎప్పటిలాగే కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో బీసీ సామాజిక వర్గ నేతలకు చుక్కెదురైనట్లు ఐనది ఈ సారైనా బడుగు బలహీనర్గాలకు ఏం ఎల్ సి పీఠం దక్కుతుందనే ఆశావహుల కు నిరాశే మిగిలినట్లైనదని అనుకుంటున్నారు పట్టభద్రులు ఏది ఏమైనా బీసీ గళం కరీంనగర్ గడ్డ మీద ఎక్కువగా వినిపిస్తోంది రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉన్నత సామాజిక వర్గాలకే అవకాశం ఇస్తుండటంతో ఈసారి బీసీ ల నుంచి - [పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు](https://kalamnigha.com/huge-irregularities-in-cotton-purchases/) - కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు రైతుల వద్ద అదనంగా వసూళ్లు.. వరంగల్, నిఘా న్యూస్: వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ పరిధి లో CCI పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కొందరు ఫిర్యాదులు చేశారు. వారు చేసిన ఫిర్యాదుల ప్రకారం… రైతు సరుకును తేమ కౌడి క్వాలిటీ పేరుతో రిజెక్ట్ చేస్తున్నారు. దళారులకు మిల్లర్లకు సహకరించి ఒక పెద్ద - [కమలం కంచుకోటలో కాంగ్రెస్ గెలిచేనా..?](https://kalamnigha.com/will-congress-win-in-kamalam-kanchukota/) - ఆ నాలుగు జిల్లాల్లో బిజెపి ఎంపీలు.. కాంగ్రెస్ బిజెపి మధ్య ప్రధాన పోరు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిచేది ఎవరో? కరీంనగర్, నిఘా న్యూస్ : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సంతరించుకుంది. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులుగా కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మరికొన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే గెలిపి ఎవరిది అన్న ధీమాలో కొందరు నాయకులు లెక్కలేసుకుంటున్నారు. బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును ప్రకటించడంతో - [ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి… ముందే చెప్పిన 'కలాం నిఘా '..](https://kalamnigha.com/alforce-narender-reddy-as-mlc-congress-candidate-the-aforementioned-kalam-nigha/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటించగా.. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ ఎదుర్కోనున్నారు. అయితే టిఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పేరు వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా - [జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో దుస్తుల వ్యాపారి ఆత్మహత్య?](https://kalamnigha.com/https-kalamnigha-com-జబబదలత-బటటల-వయపర-ఆతమహత/) - జగిత్యాల జిల్లా :ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని టాక సంధిలో నివాసముంటున్న దేవేంద ర్, ఆర్థిక ఇబ్బందులతో బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మొదట్లో బట్టల వ్యాపారం చేసుకునే దేవేందర్ కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నట్టు తెలిసింది, పోలీసులు కేసు నమోదు చేసుకుని - [ఐర్లాండ్ లో కారు ప్రమాదం: ఏపీ యువకుడు మృతి?](https://kalamnigha.com/https-kalamnigha-com-ఐరలడ-ల-కర-పరమద-ఏప-యవకడ-మత/) - అమరావతి:విదేశాల్లో ఏపీ కి చెందిన మరో విద్యార్థి శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పో యాడు..జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెంద టం స్థానికంగా విషాదాన్ని నింపింది.జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. హఠాత్తుగా కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమా దంలో భార్గవ్ మృతి చెందాడు..భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆరో ప్లాంట్ లో - [వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ!](https://kalamnigha.com/nirmalamma-introduced-the-budget-for-the-8th-consecutive-time/) - హైదరాబాద్ నిఘా న్యూస్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, న శనివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్ లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. ఎలాంటి ప్రకటన వస్తుందని,ఎదురు చూస్తూ ఉండగా ఇవ్వాలా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు.క్లీన్‍టెక్ మిషన్ కింద - [తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత!](https://kalamnigha.com/another-tragedy-in-the-telugu-industry-the-death-of-a-famous-producer/) - హైదరాబాద్ నిఘా న్యూస్ :తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన, హైదరాబా ద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.అల్లరి నరేష్ తో 'మడత కాజా', 'సంఘర్షణ' వంటి చిత్రాలను నిర్మించారు వేదరాజు టింబర్. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కన్‌స్ట్రక్షన్‌ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు. త్వరలో మరో - [వచ్చేనెల ఫిబ్రవరి 5న తెలంగాణ కెబినెట్ సమావేశం](https://kalamnigha.com/telangana-cabinet-meeting-on-february-5-next-month/) - హైదరాబాద్ నిఘా న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ సర్కార్ కసరత్తు వేగవంతం చేసి నట్లు సమాచారం. ఇందు కోసం బీసీ రిజర్వేషన్ల పెం పుపై దృష్టి సారించిందని సమాచారం.దీనిలో భాగంగానే కులగణన సర్వే నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురువారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను ఆమోదించను న్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఫిబ్రవరి 7న - [ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు](https://kalamnigha.com/parliaments-budget-sessions-begin/) - న్యూఢిల్లీ నిఘా న్యూస్:పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావే శాలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ నుండి పార్లమెంటు కు చేరుకున్నారు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఈ రోజు సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడు తుంది, కేంద్ర ప్రభుత్వం.. రేపు ఉదయం 11గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.. అలాగే 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం.. - [గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి?](https://kalamnigha.com/https-kalamnigha-com-auto-draft-2/) - మంచిర్యాల నిఘా న్యూస్:విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది,వివరాల్లోకి వెళ్తే.. మామిడి పల్లి కీ చెందిన లచ్చన్న చెన్నూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో హఠాత్తు గా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతన్ని మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన డాక్టర్లు అప్పటికే - [నరేందర్ రెడ్డి కే కాంగ్రెస్ మద్దతు? ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం…](https://kalamnigha.com/narendra-reddys-congress-support-chance-to-contest-as-mlc/) - కొందరికి నిరాశ.. ముడుపులు తీసుకొని మద్దతు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు కరీంనగర్, నిఘా న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నాలుగు జిల్లాల్లో సందడి నెలకొంది. అదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2019లో ఎన్నిక అయిన ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జనవరి - [మళ్లీ ఒకే ఒరలోకి రెండు కత్తులు?](https://kalamnigha.com/two-swords-again/) - కరీంనగర్, నిఘా న్యూస్:. మాల పురిటిగడ్డగా పేరున్న కరీంనగర్లో రాజకీయం నిత్యం రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి లో కలిసి మూడు పార్టీలు ఇక్కడ తమ ప్రాతినిత్యాన్ని చాటుకుంటున్నాయి. అన్ని పార్టీలోని నాయకులు తమ పార్టీ అభివృద్ధి కోసం కోసం నిత్యం పాటుపడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ కు.. ఆ తర్వాత బీఆర్ఎస్ కు - [100 వ రాకెట్ ప్రయోగం విజయవంతం](https://kalamnigha.com/100th-successful-rocket-launch/) - శ్రీహరికోట, నిఘా న్యూస్:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. ఈరోజు తెల్లవారుజామున 6:20 గంటలకు శ్రీహరికోట లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవం తంగా పూర్తి చేసింది. ఈప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర - [కొమురవెల్లి ఆలయ ప్రాంగణంలో కత్తితో అఘోరి హల్చల్!](https://kalamnigha.com/aghori-halchal-with-sword-in-komuravelli-temple-premises/) - సిద్దిపేట, నిఘా న్యూస్:కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసా ధువు ఈరోజు నానా రచ్చ చేసింది, కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను బయాంబ్రాంతులకు గురిచేసింది, ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండి పట్టు పట్టింది. పూర్తి దిగంబరంగా ఆల యానికి వచ్చిన అఘోరీ ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించా లంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్ర ధారణతో దర్శనానికి వస్తే అనుమ తినిస్తామం టూ ఆలయ - [లడ్డు వేడుకలో విషాదం?](https://kalamnigha.com/tragedy-in-laddu-ceremony/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసా రిగా కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. బరౌత్‌లోని జైన్‌ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్‌’ ను నిర్వహించింది. ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద - [మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో, ప్రత్యేక అధికారుల పాలన షురూ!](https://kalamnigha.com/in-municipalities-corporations-the-rule-of-special-officers/) - హైదరాబాద్, నిఘా న్యూస్:;రాష్ట్రంలోనే 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లు ఇక ప్రత్యేక పాలనలోకి వెళ్లాయి వీటి పదవి కాలం ఆదివారంతో ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది, ఉమ్మడి జిల్లాలోని కార్పొ రేషన్‌, మున్సి పాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారు లను నియమించింది. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తును నియమించగా, సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఇతర అధికారులు ప్రత్యేకాధికారి, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు - [సిరిసిల్ల జిల్లాలో రాముడి విగ్రహం ధ్వంసం..?](https://kalamnigha.com/ram-idol-destroyed-in-sirisilla-district/) - రాజన్న జిల్లా, నిఘా న్యూస్: రాముడి విగ్రహం ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.గ్రామంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఉదంతం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.ఈ విషయం తెలుసుకున్న బిజెపి, హిందూ సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని - [రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్'](https://kalamnigha.com/chalo-hyderabad-under-the-auspices-of-retired-employees-workers-association/) - హుజురాబాద్, :నిఘా న్యూస్ తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల అసోసియేషన్ నాయకత్వంలో. ఈనెల 28 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు 11వ రాష్ట్ర మహాసభ. చలో హైదరాబాద్ ( హయత్ నగర్ ) డిపో, బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో. నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభ కరపత్రాలను హుజురాబాద్ బస్ స్టాండ్ ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మేనేజింగ్ - [బీసీ ముసుగులో లీడర్ల దందా..?](https://kalamnigha.com/leaders-in-the-guise-of-bc/) - పాఠశాలలు కళాశాలల యాజమాన్యం ఆందోళన కరీంనగర్, నిఘా న్యూస్:విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దేది పాఠశాలలు కళాశాలలు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రాథమికంగా పాఠశాలలో.. ఆ తర్వాత కళాశాలలో నేర్చుకుంటాడు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంపై కూడా అవగాహన కలిగి ఉండే సమయం కూడా ఇదే. అయితే ఇదే అదనుగా తీసుకున్న కొందరు తమ రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థులను పావుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ సంఘాలు అని చెప్పుకుంటూ కొందరు లీడర్లు కళాశాలల్లో పర్యటిస్తూ విద్యార్థులను తమ - [సునీల్ రావు బీజేపీలోకి చేరడానికి కారణమేంటి?](https://kalamnigha.com/why-did-sunil-rao-join-bjp/) - మేయర్ పదవి కోసమేనా?అవకతవకలు తప్పించుకోవడానికా?బీఆర్ఎస్ లో ఇమడలేకనా? కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్లో చాన్నాళ్ల తర్వాత రాజకీయం రసవత్తరంగం మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కు ఆ తర్వాత బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్లో ఇప్పుడు బీజేపీ జెండా రెపరెపలాడడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కరీంనగర్ లో బిజెపి ఉన్నా.. పార్లమెంటు సీటు వరకే పరిమితమైంది. అయితే బిజెపి నాయకుడు బండి సంజయ్ పార్టీని పటిష్టం చేయడంలో సఫలీకృతుడయ్యారని అంటూ ఉంటారు. కార్పొరేటర్ గా ఉన్న - [డ్రైవర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు డ్రైవర్స్ డే](https://kalamnigha.com/ḍraivarlalo-atmasthairyaṁ-nimpenduku-ḍraivars-ḍe/) - కరీంనగర్ జిల్లా నిఘా న్యూస్ :డ్రైవర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నారని,ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లకు స్పెషల్ విష్ తెలిపారు.ఈ సందర్భంగా తన ట్వీట్ లో సజ్జనార్ ఇలా రాసుకొ చ్చారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్ల టీఎస్ ఆర్టీసీ క్షేమంగా నడుస్తుందన్నారు.డైవర్ల వలనే.. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతు న్నారు. నిబద్ధత, క్రమ శిక్ష - [ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య?](https://kalamnigha.com/https-kalamnigha-com-auto-draft/) - ఖమ్మం జిల్లా నిఘా న్యూస్:అవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో విషాదం నింపింది.నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ, ప్రెజా ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఐదు నెలల క్రితం వరకు బాజీ కుటుంబంతో కలిసి ఖమ్మంలో బైక్​ మెకానిక్​గా పనిచేసేవాడు. ఇదే సమయంలో బాజీపై కొంతకాలం క్రితం పలు పోలీస్ స్టేషన్లలో బైక్, చైన్ - [అల్ఫోర్స్ ప్రెమరీ పాఠశాలలో ఘనంగా నాలెడ్జ్ హబ్ దినోత్సవం..](https://kalamnigha.com/knowledge-hub-day-at-alfors-primary-school/) - కరీంనగర్, నిఘా న్యూస్:విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సామాజిక అవగాహన పెంపొందించాలని మరియు వారికి అన్ని రకాలుగా చేయూతనివల్సిన అవసరం ఎంతగానో ఉందని అదే విధంగా సమాజంలో బాలికల పాత్ర చాలా విశిష్టమైనదని మరియు వారిని అన్ని రకాలుగా సంరక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ప్రైమరీ పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ అల్ఫోర్స్ నాలెడ్జ్ హబ్ మరియు జాతీయ బాలికల దినోత్సవం వేడుకలకు - [మున్సిపల్ టెండర్లలో గుత్తేదారుల పక్కా ప్లాన్..? ప్రభుత్వ ఆదాయానికి గండి!](https://kalamnigha.com/the-clear-plan-of-the-monopolists-in-the-municipal-tenders-govts-income/) - కరీంనగర్, నిఘా న్యూస్:కొన్ని రోజుల కిందట తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు గుత్తేదారులు ఆందోళన చేశారు. అలాగే తక్కువ కమిషన్ వచ్చే పరులకు టెండర్లను వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు నిధులు ఉండి చేసే పనులపై మున్సిపల్ శాఖ టెండర్లు ఆహ్వానించడంతో గుత్తేదారులు తక్కువ ధరకే టెండర్లు దక్కించుకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. ఇటీవల కొందరు గుత్తేదారులు సమావేశమై ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాకుండా ప్లాన్ చేశారు ఆ వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ - [పోలీస్ ఎన్ కౌంటర్ లో మరో కీలక నేత హతం ?](https://kalamnigha.com/https-kalamnigha-com-పలస-ఎన-కటర-ల-మర-కలక-నత-హత/) - ఛత్తీస్‌ ఘడ్ నిఘా న్యూస్ :ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్‌ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్‌ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా చంద్రహాస్ పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా మృతి చెందిన మావోయిస్టు ప్రమోద్ అలియాస్ చంద్రహాస్‌పై రూ.20 లక్షల - [మూడు రాష్ట్రాలకు పెట్టుబడులే వేదికగా దావోస్](https://kalamnigha.com/muḍu-raṣṭralaku-peṭṭubaḍule-vedikaga-davos/) - ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ నిఘా న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు వారి వారి రాష్ట్రాల కు పెట్టుబడులే సాధనగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం డబ్ల్యూఇఎఫ్‌,వార్షిక సదస్సుకు హాజరైన సంగతి పాఠకులకు తెలిసింది.. అయితే ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఒకే వేదిక పంచు కున్నారు. భారతదేశం, రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, - [కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం](https://kalamnigha.com/karinnagar-paṭṭaṇanlo-manciniṭi-saraphara-pathakaniki-repe-srikaraṁ/) - కరీంనగర్ నిఘా న్యూస్ :కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 24/7 మంచినీటి - [ఏపీలో గ్రూపు 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్!](https://kalamnigha.com/group-1-mains-exam-schedule-in-ap/) - అమరావతి, నిఘా న్యూస్:ఏపీలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలిసింది,. ఈ మేరకు అధికారికంగా తేదీలను కూడా విడుదల చేసింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైమ్ లో నిర్వహిస్తామని ప్రశ్నాపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10గంటల - [అలకానంద హాస్పటల్ సీజ్?](https://kalamnigha.com/alakananda-hospital-siege/) - కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు హైదరాబాద్, నిఘా న్యూస్:రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసు పత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది. ఎప్పటి నుంచి ఈ వ్యవ హారం కొనసాగుతోంది. ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నా రు.హైదరాబాద్‌లో కిడ్నీ - [తెలంగాణలో తొలిరోజు ప్రశాంతంగా గ్రామసభలు!](https://kalamnigha.com/on-the-first-day-of-telangana-the-gram-sabhas-were-peaceful/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ సర్కారు చేపట్టిన గ్రామ, వార్డు సభల్లో తొలి రోజు మంగళవారం కొత్తగా 47,413 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలు నెల 24 వరకు జరగనున్నాయి. గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులకు చెప్పుకొచ్చారు. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయ - [రేపటి నుంచి జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు](https://kalamnigha.com/jee-main-online-exams-from-tomorrow/) - హైదరాబాద్ నిఘా న్యూస్:దేశవ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి, 22, 23, 24,28,29,30 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తారు. చివరి రోజు 30 వ తేదీన బిఅర్క్ బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు బుధ‌ వారం నుంచి ప్రారంభం ప్రారంభం కానున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను - [Chattishghar లో మళ్లీ భారీ ఎన్ కౌంటర్](https://kalamnigha.com/huge-encounter-again-in-chattishghar/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. ఈరోజు తెల్లవారుజామున భద్రతా బలగాలకు.. మావోయిస్టు లకు మధ్య జరిగిన కాల్పు ల్లో 12 మంది మావోయి స్టులు చనిపోయినట్టు తెలుస్తుంది. భీకర కాల్పుల తర్వాత భద్రతా బలగాలు గాలిం చగా 12 మంది మావోల మృతదేహాలు దొరికాయి. అయితే, గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు కూంబింగ్ ఆపరే షన్ లో పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టు లను - [ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి](https://kalamnigha.com/jawan-killed-in-terrorist-firing/) - చిత్తూరు, నిఘా న్యూస్:జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయ పడి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున వీరమరణం పొందాడువరదరాజులు, సెల్వి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ (29) డిగ్రీ చదువుకుంటూ ఆర్మీలో 2017 లో చేరారు. సంక్రాతి పండుగకు ఇంటికి వచ్చి - [మందు డబ్బులతో రోడ్డెక్కిన మహిళా రైతులు (వీడియో)](https://kalamnigha.com/women-farmers-on-the-road-with-drug-money/) - మైనింగ్ వద్దు అన్నందుకు రైతుల అరెస్ట్ నాగర్ కర్నూలు, నిఘా న్యూస్:నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో గ్రామస్తులను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు గ్రామానికి రాకుండా మహిళలు ముళ్ళకంచ ఏర్పాటు చేశారు.స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు.మా గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున 5గంటలకే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ - [ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..](https://kalamnigha.com/key-development-in-phone-tapping-case/) - హైదారాబాద్, నిఘా న్యూస్: అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు..ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు సాగుతున్నాయి.నేరస్తుల అప్పగింత పోలీసులు అస్త్రం ప్రయోగించనున్నారు.కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో.. భారత్, అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. కేంద్రానికి నివేదిక సీఐడీ పంపింది. అమెరికాకు విదేశీ వ్యవహారాలశాఖ నివేదిక పంపనుండి. ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందిన ప్రభాకర్‌.. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్‌రావు.. రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసుల కసరత్తు చేస్తున్నారు. - [కర్తవ్యపథ్ భారత ఆర్మీ 'డేర్ డెవిల్స్' వరల్డ్ రికార్డు](https://kalamnigha.com/kartavyapath-indian-army-dare-devils-world-record/) - న్యూఢిల్లీ, నిఘా న్యూస్:భారత ఆర్మీకి చెందిన 'డేర్ డెవిల్స్' సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ డేర్డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్ లోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. - [21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్లు..](https://kalamnigha.com/new-ration-cards-from-21-applications-for-indiramma-houses/) - హైద్రాబాద్, నిఘా న్యూస్: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని సీఎస్ శాంతి కుమారి. కలెక్టర్లను ఆదేశించారు.అప్లికేషన్లకు సంబంధించి గైడ్స్ లైన్స్ తో సర్క్యులర్ విడుదల చేశారు.గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది అని అన్నారు.ఒకే కుటుంబం నుంచి - [మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష](https://kalamnigha.com/four-sentenced-to-prison-for-drunk-driving/) - వేములవాడ రూరల్, నిఘా న్యూస్:వివరాల్లోకి వెళితే వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలోని బోయినపల్లి మరియు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత నెల లో వివిధ సందర్భాలలో జరిపిన వాహనాల తలఖీల లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 32 మంది డ్రైవర్ల పై చార్జి షీటు దాఖలు చేసి ఈరోజు వేములవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, వారిలో ఇద్దరికీ ఐదు రోజులు జైలు శిక్ష మరియు జరిమానా, ఇద్దరికీ రెండు రోజుల - [వేములవాడలో త్యాగరాజ ఉత్సవాలు ప్రారంభం..](https://kalamnigha.com/thyagaraja-festival-begins-in-vemulawada/) - వేములవాడ జనవరి 18 (నిఘా న్యూస్):దక్షిణ కాశి వేములవాడలో శనివారం నుండి ఐదు రోజులపాటు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగాజరుగుతాయికళలు అంతరించిపోకుండా, కళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 72వ నాద బ్రహ్మ లయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. త్యాగరాజ స్వామి సుప్రభాతంతో ప్రారంభమైన - [నేటినుండి మహిళల అండర్ -19- టి -20 ప్రపంచ కప్!](https://kalamnigha.com/womens-under-19-t20-world-cup-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు జనవరి 18, అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతుంది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లు గా విడిపోయి పోటీ పడబో తున్నాయి. మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కలిసి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ గ్రూప్‌-ఎలో ఉండగా.. నికీ ప్రసాద్‌ సారథ్యంలోని టీమిండియా ఆదివారం నాడు తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది.తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు - [ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య?](https://kalamnigha.com/unable-to-cope-with-financial-difficulties-elderly-couple-commits-suicide/) - ఖమ్మం జిల్లా, నిఘా న్యూస్:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు రావి చెరువులో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది,స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గపాడు గ్రామానికి చెందిన, పంతంగి కృష్ణారావు,(60) సీత (55) దంపతులు పిల్లలందరికీ వివాహం చేశారు.ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, దీంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు చెరువులో శవమై క‌నిపించారు.ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్తున్న - [ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం](https://kalamnigha.com/maoist-tunnel-uncovered-in-chhattisgarh/) - చత్తీస్ గడ్, నిఘా న్యూస్:ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తు న్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి.ఈ క్రమంలోనే మావోయిస్టు ల సొరంగం బయటపడిం ది. తాళిపేరు నది సమీపం లో భారీ బంకర్‌ను గుర్తిం చాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వస తులు ఏర్పాటు చేసుకు న్నారు మావోయిస్టులు.దేశవాళి రాకెట్‌ లాంచర్లు తయారు చేసే ఫౌండ్రీ మిషన్‌, పెద్దఎత్తున మందుగుండు సామగ్రి - [బెజ్జంకి లక్ష్మి నుర్సింహా ఆలయ నూతన కమిటీ నియామకం…](https://kalamnigha.com/bejjanki-lakshmi-nursimha-temple-new-committee-appointed/) - -ఆలయ అభివృద్ధికి పాటుపడతా-ఆధ్యాత్మిక కేంద్రంగా బెజ్జంకి ఆలయం-ధర్మకర్తల మండలి ఆదర్శంగా నిలబడాలి-నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి బెజ్జంకి, జనవరి17(నిఘా న్యూస్)బెజ్జంకి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. శుక్రవారం, బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. - [పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే](https://kalamnigha.com/mla-who-did-bhumi-pooja-for-many-development-works/) - బెజ్జంకి జనవరి17(నిఘా న్యూస్) మండలంలోని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చీలాపూర్ పల్లె, చీలాపూర్, గుండారం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు, బెజ్జంకి, పోతారం గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్ర భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అందులో - [మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు..](https://kalamnigha.com/mylaram-shri-mallikarjuna-swamy-brahmotsavam-dates-finalized/) - గన్నేరువరం,జనవరి17: మండలంలోని మైలారం శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయినట్లు ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న పల్లకి సేవ, 26నమల్లన్న పెద్ద పట్నాలు,కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాటు సేశామని తెలిపారు.. - [బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్..](https://kalamnigha.com/huge-encounter-in-bijapur-district/) - హైదరాబాద్: నిఘా న్యూస్:ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు చనిపోగా.. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు - [సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి!](https://kalamnigha.com/cm-revanth-reddy-on-a-visit-to-singapore/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణకు భారీగా పెట్టు బడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్లారు. అక్కడ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్,తో ఈరోజు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ మూసీ పునరుజ్జివనం పర్యాటకం,విద్య,ఐటీ నైపుణ్యాల నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల పర్యటన అనంతరం దావోస్‌ వెళ్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మం - [వేములవాడ: క్లీనిక్ లను తనిఖీ చేసిన అధికారులు](https://kalamnigha.com/vemulawada-officials-who-inspected-the-clinics/) - వేములవాడ జనవరి 16 (నిఘా న్యూస్) :వేములవాడ పట్టణంతోపాటు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్ లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం చేస్తున్నారన్న కారణంతో జిల్లా వైద్య అధికారి రజిత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ల్యాబ్, మహేష్ క్లినిక్, రవీందర్ క్లినిక్ లను, అలాగే వట్టెంలా గ్రామంలోని ఓ క్లినిక్ తో పాటు పలు గ్రామాలలో జిల్లా - [కల్తీ కల్లులో కట్లపాము..](https://kalamnigha.com/cut-snake-in-adulterated/) - నాగర్ కర్నూలు జిల్లా, నిఘా న్యూస్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినే పల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం రాత్రి కల్లు తాగేందుకు వెళ్తే అతను తీసుకున్న సీసాలో కట్ల పాము కనిపించడంతో కంగుతిన్నాడు గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తు లంతా కోపంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. కల్లు దుకాణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయ డం తో నోటి కాడికి రావడం తో దానిని - [ఫిలింనగర్ పరిధిలో అగ్నిప్రమాదం?](https://kalamnigha.com/fire-in-filmnagar-area/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ ఫిలింనగర్‌ పరిధిలోని జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఈరోజు తెల్లవా రుజామున అగ్నిప్రమాదం సంభవించింది.షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది, ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిలి నట్లు సమాచారం. పక్కనే ఉన్న ఆకాష్‌ స్టడీ సెంటర్‌కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రిలయన్స్‌ ట్రెండ్స్‌కు మంటలు అంటుకున్నాయి. దాంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. భవనం వెనుక భాగంలో హాస్టళ్లు ఉండటంతో - [భువనగిరిలో ఉద్రిక్తత?](https://kalamnigha.com/tension-in-bhuvanagiri/) - యాదాద్రి జిల్లా, నిఘా న్యూస్:యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల యంపై NSUI కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిం చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో భువనగిరి పట్టణం లో హై అలర్ట్ నెలకుంది, కాంగ్రెస్ దాడికి నిరసనగా భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తాలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్ట నున్నట్లు - [పోలీసులమని బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు](https://kalamnigha.com/a-case-has-been-registered-against-two-people-who-were-threatening-to-be-the-police-and-collecting-money/) - కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి. కరీంనగర్ , నిఘా న్యూస్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్మత్ పాషా శుక్రవారం తన ఆటో లో నలుగురు పురోహితులను తీసుకుని వేములవాడ దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అసిఫ్ నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన ఆటో ఆపి, తాము పోలీసులమని చెప్పారని, తన వాహనానికి సంబందించిన పత్రాలు చూపించాలని అడిగారని, - [BEL లో ఉద్యోగాలు](https://kalamnigha.com/jobs-in-bel/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ప్రభుత్వ రంగ సంస్థ అయి న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టు ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా మరియు ఇతర రాష్ట్రాలలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31 లోపు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత: అభ్యర్థులు పోస్ట్ ప్రకారం సంబంధిత విభాగంలో BE/BTech/BSc (మెకానికల్/ఎలక్ట్రానిక్స్/కమ్యూని కేషన్) - [పదవ తరగతితో అగ్ని వీర్ ఉద్యోగాలు](https://kalamnigha.com/agni-veer-jobs-with-class-x/) - హైదారాబాద్, నిఘా న్యూస్ : అగ్నివీర్ వాయు ఉద్యోగా ల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకా శం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్విని యోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 7నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి.విద్యార్హత టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు - [తిరుపతి ఘటనలో బాధ్యులైన అధికారులపై బదిలీ వేటు.](https://kalamnigha.com/no-transfer-on-officials-responsible-for-tirupati-incident/) - అమరావతి, నిఘా న్యూస్:తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతి SP సుబ్బారా యుడు, జాయింట్ కమిషనర్ గౌతమిల పై బదిలీ వేటు వేసింది.DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి… చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ శ్రీధర్ ను కూడ బదిలీ చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ ఘటన మొత్తం పై జుడిషియల్ విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీ పూర్తి అయిన తర్వాత మిగతా వారిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. - [రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్...కేసును చేదించిన పోలీసులు..](https://kalamnigha.com/kidnapping-of-a-girl-in-rajanna-district-police-have-registered-a-case/) - సిరిసిల్ల జిల్లా, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్‌ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వివరాల ను తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో మధు కుటుంబానికి - [బస్సు సీటు కోసం మరోసారి కొట్టుకున్న మహిళలు..](https://kalamnigha.com/women-once-again-beat-for-bus-seat/) - వనపర్తి, నిఘా న్యూస్:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్నాయి. బస్సులో సీటు చాలా చోట్ల అందని ద్రాక్షలా మారిపో యింది. ఈ క్రమంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతు న్నాయి. తాజాగా ఈ ఘట న వనపర్తి జిల్లా గణపురం బస్టాండ్ లో గురువారం సాయంత్రం జరిగింది,బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరగడంతో బస్సులోంచి దిగి ఒకరి నొకరు జుట్టు పట్టుకుని చీపురు కట్టలతో కొట్టుకున్నారు. - [ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య](https://kalamnigha.com/brutal-murder-of-five-members-of-the-same-family/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబా నికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో భర్త, భార్య, ముగ్గురు బాలికలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టారు. మీరట్ జిల్లా లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికం గా తీవ్ర కలకలం సృష్టిం చింది. ఈ ఘటనపై సమా చారం అందుకున్న పోలీసు లు స్పాట్‌కు - [అయ్యప్ప సేవా సొసైటీ సేవలు ఆదర్శనీయం..](https://kalamnigha.com/ayyappa-seva-societys-services-are-exemplary/) - పేద పిల్లలకు బట్టల పంపిణీలో టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి రాయచోటి ( అన్నమయ్య జిల్లా )(నిఘా న్యూస్):గత 13 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అయ్యప్ప సేవా సొసైటీ వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం అందరికీ ఆదర్శనీయం అని మంత్రి సోదరుడు,రాయచోటి నియోజకవర్గ టిడిపి నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు.గురువారం రాయచోటి పట్టణ పరిధిలోని సుద్దలవాండ్లపల్లె రోడ్డులో గల మణికంఠిగిరిపై - [సంక్రాంతి పండుగకు తెలంగాణలో ప్రత్యేక బస్సులు](https://kalamnigha.com/special-buses-in-telangana-for-sankranti-festival/) - హైదరాబాద్, నిఘా న్యూస్:పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణి కులు అధికంగా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని పండుగ ముందు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే బస్సుల సంఖ్యను పెంచారు. ఆర్టీసీ అధికారులు,ఉమ్మడి జిల్లా లో ఏడు డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపను న్నారు.దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.బీ నగర్‌, ఉప్పల్‌, సాగర్‌ రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులను ఆపరేట్‌ చేయనున్నారు. రీజనల్‌ మేనేజర్‌ - [సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గృహనిర్బంధం..](https://kalamnigha.com/siddipet-mla-harish-rao-under-house-arrest/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఫార్ములా ఈ- రేస్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాను న్నారు. ఉదయం 10గంట లకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు. అటు కేటీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కవిత భర్త అనిల్ తో కలిసి - [క్రీడలతో మానసిక ఉల్లాసం..](https://kalamnigha.com/mental-fun-with-sports/) - -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…. క్రీడల వల్ల మానసిక ఉల్లాశం, శరీరక దృఢత్వం లభిస్తుందనీప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయిన ప్రభుత్వ విప్ మాట్లాడారు. వేములవాడ పట్టణంలో బుధవారం ఎస్ ఆర్ ఆర్ ప్రీమియం లీగ్ సీజన్ 4 విజేత టీం సంతోష్ వారియర్స్ నిలువగా రన్నారప్ గా పండు లెవెన్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే - [గులాబీ కారును ముందుకు నడిపించేది ఎవరు?](https://kalamnigha.com/who-drives-the-pink-car/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఫార్ములా ఈ-రేసు కేసులో దారులన్నీ మూసుకు పోతున్న పరిస్థితి. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని.. బీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నాయ్. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. కేటీఆర్‌ అరెస్ట్ అయితే అనే ఆలోచనే.. వారికి నిద్ర లేకుండా చేస్తోంది. అన్నీ తానై, అన్నింటికి తానై కారును ముందుకు నడిపి స్తున కేటీఆర్ అరెస్ట్ అయి తే..?పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు..? స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న - [ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేనట్లే?](https://kalamnigha.com/like-no-inter-fustier-public-exams/) - అమరావతి, నిఘా న్యూస్:ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీ ఎస్‌ఈ తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌లో పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక మార్పులు ప్రతిపాదించింది.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. దాంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగు తుందని భావిస్తోంది…ఈనెల 26 వరకు విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలు సూచనలు స్వీకరిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. - [ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా సంక్రాంతి తర్వాతే?](https://kalamnigha.com/beneficiary-list-of-indiramma-houses-after-sankranti/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం పై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని నిరు పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్న విషయం తెలిసిందే.మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను చొప్పున మంజూరు చేయనున్నారు. నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తుంది ప్రభుత్వం. అయితే ప్రజాపాలనలో భాగంగా - [రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన](https://kalamnigha.com/prime-minister-narendra-modis-visit-to-andhra-pradesh-tomorrow/) - అమరావతి, నిఘాన్యూస్:భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖ పట్నం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు..బయట నుండి వచ్చే వ్యక్తు లపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగ ణంలో 5000 - [కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన హీరో అల్లు అర్జున్](https://kalamnigha.com/hero-allu-arjun-visits-sree-tej-at-kims-hospital/) - ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన రాంగోపాల్ పేట్ పోలీసులు హైదరాబాద్, నిఘా న్యూస్:సంధ్య థియేటర్ తొక్కి సలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసు పత్రికి వెళ్లారు.అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.పెద్ద - [కేటీఆర్‌ క్యాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు](https://kalamnigha.com/high-court-dismisses-ktrs-cash-petition/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది.ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది. చట్టప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో - [మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్?](https://kalamnigha.com/food-poisoning-at-mahatma-jyotibapule-gurukul-school/) - 23 మంది విద్యార్థులకు అస్వస్థత కరీంనగర్, నిఘా న్యూస్:రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు.తాజాగా కరీంనగర్ పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంట లకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మంది ని పాఠశాల - [తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేసిన ఘటనలో కేసు నమోదు](https://kalamnigha.com/a-case-has-been-registered-in-the-incident-of-land-acquisition-by-creating-false-documents/) - కరీంనర్, నిఘా న్యూస్:తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన ఘటనలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో నలుగురు వ్యక్తులపై కేసు నమోదై, ప్రధాన నిందితుడైన, కరీంనగర్ కమాన్ రోడ్ కి చెందిన షేక్. అబ్దుల్ అజిజ్(69) S/0, షేక్ అబ్దుల్లా ను గత శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే కాగా అందులో మరో నిందితుడైన కరీంనగర్ కాపువాడ కి చెందిన (A4) గణపతి (50), తండ్రి నారాయణను సోమవారంనాడు అరెస్ట్ - [చొప్పదండి పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్](https://kalamnigha.com/police-commissioner-inspected-choppadandi-police-station/) - చొప్పదండి, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి పోలీస్ స్టేషన్ ను సోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ - [కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..](https://kalamnigha.com/governors-green-signal-to-file-a-case-against-ktr/) - హైదారాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం.. ఇప్పుడు ఆయన సమ్మతి తెలుపడంతో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అవును, ఫార్ములా ఈ-కార్ రేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ రేస్‌లో భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ - [చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి](https://kalamnigha.com/efforts-for-educational-development-in-choppadandi-constituency/) - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, నిఘా న్యూస్:గంగాధర లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతి పత్రం సమర్పించారు.చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.గంగాధర మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేలా చూడాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు.ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కళాశాలను - [నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన](https://kalamnigha.com/protest-by-brs-mlas-wearing-black-shirts-and-bedis/) - హైదరాబాద్, నిఘా న్యూస్:లఘు చర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పట్టడం తో సోమవారం అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది,అదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లోఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు బేడీలు ధరించి అసెంబ్లీ కి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు.బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ - [నేడు తెలంగాణలో మరోసారి రాష్ట్రపతి పర్యటన!](https://kalamnigha.com/presidents-visit-to-telangana-again-today/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్:హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ మంగళవారం రానున్నారు. ఈ నేపథ్యం లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవె న్యూ, ఆర్‌ అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.అల్వాల్ పోలీస్ స్టేషన్ - [సీఐటీయూ జిల్లా నాయకులు , ఆశ వర్కర్ల ముందస్తు అరెస్ట్](https://kalamnigha.com/pre-arrest-of-citu-district-leaders-and-asha-workers/) - వేములవాడ, నిఘా న్యూస్:బోయినపల్లి హైదరాబాద్లో తల పెట్టిన ఆశ వర్కర్ల ధర్నా పిలుపులో భాగంగాసీఐటీయూ జిల్లా నాయకుడిని గురిజలా శ్రీధర్ ను ,మరియు బోయిన్పల్లి మండల ఆశా వర్కర్లనుఎమర్జెన్సీ తలపించేలా ఉదయం 4,గంటల ప్రాంతంలో నిర్బంధాన్ని తలపించే విధంగా ఇంటికి వచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని.ప్రజా స్వామ్యబద్దంగా ఆశ వర్కర్ల హక్కులసాధనకై ,వారి సమస్యలు నెరవేర్చాలని,సిఐటియుగానిలబడ్డా నాయకులకు నిరసన తెలియ జేసే హక్కును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తూ మాది ప్రజా - [రాజన్న కోడెలు అమ్ముకున్న కేసులో ముగ్గురి అరెస్ట్](https://kalamnigha.com/three-arrested-in-rajannas-calf-selling-case/) - నర్సంపేట, నిఘా న్యూస్:రాజరాజేశ్వర స్వామి కోడెలను రైతుల పేరిట తీసుకువచ్చి అమ్ముకున్న ముగ్గురిని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గీసుకొండ సిఐ మహేందర్ కథనం ప్రకారం శ్రీ రాజరాజేశ్వర సొసైటీ పేరిట గోశాల నడుపుతున్న వెలగందుల రాజు కాంగ్రెస్ నాయకులు మాదాసి రాంబాబు ఈనెల 1న వేముల దేవస్థానం నుంచి లేగ దూడలు తీసుకొని వచ్చి కబేళాలకు తరలిస్తున్నారని వారిపై విశ్వహిందూ పరిషత్ పాటు పలువురు గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు - [క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి](https://kalamnigha.com/cm-revanth-reddys-efforts-to-promote-sports/) - 2032 ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడమే సీఎం కప్ ఉద్దేశం క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్రంలో కోర్టు యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి విద్యకు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందజేస్తాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే - [పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన](https://kalamnigha.com/opposition-mps-protest-at-parliament/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్ :పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామి కవేత్త అదానీపై అమెరికా లో కేసు నమోదైన నేప థ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టా లంటూ గత కొన్నిరోజులుగా పార్ల మెంటు లోపల, వెలుపల విపక్ష సభ్యులు ఆందోళ చేస్తున్న విషయం తెలిసిందే.మంగళవారంసైతం విపక్ష పార్టీల సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ నినాదాలతో - [నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు](https://kalamnigha.com/nagababu-gets-a-place-in-ap-cm-chandrababu-naidus-cabinet/) - అమరావతి, నిఘా న్యూస్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకో వాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. బీజేపీ - [కోనసీమ జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురు మృతి](https://kalamnigha.com/three-killed-as-car-plunges-into-canal-in-konaseema-district/) - అమరావతి, నిఘాన్యూస్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది, పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద అదు పుతప్పి కారు కాలువలో దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేలపూడి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో విశాఖఫట్నం నుంచి పి గన్నవరంలోని పోతవరం వెళ్తున్న క్రమంలో ఊడి మూడి శివారులోని చింతావారి పేట గ్రామ సమీపంలోకి రాగానే పొగ మంచుతో రోడ్డు కనిపించక - [కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు](https://kalamnigha.com/sons-abandon-their-maternal-grandmother-in-the-cemetery-again/) - జగిత్యాల, నిఘా న్యూస్: ల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తు న్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్ర మాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూప డంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు.జగిత్యాల జిల్లాలో వృద్ధు రాలు స్మశాన వాటికలో ఉంటున్న విషయము గత నెల 28న వెలుగులోకి వచ్చింది, అప్పుడు అధికా రులు ఆమె కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు.12 రోజుల తర్వాత వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని రెండవసారి - [ఫుట్ బోర్డు పై ప్రయాణిస్తూ కాలుజారి బస్సు కిందపడిన విద్యార్థిని](https://kalamnigha.com/student-falls-off-bus-after-slipping-on-footboard/) - మెదక్, నిఘా న్యూస్: మెదక్ జిల్లాలోఈరోజు మధ్యాహ్నం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16)అనే విద్యార్థిని బస్సు కింద పడగా..ఆమె కాళ్లపై నుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా..ఆమెతో పాటు మరో విద్యార్థికి - [రేపు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన](https://kalamnigha.com/cm-revanth-reddy-to-visit-peddapalli-district-tomorrow/) - సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, పోలీస్ అధికారులు పెద్దపల్లి జిల్లా, నిఘా న్యూస్:తెలంగాణలో ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే యువశక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,సభా ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం - [తెలంగాణ ర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్](https://kalamnigha.com/good-news-for-telangana-rtc-employees/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ అయిన సిబ్బంది,ఇకపై ఉచిత చికిత్సల కోసం తార్నాక లోని ఆర్టీసీ పెద్ద ఆసుపత్రికి రావలసిన బాధ తప్పనుంది..ఆర్టీసీ పెద్ద ఆసుపత్రికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 14 ఆర్టీసీ డిస్పెన్సరీలను ఆస్పత్రులు గా మార్చనుంది, ఆర్టీసీ యాజమాన్యం..అయితే ఎమర్జెన్సీ కేసులు మాత్రం డిస్పెన్సరీ లో ఉండవు అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్యం వీటిల్లోనే అందిం చేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా వైద్యుల నియామ కం జరగడంతో పాటు.. - [సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు](https://kalamnigha.com/case-registered-against-siddipet-mla-harish-rao-at-panjagutta-police-station/) - హైదరాబాద్, నిఘా న్యూస్:మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు - [వేములవాడ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు](https://kalamnigha.com/vemulawada-blood-bank-set-up-under-the-auspices-of-indian-red-cross-society/) - వేములవాడ, నిఘా న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ను వేములవాడలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధంచి వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1000 గజాల స్థలం కేటాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల - [గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం](https://kalamnigha.com/the-government-is-playing-with-the-lives-of-gurukul-students/) - వేములవాడ, నిఘా న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 11 నెలల్లో 51 మంది గురుకుల హాస్టల్స్ విద్యార్థులు మృతి చెందారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం హత్యలేనని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పారు. రాష్ట్రంలో హాస్టల్స్, గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాల లో నాణ్యమైన ఆహారం అందడం లేదని అన్నారు. విద్యార్థులకు గ్రిజర్లు ఏర్పాటు - [చికాగో లో ఖమ్మం జిల్లా యువకుడు మృతి?](https://kalamnigha.com/khammam-district-youth-dies-in-chicago/) - హైదరాబాద్, నిఘాన్యూస్:అమెరికా చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మరణించారు.ఎం.ఎస్ చదివేందుకు సాయితేజ నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లారు. సాయితేజ మరణించిన విషయం అమెరికా అధికారులు ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.సాయితేజ మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సాయితేజపై ఎవరు కాల్పులు జరిపారు.. ఎందుకు జరిపారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేరేంట్స్ - [రెస్ట్ మోడ్ లోకి మాజీమంత్రి కేటీఆర్](https://kalamnigha.com/former-minister-ktr-enters-rest-mode/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నిర్ణయించారు.ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయా ల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పిట్ట గూట్లో రాసుకొచ్చారు.కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళనున్నారు. రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నా నని,దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు - [తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు?](https://kalamnigha.com/three-days-of-rain-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: బంగాళాఖాతంలో నేడు తుపాన్ తీరం దాటనుంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వాతావర ణశాఖ సూచించింది.శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూ బాబాద్, నల్లగొండ, వరంగల్, హన్మకొండి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, - [కుటుంబ సమగ్ర సర్వే 100 శాతం పూర్తి?](https://kalamnigha.com/100-percent-complete-family-comprehensive-survey/) - హైదరాబాద్, నిఘా న్యూస్:సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మ రంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,17,58,491 నివాసాలు గుర్తించగా…సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది.ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్‌ మల్కజిగిరి 82.3 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు దృవీకరించా రు. మిగతా 17 - [వాంకిడి మండలంలో ఉద్రిక్తత](https://kalamnigha.com/tension-in-wankidi-mandal/) - ఆసిఫాబాద్, నిఘా న్యూస్:వాంకిడి ఆశ్రమ పాఠశాల 9వ తరగతి,విద్యార్ధిని శైలజ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా..దీంతో శైలజ మృతదేహాన్ని ఈరోజు వాంకిడి మండలం దాబా గ్రామంలోని ఇంటికి తీసుకొని రాగా అంబులెన్స్‌ నుంచి భౌతికకాయాన్ని దించనివ్వకుండా బంధువులు అడ్డుకొని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామ న్నారు. కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో బాలిక పార్థివ - [సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు](https://kalamnigha.com/festivals-symbolize-cultural-traditions/) - చొప్పదండి నియోజకవర్గం లోని ఆలయాల అభివృద్ధికి సహకారం అందజేస్తాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, నిఘా న్యూస్: సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని,తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాలలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ( శీతల దేవి) ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఘన స్వాగతం పలికి - [తెలంగాణను వణికిస్తున్న చలి](https://kalamnigha.com/cold-shaking-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారు ణంగా పడిపోతున్నాయి. గడిచిన రెండు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది.కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ 10.5 డిగ్రీల సెల్సియస్, పొచ్చెర 11.8 డిగ్రీల సెల్సియస్, కుంటాల 12.6, ర్యాలీ 13.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున అత్యల్ప ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి. నవంబర్ నెలలోనే మును పెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు - [నడి రోడ్డుపై కునుకు తీస్తున్న బాల గాంధీ](https://kalamnigha.com/bal-gandhi-is-taking-a-nap-on-the-road-search-for-this-on-google/) - కర్నూలు, నిఘా న్యూస్:బాల్యం ఒక వరం.. ఎలాంటి బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా సాగిపోవాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్నే ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు.అయితే అందరికీ బాల్యం ఇలాగా అందంగా ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. విధి వెక్కిరించడమో, తల్లిదం డ్రుల పొరపాటో కారణం ఏదైనా.. సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయం అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై ఏకంగా మంత్రి నారా - [వేములవాడ రాజన్నకు…అభివృద్ధితో అభిషేకం : సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/vemulawada-rajanna-anointed-with-development-cm-revanth-reddy/) - వేములవాడ, నిఘా న్యూస్: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం చేరుకున్న సందర్భంగా అర్చకులు సీఎం గారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాజన్న దర్శనానికి ముందు ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించి అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఆలయంలో ధ్వజస్తంభం - [భర్త మినిస్టర్…. భార్య ఆఫీసర్](https://kalamnigha.com/husband-minister-wife-is-an-officer/) - వేములవాడ, నిఘా న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సతీమణి శైలజ రామయ్యర్ వచ్చారు మత్రులకు స్వాగతం పలికారు తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుగా "అన్న …వదిన" అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు ఫోటో బాగా - [మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి](https://kalamnigha.com/tribute-to-former-prime-minister-indira-gandhi/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సంద ర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు.ఢిల్లీలోని శక్తి స్థల్‌లో ఉన్న ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ తన నానమ్మతో ఉన్న అపురూప ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. తన గ్రాండ్‌మా - [ప్రచారం ముగిసింది ఇక రేపే ఎన్నికలు](https://kalamnigha.com/the-campaign-is-over-and-tomorrow-is-the-election/) - హైదరాబాద్, నిఘా న్యూస్: రెండు జాతీయ పార్టీలు నాలుగు ప్రాంతీయ పార్టీలు పలు చిన్న పార్టీలు భారీ సంఖ్యలో స్వతంత్రులు రెబల్స్ వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది,మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం జరిగే పోలింగ్‌ పైనే దేశం దృష్టి కేంద్రీకృత మైంది. శివసేన ఉద్దవ్‌ థాకరే వర్గం,ఎన్‌సీపీ శరద్‌ పవార్‌, కాంగ్రెస్ తో కలిసి మహావికాస్‌ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన(షిండే), - [నేడు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి!](https://kalamnigha.com/cm-revanth-reddy-to-warangal-today/) - వరంగల్ , నిఘా న్యూస్: నవంబర్ 19ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహి రంగ సభ నిర్వహిస్తున్నది, ఇవాళ ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి పేరు పెట్టారు.. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు - [ఎములాడ రాజన్న గుడికి నిధులు మంజూరు!](https://kalamnigha.com/grant-of-funds-to-emulada-rajanna-temple/) - రాజన్న జిల్లా, నిఘా న్యూస్: వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు పలు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది.సోమవారం ఈమేరకు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ, భక్తులకు అధునాతన సదుపాయా లతో కూడిన వసతులు కల్పించడం సహా ఇతర పనులు చేపట్టనున్నారు. రూ.26 కోట్లతో స్థానికంగా గుర్తించిన ఇతర అభివృద్ధి పనులు చేస్తారు. వేముల వాడ రాజన్న ఆలయం నుంచి మూలవాగు బిడ్రి - [ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం?](https://kalamnigha.com/ap-cm-chandrababus-brothers-health-condition-is-critical/) - అమరావతి, నిఘా న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది,ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు సమాచారం.చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మంత్రి నారా లోకేశ్ హుటాహుటీన హైదరా బాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఈరోజు తన అన్ని కార్యక్రమాలను లోకేశ్ రద్దు చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ - [నేడు జాతీయ పత్రికా దినోత్సవం](https://kalamnigha.com/today-is-national-press-day/) - పత్రికలే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు హైదరాబాద్, నిఘా న్యూస్:ప్రతి సంవత్సరం నవంబర్ 16న జరుపుకునే జాతీయ పత్రికా దినోత్సవం, భారత పత్రికా మండలి PCI స్థాపనను గుర్తించేందుకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది.1966లో స్థాపించిన ఈ మండలి, మీడియా రంగంలో అత్యంత ముఖ్యమైన పత్రికా స్వేచ్ఛను కాపాడటం మరియు నైతికమైన పత్రికా విలువలను సమర్థించడం అనే లక్ష్యంతో పని చేస్తోంది. పత్రికల ప్రాముఖ్యత భారత పత్రికా మండలి 1978లో స్థాపితమైన ప్రెస్ కౌన్సిల్ చట్టం ద్వారా పత్రికల - [ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన..](https://kalamnigha.com/scrutiny-of-chief-ministers-visit-arrangements/) - ఆలయంలో చేయాల్సిన పనుల పై పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ,నిఘా న్యూస్:వేములవాడ లో ఈ నెల 20 వ తేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉన్న నేపథ్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం సందర్శించే - [మంత్రి నారా లోకేష్ కు శ్రీ రెడ్డి బహిరంగ లేఖ?](https://kalamnigha.com/hri-reddys-open-letter-to-minister-nara-lokesh/) - అమరావతి,నిఘా న్యూస్:లోకేష్ అన్న నన్ను క్షమించండి అని కోరుతూ నటి శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్‌కు, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. వేర్వేరుగా రాసిన ఈ బహిరంగ లేఖలను ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు. మంత్రి లోకేష్‌కు రాసిన బహిరంగ లేఖ విషయాని కొస్తే… చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబసభ్యులను దూషించింనందుకు - [ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘు రామకృష్ణ రాజు!](https://kalamnigha.com/raghu-ramakrishna-raju-as-ap-deputy-speaker/) - అమరావతి,నిఘా న్యూస్:ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయార య్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, - [రైతుల పక్షాన ఉంటే నన్ను అరెస్టు చేస్తారా?](https://kalamnigha.com/will-i-be-arrested-if-i-am-on-the-side-of-farmers/) - హైదరాబాద్:నవంబర్ 14పిట్టగూడు వేదికగా రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎవరి కుట్ర? ఏంటా ఆ కుట్ర? అంటూ ట్వీటాస్త్రాలు సంధించారు.నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో..రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్చడం కుట్ర కాదా? అని మండిపడ్డారు. తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం వెనుక ఎవరి కుట్ర ఉంది..? - [డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన పోలీస్ బాస్?](https://kalamnigha.com/police-boss-caught-in-drunk-and-drive/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డాడు. మధురానగర్‌ పరిసరాల్లో నిర్వహించిన డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో బ్రీత్‌ అనలైజర్ పరీక్షకు నిరాకరించే ప్రయత్నం చేశాడు.యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీజ్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను డిపార్ట్‌మెంట్ అంటూ కాస్తా రుబాబుగా మాట్లాడారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా - [రాఘవపూర్ వద్ద శరవేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు](https://kalamnigha.com/speedy-railway-track-renovation-work-at-raghavpur/) - పెద్దపల్లి జిల్లా నవంబర్13 పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది ఐరన్ రాడ్ వేసుకొని ఓవర్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు 11 డబ్బాలు బోల్తా పడ్డాయి,దీంతో రాఘవపూర్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి, రాఘవపూర్,వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. మంగళవారం రాత్రి ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం - [కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్?](https://kalamnigha.com/52-people-arrested-in-case-of-attack-on-collector/) - వికారాబాద్, నిఘా న్యూస్: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు. సోమవారం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు కొడంగల్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక అధికారి సహా పలువురు అధికారులు వెళ్లారు.అయితే.. ప్రజాభిప్రేయ సేకరణను వ్యతిరేకిస్తూ.. కలెక్టర్‌, అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. అది కాస్త దాడికి దారి తీసింది.కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, - [75 ప్రశ్నలతో కులగణన సర్వే?](https://kalamnigha.com/a-census-survey-with-75-questions/) - హైదరాబాద్,నిఘా న్యూస్ :మా ఫోన్ నెంబర్లు మీకెందుకు… మా ఆదాయం, ఆస్తులు మీరేం చేసుకుంటారు? అంటూ కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్తిన సిబ్బంది ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలను వదిలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు? ప్రజల జీవితాల్లో మార్పులకు ఈ సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకొని ఏం చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కుల గణన సర్వే - [టీజీపీఎస్పీ చైర్మన్ నియమానికి నోటిఫికేషన్](https://kalamnigha.com/notification-for-appointment-of-tgpsp-chairman/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగిసిపోను న్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఘంట చక్రపాణి, బి జనార్ధన్ రెడ్డి టీజీపీఎస్సీ పూర్తి స్థాయి - [కల్తీ పాలతో క్యాన్సర్ ముప్పు?](https://kalamnigha.com/cancer-threat-with-adulterated-milk/) - 2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం హైదరాబాద్, నిఘా న్యూస్: భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది…భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెప్పింది…ఈ కల్తీ పాలను నియంత్రించకపోతే భారతదేశం క్యాన్సర్ బారిన పడటం కాయంకేవలం సిటీ లలోనే కాదు ప్రతి పల్లెటూరు లలో ఈ కల్తీ పాల వ్యాపారం - [అనంత గిరి పోచమ్మ భక్తులకు సౌకర్యాలు కరువేనా?](https://kalamnigha.com/ananta-giri-pochamma-devotees-lack-facilities/) - ఆలయ అభివృద్ది జరిగేనా? రాజన్న సిరిసిల్ల (నిఘా న్యూస్):సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఎన్నో తరాలుగా అనంతగిరి గ్రామంలో భక్తుల పూజలు అందుకుంటున్న అనంతగిరి పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి ఇంకా నత్త నడకన సాగుతుంది అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి మండపాన్ని నిర్మించడం స్లాబ్ పోసి వదిలేయడం జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ముఖ్యంగా డ్యామ్ కట్టన ఆనుకొని ఉన్న అమ్మవారి దేవాలయానికి వేలాది - [రాజన్న సన్నిధిలో కిక్కరిసిన భక్తులు](https://kalamnigha.com/devotees-thronged-in-the-presence-of-the-king/) - వేములవాడ,నిఘా న్యూస్:దక్షిణ కాశీగ ప్రసిద్ధిగాంచిన వేములవాడలో రాజన్న దర్శనానికి 76,359 మంది దర్శనం చేసుకున్నట్లు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి తెలిపారు అలయాయంలోని అన్ని క్యూ లైన్లు కిక్కిరిసి పోయాయి కార్తీక మాస మొదటి సోమవారం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వేములవాడకు భక్తులు రావటం తో రాజన్న అలయ పరిసరాలు జాతరను సంతరించుకొన్నాయి - [సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి](https://kalamnigha.com/cotton-should-be-sold-at-cci-buying-centers-only/) - పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు.వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సి.సి.ఐ. పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్య - [దత్తాత్రేయ స్వామి వారికి దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్](https://kalamnigha.com/union-minister-bandi-sanjay-visited-dattatreya-swami/) - బోయినపల్లి నిఘా న్యూస్: బోయినిపల్లి మండలం వరదవెల్లి వద్ద మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లేందుకు బోటు ను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దత్తాత్రేయ స్వామి వారికి దర్శించుకున్నారు.అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పెట్టిన సమగ్ర సర్వే ఎం చేశారు, అది బయట పెట్టండి, సమగ్ర కుటుంబ సర్వే కోసం లండన్, అమెరికా నుండి వచ్చారు…సమగ్ర సర్వే చేసి - [పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!](https://kalamnigha.com/doctors-arrangements-for-postmortem-the-young-mans-cry-as-if-alive/) - షాక్ అయిన వైద్యులు లక్నో, నిఘా న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటనరోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడుచికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటనపోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలికఆపై బతికే ఉన్నానంటూ కేకలువిచారణకు ఆదేశించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చనిపోయాడని భావించిన వైద్యులు పోస్టుమార్టంకు సిద్ధపడగా అతడి కేకలతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ - [కళావిహీనమైన స్వామి వారి నిత్యకళ్యాణ భవనం.. పగుళ్లు చూపుతున్న పట్టింపు లేదా..?](https://kalamnigha.com/artless-swamis-nithikalyana-building-doesnt-it-matter-that-the-cracks-are-showing/) - వములవాడ, నిఘా న్యూస్: తెలంగాణ లో అతి ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తుల కోరికలు నెరవేరుస్తున్న వేములవాడ రాజన్న నిత్య కళ్యాణ మండపం పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు ఎన్నో సంవత్సరాలుగా రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు చాలామంది వారి పిల్లలకు పెళ్లిళ్లు అయితే స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటామని మొక్కుకుంటారు వారి కోరిక తీరిన వెంటనే వేములవాడకు విచ్చేసి రాజన్న సాధారణ మొక్కులు లతో పాటు స్వామివారి కళ్యాణం కూడా చేసుకోవడానికి సిద్ధపడుతుంటారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే - [ప్రతి పారిశుధ్య కార్మికుడు నా కుటుంబ సభ్యుడే...](https://kalamnigha.com/every-sanitation-worker-is-a-member-of-my-family/) - ఇన్స్యూరెన్స్ తప్పకుండా చేసుకోవాలి జమ్మికుంట,నిఘా న్యూస్ :ప్రతి ఒక్క శుభకార్యకర్త నా కుటుంబ సభ్యుడు, సభ్యురాలే అని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అన్నారు. శనివారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మనం చేస్తున్న పనికి నామోషీగా ఫీల్ కాకూడదని, ప్రతి పారిశుధ్య కార్మికుడు జమ్మికుంట పట్టణానికి కుటుంబ పెద్ద అని ఆయన అన్నారు. మీరు బాగుంటేనే - [ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసేందుకే 'ఉచిత గ్యాస్'..](https://kalamnigha.com/free-gas-to-see-happiness-in-the-eyes-of-girls/) - *రంగన్నగూడెంలో ఉచిత వంటగ్యాస్ సిలెండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు… బాపులపాడు, నిఘా న్యూస్: బాపులపాడు మండలం, రంగన్నగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి లబ్దిదారులకు ఉచిత వంటగ్యాస్ సిలెండర్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ప్రముఖులు, సీనియర్ టి.డి.పి - [దీపావళి సంబరాల్లో పాల్గొన్న ఏ ఎస్పి శేషాద్రిని రెడ్డి..](https://kalamnigha.com/a-sp-seshadrini-reddy-participated-in-diwali-celebrations/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడలో దీపావళి పండుగ ఘనంగా డీఎస్పీ కార్యాలయం ముందు ఎ ఎస్పీ శేషాద్రిని రెడ్డి బాణాసంచా టపాసులు పేల్చి ఎంతో ఉత్సాహంతో పోలీస్ సిబ్బంది లతో పండగ సంబరాలు చేసుకున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి వెలుగులు నిండాలని ప్రతి ఒక్కరు ఆనందంతో ప్రతి ఇల్లు సంతోషాలతో విజయాలని సాధించాలని దీపావళి రోజు చెడుపై మంచి సాధించిన విజయమని అందరూ సుఖసంతోషాలతో ఉండటానికి పండగలు ఎంతో - [బాణాసంచా దుకాణంలో నిలువు దోపిడీ](https://kalamnigha.com/vertical-robbery-at-a-fireworks-store-search-for-this-on-google/) - తీసుకునేది ఎక్కువ ఇచ్చిన బిల్లులో ఉండేది తక్కువ రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 30 (నిఘా న్యూస్) బాణాసంచా (హోల్ సేల్) దుకాణంలో వినియోగదారులను నిలువుదోపిడి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బాణసంచా విక్రయదారు లు 1,86 760 కొనుగోలు చేయగా వారికి 43500 బిల్ ఇచ్చి పంపారు. వారు చూసుకోక వారు గమ్యానికి కి వెళ్ళగా.. సేల్ టాక్స్ వారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారికి బిల్లు రిసిప్ట్ ఇవ్వగా అది 43500 ఉంది మీరు - [దీపాల కాంతుల్లో మెరిసిన వేములవాడ రాజన్న ఆలయం](https://kalamnigha.com/the-temple-of-vemulawada-rajanna-glittered-in-the-lights-of-lamps/) - వేములవాడ (నిఘా న్యూస్ ):హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నిమ్పేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, - [ఎమ్మెల్యే పై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు](https://kalamnigha.com/a-case-has-been-registered-against-the-person-who-threatened-the-mla/) - . కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యం గారికి గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో అతనికి తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చిందని, అందులో నిందితుడు కాల్ లో మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనియెడల తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన గౌరవానికి భంగం కలిగే చర్యలకు - [బాణసంచా దుకాణాల ఏర్పాటు పేరిట భారీ దోపిడీ..](https://kalamnigha.com/massive-robbery-in-the-name-of-setting-up-fireworks-shops/) - ఒక వ్యక్తి ఆధీనంలోనే మొత్తం స్థలందుకాణాల దారుల నుంచి అధికంగా వసూలుతప్పక ఇస్తున్న వ్యాపారులుఆపై లబోదిబోమంటూ ఆవేదన కరీంనగర్, నిఘా న్యూస్ : ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరది..’ అనే సామెత వింటూ ఉంటాం. అలాగే ఒకరి పేరిట మరొకరు డబ్బును అక్రమంగా ఆర్జిస్తున్న విషయం కరీంనగర్ లో వెలుగు చూసింది. దీపావళి సందర్భంగా బాణ సంచా దుకాణాలు ఏర్పాటు చేస్తారు. అయితే వీటి ఏర్పాటు కోసం ఓ వ్యక్తి తక్కువ ధరకు స్థలాన్ని ప్రభుత్వం నుంచి - ['ఆవోపా' ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ..](https://kalamnigha.com/distribution-of-sports-clothes-to-students-under-the-auspices-of-aopa/) - వేములవాడ, నిఘా న్యూస్:మంగళవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాయిపల్లి యందు అవొపా వేములవాడ యూనిట్ ఆధ్వర్యంలో దాతలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సహకారంతో 40 మంది విద్యార్థులకు సుమారు 50 వేల రూపాయలు విలువైన క్రీడా దుస్తులు,షూస్, టై, బెల్ట్,ఐడి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆనంద రెడ్డి విద్యార్థులు చదువుతోపాటు ఆటలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ఈ - [పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం](https://kalamnigha.com/peddamma-peddirajula-kalyan-mahatsavam/) - పాల్గొన్న ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: సిరిసిల్ల పట్టణంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలోపాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు ఎంతోమహిమ గల పెద్దమ్మ తల్లి కల్యాణం సిరిసిల్ల ముదిరాజులు వైభవంగా జరుపుతామని అతల్లి దీవెనలు ఎప్పుడు ఉంటాయని లోక కళ్యాణర్టం పెద్దమ్మ తల్లి కల్యాణం జరుపుతామని - [పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ](https://kalamnigha.com/police-candlelight-rally/) - కరీంనగర్, నిఘా న్యూస్: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, వారి సంస్మరనార్థం మంగళవారం నాడు అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మినారాయణ గారి చేతుల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఇందిరాచౌక్ (గీతా భవన్ చౌరస్తా) నుండి పోలీసు హెడ్ క్వాటర్స్ నందలి పోలీసు అమరవీరుల విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ వివిధ - [భారత్ లో బెస్ట్ బ్యాంక్ గా SBI](https://kalamnigha.com/sbi-is-the-best-bank-in-india/) - హైదరాబాద్. నిఘా న్యూ స్ :దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచింది. ఈ మేరకు అమెరికాస్ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 బ్యాంకు ఆఫ్ ఇండియాగా ఎస్బీఐని ప్రకటించింది. వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల వేడుకలో - [రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు సజీవ దహనం](https://kalamnigha.com/four-indians-were-burnt-alive-in-a-road-accident/) - హైదరాబాద్, నిఘా న్యూస్న: కెడాలోని టొరంటోలో ఘ‌ట‌న‌ కెనడాలోని టొరంటో సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు రోడ్డు డివైడర్‌ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. మృతు ల్లో ఇద్దరు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. తెలిసిన వివరాల ప్రకారం..గోద్రాకు - [ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని](https://kalamnigha.com/mahendra-singh-dhoni-as-jharkhand-election-ambassador/) - హైదరాబాద్, నిఘా న్యూస్:. భారత క్రికెట్ దిగ్విజయం మహేంద్రసింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ధోని సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ భావించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ కె.రవికుమార్‌ ప్ర‌క‌టించారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన క‌లిగించేందుకు - [మంచిర్యాలలో రోడ్డెక్కిన పోలీసు భార్యలు](https://kalamnigha.com/police-wives-on-the-road-in-mancharya/) - మంచిర్యాల జిల్లా, నిఘా న్యూస్ :అక్టోబర్ 26తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ లకు 24 గంటలపాటు ఉద్యోగాలం టూ ఇండ్లకు రావడంలేదని, కనీసం మంచి చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని పోలీసు భార్యలు కన్నీరు పెట్టుకున్నారు. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ 13వ బెటాలియన్ లో విధులు నిర్వహించే పోలీసుల భార్యలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.ఈసందర్భంగా వారు - [వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ పరిధిలోకి 152 రెవెన్యూ గ్రామాలు…](https://kalamnigha.com/152-revenue-villages-under-vemulawada-temple-development-search-for-this-on-google/) - వేములవాడ, నిఘా న్యూస్:అభివృద్ధి కోసం పరిధి పెంచినట్లు ఉత్తర్వులో పేర్కొన్న ప్రభుత్వం ..వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వీటిడిఏ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తంలో వేములవాడతో పాటు వేములవాడ అర్బన్ మండలం వీటీడీఏ పరిధిలో ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు బోయినపల్లి, ఇల్లంతకుంట,ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,ముస్తాబాద్, గంభీరావుపేట,చందుర్తి, రుద్రంగి,వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాల్లోని 152 రెవెన్యూ గ్రామాలనువీటిడిఏ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఇకనుండి - [ఒకరి భూమి మరొకరికి బదిలీ చేసినందుకు తహసిల్దార్ అరెస్ట్ ... రిమాండ్ కు తరలింపు..](https://kalamnigha.com/tehsildar-arrested-for-transferring-ones-land-to-another-moved-to-remand/) - రాజన్నసిరిసిల్ల (నిఘా న్యూస్ ):రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఒకరి భూమి మరొకరికి బదిలీ చేసినందుకు చందుర్తి తాసిల్దార్ పై కేసు నమోదు అయినట్లు పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.ఒకరి పేరుపై గల వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూచందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర మల్లేశం కు చెందిన భూమి - [సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం!](https://kalamnigha.com/cabinet-meeting-under-the-chairmanship-of-cm-revanth-reddy-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈరోజు జరగబోతుంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయం త్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది, ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏతో పాటు, వారి సమస్యలపై చర్చించ నున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం తెలం గాణ ఉద్యోగ సంఘాల నేతలు డీఏపై చర్చించారు. - [తెలంగాణలో కొత్త టీచర్ల నియామకాల్లో 47శాతం మహిళలే?](https://kalamnigha.com/47-percent-of-new-teacher-appointments-in-telangana-are-women/) - హైదరాబాద్. , నిఘా న్యూస్:తెలంగాణలో ఇటీవల జరిగిన డీఎస్సీ-2024 టీచర్ ఉద్యోగ పరీక్షలో మహిళలు సత్తా చాటారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో 47 శాతం మహిళలే ఉన్నారు. కాగా ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ టీచర్లలో 50 శాతానికిపైగా మహిళలున్నారు. ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఉండడం వంటి అంశాల వల్ల.. ప్రభుత్వం కొలువుల్లో మహిళలకు ఉద్యోగావ కాశాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదే ఒకటే కాదు అనేక కారణాలు కూడా మహిళలను ప్రభుత్వ - [చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల?](https://kalamnigha.com/johnny-master-released-from-chanchal-guda-jail-search-for-this/) - హైదరాబాద్, నిఘా :న్యూస్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది,బాధిత - [రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ దవాఖానాలు..](https://kalamnigha.com/private-dispensaries-doing-vertical-exploitation-in-rajanna-sirisilla-district/) - రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 23 (నిఘా న్యూస్)రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడ్డు అదుపు లేకుండా ప్రైవేటు దావకాన నిర్వాహకులు మరియు ల్యాబ్ సెంటర్లు స్కానింగ్ సెంటర్లు రక్తం తాగుతున్న ల్యాబ్ సెంటర్లు..కమిషన్ దారులుగా ఆర్ఎంపి పీఎంపీలు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ దావఖానాలు వైద్యం కోసం ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఏదైనా జబ్బు పడి దావకానకు వచ్చినం అంటే కొంపకోల్లేరు చేసేస్తున్నారు. చిన్నచిన్న జబ్బులకు కూడా కమిషన్లకు కక్కుర్తి పడి ఆర్ఎంపీలు పీఎంపీలు - [ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కార్పొరేటర్ మాధవి-కృష్ణగౌడ్](https://kalamnigha.com/corporator-madhavi-krishna-goud-visited-the-family-members-of-mla-gangula-kamalakar/) - కరీంనగర్, నిఘా న్యూస్,:ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల.నర్సమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన.18వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్ కరీంనగర్ లోని క్రిస్టియన్ కాలనీలో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.గంగుల నర్సమ్మ మరణం పట్ల గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నర్సమ్మ - [విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా పై ఫోక్సో కేసు నమోదు](https://kalamnigha.com/a-case-has-been-registered-against-foxo-for-indecency-with-female-students/) - విద్యార్థినుల పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో సత్పలితలు సాధిస్తూ మహిళలకు,విద్యార్థినులకు అండగ నిలుస్తున్నా జిల్లా షీ టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్ :ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో గల గర్ల్స్ హై స్కూల్ లో సోమవారం రోజు జిల్లా షీ టీం సిబ్బంది మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా కొంత - [మెడికల్ కాలేజీ కి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు?](https://kalamnigha.com/pingali-venkaiah-was-the-designer-of-the-national-flag-of-the-medical-college/) - అమరావతి, నిఘా న్యూస్:ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం పెట్టిన వైయస్సార్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించింది,తాజాగా మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి,పెట్టిన వైయస్సార్ పేరును తొల గించి 'పింగళి వెంకయ్య పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, ఈ నిర్ణయాన్ని బిజెపి స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవా దాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యా సంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టు - [ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు?](https://kalamnigha.com/another-notice-for-armor-jeevan-reddy-mall/) - హైదరాబాద్ , నిఘా న్యూస్. :నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ కి షూరిటీగా ఉన్న వ్యక్తుల వ్యక్తుల భూముల స్వాధీనానికి, సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేసింది, మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం సంచల నంగా మారింది. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పును తీర్చకుంటే…. తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారు లు నోటీసులు ఇచ్చారు.మాల్ నిర్మాణం కోసం ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ - [యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి](https://kalamnigha.com/five-members-of-a-family-were-killed-in-a-cylinder-explosion-in-up/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బులంద్‌ షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోని వారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృత దేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ - [ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం](https://kalamnigha.com/commemoration-day-of-police-martyrs/) - పోలీసు కమీషనరేట్ కేంద్రంలో ఫ్లాగ్ డే నిర్వహణ. పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది. కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి. కరీంనగర్, నిఘా న్యూస్: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద సోమవారంనాడు ఫ్లాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి హాజరయ్యారు. అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం దేశవ్యాప్తంగా - [విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/one-crore-rupees-for-the-families-of-policemen-who-lost-their-lives-in-the-line-of-duty-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలోఈరోజు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాట్లాడు తూ…విధి నిర్వహణలో వీర‌మ‌ర‌ణం పొందిన పోలీసుల కుటుంబాల‌కు రూ.1కోటి న‌ష్ట‌ప‌రిహారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ - [రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కాంగ్రెస్సే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్](https://kalamnigha.com/farmer-welfare-government-is-congress-government-whip-adi-srinivas/) - రాజన్న జిల్లా, నిఘా న్యూస్ :కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి" వేములవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఆది శ్రీనివాస్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ - [SGF రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపిక](https://kalamnigha.com/manthani-students-selected-for-sgf-state-level-karate-competitions/) - పెద్దపల్లి జిల్లా, నిఘా న్యూస్:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఆర్ సి ఓ ఏ, క్లబ్బులో 68వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలను కొమురోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.దీనిలో భాగంగా కరాటే ఇన్స్పెక్టర్ కోండ్ర నాగరాజు, వద్ద శిక్షణ పొంది, ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వారిలో అండర్14 విభాగంలో, వడ్లకొండ శ్రీనిత, (46)కేజీ విభాగం, తోట హాసిని, (17) కేజీ విభాగం రాగుల సహస్ర (56)కేజీ విభాగం.. బేర - [తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు?](https://kalamnigha.com/group-1-mains-exams-in-telangana-from-today/) - హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలంగాణలో నేటి నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి, పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఏ విధమైన పొరపాట్లు లేకుండా ప ఏర్పాటు పడ్బందీగా ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. - [తల దువ్వినందుకు గుండు కొట్టించిన ఎస్సై](https://kalamnigha.com/essie-was-shaved-for-combing-his-head/) - నాగర్ కర్నూల్, నిఘా న్యూస్:నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్ స్టేషన్‌లో యువ కులు గుండు కొట్టించడం కలకలం రేపుతోంది.ఓ పెట్రోల్ బంక్ గొడవ విషయంలో స్టేషన్లకు పిలిపించి,ముగ్గురు యువకులను విచారి స్తుండగా సతీష్ అనే యువకుడు తల దువ్వుకున్నాడు.దీంతో ఎస్సై ఆగ్రహంతో ఊగిపోయాడు. నా ముందే తల దువ్వుకుంటావా? అని సతీష్ అనే యువకుని తో పాటు మరో ఇద్దరు యువకులకు గుండు కొట్టించి ఇంటికి పంపించేశాడు.ఈ ఘటనతో తీవ్ర - [తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు](https://kalamnigha.com/liquor-prices-to-increase-in-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్:మద్యం ప్రియులకు తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్, బీర్ల ధరలు అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. బీర్లతో పాటు మద్యం బాటిల్ల ధరలను 15 శాతం మేర పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.మద్యం ధరల పెంపు ద్వారా సుమారు 5వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకె ళ్తున్నట్లుగా తెలుస్తోంది.20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. - [మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వెనక చిరుత?](https://kalamnigha.com/leopard-behind-miyapur-metro-railway-station/) - హైదరాబాద్, నిఘా న్యూస్; హైదరాబాద్ చిరుత కలకలం రేపుతోంది. మియాపూర్ మెట్రోస్టేషన్ వెనకాల చిరుతను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అటవీ అధికారుల సహాయంతో చిరుతను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. మియాపూర్ పరిధిలో ఉండే వారికి బిగ్ అలర్ట్. ఎందుకంటే మీరు ఉంటు న్న ఏరియాలో చిరుతపులి సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక కొంతమంది చిరుతపులిని చూసినట్టు స్టేషన్ వెనక జరుగుతున్న నిర్మాణాల కోసం వచ్చిన తాపీ కూలీలు చిరుతను చూశారని చెబుతున్నారు. - [నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్](https://kalamnigha.com/former-minister-ktr-to-nampally-court-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకాను న్నారు.ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని న్యాయ స్థానం నమోదు చేయ నుంది. ఇప్పటికే ఈ కేసులో 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు కేటీఆర్ తరపు లాయర్. బీఎన్ఎస్ 356 కింద కొండా సురేఖపై పరువు నష్టం చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ కోరారు.కాగా కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున కూడా - [సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి: అగంతకుడి బెదిరింపులు](https://kalamnigha.com/salman-khan-has-to-pay-rs-5-crore-to-stay-alive-threats-of-the-suspect/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఇటీవల ఎన్సీపీ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలి యని దుండగులు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన ముంబై పోలీసులు, ఈ సంఘటన తో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులువచ్చాయి.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5కోట్లు ఇవ్వాల్సిందేనంటూ అగంతకులు బెదిరింపులకు - [దొరికిన బంగారు బ్రాస్లెట్ పోలీసులకు అప్పగించిన వ్యక్తి](https://kalamnigha.com/the-man-handed-over-the-found-gold-bracelet-to-the-police/) - బాధితునికి అప్పజెప్పిన ఎస్సై శ్రీకాంత్ గౌడ్* రాజన్న , నిఘా న్యూ స్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర మంగళవారం వేములవాడకు చెందిన వంతెన బాబు అనే వ్యక్తి తన చేతి బ్రాస్లైట్ను పోగొట్టుకున్నాడు ఎంత వెతికినా దొరకపోవడంతో వెని తిరిగాడు పోగొట్టుకున్న బ్రాస్లైట్ అక్కడ ఒక వ్యక్తికి దొరకడంతో 100 డయల్ ఫోన్ చేసి తనకు బ్రాస్లెట్ దొరికిన విషయం చెప్పాడు విషయం తెలుసుకున్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ - [డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల నివారణ కోసంతనిఖీలు](https://kalamnigha.com/checks-for-prevention-of-drunk-and-drive-accidents/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడలో వివిధ ప్రాంతాలలో బుదవారం రాత్రి ప్రమాదాల నివారణ నేరాల దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఎవరైనా వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపిన చట్ట వ్యతిరేక పనులు చేసిన వాహనాల సంబంధించిన సరైన పత్రాలు లేకున్నా చర్యలు తీసుకుంటామని చట్టానికి ఎవరు అతీతులు కారని మద్యం సేవించి వాహనాలు నడపడం జీవితాన్ని అందాకారంలోకి నిప్పుతుందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందరు గమనించాలని ఇతరులకు ఇబ్బంది కలిగించే - [మావోయిస్టు అగ్రనేత కల్పన అరెస్టు?](https://kalamnigha.com/maoist-top-leader-kalpana-arrested/) - హైదరాబాద్, నిఘాన్యూస్:మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది, మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా తెలిసింది…ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మావోయిస్టుల ఆపరేషన్ల లో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటికిపై గా రివార్డు ఉంది. ప్రస్తుతం ఆమె బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన - [ఆమ్రపాలి స్థానంలో ఇలంబరతి](https://kalamnigha.com/ilambarati-instead-of-amrapali/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్ర పాలి కాట.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తితో భర్తీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులుజారీ చేశారు.. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. - [జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం](https://kalamnigha.com/omar-abdullah-sworn-in-as-jammu-and-kashmir-cm/) - హైదరాబాద్, నిఘా న్యూస్:కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది,తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌,ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.శ్రీనగర్‌లోని షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(ఎస్‌కేఐసీసీ)లో జరిగాన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. ఒమర్‌తో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికా ర్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. - [ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కవచం కిట్ వినియోగం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్](https://kalamnigha.com/use-of-katamaiya-protective-shield-kit-to-prevent-accidents-government-whip-adi-srinivas/) - గౌడ కులస్తులకు ఉపాధి కల్పన కోసం ఈత చెట్ల పెంపకానికి చర్యలు రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్:కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం విప్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝతాటి చెట్ల పై నుంచి కల్లు తీసే గౌడ కార్మికుల ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందిఈత చెట్లు, తాడి చెట్లు జీవనాధారంగా కొనసాగుతున్న గౌడ సోదరులకు అవసరమైన సహాయం అందించేందుకు కాటమయ్య కిట్లను పంపిణి చేయడం జరిగింది.గౌడ - [ఎండుతున్న పొలాలు..!](https://kalamnigha.com/the-drying-fields/) - చిద్రమవుతున్న రైతన్న బతుకులు… ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్ నిర్లక్ష్యం చేస్తున్న సెస్ అధికారులు. వేములవాడ, నిఘా న్యూస్:దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించనట్టు తయారయింది రైతుల గోడు. వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వానలు పడి చెరువులు బావులు నిండిన కరెంటు సరఫరా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో చేతికి వచ్చే వరి - [అమ్మవారి మాల విరమణ](https://kalamnigha.com/retirement-of-ammavari-mala/) - కరీంనగర్ అక్టోబర్ 15(నిఘా న్యూస్):కరీంనగర్ పట్టణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణవాసులు జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శ్రీను తో పాటు పలువురు భక్తులు అమ్మవారి మాల విరమణ చేశారు ఎంతో అంగరంగ వైభవంగా వివిధ వార్డుల్లో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అందులో భాగంగా విశిష్టమైన దసరా నవరాత్రులలో చాలామంది ఎంతో భక్తితో అమ్మవారి మాలధారణ చేసుకుంటారు ఎంతో నియమ నిష్టలతో తొమ్మిది రోజులు - [గుండెపోటుతో చిన్నారి మృతి](https://kalamnigha.com/child-died-of-heart-attack/) - కరీంనగర్ జిల్లా, నిఘా న్యూస్:కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు (5) గుండెపోటుతో మరణించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది,మంగళవారం ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకున్న తర్వాత కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షిం చిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన బాలికను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగానే - [ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం?](https://kalamnigha.com/free-bus-scheme-for-women-in-ap/) - అమరావతి, నిఘా న్యూస్:ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై హామీ ఇచ్చింది ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు..అయితే, మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యే రోజు రానే వచ్చింది.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు.దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ - [అద్దె చెల్లించ లేదని గురుకుల పాఠశాల కు తాళం](https://kalamnigha.com/gurukuls-school-locked-for-non-payment-of-rent/) - రాజన్న సిరిసిల్ల జిల్లా, నిఘా న్యూస్:- వేములవాడ గత 8 నెలలుగా కిరాయి చెల్లించడం లేదని గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ లో గత ఐదు సంవత్సరాలుగా గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. తాజాగా, 8 నెలల నుండి డబ్బులు రాలేదని, ఇప్పటివరకు 14 లక్షల 80 వేల రూపాయలు తమకు ప్రభుత్వ నుండి రావాల్సిన కిరాయి డబ్బులు రాకపోవడంతో విసిగిపోయిన భవన యజమాని - [హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన](https://kalamnigha.com/heavy-rain-in-hyderabad/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్ది సేపటి క్రితం వర్షం దంచి కొట్టింది, దీంతో వరద నీటితో రహదారు లన్నీ, జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యిం ది. అటు తెలంగాణలో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరా బాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆకస్మాత్తుగా కురిసిన - [వేములవాడ ఆలయ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం](https://kalamnigha.com/the-dead-body-of-the-youth-was-found-in-the-vemulawada-temple-pond/) - రాజన్న సిరిసిల్ల జిల్లా, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ చెరువులో వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన మైత్రి నవీన్( 19)అనే యువకుని మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారుయువకుడు ఈత కొట్టడానికి చెరువులో దూకి ప్రమాదవశాత్తు మృతి చెందడా? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే విధంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. - [గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్](https://kalamnigha.com/high-court-green-signal-for-group-1-mains-exams/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో గ్రూపు 1 మెయిన్స్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైకోర్టులో దాఖలయిన పిటీషన్ కొట్టివేయడంతో అభ్యర్థులకు ఊరట లభించింది.కొందరు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదన లను విన్న తెలంగాణ హైకోర్టు గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. యధాతధంగా…దీంతో యధాతధంగా గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతా యని తెలిపింది, ఈ నెల 21 నుంచి యధావిధిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనున్నాయి.ఈపరీక్షల - [కొత్త టీచర్ల పోస్టింగులు వాయిదా?](https://kalamnigha.com/postponement-of-postings-of-new-teachers/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యా యులకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వవలసి ఉండగా..డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయుల పోస్టింగులను అనివార్య కారణాలవల్ల పాఠశాల విద్యాశాఖ అధికారులు వాయిదా వేశారుత్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.. - [రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు](https://kalamnigha.com/congress-party-meetings-from-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై టీ కాంగ్రెస్ ఆ దిశగా జోరు పెంచుతుంది, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పార్టీ కార్యాచరణ ప్రకటించారు.గాంధీభవన్‌లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్‌ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమా వేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, విష్ణునాథ్, విశ్వనాథం హాజరు కానున్నారు. రేపు ఉదయం - [మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నేడు విచారణ](https://kalamnigha.com/hearing-today-on-minister-konda-surekhas-comments/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాజకీయాల్లోనూ సినీ ఇండస్ట్రీలోనూ మంత్రి కొండ సురేఖ సంచలనగా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పరువునష్టం దావాపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండ సురేఖ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక మెజిస్ట్రేట్‌‌ కోర్టులో - [వేములవాడలో ఘనంగా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం](https://kalamnigha.com/immersion-of-the-idols-of-amma-in-vemulawada/) - వేములవాడ, నిఘా న్యూస్:వేములవాడ పట్టణంలోని వాసవి నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రాలతో డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో యూత్ అధ్యక్షులు కొలకాని హరీష్ మరియు యూత్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు - [వేములవాడలోదసరా శోభయాత్ర](https://kalamnigha.com/vemulawadalo-dasara-shobhayatra/) - వేములవాడ, నిఘా న్యూస్ : తెలంగాణలోనే అతి పెద్దపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దసరా పర్వదిన మహోత్సవాల లో భాగంగా పండితులు వేదమంత్రాలు చదువు తుంటే మంగళ వాయిద్యాలతో డప్పు చప్పుళ్లతో శోభాయాత్ర లు ఘనంగా జరిగాయి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వామివార్లు గజ వాహనముపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రజలంతా దేవాలయంలో రాజరాజేశ్వర స్వామిని అమ్మవార్లను - [రాజన్నను దర్శించుకున్న జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు](https://kalamnigha.com/the-national-presidents-of-the-journalist-welfare-association-visited-rajanna/) - వేములవాడ , నిఘాన్యూస్ : తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని వారిని దసరా సందర్భంగా దర్శించుకున్న నిఘా టీవీ మరియ కలంనిఘా పేపర్ ,చికట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శీను జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు స్వామివారిని దర్శనం చేసుకొని నిఘా టీవీ ప్రేక్షకులకు కలం నిఘా పాఠకులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈకార్యక్రమంలో నిఘా టీవీ ,కలం నిఘా , ప్రతినిధులు మల్కాపురం ప్రశాంత్ మోత్కుపల్లి శ్రీనివాస్ లు - [మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు..](https://kalamnigha.com/who-is-committing-illegal-activities-in-the-name-of-media-has-been-arrested-and-sent-to-remand/) - మీడియాలో రిపోర్ట్స్ గా పెట్టిస్తానట్టు అధిక మొత్తంలో డబ్బులు వసూలు.. అక్రిడేషన్ కార్డ్స్ ఇప్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే డబుల్ బెడ్ రూమ్స్,ఫ్లాట్స్ ఇప్పిస్తా అంటూ మోసాలు.. వివారలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.. (వేములవాడ నిఘా న్యూస్:వేములవాడ పట్టణం రుద్రవరం గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీ చెందిన ఎండి యూసుబ్,తండ్రి ఇస్మాయిల్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విలేఖరిగా పనిచేస్తున్నానని, మల్యాల గ్రామనికి చెందిన - [నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు](https://kalamnigha.com/recruitment-documents-for-new-teachers-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరబోతుంది, తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవ్వాళ నియామక పత్రా లు అందజేయనున్నారు.ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది.కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా - [తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం... బతుకమ్మ](https://kalamnigha.com/symbol-of-cultural-identity-of-telangana-bathukamma/) - వేములవాడ. నిఘా న్యూస్: ఏమేమి పువ్వాప్పుడే గౌరమ్మ ,ఏమేమి కాయప్పుడే గౌరమ్మ ,బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్నీ చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు - [వేములవాడలో వైభవంగా బతుకమ్మ సంబరాలు](https://kalamnigha.com/bathukamma-celebrations-are-grand-in-vemulawada/) - వేములవాడ, నిఘా న్యూస్ :వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు వేములవాడలో పాల్గొన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు అధికారులు ఎంతో ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు వేములవాడ ప్రజలు ఎంతో సంతోషంగా ఈ ఏడు రోజుల సద్దుల బతుకమ్మ పండుగకు ఈ పండుగకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు ప్రభుత్వ విప్ గారు గారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి లత గారు - [వేములవాడకు యారన్ డిపో.. కృతజ్ఞతలు తెలిపిన ఆది శ్రీనివాస్](https://kalamnigha.com/adi-srinivas-thanked-vemulawada-for-the-yarn-depot/) - రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 18 తేది 05-10-2024 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసినారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది.. యారన్ డిపో వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గలపై పనిచేస్తున్న 30 వేల - [తాత్కాలిక బాణసంచా దుకాణాల దరఖాస్తుల గడువు అక్టోబర్ 12..](https://kalamnigha.com/deadline-for-applications-for-temporary-firework-shops-is-october-12/) - కరీంనగర్, నిఘా న్యూస్: దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు ఈనెల అక్టోబర్ 12వ తేదీలోగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు మరియు రక్షణ చర్యలు చేపట్టిన వారికే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. బాణసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు వివిధ ప్రభుత్వ శాఖల నిరభ్యంతర పత్రాలు పొందిన తర్వాతే దరఖాస్తులు సమర్పించాలని - [నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు](https://kalamnigha.com/cm-chandrababu-will-visit-tirumala-srivara-today/) - అమరావతి, నిఘా న్యూస్:ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిం చనున్నారు. సాయంత్రం 7గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోను న్నారు.రాత్రి 8గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికీ పట్టవస్త్రా లను చంద్రబాబు సమర్పించనున్నారు. దర్శనాంతరం 2025 డైరీ, క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించునున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. ఈ - [మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మిక పర్యటన](https://kalamnigha.com/minister-sridhar-babus-surprise-visit-to-manthani/) - పెద్దపల్లి, నిఘా న్యూస్:మంథని మున్సిపల్ పరిధి లోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ఉదయం మంథని పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు.ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వచ్చి తన సమస్య తెలుపగా, వెంటనే ఆయన స్పందించి అవ్వా… అన్ని వేళలో నేను అండగా ఉంటానని, వృద్ధురాలికి మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. దీంతో వృద్ధురాలు మంత్రి - [ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం](https://kalamnigha.com/meeting-with-political-parties-on-voter-list/) - వేములవాడ అక్టోబర్ 03 (నిఘా న్యూస్ ) నియోజక వర్గ ఓటర్ల జాబితా పునరేక్షణ రెవెన్యూ డివిజనల్ అధికారి, వేములవాడ శ్రీ S.రాజేశ్వర్ గారు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కి సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమును నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం-2025 లో భాగంగా ఇంటింటి సర్వే పూర్తి అయిందని తెలిపారు. అదే విధంగా సర్వేలో వచ్చిన Form-6, 7 & 8 ల వివరాలను గురించి - [ఘనంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు](https://kalamnigha.com/navratri-celebrations-of-goddess-durga/) - కరీంనగర్, నిఘా న్యూస్: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు భవానీ దీక్షలు తీసుకున్నారు. జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో భవాని దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. - [రేపటినుండి తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు](https://kalamnigha.com/tirumala-swamis-salakatla-brahmotsavam-from-tomorrow/) - తిరుపతి, నిఘా న్యూస్:కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, కొలిచేందుకు నిత్యం భక్తులు బారులు తీరుతుంటారు. తిరుమల దేవస్థానంలో ప్రతినిత్యము పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి, ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్స వాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అకురార్పణం జరగనుంది.వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం - [వేములవాడలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు](https://kalamnigha.com/bathukamma-festival-is-celebrated-grandly-in-vemulawada/) - వేములవాడ, నిఘా న్యూస్: దక్షిణకాశి వేములవాడలో మహిళలంతా బొడ్డెమ్మ ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో ఆటపాటలతో కోలాటలతో ఎంతో సంతోషంగా రాజన్న దేవాలయ ప్రాంగణంలో మరియు పలువాడల్లో తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేలా బాలబాలికల మహిళలు రంగురంగుల పూలను సేకరించి పకృతి ప్రసాదించిన అందాలన్నీ ఆకాశములో ఇంద్రధనసు రంగులు నింగిపైకి పూలవనములో పొదిగినట్టు అక్కోక్క పువ్వేసి చందమామ ఒక్కజములయే చందమామ అనిపాడుతూ పసుపు ముద్దను గౌరమ్మచేసుకొని గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ రామరామ ఉయ్యాలో రామనశ్రీరామ ఉయ్యాల పాటలమోతలో - [వేములవాడ లో ఘనంగా దేవి నవరాత్రులు ప్రారంభం](https://kalamnigha.com/devi-navratri-begins-grandly-in-vemulawada/) - వేములవాడ , నిఘా న్యూస్: దక్షిణ కాశి ప్రధాన ఆలయం శ్రీరాజరాజేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి అంతే గాక చుట్టుపక్కల గ్రామాల్లో .వేములవాడ పట్టనంలో పలువిదులలో మండపాలు ఏర్పటు చేసుకొని విద్యుతు దీపాల వెలుగులలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత - [అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు](https://kalamnigha.com/bathukamma-celebrations-in-full-splendor/) - కరీంనగర్, నిఘాన్యూస్: ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆయా పాఠశాలల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలను పేర్చి ఒక్కచోట చేర్చారు, ఆ తరువాత బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా కోలాట నృత్యాలు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల యందు గత మూడు రోజుల నుండి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు వేడుకలు భగత్నగర్ లోని సిద్ధార్థ విద్యాసంస్థ యందు అంగరంగ వైభవంగా జరిగాయి. - [రాజన్నను దర్శించుకున్న దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్](https://kalamnigha.com/deputy-commissioner-of-devdaya-department-who-visited-rajanna/) - వేములవాడ , నిఘాన్యూస్:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ డి కృష్ణ ప్రసాద్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపం లో వేదొక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏ ఈవో బ్రహ్మన్న గారి శ్రీనివాస్ శార్వాతో సత్కరించి ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ పర్యవేక్షకులు తిరుపతిరావు రాజేందర్ ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు - [ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు](https://kalamnigha.com/measures-for-the-development-of-vemulawada-as-a-spiritual-town/) - వేములవాడ, నిఘా న్యూస్:ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి చైర్మన్ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ విస్తరణ, అభివృద్ధి , సుందరీకరణ, మాస్టర్ ప్లాన్ రూపకల్పన - [తెలంగాణ మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/happy-angilipula-bathukamma-to-telangana-women-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూల‌ను పూజిస్తూ, ప్ర‌కృతి ని ఆరాధిస్తూ అత్యంత వైభ‌వంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.ఈ పండుగను అందరూ కలసి సంతోషంగా జరుపు కోవాలని..తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు..ఎంగిలిపూల నుంచి సద్దుల వరకు అందరూ కలిసి పండుగ జరుపుకోవాల న్నారు. రాష్ట్ర - [’కాకతీయ‘లో అట్టహాసంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు](https://kalamnigha.com/attahasanga-early-bathukamma-celebrations-in-kakatiya/) - కరీంనగర్, నిఘా న్యూస్:స్థానిక వావిలాలపల్లి లో గల కాకతీయ టెక్నో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భగా పాఠశాల ప్రిన్సిపాల్ జార్జి రెడ్డి మాట్లాడుతూ ముందస్తు బతుకమ్మ వేడుకలు జరపడం ద్వారా పిల్లలకు మన పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియజేయబడుతుంది అని వివరించారు. ఈ వేడుకలో పాఠశాలలోని ఉపాద్యానీయులు స్వరూపరాణి, మహేశ్వరి, సౌజన్య, కావ్యరాణి మరియు ఇతర ఉపాధ్యాయ - [రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది](https://kalamnigha.com/the-government-stands-by-the-farmers/) - నిఘా న్యూస్ (వేములవాడ) వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశనికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆదిశ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని రైతుసంక్షేమం ప్రభుత్వాలక్ష్యమని అన్నారు ఈకార్యక్రమంలో డైరెక్టర్లు అధికారులు రైతులు పాల్గొన్నారు - [హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!](https://kalamnigha.com/high-court-serious-warning-to-hydra-commissioner/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారి గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి.ఎందుకంటే ఆ నిర్మాణాల ను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిని కూడా వదలడం లేదు. ఆ నిర్మాణాలన్నీ నేలమట్టం చేసి నోటీసులు జారీ చేస్తోంది. అయితే హైడ్రా కాన్సెప్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనికోసం ప్రత్యేక పోలీసు లు కూడా కేటాయించారని తెలుస్తోంది. హైడ్రాకు ప్రత్యే క అధికారులు, - [ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరు ప్రయాణికులు మృతి](https://kalamnigha.com/a-lorry-hit-a-private-travel-bus-two-passengers-were-killed/) - హైదరాబాద్, నిఘా న్యూస్:విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.తెలిసిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది.ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి - [నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక](https://kalamnigha.com/presidents-arrival-in-hyderabad-today/) - హైద‌రాబాద్‌, నిఘా న్యూస్:భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ‌నివారం హైద‌రా బాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి శుక్ర‌వారమే సమీక్ష నిర్వహించారు.రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ట్రాల‌కు సంబంధించిన స్టాళ్లను, నాలుగు ఫుడ్‌ కోర్టులు, - [తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు?](https://kalamnigha.com/telangana-deputy-cm-bhatti-vikramarkas-house-burglarized/) - హైదరాబాద్, నిఘా న్యూస్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు.చోరీ చేసిన దొంగలను పశ్చిమ్‌బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ్‌బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమా నాస్పదంగా కనిపించారు.వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకు న్నారు. తెలంగాణ - [మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఇడి సోదాలు?](https://kalamnigha.com/minister-ponguleti-srinivas-reddys-house-raided/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నేడు ఈడి సోదాలు జరుగుతుంది, ఈరోజు ఉదయం నుంచి ఏకకాలం లో 16 ఈడి బృందాలు తనిఖీ చేస్తున్నాయి.మొత్తం 15 చోట్ల ఏకకాలం లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాస రెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమా చారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు - [మాజీ సీఎం జగన్ నేడు తిరుపతి పర్యటన?](https://kalamnigha.com/former-cm-jagans-visit-to-tirupati-today/) - అమరావతి, నిఘా న్యూస్:మాజీ సీఎం జగన్ తిరు మల పర్యటనకు ఈరోజు పయనం కానున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంటకు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుం టారని సమాచారం.ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్ నెలకొంది. జగన్ పర్యటనను నిరసిస్తూ ఇప్పటికే అధికార కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ పర్యటనను అడ్డుకుం టామని కూటమి నేతలు చెప్పడంతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలువురు కూటమినేతలు - [చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి: కలెక్టర్  సందీప్ కుమార్ ఝా](https://kalamnigha.com/everyone-should-take-inspiration-from-chakali-ailammas-aspirations-collector-sandeep-kumar-jha/) - వేములవాడ, నిఘాన్యూస్:వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూవీరనారి చాకలి - [వేములవాడ దేవస్థానం ప్రధాన రోడ్ల వెడల్పు పనులు వెంటనే ప్రారంభించాలి](https://kalamnigha.com/vemulawada-devasthanam-main-road-widening-work-should-start-immediately/) - వేములవాడ, నిఘాన్యూస్: ఈరోజు వేములవాడ సిపిఎం పట్టణ శాఖ మహాసభలు నిర్వహించడం జరిగింది.ఈ మహాసభలలో వేములవాడ పట్టణ సిపిఎం కార్యదర్శిగా ముక్తి కాంత అశోక్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ మహాసభ సందర్భంగా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గారికి ఘనంగా మహాసభ నివాళులు అర్పించింది.సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూష్యం రమేష్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరాటాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా - [ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు….](https://kalamnigha.com/celebrating-129th-birth-anniversary-of-chakali-ailamma/) - పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ డా. కడియం కావ్య .. వరంగల్, నిఘా న్యూస్:భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన పోరాటంలో నిప్పుకణికగా నిలిచి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా - [కొండాపూర్ చెరువు పై హైడ్రా ఫోకస్](https://kalamnigha.com/hydra-focus-on-kondapur-pond/) - సంగారెడ్డి, నిఘా న్యూస్:సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్ షాయి పేట్ గ్రామ శివారులో 93 సర్వేనంబర్ లో ఉన్న చెరువును ఆక్రమించుకొని చెరువు నీటి మధ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు.పూర్తిగా చెరువు లోనే భవనాలు నిర్మించడమే కాకుండా అందులో స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ హౌజ్ నిర్మించారు.మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణంలోని సర్వే నంబర్ 93లో ఎఫ్‌టీ ఎల్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎఫ్ టీఎల్ లో నిర్మించిన బహుళ అంతస్తుల - [ద‌స‌రాలోపు ఇందిరమ్మ ఇండ్ల క‌మిటీలు: సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/indiramma-house-committees-before-dussehra-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ద‌స‌రాకు ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించి ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఒక్కటి రెండు రోజుల్లో విధివిధానాలు రూపొం దించాలని సూచించారు.. అర్హులైన లబ్ధిదారులకు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న - [బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి](https://kalamnigha.com/arrangements-for-bathukamma-and-dussehra-festivals-should-be-made-grandly/) - వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ, నిఘా న్యూస్:రానున్న బతుకమ్మ, దసరా పండగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో వేములవాడ నియోజకవర్గ స్థాయి - [ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి](https://kalamnigha.com/economic-progress-with-indiras-women-power/) - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్… రుద్రవరం లో ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేములవాడ, నిఘా న్యూస్: ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలో బ్యూటి పార్లల్, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు..అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా - [అర్థరాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు](https://kalamnigha.com/hotels-and-restaurants-till-midnight/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : హైదరాబాద్ జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ పలు ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్, పాన్ దుకాణాలు,పనివేళలను ఇక నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు నిర్వహించుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సూపర్ మార్కెట్లు, బంగారు షాపులు, ఇతర కిరాణ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించు కోవచ్చు. దీనికి సంబంధిం చి మంగళవారం ఉత్తర్వుల ను జారీ చేసింది ప్రభుత్వం. వైన్స్ లిక్కర్ - [ప్రభుత్వానికి, పట్టభద్రుల కు వారధిగా పని చేస్తా..](https://kalamnigha.com/will-work-as-a-bridge-for-the-government-and-graduates/) - నిరుద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతా… MLC గా గెలిస్తే వచ్చే వేతనం నిరుపేదల సంక్షేమానికి వెచ్చిస్తా… విద్య రంగం బలోపేతానికి కృషి మెదక్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా. వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం కరీంనగర్, నిఘా న్యూస్: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామా బాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యాడ్యుయేట్లు తనను ఆదరించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేంద ర్ రెడ్డి కోరారు. మంగళవారం మెదక్ లోని ,తెలంగాణ గురుకుల - [ఏపీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం!](https://kalamnigha.com/the-coalition-government-filled-nominated-posts-in-ap/) - అమరావతి, నిఘా న్యూస్: ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్న 20 కార్పొరేషన్ల సభ్యులను నియమించింది.కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినే టెడ్ పోస్టులను భర్తీ చేసింది ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ 16 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కగా.. జనసేన - [సర్దుబాటు టీచర్ల బదిలీ ప్రక్రియ షురూ?](https://kalamnigha.com/what-is-the-process-of-transfer-of-adjustment-teachers/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్:పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలి కంగా సర్దుబాటులో భాగం గా నాలుగు వేల మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది.ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు… వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్దుబాటులో భాగంగా బదిలీ అయ్యే ఉపాధ్యా యులు దసరా సెలవుల అనంతరం కొత్త పోస్టింగ్‌ల్లో చేరేలా కార్యాచరణ అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యా యులను సర్దుబాటు చేయాలని - [పసిబిడ్డల లైంగిక దాడులపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు!](https://kalamnigha.com/supreme-courts-historic-verdict-on-sexual-assault-of-toddlers/) - హైదరాబాద్, నిఘా న్యూస్:బడులకు వెళ్లే పసిబిడ్డలపై లైంగిక ఆకృత్యాలు అధిక మవుతున్న పరిస్థితుల్లో సర్వోన్నంత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.చిన్నారులతో చిత్రకరించిన అశ్లీల దృశ్యాలను చూడడం వాటిని డౌన్లోడ్ చేయడమే కాదు వాటిని కలిగి ఉన్న పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద నేరం అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే, చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటలను కోర్టు ఆదేశాల్లో కానీ, తీర్పు ప్రకటనల్లో కానీ ఉపయోగించకూడదని కూడా భారత - [ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక?](https://kalamnigha.com/selection-of-beneficiaries-for-indiramma-houses-from-october-15/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక నిర్ణయం తీసుకు న్నారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వారం రోజుల్లో విధి విధానాలు రూపొంది స్తామని రాష్ట్ర గ్రుహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని - [ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు?](https://kalamnigha.com/it-searches-in-the-house-of-the-head-of-a-news-channel/) - హైదరాబాద్, lనిఘా న్యూస్ : తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు హైదరాబాదులోని పలు ప్రాంతంలో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారు జాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కూకట్పల్లి బంజారాహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ లోని పలు ఇళ్లతో పాటు కార్యాల యాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.కూకట్‌ పల్లిలోని సమీపం లోని మూసాపేట్ రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఈ - [సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు రూ 50 లక్షల చెక్కు అందించిన మహేష్ బాబు దంపతులు](https://kalamnigha.com/mahesh-babus-couple-presented-a-check-of-rs-50-lakh-to-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరద బాధితు లను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఈరోజు సినీ హీరో మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ బాబు వరద బాధితుల సాయం కోసం 50 లక్షల రూపాయల చెక్కుని అందించారు.అలాగే AMB - [సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం](https://kalamnigha.com/the-tirumala-laddu-dispute-reached-the-supreme-court/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు ముదురు తుంది, నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియో గాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యా ప్తంగా దుమారం రేపుతు న్నాయి.దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా - [గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్?](https://kalamnigha.com/tension-at-gandhi-hospital-brs-mlas-arrested-save-translation/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాదులోని గాంధీ దావఖానాలో పరిస్థితిలను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ క‌మిటీ స‌భ్యులు గాంధీ ఆసుప‌త్రిని ప‌రిశీలించేందుకు లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు.దీంతో పోలీసులు ఎమ్మెల్యే ల‌ను అడ్డుకున్నారు. కాగా, బీఆర్ఎస్ వేసిన క‌మిటీలో వైద్యులైన సంజ‌య్‌, రాజ‌య్య‌, మెతుకు - [అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు](https://kalamnigha.com/prime-minister-narendra-modi-praises-music-director-devi-sri-prasad-in-america/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజర య్యారు.అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్‌కైంద్, ఆదిత్య గాధ్వి.. - [శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనురకుమార దిస్సానాయకే!](https://kalamnigha.com/marxist-leader-anurakumara-dissanayake-as-president-of-sri-lanka/) - ఇంతకీ ఎవరీ?అనుర కుమార దిస్సానాయకే? హైదరాబాద్, నిఘా న్యూస్:మాజీ మార్క్సిస్ట్ రాజకీయ వేత్తను దేశ అధ్యక్షుడిగా శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత అనుర కుమార దిసానాయక 42.31 శాతం ఓట్లతో విజయం సాధించారని కమిషన్‌ వెల్లడించింది. ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రణిల్ విక్రమ సింఘే మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయినా విక్రమ సింఘే ఇంకా పట్టు - [పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప](https://kalamnigha.com/eerla-swaroopa-as-chairperson-of-peddapally-district-agricultural-market/) - పెద్దపల్లి,నిఘా న్యూస్:పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూపను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.మార్కెట్ డైరెక్టర్లుగా కూర మల్లారెడ్డి, కొమ్ము కరుణా కర్, సోమ చంద్రయ్య, మాడగొని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోళపు పెద్ద రాజేశం తోపాటు.. పిట్టల కొమురయ్య, ఎండి.గౌస్ మియా, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పారపు ప్రభాకర్, సరోత్తమ్ రెడ్డి, ఎడ్ల మహేందర్ లను నియమించారు.తమ నియామకానికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ - [కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?](https://kalamnigha.com/suicide-of-love-couple-in-kamareddy-district/) - కామారెడ్డి, నిఘా న్యూస్: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసు కోగా, అంబారీపేట్‌కు చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామా రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.ప్రేమ - [కుటుంబంలో కలహాలు తలెత్తి..](https://kalamnigha.com/quarrels-arise-in-the-family/) - -బావిలో దూకి తల్లికూతురు ఆత్మహత్య-మహిళ మృతదేహం లభ్యం..-బాలిక మృతదేహాం కోసం తీవ్రంగా శ్రమించిన గజఈతగాల్లు బెజ్జంకి, నిఘా న్యూస్ : కుటుంబంలో కలహాలు తలెత్తి మనస్తాపంతో తల్లికూతురు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.జనాగం జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్ స్థానిక పెట్రోల్ బంకులో పని చేస్తూ భార్య శారదా(35),కూతురు స్పందన(14),కుమారుడు రఘువరన్(09)తో కలిసి మండల కేంద్రంలో అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు.గురువారం రాత్రి కుటుంబంలో - [మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా](https://kalamnigha.com/atishi-will-take-oath-as-the-chief-minister-of-delhi-today-2/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకు పోతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవా లని మావోయిస్టులకు సూచించారు.ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానిం చారు.దేశంలో మావోయి స్టుల హింస, భావజాలాన్ని - [నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!](https://kalamnigha.com/atishi-will-take-oath-as-the-chief-minister-of-delhi-today/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం.కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్ప వచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కాము కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే…ఆప్ నేత అతిషీని సీఎం - [వన భోజనాలకు వెళ్లిన ’గోపా‘ సభ్యులు](https://kalamnigha.com/the-members-of-gopa-who-went-to-vana-meals/) - వేములవాడ, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (గోపా) వారి ఆధ్వర్యంలో సభ్యులందరూ అడెల్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు,అనంతరం వారందరు వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా గోపా అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ మాట్లాడుతూ గోపా ను మరింత ముందుకు తీసుకెళ్లి,అభివృద్ధి చేయడానికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే గోపా సభ్యుల పైన, ప్రజలందరి పైన పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో - [రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్](https://kalamnigha.com/municipal-chairman-inspected-the-road-works-save-translation/) - వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా నూతనంగా నిర్మించిన ఎంపీడీవో ఆఫీస్ పక్కన పార్కు చుట్టూ వాకర్స్ వాకింగ్ చేసుకోవడానికి మరియు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వీలుగా ఉండే విధంగా చేసిన రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు గారు,కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు,గౌరవ కౌన్సిలర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ఎంపీడీవో ఆఫీస్ - [బాధితులకు పరామర్శ](https://kalamnigha.com/counseling-for-victims/) - వేములవాడ, నిఘాన్యూస్: వేములవాడలో గతకొన్ని నెలలుగా అనారోగ్యానికి గురై బుధవారం రోజున మృతి చెందిన మోతుకుపల్లి దేవయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి న వేములవాడ BRS సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ,వారితోపాటు17 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ,ముద్రకోల వెంకటేశం ,విజయ్ తదితరులు ఉన్నారు - [రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్నదానం](https://kalamnigha.com/annadanam-in-the-premises-of-rajarajeswara-swamy-temple/) - వేములవాడ, నిఘా న్యూస్: దక్షణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 89వ రోజు సందర్భంగా శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి(భాను ఏజెన్సీస్)వారి మరియు సంవత్సర దాతలు తోట లక్ష్మి, పబ్బ విశాల పూర్ణిమ పవన్ దంపతుల, కొండ కనుకయ్య కళావతి దపతుల, మల్కపురం ప్రశాంత్ మమత దంపతుల, గంగపురం భారత్వాజ్(సూరజ్ టైలర్), కూరగాయల శాన్ష్రాయ్ మౌర్య, గార్ల సహకారాలతో ఈ రోజు వేములవాడ శ్రీ - [పీఆర్టీయూ కాటారం మండల కార్యవర్గం ఎన్నిక..](https://kalamnigha.com/election-of-prtu-kataram-mandal-working-committee/) - భూపాలపల్లి, నిఘా న్యూస్ :భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల ఆవరణలో పీఆర్టీయు కాటారం మండ ల నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పిఆర్టియు మండల అధ్యక్షుడిగా,ఆంగోతు రవీందర్, ప్రధాన కార్యదర్శి గా అనపర్తి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులుగా సతీష్, మండల మహిళా ఉపాధ్యక్షులుగా ఎస్ శైలజ, మండల మహిళ కార్యదర్శి గా జి, గీత, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, జిల్లా ఎన్నికల పరిశీలకులు రేగురి సుభాకర్ రెడ్డి, తెలిపారు.. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులను - [నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన?](https://kalamnigha.com/heavy-rain-forecast-for-telugu-states-today/) - హైదరాబాద్, నిఘాన్యూస్ :హైదరాబాద్ లో మారిన వాతావరణ పరిస్థితులు బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా వాతావ రణంలో పరిస్థితులు మారిపోయాయి.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి సాధారణం గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో - [భక్తులకు సులభంగా, వేగంగా దర్శనం కల్పించాలి](https://kalamnigha.com/devotees-should-be-given-easy-and-fast-darshan/) - వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేములవాడ, నిఘా న్యూస్:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రం లోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతి పై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి, ఆయా శాఖల మంత్రులు - [కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్](https://kalamnigha.com/choreographer-johnny-master-arrested/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు…ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు డి ఇంట్లో తలదాచుకుంటు న్నట్లుగా - [నేడు స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో పాల్గొననున్నసీఎం రేవంత్ రెడ్డి!](https://kalamnigha.com/cm-revanth-reddy-will-participate-in-skill-university-board-meeting-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ సచివాలయంలో ఈరోజు సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి,సమీక్ష సమావేశం నిర్వహించను న్నారు.సమీక్ష అనంతరం మధ్యా హ్నం 2 గంటలకు తెలంగా ణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం పాల్గొననున్నారు..స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారని.. అందుకే ఐటిఐలను అడ్వా న్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చ బోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ పారిశ్రామిక వేత్తలతో ఆనం - [బాదంపప్పు మీద వేములవాడ ఎమ్మెల్యే చిత్రం](https://kalamnigha.com/image-of-vemulawada-mla-on-almonds/) - వేములవాడ, నిఘా న్యూస్:బాదాం పప్పు మీద ప్రభుత్వ విప్ వేములవాడ గౌరవ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారి పుట్టిన రోజు సందర్భంగా చిత్రం వేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు,కవి,లీఫ్ ఆర్టిస్ట్ ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్ చారి. ప్రస్తుతం TGMRS లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్నరు. పలు సందర్భాల్లో ఆకుల మీద పువ్వుల మీద పాల మీద నీటిపై చిత్రాలు వేసిన చారి ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నిడారంబంగా - [తెలంగాణ లో మళ్లీ పెరగనున్న కరెంట్ ఛార్జీలు?](https://kalamnigha.com/current-charges-to-increase-again-in-telangana/) - హైదరాబాద్, నిఘాన్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరోసారి సవరించాలని, విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రతిపాదిం చాయి,ప్రస్తుత ఆర్ధిక ఏడాదికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి.పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్ కు 40 రూపాయ లు పెంచాలంటూ కోరాయి. 80శాతానికి పైగా ఇండ్లకు 300 యూనిట్ల లోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండదని డిస్కంలు వివరించాయి. తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరో సారి - [ఎస్జీఎఫ్ పోటీల్లో సిద్ధార్థ విద్యార్థుల ప్రభంజనం](https://kalamnigha.com/siddhartha-students-success-in-sgf-competitions/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఎస్జీఎఫ్ కరీంనగర్ అర్బన్ మండల స్థాయి క్రీడాపోటీలు ఈ నెల 9వ తేదీ నుండి 17 తేదీ వరకు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మంకమ్మతోట, భగత్ నగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపించారు. జూనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించగా సీనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని జూనియర్ కబడ్డీ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని, సీనియర్ - [కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ తాత్కాలిక తొలగింపు?](https://kalamnigha.com/temporary-removal-of-johnny-master-from-choreographers-association/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తప్పించా లని కమిటీ సిఫార్సు చేసింది. పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేక - [ప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు](https://kalamnigha.com/jammu-and-kashmir-assembly-elections-are-going-on-peacefully/) - హైదరాబాద్, హైదరాబాద్: జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ఈరోజు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమ్ము కాశ్మీర్‌లోని 7 జిల్లాల్లోని మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది. 2019 ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగు తున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావటం తీవ్ర ఉత్కంఠంగా మారింది….గత పదేండ్ల తర్వాత తొలి సారిగా జమ్మూ కశ్మీర్‌లో - [నేటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నిరవధిక సమ్మె?](https://kalamnigha.com/indefinite-strike-of-arogyashri-employees-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూనస్: తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేటి నుండి నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు..ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్ట డించనుంది తెలంగాణ ఆరోగ్యశ్రీ మిత్రల సిబ్బంది. ఇప్పటికే సర్కారుకు నోటీసు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మిత్రలు… నేటి నుంచి సమ్మెకు దిగనుంది.ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ మిత్రల సంఘం సభ్యులు. మరి దీనిపై రేవంత్‌ - [గల్ఫ్ కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం](https://kalamnigha.com/telangana-government-stands-by-the-gulf-workers/) - గల్ఫ్ బోర్డు జీవో విడుదల చేసిన ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యెక ధన్యవాదాలు గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీవో విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు..రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని - [ఘనంగా ప్రజాపాలన దినోత్సవం](https://kalamnigha.com/happy-public-administration-day/) - వేములవాడ, నిఘా న్యూస్:ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై - [తెలంగాణలో డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి](https://kalamnigha.com/deputy-tehsildars-promoted-in-telangana-by-govt/) - హైద‌రాబాద్, నిఘా న్యూస్ :ఆగస్టు 30 తెలంగాణ రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ తహశీల్దా ర్లకు తహశీల్దార్లుగా ప్రభు త్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవె న్యూ మంత్రి, సీసీఎల్‌ఏకు టీజీటీఏ ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ ఉద్యో గుల చైర్మన్ లచ్చి రెడ్డి, టీజీటీఏ కృషి ఫ‌లితంగానే డీటీల‌కు త‌హ‌శీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పిం చిందని తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌ (TGTA) హ‌ర్షం - [చిద్రమవుతున్న చేనేత బతుకులు..](https://kalamnigha.com/handloom-weavers-are-dying/) - కరుణ చూపని కాంగ్రెస్ ప్రభుత్వం.. సిరిసిల్ల ఆగస్టు 28( నిఘ న్యూస్) ఒక బాధిత కూతురి హృదయం మీ ముందుకు తీసుకు వస్తున్నాను. సిరిసిల్లలోని ఒక సాధారణ మధ్యతరగతి ఆ స్వామి కుటుంబంలో జన్మించి పవర్ లూమ్స్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ గత తొమ్మిది నెలలుగా మా కుటుంబం పాడైపోయింది.మా తండ్రికి పని లేక మా ఇంట్లోనూ వెలుగులు కనిపించడం లేదు పని లేకపోవడం వల్ల మా తండ్రి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. - [యధేచ్చగా విద్యుత్ వినియోగం..!](https://kalamnigha.com/indiscriminate-consumption-of-electricity/) - - పోల్ వైర్లకు కనెక్షన్ ఇచ్చి ఇంటి నిర్మాణంకు సరఫరా-ప్రముఖుల ప్రోధ్బలం ఉందనే వాదనలు-'సెస్' దృష్టికి రావడంతో కనెక్షన్ కట్ వేములవాడ, ఆగస్ట్ 28, (నిఘా న్యూస్) వేములవాడ పట్టణంలోని కోనాయిపల్లి వెళ్లే రహదారి వద్ద ఉన్న భీమేశ్వర గార్డెన్ కు సమీపంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణంకు యదేచ్ఛగా సరఫరా చేస్తున్న విద్యుత్ కనెక్షన్ ను సెస్ సిబ్బంది తొలగింపజేశారు. ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి గత కొద్ది రోజులుగా అక్రమంగా పోల్ వైర్లకు కనెక్షన్ - [ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు](https://kalamnigha.com/mlc-kavitha-granted-bail/) - న్యూఢిల్లీ, నిఘా న్యూస్:లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు నేడు బెయిల్ లభించింది.. సుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ - [యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్](https://kalamnigha.com/governor-of-telangana-who-visited-yadadri-lakshminarasimha-swamy/) - యాదాద్రి జిల్లా, నిఘా న్యూస్: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఈరోజు ఉదయం దర్శించు కున్నారు.ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌.. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌ను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.రాష్ట్ర గవర్నర్‌గా బాధ్య తలు - [ఏసీబీ తనిఖీలపై చర్యలు ఎప్పుడో](https://kalamnigha.com/actions-on-acb-inspections/) - అవినీతి అధికారులకు శిక్ష తప్పదా వేములవాడ ఆగస్టు 27 (నిఘా న్యూస్) పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22న ఏసీబీ వారు మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే మూడు రోజులపాటు జరిగిన తనిఖీలలో అధిక మొత్తంలో అక్రమ సరుకులు నిలువ ఉన్నట్టు కనుగొన్నట్లు అయినా గాని చర్యలు మాత్రం శూన్యమేనని ఆలయ సిబ్బంది గుసగుసలు పెట్టుకోవడం విశేషం గతంలో పలుమార్లు విజిలెన్స్ - [గుండెపోటుతో బస్సులో మహిళ మృతి?](https://kalamnigha.com/woman-dies-in-bus-due-to-heart-attack/) - విజయవాడ, నిఘా న్యూస్:గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలిపోయింది ఓ మహిళ,అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో రోజు రోజుకు చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నా యి.ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి స్వగ్రామం కోరు మామిడి కీ బస్సులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు - [ప్రైవేటు హాస్పిటల్ మాయ.. ప్రజల ఆస్తులు గయా..](https://kalamnigha.com/private-hospital-maya-peoples-property-lost-save-translation/) - మందుల నుంచి మొదలు ఆపరేషన్ల వరకు అంతా మాయాజాలం ఈ మందుల మాఫియాను అరికట్టే నాధుడే లేడా కరీంనగర్, నిఘా న్యూస్:వైద్యులను వైద్య నారాయణ హరి అంటారు అంటే వైద్యులు దేవునితో సమానమని ప్రతి ఒక రోగి వైద్యుని దేవునితో సమానంగా చూస్తుంటారు అలాంటి వైద్యుల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవా లో వైద్యుల మాయాజాలం ఇంత అంతా కాదు దావఖానలో అడుగుపెట్టిన మంటే కలిసి ఉంటే ఫీజు ఒకటే మన చేతిలో ఉంటుంది పొరపాటున ఫీజు - [అల్ఫోర్స్ లో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు](https://kalamnigha.com/grand-krishnashtami-celebrations-in-alfors/) - కరీంనగర్ శివారోలని అల్పోర్స్ జెన్ నెక్ట్స్ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహింాచారు. వేదికను అందంగా అలంకరించిన అనంతరం శ్రీకృష్ణ పాటలతో విద్యార్థులు నృత్యాలు చేశారు.విద్యార్థులు శ్రీకృష్ణుడు, విద్యార్థినులు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు అల్ఫోర్స్ అధినేత వి. నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉట్టి కొట్టే సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు. - [రెజ్లర్లకు భద్రత కల్పించండి: ఢిల్లీ కోర్టు ఆదేశాలు](https://kalamnigha.com/provide-security-to-wrestlers-delhi-court-orders/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోప ణలు అప్పట్లో పెద్ద సంచల నం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతి రేకంగా మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు.ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళా రెజ్లర్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఢిల్లీ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన అడిషనల్ - [మరోసారి సత్తాచాటిన నీరజ్ చోప్రా](https://kalamnigha.com/once-again-neeraj-chopra-has-done-his-best/) - హైదరాబాద్, నిఘా న్యూస్:భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనను ప్రదర్శించాడు. తాజాగా జరిగిన లుసానె డైమండ్ లీగ్ రెండో స్థానంలో నిలిచాడు. 89.49 మీటర్ల ఈటెను విసిరిన నీరజ్ ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.అయితే ఎప్పటి లాగే ఈసారి కూడా నీరజ్ 90 మీటర్ల కల మాత్రం నెలవేరలేదు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల ఈటెను విసిరి ఈ లుసానై డైమండ్ లీగ్ లో - [శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మెగాస్టార్ ఫ్యామిలీ](https://kalamnigha.com/megastar-family-in-the-presence-of-srivenkateswara-swamy/) - తిరుపతి, నిఘా న్యూస్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరు మల శ్రీ వేంకటేశ్వరస్వా మిని దర్శించుకున్నారు.గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవ అయిన సుప్రబాత సేవలతో కుటుంబ సభ్యులతో కలిసి ముక్కులు చెల్లించుకు న్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో వేదపండితులు వేదా శీర్వచనం అందించారు.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అంద జేశారు. చిరంజీవిని పట్టు వస్త్రాలతో వేదపండితులు సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్బంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని - [నేటి నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్](https://kalamnigha.com/from-today-the-second-batch-of-degree-counseling/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలోడిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది.24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది.29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ లోపు కాలేజీల్లో చేరాలి.రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి. - [పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ్ స్టార్ హీరో విజయ్](https://kalamnigha.com/tamil-star-hero-vijay-unveiled-the-party-flag/) - ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు పెంచునున్న స్టార్ హీరో విజయ్ హైదరాబాద్, నిఘాన్యూస్:తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ‘తమిళ వెట్రి కజగం’ అనే పేరుతో విజయ్ పార్టీని స్థాపించాడు.విజయ్ రాజకీయాల్లోకి వస్తాడు అనే వార్తలకు తన ఎంట్రీతో ముగింపు ఇచ్చాడు. అయితే విజయ్ పార్టీ పెట్టినా తమిళనాడు లో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయ నని - [రైతులను చీటింగ్ చేసే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వెంటాడతాం: కేటీఆర్](https://kalamnigha.com/lets-leave-the-government-that-cheats-farmers-ktr/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : రైతులకు ఎప్పటి లోపల పూర్తిగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్నదాతలకు రుణమాఫీ చేయాలన్నారు. రైతు రుణమాఫీపై మంత్రులు ఒక్కొలా మాట్లాడుతు న్నారని, రూ. 2 లక్షల రుణమాఫీ పెద్ద అబద్దమని వ్యాఖ్యానించారు.రుణమాఫీపై రేపటి నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామ న్నారు.రుణమాఫీ పేరుతో - [ప్రశ్న పత్రం కాదు పెళ్లి వెడ్డింగ్ కార్డ్!](https://kalamnigha.com/marriage-card-not-a-question-paper/) - పశ్చిమ గోదావరి, నిఘా న్యూస్: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష తన పెళ్లి పత్రిక వినూత్నంగా ఉండాలను కున్నారు.పెళ్లి శుభలేఖని ప్రశ్నా పత్రంలా తయారు చేయించారు. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా పెళ్లి పత్రికను రూపొందించారు.23న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. - [నిజామాబాద్ లో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి?](https://kalamnigha.com/asi-died-of-heart-attack-in-nizamabad/) - నిజామాబాద్, నిఘా న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు న్న ఏఎస్ఐ దత్తాద్రి (56)ఇంట్లో వ్యాయామం చేస్తుండగా బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్ లో నివాసం ఉంటున్న ఏఎస్ఐ దిన చర్యలో భాగంగా ఉదయం 6 గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తుండగా ఈ క్రమంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై ఒక్క సారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే - [నేటి నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో స్లైడింగ్‌ కు అవకాశం](https://kalamnigha.com/there-is-a-possibility-of-sliding-in-engineering-colleges-from-today/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్లు పొంది కళాశాలల్లో చేరిన విద్యా ర్థులు అదే కళాశాలలో మరో బ్రాంచికి మారే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.దీన్నే అంతర్గత స్లైడింగ్‌ అంటారు. అయితే ఈ ఇంట్రనల్ స్లైడింగ్ ఈరోజు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ప్రభు త్వమే స్లైడింగ్‌ చేపడు తుండటం గమనార్హం. దీనితో బ్రాంచి మారినా బోధనా రుసుములు పొందేందుకు అర్హులే. ఖాళీల సీట్ల - [కోల్ కత్తావైద్యురాలిపై రేప్, హత్య,కు ముందు కొన్ని నిజాలు..?](https://kalamnigha.com/some-facts-before-the-rape-and-murder-of-kolls-butcher/) - దాడికి ముందు రెడ్‎లైట్ ఏరియాలో తిరిగిన నిందితుడు న్యూఢిల్లీ, నిఘా న్యూస్ కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది. నిందితుడికి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారా నికి ముందు కోల్ కతాలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీ రాత్రి పూట అప్పటికే మద్యం తాగి ఉన్న రాయ్…అసుపత్రికి చెందిన మరో - [CPI(M )నేత సీతారాం ఏచూరికి అస్వస్థత](https://kalamnigha.com/cpim-leader-sitaram-yechury-ill/) - ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఐసీయూలో చేరిక న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసు పత్రిలో చేరారు. సోమ వారం సాయంత్రం తీవ్ర జ్వరంతో బాధపడుతూ మొదట ఢిల్లీ ఎయిమ్స్‌ లోని అత్యవసర విభాగం లో చేరారు.శారీరక స్థితిని పరిశీలించిన తర్వాత, వైద్యులు ఏచూరిని ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలిం చారు. న్యుమోనియా కారణంగా అడ్మిట్: 72 ఏళ్ల సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై - [ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం](https://kalamnigha.com/atrocity-in-ntr-district-inter-student-raped-by-youth/) - ఎన్టీఆర్ జిల్లా, నిఘా న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.రెండు నెలలుగా ప్రేమ పేరు తో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువ కుడికి మరో ఇద్దరు యువ కులు సహకరించినట్లు సమాచారం.ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. - [సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు](https://kalamnigha.com/women-public-representatives-tied-rakhi-to-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :రక్షా బంధన్‌ సందర్భంగా.. సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు.మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు. సోదరి - [కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ..](https://kalamnigha.com/hearing-on-kavitas-bail-petition-tomorrow-in-the-supreme-court/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు మంగళ వారం విచారించనుంది.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయ స్థానం తిరస్కరించింది.దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 20న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం విచారించనుంది.. - [రేపే రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్](https://kalamnigha.com/abhishek-singhvis-nomination-as-rajya-sabha-candidate-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఇవాళ జరగ నుంది. రాత్రి 7గంటలకు నానక్ రామ్‌గూడ‌లోని హోటల్ షెరటాన్ లో ప్రారం భమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే లతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానం అందించారు.ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ పరిచయ కార్యక్రమం తోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించను న్నారు. ఈ సమావేశంలో పాల్గొనేం దుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ, ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు.సీఎల్పీ - [ఎల్లారెడ్డిపేట బంద్ విజయవంతం…](https://kalamnigha.com/ellareddypet-bandh-successful/) - రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 17(నిఘ న్యూస్) ఎల్లారెడ్డిపేట మండలంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లారెడ్డిపేట మండలం బంద్ సంపూర్ణమైంది.మండల ప్రజలు, వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు అందరూ స్వచ్ఛందంగా బంద్ ని పాటించారు.ఈ సందర్బంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ..బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు స్వచ్ఛందంగా మద్ధతు తెలిపిన బంద్ లో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ, - [నియోజకవర్గ యువతకు ఆదర్శవంతమైన యువకుడు.. కష్టాల్లో స్పందించే భీముడు](https://kalamnigha.com/an-ideal-youth-for-the-youth-of-the-constituency-bhima-who-responds-to-difficulties/) - సామాజిక సేవా కార్యక్రమాలు..విద్యార్థి యువజన సమస్యలపై అలుపెరుగని పోరాటం.. సీరియల్ నెంబర్ 1కే ఓటేద్దాం.. భావితరానికి ఆదర్శవంతమైన వ్యక్తిని కాపాడుకుందాం.. వేములవాడ, నిఘా న్యూస్: న్యాత నవీన్ (లడ్డు) ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా యువతకు పరిచయం చేయనక్కర్లేని పేరు ఇది.బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా విద్యార్థి యువజన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యువనేతగా ప్రత్యేక పేరు సంపాదించిన న్యాత నవీన్ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. - [కాకతీయ పాఠశాలలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు](https://kalamnigha.com/rakhi-full-moon-celebrations-in-kakatiya-school-save-translation/) - కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్ కట్టరాపూర్ లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతికుమార్ గారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కామారపు ప్రసాద్ మరియు సంపత్ గార్లు విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పండుగ విశిష్టతను మరియు పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ పండుగ రోజున అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్లు ఒకరికొకరు రాఖీ - [ప్రముఖ గాన కోకిల పి.సుశీలకు అస్వస్థత](https://kalamnigha.com/popular-singing-cuckoo-p-susheela-is-ill/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థతకు గురయ్యారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురయ్యారు.దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పిం చగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పి.సుశీల గత కొంత కాలం గా వృద్ధప్య సమస్య లతో బాధపడుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. పి.సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. సంగీత ప్రపంచంలో - [శ్రావణ మాసంలో కొండ దిగిన కోడి](https://kalamnigha.com/a-chicken-that-came-down-from-the-hill-in-the-month-of-shravana/) - హైదరాబాద్, నిఘా న్యూస్: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చు న్న చికెన్‌ ధరలు దిగొచ్చా యి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్‌ రేట్లు చూసి సామాన్యుడు తినలేక గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు.శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి. కానీ - [రుణమాఫీ చర్చకు సిద్ధమా?సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్](https://kalamnigha.com/are-you-ready-to-talk-about-loan-waiver-harish-rao-challenges-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది.రాష్ట్రంలో అర్హులైన రైతులం దరికీ ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గడువులోపు రుణ మాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.గడువులోపు కాంగ్రెస్ ప్రభు త్వం రుణమాఫీ పూర్తిచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశాడని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధిపేటలో అర్థరాత్రి ప్లెక్సీలు సైతం వెలిశాయి. దీంతో బీఆర్ఎస్, - [ముగిసిన కాంగ్రెస్ అధిష్టానం తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు](https://kalamnigha.com/cm-revanth-reddys-talks-with-the-congress-leadership-ended/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఇటీవల ఖమ్మం పర్యటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాగా శనివారం ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆయన తెలంగాణకు చేరుకోను న్నారు.వచ్చి రాగానే తన నివాసం లో పలువురు ఉన్నతాధికా రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీతో పాటు వివిధ కార్పొరేషన్‌లపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఇందుకోసం రేవంత్‌ అధ్యక్షతన రేపు ఐటీసీ కోహినూర్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ - [మంత్రి జూపల్లి కృష్ణా రావు కాన్వాయ్‌పై రాళ్లదాడి?](https://kalamnigha.com/stone-pelting-on-minister-jupalli-krishna-raos-convoy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ఎక్జైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు నుంచే చేదు అనుభవం ఎదురైంది. శనివారం గద్వాల జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిశీలనకు బయల్దేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ని గద్వాల నియోజకవర్గం పరిధిలోని చింతలపేట వద్ద కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జ్ సరిత తిరుపతి వర్గీయులు అడ్డుకున్నారు.అంతేకాదు.. రాళ్లదాడితో మంత్రి జూపల్లిపై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. తమ కు సమాచారం ఇవ్వకుండా నే - [బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం: సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/the-fact-of-brs-merger-in-bjp-cm-revanth-reddy/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు.బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిన తరువాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఇచ్చే పదవులు ఏమిటో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారని, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారని, రేవంత్ చెప్పారు. ఇక - [త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తా: ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌](https://kalamnigha.com/will-visit-hyderabad-soon-foxconn-chairman/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:దేశ రాజధాని ఢిల్లీ పర్య టనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని, ఈరోజు ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లి యూ కలిశారు.త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలు, సేవా రంగా లను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని చెప్పారు.ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటులో సీఎం విజన్‌ అద్భుతమని కొనియాడారు. హైదరా బాద్‌లో పెట్టుబడులకు సానుకూలత ఉందని పేర్కొన్నారు. - [బ్రెయిన్ డెడ్ పెషేంట్ అవయవాలు అమ్మకం](https://kalamnigha.com/selling-brain-dead-patients-organs/) - మంచిర్యాల, నిఘా న్యూస్ : డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్ లు కలిసి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ అవయవాలు అమ్ముకున్న సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్‌పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురవ్వగా కరీంనగర్ తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్‌ అయిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఆ ఆస్పత్రిలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కామినేనిలో తక్కువ - [సీతారామ' పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌](https://kalamnigha.com/cm-revanth-inaugurated-sitarama-pump-house/) - భద్రాద్రి, నిఘాన్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి,ఈరోజు ప్రారంభించారు.అనంతరం సీతారామ ప్రాజె క్టు పైలాన్‌ను సీఎం ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.మొదటి పంప్‌హౌస్‌ను మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మూడో పంప్‌హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. - [గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు](https://kalamnigha.com/chandrababus-couple-started-anna-canteen-in-gudivada/) - గుడివాడ , నిఘా న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హెలి కాప్టర్‌లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్‌ను ప్రారంభిం చారు. అంతకు ముందు ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అధికారులు.అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ప్రజలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పేదలతో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భోజనం చేశారు. పేదలలో మాట్లాడి వారి కష్టాల గురించి తెలుసుకున్నారు.పేదలతో పాటు అన్న క్యాం టీన్‌లో - [సద్దుమణిగిన న్యాయవాదుల సమస్యలు..](https://kalamnigha.com/lawyers-problems-settled/) - సిరిసిల్ల , నిఘా న్యూస్: అడ్వకేట్లకు పోలీసులకు మధ్య కుదిరిన సయోధ్య సివిల్ కేసులలో పోలీసుల అతి ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు గత 16 రోజులుగా కోర్టు విధులను బహిష్కరించారు.కోర్టు ఆర్డర్లు ఉన్న కక్షీదారులపైనే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసేందుకువెళితే అక్కడ అడ్వకేట్లకు సరైన ఆదరణ లభించకపోవడంతో కలత చెందిన న్యాయవాదులు దీక్షలకు పూనుకున్నారు.గత 16 రోజులుగా ఏదో ఒక విధమైన నిరసనతో - [తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు](https://kalamnigha.com/తెలంగాణ-హైకోర్టుకు-ఇద్దర/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్ :తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌ పాల్‌, కొల్‌కతా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు.ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కేరళ హైకోర్టు న్యాయమూరిశ్త జస్టిస్‌ అను శివరామన్‌ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య బదిలీకి సంబంధించి కేంద్రానికి - [ఈనెల 15 న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన](https://kalamnigha.com/on-15th-cm-revant-reddy-visited-khammu-district/) - హైదరాబాద్, నిఘా న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించను న్నారు.అనంతరం వైరాలో జరిగే బహిరంగసభలో పాల్గొన నున్నారు. అక్కడే రూ.2 లక్షల రుణమాఫీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రేపు హైదరా బాద్‌‌కు చేరుకోనున్నారు - [మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు](https://kalamnigha.com/former-minister-jogi-rameshs-house-deals-with-the-central-bureau-of-investigation-cbse/) - అమరావతి, నిఘాన్యూస్:విజయవాడ అంబాపూరం లోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు చేపట్టారు.15 మందితో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 5 గంటలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. జోగి రమేశ్ - [తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల లో అధికారుల సోదాలు](https://kalamnigha.com/officers-deals-in-welfare-hostels-in-telangana-state/) - హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలోఈరోజు ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళ వారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విష యాలపై ఆకస్మిక సోదాలు చేస్తున్నారు.ఇక నిజామా బాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహంలో విద్యా - [తొలి ఎలక్ట్రిక్ బస్ డిపోగా కరీంనగర్](https://kalamnigha.com/first-electric-bus-depot-karimnagar/) - కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) కరీంనగర్‌-2 డిపోను ప్రైవేట్‌ పరం చేస్తోంది. మెజర్స్‌ జేబీఎం అనే సంస్థకు ఈ డిపో నుంచి బస్సులను నడిపించేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ఈ డిపోలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే 35 ఎలక్ర్టిక్‌ బస్సులు డిపోకు చేరుకోగా ఆగస్టు 15 తర్వాత ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. డిపో నుంచి ప్రస్తుతం ఆర్టీసీ 53 సొంత బస్సులు, 52 అద్దె బస్సులను ఆపరేట్‌ - [అక్రమ కట్టడాలపై కమిషనర్ రంగనాథ్ ఉక్కు పాదం](https://kalamnigha.com/commissioner-ranganath-said-on-illegal-logging/) - హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉక్కుపాదం మోపుతు న్నారు. తాజాగా చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివే స్తున్నారు.వైశాలినగర్ లోని ప్రభుత్వ భూమిలో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా… భారీ బిల్డింగ్ లను JCBలతో నేలమట్టం చేస్తోంది. నిన్నటి ఉదయం నుంచి మొదలైన కూల్చివేత లు..ఇవాళ సైతం కొనసా గుతున్నాయి. కూల్చివేత టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా - [ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం](https://kalamnigha.com/ap-home-minister-anita-taku-missed-road-accident-due-to-mistake/) - అమరావతి, నిఘా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వా య్ వెళ్తుండగా సడన్ గా బైక్ అడ్డురావడంతో బైకర్ ను తప్పించే క్రమంలో కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం సడెన్ బ్రేక్ వేసింది.ఈ క్రమంలో వేగంలో ఉన్న హోంమంత్రి కారు ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికం గా దెబ్బతిన్నాయి.కాగా హోంమంత్రి అనితకు ఎలాంటి - [త్వరలో ఏపీలో నామినేటెడ్ పదవులు](https://kalamnigha.com/soon-nominated-posts-in-ap/) - అమరావతి, నిఘా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 16 నుంచి నామి నేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 90 కార్పొరేషన్లు గానూ.. 40 వరకు భర్తీ చేసే అవ కాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు..మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు పదవులు దక్కే అవకాశం ఉంది. కూటమిలోని మూడు పార్టీల - [అర్ధరాత్రి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీకి దొంగల యత్నం](https://kalamnigha.com/thieves-attempt-to-rob-midnight-narsapur-express-train/) - పల్నాడు, నిఘా న్యూస్: నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీకి విఫలయత్నం చేశారు దొంగలు. రైలుపై రాళ్లు రువ్వి.. చైన్‌ లాగి రైలులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బీ-1, ఎస్‌-11, ఎస్‌-12 కోచ్‌లలో దోపిడీకి యత్నించగా.. కోచ్‌ లలో డోర్లు వేసి ఉండటంతో లోపలికి ప్రవేశించలేక పోయారు.పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్‌ దగ్గర శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసు కుంది. రెండురోజుల క్రితం చెన్నై, నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రాజాగా దోపిడీకి పాల్ప డ్డారు. దొంగలు. - [తెలంగాణకు మరో కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్](https://kalamnigha.com/center-gives-green-signal-for-another-new-rail-line-to-telangana/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లా లను అనుసంధానం చేసే ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 24,657 కోట్లు ఇందుకు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.2030-31 వరకు ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మల్కన్ గిరి- పాండురంగాపురం భద్రాచలం మీదుగా బంగ్రిపోసి-గోరుమహిసాని, గుణుపూర్-తేరుబలి (కొత్త లైన్), జునాగఢ్- నబంగ్పూర్, బాదంపహర్-కందుఝర్గఢ్, బురమారా-చకులియా, జల్నా-జల్గావ్, బిక్రమ్షి లా-కటారియా - [మాజీ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక‌త్త‌: ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం](https://kalamnigha.com/ex-minister-mallareddy-university-riots-furniture-destroyed/) - హైద‌రాబాద్, నిఘా న్యూస్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూని వర్సిటీలోశనివారం ఉద్రిక్తత నెలకొంది.రెండు రోజుల కింద‌ట ఒక విద్యార్థి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళ‌ న‌కు దిగాయి. ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించా లని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. త‌ర‌గ‌తులు బ‌హిష్క‌రించిన - [రంగారెడ్డి జిల్లాలో మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యుల ఆందోళన](https://kalamnigha.com/womans-death-in-rangareddy-district-family-members-are-concerned-that-doctors-are-negligent/) - రంగారెడ్డి, నిఘా న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లో వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది..కాలికి గాయమైందని శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రికీ వచ్చింది… శస్త్ర చికిత్స చేస్తుండగా వైద్యం వికటించి మహిళా ప్రాణాలు కోల్పో వాల్సి వచ్చింది.ఈ సంఘ టన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.గ్రామస్తులు మృతురాలు కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని అండాపూర్ గ్రామానికి చెందిన మద్దె పాగ రమేష్ - [నేడు ప్రధాని మంత్రి మోదీ కేరళ పర్యటన](https://kalamnigha.com/prime-minister-modi-is-visiting-kerala-today/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీ క్షించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించడం, బాధిత ప్రజలను కలవ డంతోపాటు ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులు, బాధి తుల కుటుంబాలను కూడా ఆయన కలుసుకుంటారు. ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకుని, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు, కొండచ రియలు విరిగిపడిన - [ఘోరం.. శిశువును పీక్కుతిన్న కుక్కలు](https://kalamnigha.com/horrible-the-dogs-that-ate-the-baby/) - వరంగల్, నిఘా న్యూస్:వరంగల్​ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతి న్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారు.అయితే, అప్పటికే కుక్కలు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది.అత్యవసర విభాగానికి కొద్ది దూరంలోనే పిల్లల - [నిజాయితీగా ఉద్యోగం చేసే ఉద్యోగులకు బదిలీలపై ఉలికెందుకు..](https://kalamnigha.com/to-hang-on-the-transfers-to-the-employees-who-work-honestly/) - రాజధానిలో ఫైరవీలతో పావులు కదుపుతున్న ఉద్యోగులు.. *రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీలు ముందుకు సాగేనా…? వేములవాడ జూలై 25.(నిఘా న్యూస్) ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీల ఉత్కంఠకు మరో మూడు రోజులలో తెర పడనుందా అనే సందేహం ఇప్పుడు వేములవాడ పట్టణ ప్రజలలో చర్చనీయంగా మారింది.గత15 రోజుల క్రితం బదిలీల వార్త వెలువడిన నుండి ఆలయ ఉద్యోగులలో కంగారు మొదలైంది. నిజాయితీగా ఉద్యోగం చేసే ఉద్యోగులకు బదిలీలపై ఉలికెందుకు - [కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..](https://kalamnigha.com/burning-effigy-of-congress-party-government/) - వేములవాడ జూలై 25.(నిఘా న్యూస్)వేములవాడ..ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ లో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వేములవాడ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దాహనం చేయడం జరిగింది ఎన్నో హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే తెలంగాణకు ఇచ్చింది. కేంద్రం పెద్ద గుడ్డు మాత్రమే అని అవహేళన చేసే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించాడు 2014 నుండి నేటి వరకు కేంద్రంలోని ఎన్డీఏ - [అల్ఫోర్స్ లో స్పూర్తిదాయకంగా కార్గిల్ ‘విజయదివస్’](https://kalamnigha.com/kargils-vijay-divas-inspired-by-alforce/) - కరీంనగర్, నిఘా న్యూస్:మన దేశం సైనికులచే అన్ని దిక్కులలో మరియు రంగాలలో రక్షింపబడుతున్నాయని మరియు దేశ అభివృద్ధికి వారు పునాదులని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో దేశభక్తి నింపే విధంగా మరియు స్పూర్తిదాయకంగా నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. అంతకు ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన త్యాగలను మరియు - [2 లక్షల 91వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్](https://kalamnigha.com/telangana-budget-with-2-lakh-91-thousand-159-crores/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ బడ్జెట్ 2024- 25 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.75 లక్షలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కేంద్ర బడ్జెట్ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినం దున ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కేటాయించిన బడ్జెట్ ముఖ్యాంశాలు 1) ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ - [పారిశుధ్య లోపం.. ఇబ్బందుల్లో ప్రజలు..](https://kalamnigha.com/lack-of-sanitation-people-in-trouble/) - సిరిసిల్ల జులై 24( నిఘా న్యూస్) రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పద్మా నగర్ కాలువ పైన నిర్మించిన ఫిల్టర్ బెడ్ పనిచేయకపోగా లక్షల రూపాయల ప్రజలదనం దుర్వినియోగం కాగా ముందు చూపు లేకుండా నిర్మించడం వలన కాల్వ ద్వారా వచ్చే మురికి నీరు ఫిల్టర్ కాకపోగా చుట్టుపక్క ఉన్న ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులను బహుమతిగా ఇస్తుంది. ఈ మురికి కాలువ తారకరామా నగర్ నుండి మొదలుకొని కొత్తచెరువు వరకు విస్తరించి ఉంది.ఈ - [నేడు ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.!](https://kalamnigha.com/former-cm-jagan-dharna-in-delhi-today/) - హైదరాబాద్, నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ చౌక్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించను న్నారు.ఏపీలో దాడులకు నిరస నగా నేడు ఢిల్లీలో జగన్‌ ధర్నా చేయనున్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల - [వేములవాడ బద్ది పోచమ్మకు బోనాలు](https://kalamnigha.com/vemulawada-baddi-pochammaku-bonalu/) - వేములవాడ (నిఘా న్యూస్) శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించాు. ఈ కార్యక్రమంలో వ్యాపారుల సంఘం అధ్యక్షుడు.పిన్నింటి హన్మండ్లు.గౌరవ అధ్యక్షులు ఎల్ల పోశెట్టి ప్రధాన కార్యదర్శి కూస హరీష్ ఉపాధ్యక్షులు కూర దేవయ్య ముద్ర కోల లింబాధ్రి కోశాధికారి నక్క వేణు చేని ఎల్లపతి ఆడెపు శ్రీనివాస్ మంత్రి రమేష్ గంప రాజు బొడ్ల రమేష్ చాడ రాజేష్ వంగల శ్రీధర్ బెద్రం తిరుపతిరెడ్డి సత్యం రావ్ జ్ఞానేశ్వర్ - [పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించండి](https://kalamnigha.com/resolve-pending-salaries-and-other-issues/) - కరీంనగర్, నిఘా న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పీఎఫ్ డబ్బులు కార్మికుల కథలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు ఐడి కార్డులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ యాజమాన్యం యొక్క సూపర్వైజర్ లు వేధింపులు అరికట్టాలని ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ ఆధ్వర్యంలో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నవీనకు వినతిపత్రంను అందించారు. ఈ వినతిపై వెంటనే స్పందించిన డిఎమ్ఈ గారు కరీంనగర్ - [విద్యా రంగానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి](https://kalamnigha.com/a-request-to-the-mla-to-allocate-funds-for-the-education-sector/) - గార్ల జులై 22 (నిఘా న్యూస్):జులై 28 నుండి జరుగనునన్న సమావేశాల్లో బడ్జెట్లో విద్యారంగానికి రాష్ట్రం 30% నిధులు కేటాయించాలని గార్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పరిరక్షణకు, ప్రభుత్వ విద్యా బలోపితం చేసే విధంగా నిధుల కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు గత ప్రభుత్వం 10 ఏళ్లుగా విద్యకు సరైన నిధులు కేటాయించలేదని ఈ సంవత్సరం - [అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ దళం](https://kalamnigha.com/a-police-combing-force-trapped-in-the-forest/) - ములుగు,నిఘా న్యూస్: అడ‌విలో చిక్కుకున్న పోలీ సు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు.గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్ ఘ‌డ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు అడవిలోనే చిక్కిపోయారు.ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణం లో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంక లు ఉదృతంగా పారుతుం డడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారని తెలిసింది..నడవలేని స్థితిలో ఉండగా అది - [గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు](https://kalamnigha.com/organization-of-free-medical-camp-in-villages/) - గార్ల జులై 22( నిఘాన్యూస్)సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని సూర్య తండా ముత్తి తండా పూసల తండా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణీ చేశారు అనంతరం ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి యాంటీ లార్వా తిమోఫాస్ స్ప్రే చేశారు సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత - [బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌](https://kalamnigha.com/nirmala-sitharaman-introduced-the-economic-survey-before-the-budget/) - న్యూ ఢిల్లీ , నిఘా న్యూస్:పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావే శాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమ య్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌ను సమర్పించను న్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌కు సమర్పించింది. నిర్మలమ్మకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఆర్థిక - [తెలంగాణలో పులకించిన లష్కర్‌ బోనాల్ :పోటెత్తిన భక్తజనం](https://kalamnigha.com/lashkar-bonal-who-was-thrilled-in-telangana-devoted-people/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :లష్కర్ బోనాలతో సికింద్రా బాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరు స్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.నిన్న ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యా యి. మొదటి రోజు మహం కాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రభు త్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల ప్రక్రియ ప్రారంభమయ్యాయి. లక్షలాది - [భార్య,కూతురు ను చంపి భర్త ఆత్మహత్య?](https://kalamnigha.com/husband-commits-suicide-by-killing-his-wife-and-daughter/) - హైదరాబాద్, నిఘాన్యూస్:సికింద్రాబాద్‌ బోయినపల్లి లో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, 11 నెలల కన్న కూతుర్ని ఓ వ్యక్తి దారు ణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిన్‌ పల్లి లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్, స్వప్న దంపతులు. వీరి ముగ్గురు కుమార్తెలు సంతానం. గణేష్ - [ప్రభుత్వ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్](https://kalamnigha.com/a-three-year-old-boy-was-kidnapped-in-a-government-hospital/) - నిజామాబాద్, నిఘా న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. మాక్లూర్ మండలం మానిక్ భండార్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.రాత్రి సమయంలో తన మూడేళ్ల కొడుకుతో ఆస్పత్రి కారిడార్‌లో నిద్రించాడు. తెల్లవారుజామున నిద్రలేచే సరికి తన మూడేళ్ల కొడుకు కనిపించలేదు..దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. - [జూరాలకు చేరిన భారీ వరద :గేట్లు ఎత్తివేత](https://kalamnigha.com/huge-flood-reached-jura-gates-lifted/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు విస్తారంగా కురుస్తోన్నాయి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది.గ‌ద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులుగా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్ల వరకు నీరు చేరాయి.నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీ లుగా ఉంది. జూరాల‌కు - [కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్సైల బదిలీలు..](https://kalamnigha.com/transfer-of-11-ssis-under-karimnagar-commissionerate/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారంటాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు,కమీషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సై గా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి , కమీషనరేట్ ఆఫీస్ నందు - [భక్తి పారవశ్యంగా అల్ఫోర్స్ బోనాల జాతర](https://kalamnigha.com/alfors-bonala-jatra-as-devotional-ecstasy/) - కరీంనగర్, నిఘాన్యూస్:తెలంగాణ రాష్ట్రం సంస్కృతికి బంగారు నిలయం అని మరియు పండుగల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించేది తెలంగాణ రాష్ట్రమేనని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో నిర్వహించినటువంటి బోనాల జాతరకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు మహాంకాళి మాతకు పూజా కార్యక్రమాన్ని ఆచరించారు. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి చిత్రపటానికి, బంగారు బోనానికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు - [పాకిస్తాన్ పై భారత్ మహిళా జట్టు ఘనవిజయం](https://kalamnigha.com/indian-womens-team-won-against-pakistan/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :మహిళల ఆసియా కప్ -2024 టీ20 టోర్నీలో భాగంగా భారత్ జట్టు తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హర్మన్ ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.స్మృతి మందాన, పెఫాలి వర్మ దూకుడైన బ్యాటింగ్ కు తోడు.. దీప్తిశర్మ, పూజ, శ్రేయాంక, రేణుక అద్భుత బౌలింగ్ తో పాకిస్థాన్ జట్టు చిత్తయింది. కేవలం 20 పరుగులు మాత్రమే - [మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు](https://kalamnigha.com/former-leaders-join-tdp-again/) - విశాఖ,కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నేతలు తిరిగి సొంతగూటికి? అమరావతి, నిఘా న్యూస్:తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్పుడు ఆ పార్టీలో ఎంతో ఉన్నతస్థానం కల్పించినా, అధికారంపై ఆశ తో అటు వైపు వెళ్లినవారు మరికొంద రు… వైసీపీ ఘోర పరాజ యం తర్వాత ఇక ఆ పార్టీ లో ఉండటం వేస్ట్‌ అనుకుం టున్న వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామంటు న్నారు.తప్పు చేశాం.. సరిదిద్దుకునే చాన్స్‌ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం..అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో…. గతంలో - [బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష](https://kalamnigha.com/examination-for-singareni-jobs-is-only-through-biometric-system/) - పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, నిఘా న్యూస్ :సింగరేణి సంస్థలో ఎక్స్‌టర్న ల్‌ పోస్టుల భర్తీకి అధికారు లు సిద్ధమయ్యారు. మార్చి 1న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా 10 కేటగిరీల్లోని 272 ఎక్స్‌టర్న ల్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహిం చనున్నారు.ఈ మేర‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన‌ట్లు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరాం గురువారం సాయంత్రం తెలిపారు.మొత్తం 18,665 మంది - [నేడు మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు?](https://kalamnigha.com/allotment-of-first-batch-of-engineering-seats-today/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్ :ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను శుక్ర వారం కేటాయించను న్నారు. ఈ నెల 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్నారు.గడువు బుధవారం రాత్రి వరకు ఉండగా.. అప్పటి వరకు ఎంత మంది అన్నది ప్రవేశాల కమిటీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం.దాదాపు 96 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో 72,741 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నా యి. వాటిల్లో సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి. - [రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/cm-revanth-reddy-will-go-to-delhi-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు.గత ఏడాది వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకం అమలు చేసిన విషయాన్ని వారికి తెలియజేస్తారని తెలుస్తోంది.దీనిపై వరంగల్‌లో నిర్వహిం చనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిం చేందుకే వెళుతున్నట్లు సమాచారం. - [సింగరేణి ఓసిపి 2 బొగ్గు గనిలో ప్రమాదం: ఇద్దరు కార్మికులు మృతి](https://kalamnigha.com/singareni-ocp-2-coal-mine-accident-two-workers-killed/) - పెద్దపల్లి, నిఘా న్యూస్: సైడ్ కప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృత్యువాత పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసిపి 2 బొగ్గుగని లో బుధవారం సాయంత్రం చేసుకుంది.వాటర్ పైప్ లైన్ మరమ్మ త్తులు చేస్తుండగా సైడ్ పై కప్పు ఒక్కసారిగా కూల డంతో కార్మికులు అందులో ఇరుక్కుపోయి శ్వాస ఆడక మృతి చెందారు.ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ సాగర్ లు మృతి చెందారు. మృతదే హాలను వెలికి తీసి గోదావ రిఖని - [నేడు తెరుచుకోనున్న పూరి జగన్నాథుని రహస్య భాండాగారం గది..](https://kalamnigha.com/the-secret-storage-room-of-puri-jagannath-to-be-opened-today/) - ఒడిశా, నిఘా న్యూస్ :పూరీ జగన్నాధుని క్షేత్రం లోని రత్న భాండాగారం సుమారు 46ఏండ్ల తర్వాత తెరవడంతో అందులోని జగన్నాథుడి సంపదలపై యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.పురుషోత్తముడి భక్తులైన రాజులు సమర్పించిన విలువైన కానుకలు, వజ్రవై ఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, బంగా రం కిరీటాలు ఈ మేరకు భద్రంగా ఉన్నాయనేది నేడు చూడనున్నారు.ఈరోజు రహస్యగదిని తెరవనున్నారు. అందులోని పెట్టెలు, అల్మరాలను ఒడిశా సర్కార్ నియమించిన కమిటీ సభ్యులు తెరిచి సంపదను స్ట్రాగ్ రూమ్ - [బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ప్రతీకారచర్య: ఇద్దరు భద్రత సిబ్బంది మృతి](https://kalamnigha.com/naxalites-retaliated-in-bijapur-district-two-security-personnel-killed/) - చత్తీస్ ఘడ్, నిఘా న్యూస్:ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజా పూర్ జిల్లాలో ఈరోజు ఉదయం నక్సల్స్ దారు ణానికి పాల్పడ్డారు.ఐఈడీని పేల్చి ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు తీశారు. మరో నలుగురు భద్రతా సిబ్బంది గాయ పడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు.బీజాపూర్, దంతేవాడ, సుక్మా సరిహద్దు ప్రాంతంలో దర్భా డివిజన్, వెస్ట్ బస్తర్ డివిజన్ నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం ఉదయం భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించింది.ఇందులో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నక్సలైట్ల - [నిండుకుండల ఆల్మట్టి డ్యాం..గేట్లు తెరవనున్న అధికారులు](https://kalamnigha.com/nindukundala-almatti-dam-officials-to-open-gates/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాళ నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండనుంది. ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్‌కు నీటిని వదలనున్నారు. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.. - [రేపటి నుంచి తెలంగాణలో డిఎస్సీ పరీక్షలు](https://kalamnigha.com/dsc-exams-in-telangana-from-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ డిఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం కానున్నా యి. విద్యార్ధులు, నిరుద్యో గుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. టెట్‌ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపో వడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది..తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి - [దేశవ్యాప్తంగా తపాల కొలువుల మేళ](https://kalamnigha.com/all-over-the-country-postal-measures/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024 -25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో మొత్తం 44,228 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో ఆంధ్రప్రదేశ్ లో 1,355 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 981 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఏఏ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయాలను indiapostg dsonline.gov.in లో చూడొచ్చు.కేవలం పదో తరగతిలో - [కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత](https://kalamnigha.com/110-students-sick-after-eating-contaminated-food/) - తిరుపతి, నిఘా న్యూస్:తిరుపతి జిల్లా నాయుడు పేటలోని అంబేడ్కర్ గురుకులంలో ఈరోజు ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వాంతులు, విరేచనాలతో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.ఐదుగురి పరిస్థితి విష మంగా ఉన్నట్టు తెలుస్తుంది మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు… - [నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవం](https://kalamnigha.com/today-is-puri-jagannath-chariotsavam/) - భువనేశ్వర్, నిఘా న్యూస్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి స్వామి వారి బాహూదా రథయాత్ర కొనసాగుతుంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మంది భక్తులు తరలిరావ డంతో పూరీ ప్రాంతం జనసంద్రంగా మారనుంది . 12రోజుల పాటు ఉత్సవా - [నేడు వరంగల్ జిల్లాలో రైతు అభిప్రాయ సదస్సు](https://kalamnigha.com/farmer-opinion-conference-in-warangal-district-today/) - హన్మకొండ, నిఘా న్యూస్:వరంగల్ జిల్లాలో నేడు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ సదస్సు జరగ నుంది.ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా ర్క పాల్గొననున్నారు. .హైదారాబాద్ నుండి హెలి కాప్టర్ లో వరంగల్ కు బయలుదేరనున్నారు..భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం స్థానిక ఎమ్మె ల్యేతో భద్రకాళి అమ్మవారి గుడి మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.అనంతరం హన్మకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా సద స్సుకు హాజరుకానున్నారు. రైతు భరోసా పథక విధివిధానాలపై నేడు - [ప్రయివేటు స్కూళ్లలో పేదలకు 25% ఫ్రీ సీట్లు..?](https://kalamnigha.com/25-free-seats-for-poor-in-private-schools/) - హైదరాబాద్: నిఘా న్యూస్: ప్రయివేటు స్కూళ్లలో పేదల కు 25% సీట్లు ఇవ్వాలనే రూల్‌ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు లేని చోట ఈ నిబంధనను అమలు చేయాలని యోచి స్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఒక కి.మీ లోపు ప్రైమరీ, 3కి.మీలోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే 25% ఫ్రీ సీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు - [పోస్టల్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ](https://kalamnigha.com/today-is-the-last-date-for-postal-jobs-applications/) - హైదరాబాద్, నిఘా న్యూస్:ఇండియా పోస్టల్ డిపార్ట్‌ మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది.ఈ నోటిఫికేషన్‌తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.మెరిట్ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌లో ఈరోజు చివరి తేదీ, నిరుద్యోగులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవచ్చు… - [ప్రతిభ కనబరిచిన నూతన ట్రైనర్స్ కి సర్టిఫికెట్లు](https://kalamnigha.com/certificates-for-new-trainers-who-have-shown-talent/) - కరీంనగర్ జూలై 14 (నిఘా న్యూస్):- కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ లో జరిగినటువంటి ఇంపాక్ట్ ట్రైనింగ్ వర్క్ షాప్ వ్యక్తిత్వ వికాస నిపుణులు లో ప్రతిభ కనపర్చినటువంటి కొత్త ట్రైనర్స్ కు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ ను కనపర్చడమే కాకుండా ఇంపాక్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొనే జక్కని లోకేందర్ కి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా లోకేందర్ మాట్లాడుతూ ఇంటికొక స్పీకర్ ఊరికోక ట్రైనర్ నినాదంతో - [నేడు బల్కంపేట అమ్మవారి కల్యాణ మహోత్సవం](https://kalamnigha.com/today-is-balkampeta-mothers-kalyana-mahotsavam/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :హైదరాబాద్ జిల్లాలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణం మంగళ వారం జరుగనుంది. సోమ వారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజు ల పాటు జరుగుతాయి.సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న - [ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత](https://kalamnigha.com/famous-singers-husband-passes-away/) - కలకత్తా, నిఘా న్యూస్ :ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు.కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీక రించారు.కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది.. - [ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..](https://kalamnigha.com/good-news-of-chandrababu-sarkar-for-women-of-ap/) - అమరావతి, నిఘా న్యూస్: ఏపీలో భారీ విజయం సాధించిన కూటమి సర్కార్..అదే తరహాలో ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. సీఎం చంద్రబాబు. సామాన్యుడికి మేలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటు న్నారు.ఇప్పటికే ఏపీలో పింఛన్లకు స్వీకారం చుట్టిన చంద్ర బాబు..మరో హామీ అమ లుకు సిద్ధమైనట్లు సమాచా రం. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడ బిడ్డ నిధి పథకాన్న త్వర లోనే కార్యాచరణలోకి తీసుకువచ్చే విధంగా సీఎం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.మేనిఫెస్టోలో - [రష్యా భారతీయ సైనికులకు విముక్తి](https://kalamnigha.com/russia-frees-indian-soldiers/) - హైదరాబాద్, నిఘా న్యూస్ :భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు.వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పుతిన్‌ మాట ఇచ్చినట్లు సమాచారం.. - [హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత](https://kalamnigha.com/3-982-kg-of-gold-seized-in-hyderabad/) - హైదరాబాద్‌,నిఘా న్యూస్: హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ,అధికారులు ఈరో జు ఉదయం స్వాధీనం చేసుకున్నారు.పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు నాలుగు కిలోల వరకు పట్టుబడ్డ బంగారం ఉంటుందని - [మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి](https://kalamnigha.com/fatal-road-accident-in-medchal-plane-pilot-died/) - హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైల ట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.కారులో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలు స్తుంది.యాక్సిడెంట్ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు. - [రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన](https://kalamnigha.com/cm-revanth-reddys-visit-to-mahbubnagar-district-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్:సీఎం రేవంత్‌రెడ్డి రేపు సొంత జిల్లాలో పర్యటిం చనున్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించను న్నారు.రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం.. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూపు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటిన్‌ను ప్రారంభిస్తారు.జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇక - [కంటైనర్ ను ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి](https://kalamnigha.com/four-people-were-killed-when-the-car-hit-the-container/) - ఏలూరు, నిఘా న్యూస్:ఏలూరు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు.ద్వారకా తిరుమల మండ లం లక్ష్మీనగర్ లో సోమవా రం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కారు విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొ ట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించ - [నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. విధివిధానాలు ఖరారు..](https://kalamnigha.com/free-sand-in-ap-from-today-procedures-finalized/) - అమరావతి, నిఘా న్యూస్:ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డంపింగ్ యార్డ్‌లో నిల్వ ఉన్న ఇసుకను నేటి నుంచి పంపిణీ చేసేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేసింది.ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హులైన అందరికీ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుకను సరఫరా చేయనుంది. అయితే ఇసుక తవ్వకాల కోసం సినరేజ్ ఛార్జీలు మాత్రమే నామమాత్రంగా వసూలు చేయనున్నట్లు - [నేడు మణిపూర్‎ లో రాహుల్ గాంధీ పర్యటన](https://kalamnigha.com/rahul-gandhis-visit-to-manipur-today/) - న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.డ్రోన్‌ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో, మెరుగైన భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్‌లు, బెలూన్‌ లు లేదా ఇతర మార్గాల ద్వారా ఏరియల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీపై కఠిన మైన నిషేధం విధించారు. - [కొండచరియలు విరిగిపడి హైదరాబాద్ చెందిన దంపతులు మృతి](https://kalamnigha.com/a-couple-from-hyderabad-died-in-a-landslide/) - ఉత్తరాఖండ్, నిఘా న్యూస్ : ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షా లు బీభ‌త్సం సృష్టిస్తున్నా యి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రి య‌లు విరిగిప‌డుతున్నా యి.ఈ క్రమంలో చ‌మోలీ జిల్లా లో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌లో హైద‌రా బాద్‌కు చెందిన ఇద్ద‌రు దంపతులు మృత్యువాత ప‌డ్డారు.మృతుల‌ను నిర్మ‌ల్ షాహీ (36), స‌త్యనారాయ‌ణ (50) గా అక్క‌డి పోలీసులు తెలిపారు. వీరిద్ద‌రూ బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ద్విచ‌క్ర‌వా హ‌నంపై తిరిగి వ‌స్తుంటే మార్గ‌మ‌ధ్యంలో కొండ‌చ‌రి య‌లు వారిపై - [గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు](https://kalamnigha.com/police-inspections-in-godavarikhani-colonies/) - పెద్దపల్లి, నిఘా న్యూస్:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు.నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా కాలనీలో అపరిచితుల పట్ల అప్రమ త్తంగా ఉండాలని, కాలనీ వాసులను కోరారు.దీనిలో భాగంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ తో తనిఖీ లు చేపట్టామని ఏసిపి లిపారు… - [కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే](https://kalamnigha.com/brs-mla-who-joined-congress/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రె స్ పార్టీలో చేరుతుండగా.. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహా రాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి.గత కొద్దిరోజుల నుంచి - [పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా?: మేయర్ గద్వాల విజయలక్ష్మి](https://kalamnigha.com/brs-party-encouraged-party-defections-mayor-gadwala-vijayalakshmi/) - హైదరాబాద్, నిఘా న్యూస్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి, కౌన్సిల్ సమావేశం ఈరోజు గందరగోళంగా మారింది.ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రాజీనామా చేయా లంటూ బిఆర్ఎస్ కార్పొ రేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, మేయర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో, సమావేశం లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కదా?అని మేయర్ - [నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..](https://kalamnigha.com/meeting-of-cms-of-telugu-states-today/) - హైదరాబాద్. నిఘా న్యూస్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన సమావేశం ఈరోజు జరగనుంది.రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావర ణంలో పరిష్కరించుకు నేందుకు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమం త్రులు సమావేశం అవు తారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృ తంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ - [ఆగస్టు 11న NEET-PG పరీక్ష?](https://kalamnigha.com/neet-pg-exam-on-august-11/) - హైదరాబాద్, నిఘా న్యూస్: నీట్ పీజీ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.ఆగస్టు 11న NEET-PG పరీక్షను నిర్వహించను న్నట్లు వెల్లడించింది. పరీక్ష రెండు షిఫ్టులలో జరగ నుంది.పరీక్ష నిర్వహణకు సంబం ధించిన మరిన్ని వివరాలు గడువులోగా NBEMS వెబ్‌సైట్ https:// natboard.edu.inలో పొందుపర్చను న్నారు.సందేహాలు, సహాయం కోసం NBEMS వెబ్‌సైట్‌ను విద్యార్థులు సంప్రదించ వచ్చు.. - [రేపటి నుంచే గోల్కొండ బోనాల జాతర..](https://kalamnigha.com/golkonda-bonala-fair-from-tomorrow/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదల వుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలతో బోనాలు సమర్పిస్తుంటారు.ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడం తో బోనాల జాతర షురూ అవుతుంది. ఈనెల 7వ తేదీ నుంచి అంటే ఆదివారం గోల్కొండ ఖిల్లా నుంచి జాతర ప్రారం - [కుమారి ఆంటీని కలిసిన సోనూసూద్‌](https://kalamnigha.com/sonusood-meets-kumari-aunty/) - హైదరాబాద్, కలం నిఘా : బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు.కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు.ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి - [పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం](https://kalamnigha.com/the-labor-party-won-the-parliamentary-elections-save-translation/) - హైదరాబాద్, నిఘా న్యూస్:బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.లేబర్ పార్టీ అధికారం చేపట్టనుంది. కాగా రిషి సునాక్ రిచ్‌మండ్ అండ్ నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని రిషి సునాక్‌ తెలిపారు.కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు… - [టీజీపీఎస్సీ ముట్టడికీ విద్యార్థి సంఘాల యత్నం](https://kalamnigha.com/attempt-of-student-union-to-besiege-tgpsc/) - హైదరాబాద్‌, నిఘా న్యూస్:గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్‌1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్‌ క్యాలెండర్‌, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని టీజీపీ ఎస్సీ (TGPSC) కార్యాల య ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చారు.30 లక్షల మందితో ‘నిరుద్యో గుల మార్చ్‌’ నిర్వహిస్తున్న ట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయి తే నిరుద్యోగలు మార్చ్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. జిల్లాల నుంచి యువతను రాజధానికి రాకుండా - [వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు](https://kalamnigha.com/special-pujas-at-vemulawada-rajanna-temple/) - రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారి ఆలయం లో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు ఈరోజు నిర్వహించారు.ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం సాయంత్రం సైతం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు అర్చక స్వాములు, వేద పండితులు చెబుతున్నారు.ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు ఉంటా యని ఆలయ అర్చకులు తెలిపారు… - [రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఏడెనిమిది మందికి చోటు..?](https://kalamnigha.com/seven-or-eight-people-in-revanth-reddys-cabinet-save-translation/) - హైదరాబాద్, నిఘాన్యూస్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.నిన్న గవర్నర్ తో సమావే శమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టా నంతో చర్చలు జరిపారు.రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కల్గిస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 - [ఆర్టీసీలో 3035 కొలువులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌](https://kalamnigha.com/revant-sarkar-green-signal-for-3035-measures-in-rtc/) - హైదరాబాద్, నిఘా న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్‌ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా TGS RTCలో కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 3వేల35 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెం డెంట్‌ మెకానిక్‌, 84 డిప్యూటీ సూపరింటెం డెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌,అసిస్టెంట్‌ - [ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు](https://kalamnigha.com/increasingly-normal-deliveries-at-that-primary-health-center/) - పిహెచ్సిలో ప్రసవంపై గర్భిణుల ఆసక్తి. 2 నెలల్లో 15 సాధారణ ప్రసవాలు ఖమ్మం, నిఘా న్యూస్: నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను మండల పరిధి దెందుకూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తిరగరాస్తు న్నారు.నేను పోతా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారు.ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య, వైద్యంపైనే.రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి అధిక ప్రాధాన్యతనిచ్చిం ది.దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ప్రభుత్వ దవాఖాన - [రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య?](https://kalamnigha.com/father-and-daughter-committed-suicide-after-falling-down-the-train/) - మహబూబ్ నగర్ , నిఘా న్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీ లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.ఏనుగొండ- శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50) చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్ టెక్సిషియన్‌గా చందన ఉద్యోగం చేస్తున్నారు.అయితే తండ్రి, కూతురు ఆత్మహత్య కు గల కారణం తెలియలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు… - [Kalam nigha Newspaper](https://kalamnigha.com/kalam-nigha-newspaper/) - [సూసైడ్.. సస్పెన్షన్!](https://kalamnigha.com/suicide-suspension/) - రూ. 25 లక్షల జప్తు కేసులో అనేక మలుపులు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ సమాచారమిచ్చిన వ్యక్తి ఆత్మహత్య రంగారెడ్డి(నిఘాన్యూస్) : ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో దొరికిన డబ్బు వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తా - [నల్లమట్టి చోరీ](https://kalamnigha.com/black-clay-theft/) - మట్టి తరలించేందుకు వచ్చిన లారీలు (నిఘాన్యూస్) రామడుగు : ప్రత్యేక అధికారి పాలన పక్కదారి పడుతోంది. సర్పంచుల పదవీకాలం ముగియ డంతో గ్రామాల పర్యవేక్షణ కోసం బాధ్యతలు చేపట్టిన అధికారులు వ్యక్తిగత లాభం కోసం ఆరాటపడుతున్నారు. అక్రమాలకు తెరలేపుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు విక్రయించాల్సిన చెరువు మట్టిని అక్రమార్కులు దోచుకునేందుకు అవకాశం కలిపిస్తున్నారు. ఇటుకబట్టీల యాజ మాన్యాలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటు న్నారు. దీంతో ప్రత్యేక అధికారుల పనితీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ - [సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కరీంనగర్ సీపీ](https://kalamnigha.com/karimnagar-cp-inspected-problematic-polling-stations/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా , కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలోని సుభాష్ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల, కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో గల కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్ టూ టౌన్ పరిధిలో సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు పలు ఇతర పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న పోలీస్ కమీషనర్ - [వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తొలి ప్రధాని..](https://kalamnigha.com/vemulawada-was-the-first-prime-minister-to-visit-sri-rajarajeswara-swamy/) - వేములవాడ, నిఘా న్యూస్: ఎన్నికలప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్ల వేములవాడలో పర్యటించారు ప్రధాని. వేములవాడలో హెలిక్యాప్టర్ దిగిన తరువాత నేరుగా రాజన్న క్షేత్రానికి చేరుకున్న ఆయన కోడె మొక్కు చెల్లించుకున్నారు. గర్భాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు.దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఓ ప్రధాని దర్శించుకోవడం ఇదే ప్రథమం. చాళుక్యల రాజధానిగా కూడా వెలుగొందిన రాజన్న క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు - [మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు](https://kalamnigha.com/happy-birthday-to-minister-ponnam-prabhakar/) - కరీంనగర్, నిఘా న్యూస్: పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 303 ప్రతినిధులు ఏరియా కోఆర్డినేటర్ అయిన శ్రీ అన్నమనేని సుధాకర్ రావు గారు డిప్యూటీ గవర్నర్ శ్రీ గొట్టిముక్కల రవీందర్ గారు ఆర్ట్స్ కాలేజీ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలకిషన్ గారు చంద్రమౌళి గారు మోహన్ రెడ్డి గారు కనకయ్య గారి తో గారితో సహా సుమారు సుమారు 30 మంది సభ్యులు వారికి వాకర్ అసోసియేషన్ తరపున జన్మదిన - [‘కరీంనగర్‘ బీఆర్ఎస్ లో అయోమయం](https://kalamnigha.com/confusion-in-karimnagar-brs/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో డిఫరెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఇంతకాలం పెద్ద దిక్కుగా ఉన్న నాయకునికి క్రమక్రమంగా దూరం అవుతున్నాయి పార్టీ శ్రేణులు. అధినేతతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వారిలో ఒకడిగా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎదురీదుతున్న తీరుపై ఇంటా బయట చర్చ కొనసాగుతోంది. అన్ని ఆయన చుట్టే… కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో లీడర్, క్యాడర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడితే వాటిని చక్కదిద్దే బాధ్యత మాజీ ఎంపీ వినోద్ కుమార్ భుజాన - [రసవత్తరంగా ‘పెద్దపల్లి’ రాజకీయాలు..](https://kalamnigha.com/the-politics-of-peddapally-is-juicy/) - పెద్దపల్లి, (నిఘాన్యూస్: పార్లమెంట్ పరిధిలో రాజకీ యాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తి గా మారింద ని చెప్పవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్య ర్థిగా గొమాసే శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ పోటీ చేటీలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ నాయకులు, అంతేకా కుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయా - [బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి](https://kalamnigha.com/give-bjp-a-chance/) - బీఆర్ఎస్ ఓటు మురిగి పోవద్దు అంటే బీజేపీ కి ఓటు వేయాలి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును గెలిపించాలి మధిర లో భారీ బహిరంగ సభ వక్తల పిలుపు బిజెపిలో చేరిన టిడిపి వార్డు కౌన్సిలర్ మధిర,మే 4(నిఘా న్యూస్): కాంగ్రెస్ బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి బిజెపికి అవకాశం కల్పించాలని పలువురు వక్తలు కోరారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా - [వెనుక బడుతున్న బండి ప్రచారం..](https://kalamnigha.com/behind-the-cart-campaign/) - ప్రచారంలో కాంగ్రెస్,బిఅర్ఎస్ హోరాహోరీ బీజేపీ ప్రచారం అంతంత మాత్రమే.. కేవలం మోడీ గ్రాఫ్ పైనే ఆధారపడుతున్న బండి పార్టీ సీనియర్లను విస్మరిస్తూ ఇతర పార్టీ నేతల వైపు చూస్తున్న బండి.. కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంటు ఎన్నికల ప్రచారం దేశ వ్యప్తంగా జోరుగా నడుస్తున్న నేపథ్యంలోకరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బి అర్ ఎస్ కార్పొరేటర్లు చేరికతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహంతొ రాష్ట్ర నాయకులతో - [కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు](https://kalamnigha.com/case-registered-against-karimnagar-congress-candidate/) - కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది. వెలిచాల తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు - [జూన్ 2 నాటికి పదేళ్లు…](https://kalamnigha.com/ten-years-on-june-2nd/) - హైదరాబాద్:(నిఘాన్యూస్):విభజన చట్టానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్రీకృతంగా రాజకీయాలకు తెరలేచిందా..? నిన్న మొన్నటి వరకు ఏపీ నేతల నోట వినిపించిన జాయింట్ క్యాపిటల్ ముచ్చట ఇప్పుడు బీఆర్ఎస్ నేత నోట వినిపిస్తోంది. అయితే ఆయన కేంద్ర పాలిత ప్రాంతమంటూ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు ప్రారంభం కానున్నట్టుగా స్పష్టం అవుతోంది. జూన్ 2 తో… ఈ ఏడాది జూన్ 2తో పదేళ్లు ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుండి హైదరాబాద్ - [రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం… తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం](https://kalamnigha.com/defense-of-the-constitution-is-only-possible-with-the-congress-telangana-jana-samithi-president-professor-kodandaram/) - చిగురుమామిడి, నిఘా న్యూస్: భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్తో మాత్రమే సాధ్యమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మరియు భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశంలో మతం - [జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు](https://kalamnigha.com/19-candidates-in-zaheerabad-parliament-constituency/) - స్కూటీని లో 14 మంది తొలగింపునామినేషన్ ఉపసంహరించుకున్న 7 మంది అభ్యర్థులుసంగారెడ్డి (నిఘా న్యూస్): జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొత్తం 7 సెగ్మెంట్ల పరిధిలో 16,40, 755 మంది ఓటర్లు ఉన్నారన్నారు పురుషులు 8,01,563, మహిళలు 8,39,133, ఇతరులు 59 మంది ఓటర్లుమే 13న పోలింగ్,* - [బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు](https://kalamnigha.com/brs-leaders-joined-bjp/) - కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ సంజయ్ ను కలిసి సివిల్స్ విజేత మెరుగు కౌశిక్ కౌశిక్ ను అభినందించిన బండి సంజయ్ కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 44వ డివిజన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంబేద్కర్ క్లబ్ అధ్యక్షులు కొంపల్లి రమణ్ కుమార్ ఆధ్వర్యంలో పావులా అనిల్ కుమార్, - [గిప్డ్ డీడ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసినందుకు లంచం: అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్ట్రార్](https://kalamnigha.com/bribery-for-registration-of-giped-deed-land-sub-registrar-caught-in-the-crossfire/) - గంగాధర, నిఘాన్యూస్: గిఫ్ట్ డీడ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా లంచం ಅಡಿಗಿ అడ్డంగా దొరికిపోయాడు సబ్ రిజిస్ట్రార్. ఓ వైపున లంచావతారులపై ఏసీబీ దాడులు చేస్తున్నా ఇకొందరు మాత్రం తమ బుద్దిని మార్చుకోవడం లేదు. తాజాగా మరో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్ జిల్లా గంగాధర ల్యాండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు శనివారం రూ. 10 వేలు లంచం తీసకుంటూ పట్టుబడ్డారు. అంజయ్య అనే వ్యక్తి - [బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్](https://kalamnigha.com/big-shock-for-brs-party/) - బిఆర్ఎస్ పార్టీని వీడిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, నిఘా న్యూస్: పార్లమెంటు ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు - [రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి: చాడ వెంకటరెడ్డి](https://kalamnigha.com/adequate-lesson-should-be-taught-to-bjp-in-upcoming-elections-chada-venkata-reddy/) - పెద్దపల్లిలో పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం హాజరైన సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి కలవేన శంకర్ పెద్దపల్లి, నిఘా న్యూస్: శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీకి మద్దతు గా పార్లమెంట్ సమీక్షా సమావేశం పట్టణం లోని స్థానిక గ్రాండ్ రుచి బంక్వీట్ హాల్ జరిగింది. జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైనా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి - [నకిలీ ధృవపత్రాల కేసు: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..](https://kalamnigha.com/fake-certificates-case-key-documents-seized/) - కరీంనగర్, నిఘా న్యూస్:నకిలీ ధృవపత్రాలు సృష్టించి, ఇదివరకే విక్రయించిన భూమిని తిరిగి ఆక్రమించినందుకు అరెస్ట్ అయి జైలులో ఉన్న నిందితులిద్దరైన మూల తిరుమల రెడ్డి , లంక శేఖర్ లను కోర్ట్ ద్వారా 24 గంటల పోలీస్ కస్టడీకి తీసుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యూమెంట్లను స్వాధీన పరుచుకున్నారు.నకిలీ ధృవపత్రాలు సృష్టించి, ఇదివరకే విక్రయించిన భూమిని తిరిగి ఆక్రమించినందుకు గాను బాధితుడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం - [పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి..](https://kalamnigha.com/second-randomization-of-polling-staff-complete/) - కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి, ఏప్రిల్ 26 (నిఘా న్యూస్): జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమీక్షా మందిరం లో కలెక్టర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా అదనపు కలెక్టర్ లు జే అరుణశ్రీ - [కరీంనగర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు.](https://kalamnigha.com/widespread-police-checks-in-karimnagar/) - కరీంనగర్, నిఘా న్యూస్: లోకసభ ఎన్నికలు సమీస్తున్నందున పోలీసులు మరింత పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా డబ్బు, మద్యం , గంజాయి మరియు ఇతర పంపిణీ వస్తువుల రవాణా అడ్డుకునేందుకు కరీంనగర్ లోని బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్, వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనీఖీలు నిర్వహిస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని - [కరీంనగర్ సీసీ సాబ్ కు సెల్యూట్](https://kalamnigha.com/salute-to-karimnagar-cc-saab/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఇంత కాలం మా గురించి పట్టించుకున్నవారే లేరు… మా దిక్కు చూసిన వారే లేరు కానీ… మీరు జోక్యం చేసుకోవడం వల్లే మాకు న్యాయం జరుగుతోంది సార్… అంటూ వారు పాలాభిషేకం చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తి జరీనా నగర్ వాసులు కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కాలనీకి చెందిన ఇండ్లను కూల్చివేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితులంతా ఆనందంలో - [పరారీలో ‘పురుమల్ల‘](https://kalamnigha.com/purumalla-on-the-run/) - కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం విజిలెన్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు బొమ్మకల్ పంచాయతీ పరిధిలో పాత తేదీలతో ఇంటినంబర్ల మార్పుపై చీటింగ్ కేసు నమోదు అయోమయంలో కార్యకర్తలు కరీంనగర్, నిఘాన్యూస్: లోక్సభ ఎన్నికల ముంగిట కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటకముందే రోజు కో రకమైన ట్విస్టులతో కార్యకర్తలు ఖంగుతింటు న్నారు. తాజాగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ వ్యవహారం పార్టీ యంత్రాంగాన్ని - [అట్టహాసంగా బండి సంజయ్ నామినేషన్](https://kalamnigha.com/attahasanga-bandi-sanjays-nomination/) - హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల - [లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు](https://kalamnigha.com/mla-special-poojas-at-lakshmi-narasimha-swamy-temple/) - పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 (నిఘా న్యూస్ ):బుధవారం రోజున జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీయోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణితో పాల్గొన్నారు. ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప విజయరమణ రావు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని అలాగే లక్ష్మి నరసింహ స్వామి జాతర వచ్చిన - [పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ](https://kalamnigha.com/process-of-purchase-of-grain-under-armour/) - అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ధర్మారం, దొంగతుర్తి లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 (నిఘా న్యూస్):ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ధర్మారం మండల కేంద్రంలో దొంగతుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను - [బాబ్లీ కేసు కు హాజరైన ఎమ్మెల్యేవిజయ రమణారావు](https://kalamnigha.com/mla-vijaya-ramana-rao-attended-the-babli-case/) - పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 23 (నిఘా న్యూస్): మహారాష్ట్రలోని బాబ్లీ నదిపై అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎమ్మెల్యే విజయరమణరావు పై కేస్ అయింది. ఏ తీసు సందర్భంగా మంగళవారం నాడు బిలోలిలోని సెషన్స్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు హాజరవడం జరిగింది. ఇదే కేసు విషయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే కే ఎన్ రత్నములు హాజరయ్యారు - [ఈదురు గాలులకే కూలిన వంతెన](https://kalamnigha.com/a-bridge-collapsed-due-to-strong-winds/) - వందేళ్లు ఉండాల్సిన వంతెన వట్టిగాలికే కూలింది పెద్దపెల్లి ప్రతినిధి ఏప్రిల్ 23 (నిఘా న్యూస్):పెద్దపెల్లి జిల్లా ఓడేడు నుండి గర్మిళ్లపల్లి మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాకపోకల సౌకర్యార్థం మానేరు వాగుపై వంతెన నిర్మాణం సాగించారు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన ఈవంతన నేటికీ పూర్తికాలేదు కాంట్రాక్టర్ల నిర్లిప్తత అలసత్వం పనుల్లో లోపాలు ఉన్నాయని పలు దినపత్రికలో ప్రచురణ మైనప్పటికీ కాంట్రాక్టర్ల పనితీరులో మార్పు రాలేదు. ఈ వంతెన నిర్మాణంలో అనేక అవకాతకం జరిగినట్లు - [ప్రజల్లో చర్చ… ప్రతినిధుల్లో ఆందోళన… బీఆర్ఎస్ అభ్యర్థి తేరుకోకపోతే కష్టమే…](https://kalamnigha.com/debate-among-the-people-concern-among-the-representatives-it-will-be-difficult-if-the-brs-candidate-is-not-clear/) - కరీంనగర్:(నిఘాన్యూస్): ఇటీవల కాలంలో కరీంనగర్ లో నమోదవుతున్న భూదందాల కేసుల పరంపర ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. తరుచూ ఏదో కేసులో నిందితులు అరెస్ట్ అవుతున్న క్రమంలో అందరి నోళ్లలో ఈ అంశం నానుతూనే ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి వ్యతిరికేతను ఎదుర్కొనే ఉంటుంది. అవకాశం ఎక్కువగా ఛాలెంజ్ గా తీసుకున్నా… కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ఏర్పాటు చేసిన - [ఓ వైపు ఎన్నికల కోలాహాలం.. మరోవైపు అరెస్టులు..](https://kalamnigha.com/on-one-side-the-election-frenzy-on-the-other-hand-the-arrests/) - (నిఘన్యూస్): కరీంనగర్: ఎన్నికల హడావుడిలోనూ కరీంనగర్ పోలీసులు నిందితుల కోసం చేస్తున్న హంటింగ్ మాత్రం ఆపడం లేదు. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా మరో వైపున నిందితులను వెతికి మరి పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఎన్నికల కారణంగా ఎలాంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదని, పోలింగ్ తరువాత బాధితులు కమిషనరేట్ కార్యాలయానికి రావాలని ప్రకటించినప్పటికీ పాత కేసుల్లో నిందితులను మాత్రం వదలడం లేదు పోలీసు అధికారులు. తాజాగా కరీంనగర్ కు చెందిన ఐదుగురిని పోలీసులు - [రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి..](https://kalamnigha.com/crop-loss-compensation-should-be-paid-to-farmers-immediately/) - డిసెంబర్ లో చేస్తామన్న రుణమాఫీ ఆగస్టు వరకు వాయిదా వేయడం సిగ్గుచేటు సకాలంలో పంట రైతు నష్టాలకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేస్తాం రైతన్నలకు అండగా ఉంటమంటున్న బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్22 (నిఘా న్యూస్ ):జిల్లాలో కురిసిన అకాల వర్షం లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం రైతులను పరామర్శించి పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు - [పెద్దపల్లిలో 14 నామినేషన్ల దాఖలు](https://kalamnigha.com/14-nominations-filed-in-peddapally/) - పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 22 (నిఘా న్యూస్ ): పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటినుండి సోమవారం నాడు అత్యధికంగా పద్నాలుగు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారిజిల్లా కలెక్టర్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య అక్కపాక తిరుపతి రెండవ సెట్టు ఆర్నకొండ రాజు గడ్డం మారుతి రాముల కార్తీక్ జమ్మిడి గోపాల్ అంబాల మహేందర్ జనగామ నరేష్ ముల్కల రాజేంద్రప్రసాద్ జాడి ప్రేమ్ సాగర్ రెండవ సెట్టు గద్దల వినయ్ కుమార్ బోట్ల - [సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి](https://kalamnigha.com/grain-should-be-purchased-on-time/) - అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్రైతులకు అవసరమైన టార్పలీన్ కవర్లు అందుబాటులో ఉంచాలి పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 22 (నిఘా న్యూస్): సోమవారం నాడు పెద్దపల్లి సుల్తానాబాద్ మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకుఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ కు సంబంధించి నాణ్యమైన ధాన్యాన్ని చివరిగింజ - [కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్](https://kalamnigha.com/velichala-rajender-rao-nomination-as-karimnagar-congress-candidate/) - ‘నిఘా న్యూస్’ చెప్పింది నిజమైంది.. కరీంగనర్, నిఘా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్తిగా వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నే అని డిక్లేర్ అయింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు అధికారికంగా వెలిచాల రాజేందర్ రావు పేరును ప్రకటించలేదు. నిన్నటి వరకు ప్రవీణ్ రెడ్డికే టికెట్ కన్ఫామ్ అని సోషల్ మీడియాలో - [జనసేనలో చేరిన మహిళలు](https://kalamnigha.com/women-who-joined-janasena/) - విశాఖపట్నం, ఏప్రిల్22, నిఘా న్యూస్: దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పూతివారి మాన్యం కు చెందిన 70 మంది మహిళలు వైసిపి నుంచి జనసేన పార్టీలో చేరారు. పార్టీ లో పి.విజయ, లక్ష్మీ, రమణమ్మ, పాలు లక్ష్మీ, గుర్రమ్మ, సూరమ్మ, గౌరీ, అప్పియ్యమ్మ, సింహాచలం, అనితా, దేవి, పల్లవి, ఆదిలక్ష్మి, శశి సత్య, కవిత,e చిన్నమ, కోమటమ్మ , సరోజినీ, గోవిందమ్మ, - [కరీంనగర్ కమిషనరేట్ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి..](https://kalamnigha.com/police-appeal-to-the-people-of-karimnagar-commissionerate/) - కరీంగనర్, నిఘా న్యూస్: లోకసభ ఎన్నికల కోడ్ ప్రకటించబడి, మే నెల 13వ తేదీన ఎన్నికలు ఉన్నందున, ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల విధుల్లో పోలీసులు నిమగ్నమై ఉంటారని, కరీంనగర్ కమీషనరేట్ కంప్లైంట్ సెల్ నందు ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధనలు రేపటి నుండే అనగా తేదీ 22 ఏప్రిల్ 2024 రోజు నుండే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం అనగా - [నకిలీ ధృవపత్రాలు సృష్టించి భూమిని తిరిగి ఆక్రమించినందుకు నలుగురిపై కేసు నమోదు](https://kalamnigha.com/a-case-has-been-registered-against-four-people-for-re-occupying-land-by-creating-fake-certificates/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య (54), తండ్రి బక్కయ్య, పవర్ లూమ్ నందు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరీంనగర్ తీగలగుట్టపల్లి లోని సర్వేనెంబర్ 233/E నందు గల ప్లాట్ నెంబర్ 16, తూర్పు ముఖముగా 50 ఫీట్ల వెడల్పు రోడ్డు కలిగిన 293.33 చదరపు గజాల స్థలాన్ని 2003 సంవత్సరంలో మూల గౌరా రెడ్డి వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వున్నాడు. ఇదిలా ఉండగా మూల గౌరా రెడ్డి - [పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్](https://kalamnigha.com/big-shock-for-brs-at-the-time-of-parliament-election/) - కారు దిగి హస్తం గూటికి చేరిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు గంగాధర మండలం మధురనగర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మేడిపల్లి సత్యం కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన బిఆర్ఎస్ - [భీమిలి లో గంట మార్క్ మొదలు](https://kalamnigha.com/the-hour-mark-starts-in-bhimili/) - కుసులవాడ పంచాయితీ లో వైసిపి ఖాళీ విశాఖపట్నం,ఏప్రిల్ 21, నిఘా న్యూస్: ఆనందపురం మండలం కుసులువాడ గ్రామం లో వైసీపీ ఖాళీ. ఆ గ్రామ సర్పంచ్ సహా మొత్తం పంచాయతీ కార్యవర్గం ఆదివారం గంట సమక్షం లో టిడిపి లో చేరింది. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వీరందరికీ టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారని, - [ఫుట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు సాయి మణికన్య](https://kalamnigha.com/sai-manikanya-for-national-level-football-competitions/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఫుట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు కరీంనగర్ జిల్లా వాసి ఎంపికయ్యారు. కరీంనగర్ లోని నారాయణ కళాశాలలో చదువుతున్న సాయి మణికన్య జాతీయ స్థాయిలో జరిగే యూ 20 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, క్రీడా ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సాయి మణిక్య రాణించాలని వారు కోరారు. - [అకాల వర్షం.. అపార నష్టం..](https://kalamnigha.com/untimely-rain-huge-loss/) - కర్షకుల కన్నీరు.. తడిసి ముద్దయిన ధాన్యం కుప్పలు… నేలకొరిగిన వరి పొలాలు.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని రైతుల డిమాండ్… గంభీరావుపేట ఏప్రిల్ 20 (నిఘా న్యూస్ ): ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ శనివారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షం రైతుల వెన్ను విరిచింది. పలుచోట్ల కోసిన వరిధాన్యం కుప్పలు కల్లాలలో నీట తడవగా గాలుల తాకిడికి పంట నేలనంటింది. ధాన్యం రాశులు వర్షానికి తడవకుండా ఉండేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. - [వాహన తనిఖీల్లో 88.49 లక్షల నగదు పట్టివేత](https://kalamnigha.com/88-49-lakh-cash-seized-during-vehicle-inspections/) - కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ వెలువడినందున అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు కరీంనగర్ లోని పలుచోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలులేని 88,49,000 రూపాయలను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కరీంనగర్ అశోక్ నగర్ కు చెందిన ఉప్పుల - [చంద్రబాబు సీఎం అవడం ఖాయం](https://kalamnigha.com/chandrababu-is-sure-to-become-cm/) - 45 వార్డు టిడిపిలో చేరికల సమావేశంలో గంటా విశాఖపట్నం, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఏదోలా అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డదారులు, అరాచకాలకు సైతం వెనకాడటం లేదని విమర్శించారు. 45వ వార్డు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పలువురికి ఆయన పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ - [నడక ఆరోగ్యం కోసం.. కూటమి గెలుపు మీ జీవిత వెలుగు కోసం..](https://kalamnigha.com/walking-is-for-health-alliance-win-is-for-the-light-of-your-life/) - విశాఖపట్నం, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: దక్షిణ నియోజకర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వాకర్స్ అసోసియేషన్, జిమ్ అసోసియేషన్, లాఫింగ్ క్లబ్, సభ్యులను కలసిప్రతి రోజూ నడవటం వలన ఆరోగ్యం కు ఎంత మంచి చేస్తుందో, కూటమి గెలుపు కూడా మన జీవితం వెలుగు నింపుతుంది అందుకు కోసం గాజు గ్లాస్ గుర్తు పై తనకు, సైకిల్ గుర్తు పై ఎంపీ అభ్యర్థి అయిన భరత్ కి - [అభిమానుల మధ్య గంటా ఎన్నికల ప్రచారం](https://kalamnigha.com/hourly-election-campaign-among-fans/) - విశాఖపట్నం, నిఘా న్యూస్: 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా అదే తరహాలో కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గంట హామీ ఇచ్చారు. మధురవాడ సాయిరాంకాలనీ లో కళ్యాణమండపం నిర్మిస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధి ఎజెండా తో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం లో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యత తనదని అన్నారు. అధికారంలోకి రాగానే మధురవాడలో మూడు - [పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ కి పోటెత్తిన అభిమానం](https://kalamnigha.com/aadari-anand-kumar-is-loved-in-the-west/) - పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు విశాఖపట్నం, ఏప్రిల్ 19 , నిఘా న్యూస్:విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు, జన సందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వై వీ సుబ్బారెడ్డి తో కలిసి ఆడారి ఆనంద్ - [చోడవరంలో సీఎం రమేష్ ఇంటింటి ప్రచారం.](https://kalamnigha.com/cm-rameshs-door-to-door-campaign-in-chodavaram/) - విజయం సాధించి అభివృద్ధిని చూపిస్తాఅనకాపల్లి, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: రానున్న ఎన్నికలలో ప్రజాభిమానంతో విజయం సాధించడం ద్వారా అభివృద్ధి అంటే ఏమితో ప్రజలకు చేసి చూపిస్తానని అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.శుక్రవారం చోడవరంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,వారి అభిమానం చూసి చలించిపోయారు.ఈ ప్రాంత ప్రజలనుంచి ఇంతటి ఆదరణ ను మర్చిపోలేనని అంటూ.. ఇదే అభిమానాన్ని ఎన్నికలలో చూపించి,తనతో బాటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న - [మామూళ్ల మత్తులో రవాణా శాఖ అధికారులు](https://kalamnigha.com/officials-of-the-transport-department-intoxicated/) - కరీంనగర్, (నిఘన్యూస్ ):మామూళ్ల మత్తులో పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు అధిక లోడింగ్ తో వెళుతున్న ప్రతి ఒక్క వాహనానికి 1000 నుంచి 1500 వరకు వసూళ్లు చేస్తున్నరు అని విశ్వసనీయ సమాచారం రామగుండం రవాణాశాఖ అధికారి నేషనల్ హైవే పేరిట రోడ్లను ధ్వంసం చేస్తు అధిక లోడింగ్ వాహనాలు తిరుగుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్న రామగుండం రవాణా శాఖ అధికారులు వివరణ కోరగా అలాంటిదేమీ మా దృష్టిలోకి రాలేదు. అంటూ నీళ్లు మింగుతున్న రవాణా - [జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు](https://kalamnigha.com/sri-ram-navami-celebrations-under-the-auspices-of-the-journalists-welfare-association/) - కరీంనగర్, నిఘా న్యూస్: శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సీతారముల కల్యాణ వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. ఊరూ , వాడల్లోని రామాలయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో అశేష భక్త జనం హాజరై రామ కల్యాణాన్ని ఆసక్తిగా తిలకించారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం రమణీయంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు సుమారు 2,500 మంది భక్తులు హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో - [గర్భినీ మృతిపై ఆసుపత్రి ఎదుట ఆందోళన](https://kalamnigha.com/anxiety-in-front-of-the-hospital-over-the-death-of-a-pregnant-woman/) - కరీంనగర్ రూరల్, (నిఘాన్యూస్):మండలంలోని తీగలగుట్టపల్లిలో చెందిన వర్షిణికి పురిటి నొప్పులు రావడంతో ప్రసూతి కోసం కరీంనగర్లోని శ్రీ లత ఆసుపత్రిలో వారం రోజుల క్రితం అడ్మిట్ అయి ఓ బాబుకు జన్మనిచ్చింది. కాగా డెలివరీ చేసిన ఆరు రోజులకు ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు శ్రీ లత ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు బాగానే ఉన్నా వర్షిణి డాక్టర్ల నిర్లక్ష్యం వలననే చనిపోయిందని చట్టపరమైన విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. - [అపర భద్రాద్రి.. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయం..](https://kalamnigha.com/apara-bhadradri-illandakunta-sitaramachandra-swamy-temple/) - శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం ఇల్లందకుంట, ఏప్రిల్ 14 (నిఘాన్యూస్): అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన బ్రహ్మోత్స వాల్లో భాగంగా 17న శ్రీరా మనవమికి భక్తులు దాదాపు లక్షమంది వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ క్షేత్ర మహత్యం.. త్రేతాయుగమున సీతారామ లక్ష్మణ - [18 నుంచి నామినేషన్ల స్వీకరణ](https://kalamnigha.com/acceptance-of-nominations-from-18/) - ఎన్నికల లో ప్రధాన ఘట్టం ప్రారంభం ఢిల్లీ, ఏప్రిల్ 16, నిఘా న్యూస్, ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక, మే 13వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్‌ జరుగనుంది. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం - [అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత](https://kalamnigha.com/seizure-of-illegal-liquor/) - ఇరువురిపై కేసు నమోదు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇల్లంతకుంట ఎస్సై రాజకుమార్. జమ్మికుంట, ఏప్రిల్ 12 (నిఘా న్యూస్)ఇల్లంతకుంట మండల పరిధిలోని వాగొడ్డు రామన్నపల్లి గ్రామ శివారులో ఇల్లంతకుంట పోలీసులు హుజురాబాద్ సబ్ డివిజన్ స్పెషల్ టీం నిర్వహించిన వాహన తనిఖీల్లో నడికూడ మండలం వెంకటేశ్వర పల్లె గ్రామానికి చెందిన చిప్ప మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 5020 రూపాయల విలువైన 11 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లతకుంట - [జూన్ లో లోకల్ వార్](https://kalamnigha.com/local-war-in-june/) - లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్! లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని భువనగిరి సమీక్షలో స్పష్టీకరణ హైదరాబాద్, (నిఘాన్యూస్): రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని కలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల - [కేటీఆర్ పోస్టుపై స్పందించిన సమంత](https://kalamnigha.com/samantha-responded-to-ktrs-post/) - హైదరాబాద్, నిఘాన్యూస్: మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి' అనే క్యాప్షన్ను జత చేశారు. ఇక ఈ పోస్ట్ప టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.ఆమె దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది. కేటీఆర్ పోస్ట్కు సామ్ స్పందించడంతో నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. - [మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ..](https://kalamnigha.com/ramadan-is-a-symbol-of-religious-harmony/) - కఠిన ఉపవాస దీక్ష చేయడం ముస్లింలకే సాధ్యం. ప్రముఖ డాక్టర్ జి వంశీకృష్ణ. జమ్మికుంట, ఏప్రిల్ 11 (నిఘా న్యూస్):మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ అని జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ జి వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణానికి చెందిన ముస్లిం నాయకుడు తాజ్ ఇంటికి తేనీటి విందుకు హాజరైన సప్తగిరి హాస్పిటల్ డాక్టర్ జి వంశీకృష్ణ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరించడం - [సహకరించలేం..!](https://kalamnigha.com/cant-cooperate/) - చేతులెత్తేస్తున్న లీడర్, క్యాడర్ పార్టీకి ఏం చేశారని కావ్యకు టికెటిచ్చారంటూ ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్గా మారిన సీనియర్ నేత పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఆగని ట్రోలింగ్! సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యతీరేకత… వాట్సాప్లో రచ్చ వరంగల్ (నిఘా న్యూస్) : గులాబీ పార్టీ వీడి హస్తం గూటికి చేరిన కడియం శ్రీహరికి ఎదురీత తప్పడంలేదు. సొంత పార్టీ నేతలు, క్యాడరసహకరించకపోగా కారు పార్టీ నేతల నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో - [రేషన్ బియ్యం పట్టివేత..](https://kalamnigha.com/ration-rice-control/) - ముగ్గురిపై కేసు నమోదు కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ గోపాల్ పూర్ రేషన్ డీలర్ అయిన బెజ్జంకి అంజయ్య తండ్రి లచ్చయ్య, ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయు రేషన్ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరకు విక్రయించేందుకు, దుర్శేడ్ గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు యజమాని అయిన మొగసాల సంతోష్ రెడ్డి కి రైస్ మిల్లుకు తరలిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడిలో - [ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ సమావేశం](https://kalamnigha.com/international-walkers-association-meeting/) - కరీంనగర్, నిఘా న్యూస్: ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం తేదీ 7 /4/2024రోజున కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ డిస్టిక్ 33 ఏరియా కోఆర్డినేటర్ అన్నం నేనే సుధాకర్ రావు అధ్యక్షతన జరిగింది ఉమ్మడి జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ లను బలోపేతం చేయడమే లక్ష్యంగా వాకర్స్ అసోసియేషన్ లు కృషి చేయాలని నడవండి నడిపించండి మానవసేవే మాధవసేవ అనే నినాదంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాకర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇప్పటివరకు డిస్టిక్303 - [నయీమ్ కేసు రీ ఓపెన్?](https://kalamnigha.com/naeems-case-re-opened/) - … ఆస్తుల లెక్క తేల్చేందుకు స్పెషల్ టీమ్ … ఇద్దరు సీనియర్ ఐపీఎస్లతో బృందం … ఇప్పటికే ఓ సీనియర్ అధికారితో చర్చించిన సీఎం! … కేసు మళ్లీ ఓపెన్ చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతల పట్టు … నయీమ్ ఆస్తులన్నీ ఇద్దరు మాజీ మంత్రుల దగ్గర ఉన్నట్లు ఆరోపణలు హైదరాబాద్, (నిఘ న్యూస్):తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మళ్లీ తెరపై కొచ్చింది. 40కి పైగా హత్యలు, బెదిరింపు కేసులతోపాటు లెక్కలేనన్ని - [ప్రేమ బంధమా? పేగుబంధమా?](https://kalamnigha.com/is-it-a-love-affair-is-it-intestinal/) - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఆవేదన వెల్లగక్కుతున్న పేరెంట్స్… రాజన్న సిరిసిల్ల, (నిఘాన్యూస్) :పేగు బంధం తెంచుకుని పుట్టిన తమ బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. చెట్టంత ఎదిగిన తమ బిడ్డ సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణురాలిగా ఎదిగి తమ కలల సౌధాలను నేరవేర్చుతుందని ఆశించిన ఆ పేరెంట్స్ కు నిరాశే ఎదురయింది. కూతురు తీసుకున్న నిర్ణయంతో నవమాసాలు మోసి కన్న ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంటే.. తన ఇంటికి - [జీవీ కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ](https://kalamnigha.com/a-flood-of-birthday-wishes-for-jivi-krishna-rao/) - కరీంనగర్, నిఘా న్యూస్: శాతావాహన అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా మాజీ చైర్మన్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి కృష్ణారావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు, తదితరులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ ప్రత్యేకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. - [దంచి కొడుతున్న ఎండలు… భగభగ మండుతున్న సూర్యుడు…](https://kalamnigha.com/the-scorching-sun-the-blazing-sun/) - -40 డిగ్రీలు దాటిన ఎండ తీవ్రత.. -పిట్టల్లా రాలుతున్న జనాలు.. - వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు… గంభీరావుపేట మార్చి 6 (నిఘా న్యూస్ ):సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గంభీరావుపేటలో ఉదయం నుండి దాదాపు 36 -40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం 9 నుంచి మొదలవుతున్న ఇండస్ట్రీగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నది. వడగాలుల ప్రభావంతో జనం ఇంటిపట్టునే ఉంటూ కూలర్లు ఏసీల కింద సేద - [ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ](https://kalamnigha.com/training-on-management-of-grain-purchase-centres/) - సిరిసిల్ల,కలెక్టరేట్ ఏప్రిల్ 6, (నిఘా న్యూస్ ):యాసంగి- 2023-24 సీజన్ కి సంబందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఏ పీఎంలు, కేంద్రాల ఇంచార్జీలు, బుక్ కీపర్లు, కమిటీ సభ్యులకు శనివారం శిక్షణ ఇచ్చారు. డీఆర్డీఓ కార్యాలయానికి కేటాయించిన వరి ధాన్యం (44) కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై డీఆర్డీఓ శేషాద్రి మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్యాడీ క్లీనర్ ద్వారా పట్టిన ధాన్యాన్ని సంబందిత ఏఈఓ సర్టిఫై - [అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.](https://kalamnigha.com/police-crackdown-on-illegal-interest-and-finance-traders/) - జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు,14 కేసులు నమోదు,16,13,000/- నగదు రూపాయలు , 359 డాక్యుమెంట్లు స్వాధీనం. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఐపీఎస్ సిరిసిల్ల (నిఘా న్యూస్ ): జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక - [గ్రానైట్ వ్యర్థల నుండి ఎలగందుల పెద్ద చెరువును కాపాడండి..!](https://kalamnigha.com/గ్రానైట్-వ్యర్థల-నుండి-ఎ/) - ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంజయ్య ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం కరీంనగర్ రూరల్ నిఘా న్యూస్-: కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని పెద్ద చెరువును గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థల భారిన నుండి కాపడలంటూ గ్రామనికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నిమ్మల అంజయ్య ఇటీవల గనుల భూగర్భ శాఖ అధికారులకు (హైదరాబాద్)లో ఫిర్యాదు చేశారు.అంజయ్య ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులతో ఆదేశాలు వచ్చాయి.గురువారం మోకపైకి వచ్చిన అధికారులు గ్రామస్తులతో కలిసి చెరువును సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులకు - [కాంగ్రెస్ గూటికి భద్రాచలం ఎమ్మెల్యే?](https://kalamnigha.com/bhadrachalam-mla-for-congress/) - హైదరాబాద్ (నిఘా న్యూస్):ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వారిలో ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకరు కాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరొకరు. తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం.ఆయన భద్రాచలం ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు. తుక్కుగూడలో శుక్రవారం జరిగే సభలో ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆయన ముఖ్య - [ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై](https://kalamnigha.com/tanguturu-ssi-in-acb-net/) - విజయవాడ,(నిఘా న్యూస్): లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్ఐను పట్టుకున్నారు. - [తిహార్ జైల్లో కేజ్రీవాల్ కి ప్రాణహాని పొంచి ఉందా?](https://kalamnigha.com/is-kejriwal-in-danger-in-tihar-jail/) - నిఘా న్యూస్: (ఏప్రిల్ 03-2024)న్యూఢిల్లీ ఏప్రిల్ 3 ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. అదేకారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహార్ జైల్ నెంబర్ 2 లో కేజ్రీవాల్ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్లో - [నేటి నుంచి జేఈఈ మెయిన్ 2](https://kalamnigha.com/jee-main-2-from-today/) - రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ హైదరాబాద్(నిఘా న్యూస్) జేఈఈ మెయిన్‌ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకాను న్నారు. మన తెలుగు రాష్ర్టాల నుంచి 50వేల మంది ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే - [తాగునీరు సమస్యలు ఉంటే ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వండి..](https://kalamnigha.com/if-you-have-problems-with-drinking-water-give-information-to-this-number/) - కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల, (నిఘా న్యూస్ ):జిల్లాలోని ఆయా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తాగునీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వెల్లడించారు. అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య - [ఎర్రటి ఎండలో ఉపాధి పనులు…](https://kalamnigha.com/jobs-in-the-red-sun/) - సేద తీరేందుకు చెట్ల నీడనే దిక్కు….! పని ప్రదేశంలో తల్లడిల్లుతున్న కూలీలు…. గంభీరావుపేట (నిఘా న్యూస్ ) గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో గతంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఉపాధి కూలీలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూట గడవాలంటే ఉపాధి పనులకు - [వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు..](https://kalamnigha.com/you-can-avoid-sunburn-if-you-take-these-precautions-in-summer/) - హైదరాబాద్, నిఘా న్యూస్: ప్రస్తుతం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండ వేడిగాడ్పులు అధికంగా ఉన్నాయి. పది నుంచి ఐదు వరకు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదు ముఖ్యంగా 60 దాటిన వారు కచ్చితంగా. శరీరాన్ని కూల్ గా ఉంచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వడదెబ్బకు గురవకుండా చూసుకోవాలి ఉద్యోగరీత్యా లేదా అవత్యవసరం నిమిత్తం బయటికి వెళ్లాల్సివస్తే తలకి టోపీ పెట్టుకోవాలి.. మంచినీరు ఎప్పుడు మనతోనే ఉండాలి సాధ్యమైనంత త్వరగా బయట - [ఇసుక అక్రమ రవాణా… మితిమీరిన వేగం…!](https://kalamnigha.com/smuggling-of-sand-excessive-speed/) - ప్రాణాలు పోతే గాని అధికారులు స్పందించరా…? ఇసుక ట్రాక్టర్లకు వేగాన్ని నియంత్రించండి… గంభీరావుపేట (నిఘా న్యూస్) గంభీరావుపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలింస్తున్నారు.మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ.4నుంచి నుంచి రూ.5వేల వరకు ధర పలుకుతుంది.దీంతో ఈ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో పగలు రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక - [తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం..](https://kalamnigha.com/dandakaranyam-resounded-with-the-sound-of-guns/) - న్యూఢిల్లీ, నిఘా న్యూస్: ఎన్నికలవేళ చత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్చలి. లేదురా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.పోలీసులు నక్సలైట్లు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారు, భారీ సంఖ్యలో మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇంకా అడవిలోనే ఉండి మావోల కదలికలు పరిశీలిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తూ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే 47 తుపాకీ - [జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు](https://kalamnigha.com/implementation-of-city-police-act-in-jagittala-district/) - - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జగిత్యాల, నిఘా న్యూస్:జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు., దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం - [మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం](https://kalamnigha.com/no-confidence-in-mallyas-mp/) - మల్యాల, నిఘా న్యూస్: మల్యాల మండల పరిషత్ అధ్యక్షురాలు మిట్టపెల్లి విమల పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళ వారం నెగ్గింది. ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ లు గత మూడు నెలల క్రితం జగిత్యాల ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. దీనిపై ఆర్థిఓ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసు జారీ చేయగా, ఎంపీపీ విమల హైకోర్టు లో స్టే తెచ్చుకోవడంతో అవిశ్వాసానికి తాత్కలికంగా బ్రేక్ పడింది. కాగా - [కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ ?](https://kalamnigha.com/karimnagar-parliament-congress-candidate-final/) - ‘వెలమ’ కే మొగ్గు చూపిన ఏఐసీసీ, టీపీసీసీనేడు ప్రకటించే అవకాశం కరీంనగర్, ఏప్రిల్ 02(నిఘ న్యూస్): కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కొద్దిరోజులుగా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొన్నది. దీంతో ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయడం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. నిన్నటి వరకు - [కాళేశ్వరం' దోషులెవరో తేల్చండి](https://kalamnigha.com/find-out-who-is-guilty-of-kaleshwaram/) - విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు ఇరిగేషన్‌ అధికారులుబీఆర్‌కేఆర్‌ భవన్‌లో విచారణ కార్యాలయం ఏర్పాటు…విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు నీటిపారుదల శాఖ అధికారులు.. హైదరాబాద్, నిఘా న్యూస్ : హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని జ్యుడిషీయల్‌ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో కమిటీ చైర్మన్‌ అయిన జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా - [సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం](https://kalamnigha.com/mla-medipalli-satyam-released-the-irrigation-water/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామ శివారులోని వరద కాలువ 102 వ గేటు వద్ద చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గంగాధర రామడుగు బోయిన్ పల్లి మండలాలలోని రైతుల సాగునీటీ అవసరాల కొరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నిన్ను నియోజకవర్గ పూర్తిగా మెట్ట ప్రాంతం ప్రతి గుంటకు నీరందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి - [సి - విజిల్ కు ఫిర్యాదుల తాకిడి.. రెండు వారాల్లోనే 79వేలు..](https://kalamnigha.com/c-whistle-is-flooded-with-complaints-79-thousand-within-two-weeks/) - విశాఖపట్నం, నిఘా న్యూస్: లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోన్న ఎన్నికల సంఘం అనేక మార్గాల్లో పౌరులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా 'సీ-విజిల్‌' మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది. ''ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్‌ ఉల్లంఘనలపై (ఎం సి సి) 79వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో దాదాపు 99శాతం సమస్యలను పరిష్కరించాం. - [మామూళ్ల మత్తులో విద్యుత్ శాఖ అధికారులు…](https://kalamnigha.com/officials-of-the-electricity-department-under-normal-intoxication/) - పాత విద్యుత్ మీటర్లతోనే ఐదంతస్తుల భవన నిర్మాణం చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు……. కరీంనగర్ (నిఘాన్యూస్):వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది.ఈ విద్యుత్ శాఖ అధికారుల పనితీరు సామాన్యుడు గృహ నిర్మాణం చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టే విద్యుత్ శాఖ అధికారులు కళ్ళ ముందే ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతూ అందుకు పాత ఇంటి మీటర్లను ఉపయోగిస్తున్న చూచి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో - [పదవి విరమణ పొందిన నలుగురు ఏఎస్సైలు](https://kalamnigha.com/four-retired-asis/) - కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పనిచేస్తూ, పదవీకాలం ముగిసిన నలుగురు ఏఎస్సై లు , 1)మొహమ్మద్ నూరుద్దీన్ స్పెషల్ బ్రాంచ్ 41 సంవత్సరాలు , 2) మొహమ్మద్ బషీరుద్దీన్ మానకొండూర్ పోలీస్ స్టేషన్ 40 సంవత్సరాలు ,3) సయ్యద్ మొయినుద్దీన్ ఆర్మ్డ్ రిజర్వు విభాగం 40 సంవత్సరాలు, 4) పి చంద్రా రెడ్డి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుండి 41 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పోలీసు శాఖకు సేవలందించి - [కాంగ్రెస్ లోకి రావడంఎంతో సంతోషంగా ఉంది.](https://kalamnigha.com/i-am-very-happy-to-join-congress/) - పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తాం..జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, జమ్మికుంట : మార్చి 30( నిఘా న్యూస్ ):జమ్మికుంట :శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను - [ఘనంగా అక్షర పాఠశాల వార్షికోత్సవాలు](https://kalamnigha.com/grand-akshara-school-anniversaries/) - విశాఖపట్నం, నిఘా న్యూస్: ఇసుకతోట లో గల అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు నగరం లో కళాభారతి హల్ లో చిన్నారులు నృత్యాలు తో ఘనం గా నిర్వహించారు. ఈ వేడుక కు ముఖ్య అతిధి గా విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చి రాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాటశాల వారి రికార్డ్ చాలా బాగుంది. విద్య తో పాటు అన్ని రకాలు వినోదాలు కలిగించేలా పాటలు, ఆటలు, సామాజిక కార్యక్రమాలు - [అవకాశమిస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తా…](https://kalamnigha.com/if-given-a-chance-i-will-contest-as-karimnagar-mp/) - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కటకం మృత్యుంజయం గంభీరావుపేట మార్చి 30 (నిఘా న్యూస్ ):కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శనివారం వారి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు, సీనియర్ పిసిసి అధికార ప్రతినిధి, కటకం మృత్యుంజయం పంతులు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి ని కలిసి సన్మానించినట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్ - [నెగ్గిన అవిశ్వాస తీర్మానం..](https://kalamnigha.com/the-no-confidence-motion-passed/) - రామడుగు, నిఘా న్యూస్:మార్చి 2024.. రామడుగు మండలా ఎంపిపి కలిగేటి కవితపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం పెట్టగలకే నెగ్గింది. వివరాల మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం జిల్లా ఆర్డీవో మహేశ్వర్ అధ్యక్షతనలో అవిశ్వఆర్డర్్మానం ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది నెలల క్రితం ఎంపీపీ కలిగేటి కవితపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తూ సంబంధిత ఆర్డీవోకు వినతిపత్రం అందజేయడం జరిగింది. కాగా అట్టి సమయంలో ఎంపీపీ కలిగేటి కవిత హైకోర్టును ఆశ్రయించి - [పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్](https://kalamnigha.com/congress-is-planning-to-change-peddapalli-mp-candidate/) - పెద్దపెళ్లి మార్చ్ 30,(నిఘ న్యూస్) :పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరుతుండడం, కడియంకి వరంగల్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ - మల్లు రవి, పెద్దపల్లి - గడ్డం వంశీ ఇద్దరు మాలలకు టికెట్ ఇవ్వడం, ఇప్పుడు వరంగల్ - కడియం శ్రీహరి (బైండ్ల) పేరు రావడంతో మాదిగలకు అవకాశం కల్పించట్లేదని, మాదిగ - [కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ](https://kalamnigha.com/t-notices-issued-to-congress-party/) - న్యూఢిల్లీ,మార్చ్ 30.(నిఘ న్యూస్) లోక్‌సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా ఈరోజు వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవ త్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రి యను నిలిపివేయా లంటూ పార్టీ - [30 నుంచి సమ్మర్ హాలీడేస్](https://kalamnigha.com/summer-holidays-from-30/) - హైదరాబాద్, మార్చ్30.(నిఘన్యూస్) తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి.జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ను న్నాయి.ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసు కుంటామ‌న్నారు.వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను - [రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ](https://kalamnigha.com/political-pressure-is-a-threat-to-the-judiciary-600-lawyers-letter-to-the-cji/) - ఢిల్లీ, మార్చి 30 (నిఘన్యూస్): దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల - [విద్యార్థిని ఆత్మహత్య](https://kalamnigha.com/student-suicide/) - విశాఖపట్నం, నిఘా న్యూస్: విశాఖ మధురవాడ కొమ్మది లో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ చోటు చేసుకుంది.ఈ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కు దారితీసింది. ఈ సంఘటన సంచలనం రేపింది. ఇటీవల కాలంలో వరుసగా విశాఖ మధురవాడలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్య లు,అత్యాచారాల సంఘట నలు నిత్యకృత్యంగా మారా యి. ఇటీవల ఒక విద్యార్థిని పై పిటి మాస్టర్ అత్యచారం సంఘటన మరవకముందే తాజాగా మరో సంఘటన శుక్రవారం వెలుగులోకి - [బాబోయ్ కల్తీ పాలు](https://kalamnigha.com/baboy-adulterated-milk/) - -పాలలేక విషమా -కరీంనగర్ లో కల్తీ పాలు దందా కరీంనగర్, నిఘా న్యూస్: మనకు పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్‌ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ వరంగల్ కరీంనగర్ లాంటి నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ విక్రయమవుతున్న వాటిలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా - [‘వెలిచాల’కు పెరుగుతున్న మద్దతు..](https://kalamnigha.com/growing-support-for-velichala/) - అయనకే టికెట్ కేటాయించాలని డిమాండ్కచ్చితంగా గెలిపించుకుంటామని శపథంతీన్మార్ మల్లన్నకు ఇస్తే ఓడిపోవడం ఖాయం అంటున్న పార్టీ శ్రేణులు కరీంనగర్, నిఘా న్యూస్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది. తెలంగాణలోనూ చాలా చోట్ల క్యాండిటేట్లను నిలబెట్టింది. కానీ రాష్ట్రంలో కీలకంగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం పెండింగులో ఉంచింది. ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్.. ఇప్పటికీ కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి - [ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు](https://kalamnigha.com/free-bus-effect-serious-problems-for-passengers-save-translation/) - గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఖమ్మం:రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ, సూర్యాపేట, ఇల్లందు, కొత్తగూడెం సత్తుపల్లి ప్రయాణించాలంటే గంటల కొద్దీ బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు. - [కేరళ సీఎం కూతురు వీణపై కేసు నమోదు](https://kalamnigha.com/case-registered-against-kerala-cms-daughter-veena/) - తిరువనంతపురం: అక్రమ చెల్లింపుల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ, ఆమెకు చెందిన ఐటీ సంస్థ, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీకి - ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కి 1.72 కోట్ల రూపాయల అక్రమ చెల్లింపులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ - [రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.](https://kalamnigha.com/congress-government-failed-to-support-the-farmers/) - బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో… రామడుగు, నిఘా న్యూస్: రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయిందని భారతీయ జనతా పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ పెరక శ్రవణ్ ఆరోపణలు చేశారు. సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మండలం కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి కురిక్యాల వరద కాలువ బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో సందర్భంగా ప్రధాన రహదారి ఇరువైపులా వాహనాలు - [ధర్మపురి నుంచి పద్మరాజన్ పోటీ](https://kalamnigha.com/padmarajan-contest-from-dharmapuri/) - జగిత్యాల, నిఘా న్యూస్:దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన పద్మరాజన్ పోటీ చేస్తుంటారు. సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ బరిలోకి దిగుతారు. ఇప్పటివరకు ఆయన 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్ కింగ్ పిలిచే పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాజ్పేయీ, మన్మోహన్, మోదీ, రాహుల్ మీద పోటీకి దిగారు. డిపాజిట్ల రూపంలో రూ.లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన ధర్మపురి నుంచి MPగా పోటీ చేస్తున్నారు. - [కరీంనగర్ టికెట్ బ్రాహ్మణులకు కేటాయించాలి](https://kalamnigha.com/karimnagar-ticket-should-be-reserved-for-brahmins-save-translation/) - *సీనియర్ నేత మృత్యుంజయం అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి *కాంగ్రెస్ అధిష్టానానికి అఖిల బ్రాహ్మణ సంఘం డిమాండ్ కరీంనగర్, నిఘా న్యూస్:రానున్న లోక సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో,బ్రాహ్మణులకు ఒక స్థానాన్ని కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించని కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బ్రాహ్మణులకే కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశం ఈ - [హోలీ వేడుకల్లో బండి సంజయ్ ధూంధాం..](https://kalamnigha.com/bandi-sanjay-dhundham-in-holi-celebrations/) - మోటారు‘బండి’ఎక్కి…గల్లీగల్లీ తిరుగుతూ.. చిన్నారులతో ఆడుతూ…పెద్దలకు రంగులు పూస్తూ… పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో హోలీ సంబురాలు కరీంనగర్, నిఘా న్యూస్: హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.ఉదయం - [లోక్‌సభ ఎన్నికల పోటీలో వీరప్పన్ కూతురు](https://kalamnigha.com/veerappans-daughter-in-the-lok-sabha-election-contest/) - కృష్ణగిరి (నిఘా న్యూస్ ) కిడ్నాపర్, ఏనుగుల వేటగాడు, చందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విధయ్ వీరప్పన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో లా డిగ్రీ పూర్తి చేసిన న్యాయవాది విద్యా వీరప్పన్, నామ్ తమిజార్ కట్చి (NTK) తరపున కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారు. విద్యా 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు మరియు ఇప్పుడు NTKకి మారారు. - [జార్ఖండ్‌ తుపాకులు ఆంధ్రాకు ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి?](https://kalamnigha.com/why-did-jharkhand-guns-come-to-andhra-how-come/) - విశాఖట్నం (నిఘా న్యూస్): గత కొన్ని రోజుల నుంచి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది వైజాగ్. పొలిటికల్‌గా మాంచి కాక మీదున్న విశాఖ… భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ ఛేజింగ్‌తో మరింత వేడెక్కింది.లేటెస్ట్‌గా రెండు గన్నులతో పాటు, మూడు బుల్లెట్లు దొరకడం… అదీ ఓ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి వీటిని విశాఖకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్‌ మేనేజర్‌ శివనాగరాజు అనే వ్యక్తి - [కౌశిక్ రెడ్డిది మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి కాదు](https://kalamnigha.com/kaushik-reddy-is-not-at-the-level-of-criticizing-minister-ponnam-prabhakar/) - నగర కాంగ్రెస్ అధ్యక్షుడు,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నిఘా న్యూస్) పదవికోసం కోవర్ట్ గా మారి అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిన చరిత్ర కౌశిక్ రెడ్డి ది అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎన్నో సందర్భాలలో వివాదాస్పదమైన వాఖ్యలు మాట్లాడిన కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని నరేందర్ రెడ్డి అన్నారు.కేసిఆర్ నియంత పాలనలో అప్పటి - [ఆర్టీసీ బస్సులో భారీ నగదు పట్టివేత](https://kalamnigha.com/huge-cash-seizure-in-rtc-bus/) - హైదరాబాద్ (నిఘా న్యూస్) ఎన్నికల వేళ నగదు తర లింపుపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్‌ తో కలిసి అక్రమంగా తరలి స్తున్న డబ్బును ఎక్కడి కక్కడ పట్టుకుంటున్నారు. వాహన తనిఖీలను ముమ్మ రం చేసి లక్షల, కోట్ల రూపా య లను స్వాధీనం చేసు కుంటున్నారు. తాజాగా ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం‌లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న - [జైల్లోనే సీఎం ఆఫీస్ ఇక్కడినుండే రాష్ట్ర పరిపాలన](https://kalamnigha.com/the-cms-office-is-in-the-jail-itself-and-the-state-administration-is-from-here/) - న్యూ ఢిల్లీ (నిఘా న్యూస్) లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసా గిస్తున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన తొలి అధికా రిక ఉత్తర్వులు ఆదివారం జారీ చేసినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. జలవనరుల శాఖకు ఈ ఆర్డర్స్ జారీ చేసినట్టు సమాచారం. ఢిల్లీలో నీటి సరఫరాకు చెందిన ఈ ఆదేశాలు జలవనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపడుతున్న అతిశీకి ఓ నోట్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. కాగా, - [ట్రాఫిక్ ఔట్ పోస్టును పరిశీలించిన జిల్లా ఎస్పీ](https://kalamnigha.com/district-sp-inspected-the-traffic-out-post/) - సంగారెడ్డి నిఘా న్యూస్): రాబోవు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ట్రాఫిక్ ఔట్ పోస్టును శుక్రవారం జిల్లా ఎస్పీ సందర్శించారు.పఠాన్ చెర్వు ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ను సంద్శించిన ఎస్పీ తగు సూచనలు చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో చెక్ పోస్టులల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అధికారులు, సిబ్బంది 24*7 అందుబాటులో ఉండాలని, పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఎవరు నిర్లక్షం చేయరాదని అన్నారు.ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో - [జగిత్యాలలో డ్రగ్స్ కలకలం](https://kalamnigha.com/drugs-mix-in-worlds/) - ఓ విద్యార్థిని వింత ప్రవర్తనతో సంచలన నిజాలు వెలుగులోకి..జగిత్యాల నిఘా న్యూస్: యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ని అంతమొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. డ్రగ్స్ వినియోగం అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. చివరికి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. - [రైతు సంక్షేమానికి డీసీఎంఎస్ కృషి](https://kalamnigha.com/dcms-work-for-farmers-welfare/) - నూతన తీర్మానాలు అమలు చేస్తాండి సి ఎం ఎస్ ఛైర్మెన్ మల్కాపురం శివకుమార్సంగారెడ్డి (నిఘా న్యూస్):రైతుల సంక్షేమమే ధ్యేయంగా డి సి ఎంఎస్ కృషి చేస్తుందని ఛైర్మెన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణం లోని పాత కలెక్టరేటు కాంప్లెక్స్ లో మెదక్ డీసీఎంఎస్ మహాజన సభ నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు డి సి ఎం ఎస్ సేవలు మరింత విస్తరిo చుటకు సభ్యుల సూచనలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి రైతును - [లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మహిళ అధికారిణి](https://kalamnigha.com/woman-officer-caught-by-acb-while-taking-bribe/) - రంగారెడ్డి మార్చ్ 22(నిఘా న్యూస్ ) 10 వేలు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్‌ చేయడానికి డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు గిరిధర్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.వారి సూచనల మేరకు గురువారం లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. - [మహిళలను బస్సులో నుండి దించిన కండక్టర్](https://kalamnigha.com/the-conductor-who-dropped-the-women-off-the-bus/) - జగిత్యాల :మార్చి 22(నిఘా న్యూస్) రాత్రి వేళ బస్సెక్కిన ఓ పది మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్య లో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసు కున్నది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి బయలుదేరింది. బస్సు ఓవర్‌ లోడ్‌ అయిందని, టికెట్లు ఇచ్చే మెషీన్‌లో చార్జింగ్‌ లేదని, మెషీన్‌ నుంచి - [బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండ్అర్డ్ అవగాహన సదస్సులు](https://kalamnigha.com/bureau-of-india-standards-awareness-seminars/) - కరీంనగర్ మార్చి 22(నిఘా న్యూస్) స్థానిక ప్రభుత్వ పాఠశాల కర్కానగడ్డ. నందు ఈరోజు BIS వారి అవగాహన సదస్సులు కార్యక్రమం నిర్వహించారు ఇందులో తెలంగాణ కన్సుమర్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంభు రాథోడ్బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండ్అర్డ్ మెంబర్ జయశ్రీ గారు శ్రీ పకిడి జీవన్ కరీంనగర్ జిల్లా కాన్సుమర్ ఫోరమ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు పాఠశాల ప్రదనోపద్యాయులు శ్రీ S సత్యనారాయణ చారి మెంటార్ టీచర్ శ్రీ K త్రివేణి గర్ల అద్వేర్యలో విద్యార్థులు అవగాహన - [మంగళగిరిలో ఓటుకు నోటు!](https://kalamnigha.com/note-for-vote-in-mangalagiri/) - ఓటర్లకు పంచేందుకు పెద్దంగా ఉన్న డబ్బుల వర్తు ఎన్నికల్లో గట్టెక్కేందుకు నారా లోకేశ్ తాయిళాలు! ఒక్కో ఇంటికి రూ.10వేలు స్పెషల్ కవర్లలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్న పసుపు తమ్ముళ్లు నియోజకవర్గ వ్యాప్తంగా తొలిదశలో రూ.300 కోట్ల పంపిణీ? కేంద్రం అండదండలతో రెచ్చిపోతున్న లోకేశ్ అనుచరులు! మంగళగిరి, నిఘ న్యూస్: మంగళగిరి నియోజ కవర్గంలో డబ్బుల పంపిణీ అప్పుడే మొదలైంది. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ అనుచరులు భారీగా మబ్బులు పంచడం కలకలం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి - [కరీంనగర్ కాంగ్రెస్ లో కల్లోలం?](https://kalamnigha.com/turmoil-in-karimnagar-congress/) - వర్గ విభేదాలతో కార్యకర్తల ఆందోళనపార్లమెంట్ ఎన్నికలపై ప్రభావంఇప్పడు చక్కబెడితేనే నయం..లేకుంటే భారీగా నష్టం.. కరీంనగర్ ప్రతినిధి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులకు కరీంనగర్ కేంద్రంగా మారుతోంది. కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. దీంతో ఆ పార్టీలో నిత్యం పై స్థాయి నాయకులు బయట పార్టిలోకి వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం ‘చేయి’తోనే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ కు కొన్ని - [విశాఖలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్](https://kalamnigha.com/drugs-seized-in-visakhapatnam/) - నిఘా న్యూస్, విశాఖపట్నం: విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు గా 25 వేల కిలోల డ్రగ్స్‌ను ఆపరేషన్ గరుడ పేరు తో సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు కలిసి సీజ్ చేశారు. కంటేనర్ నుండి వేయి బ్యాగులను స్వాదినం చేసుకున్నారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత మొత్తం లో దొరకటం తో నగరం - [కరీంనగర్ లోని హోటళ్లు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు..](https://kalamnigha.com/sudden-checks-in-hotels-and-lodges-in-karimnagar/) - కరీంనగర్ (నిఘా న్యూస్ ): రానున్న ఎన్నికల సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కమీషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్ లోని అన్ని హోటళ్లు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. అక్రమ డబ్బు , మద్యం , ఇతర వస్తువుల పంపిణీ చేసే చర్యలకు పాల్పడే వారిని కట్టడి చేసేలా చర్యలు - [గుండెపోటుతో ఏఎస్సై మృతి](https://kalamnigha.com/asi-died-of-heart-attack/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్ (59) బుధవారంనాడు కరీంనగర్ జ్యోతినగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1984 బ్యాచ్ కి చెందిన ఏఎస్సై కిషన్ గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంపాటు పోలీస్ శాఖలో సేవలందించారు. అతని ఉత్తమ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అతి ఉత్క్రిష్ట సేవా పథకాన్ని ప్రకటించిగా, కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ చేతుల మీదుగా - [ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి..](https://kalamnigha.com/election-rules-should-be-strictly-enforced/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలు నందు మంగళవారం నాడు కమిషనరేటులోని అన్ని విభాగాల అధికారులు మరియు పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ ఓ లతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్ రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణతో పాటుగా, నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ ధికారులందరికీ పలు కీలక సూచనలు చేసారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున 05 అంతర - [అందరినీ కలుపుకొనిపోయి అభివృద్ధికి కృషి చేస్తా](https://kalamnigha.com/will-work-for-inclusive-development/) - పార్టీ పెద్దల సమిష్టి నిర్ణయంతోనే నాకు పదవి వచ్చింది కష్ట కాలంలో పని చేసిన వారందరికీ కూడా పదవులు రావాలని కోరుతున్నా నూతనంగా నియమితులైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ మార్చి 19(నిఘా న్యూస్): అందరినీ కలుపుకొనిపోయి సుడా పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియమితులైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.గతంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా సంస్థ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు - [ప్రాణాలతో చెలగామాడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు](https://kalamnigha.com/private-ambulances-playing-with-lives/) - జమ్మికుంట( నిఘా న్యూస్): అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానులు నిర్లక్ష్య వైఖరులతో ప్రాణాలకే చేటు చేకూరుతుంది కొంతమంది నిరుపేదలు వీళ్ళ నిర్వాహకం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం మౌలిక వసతులు లేకుండా, కనీసం డీజిల్ పెట్రోల్ కూడా చూసుకున్న పాపాన పోవడం లేదు. టెక్నీషియన్ లేకుండా డబ్బు సంపాదనమే ధ్యేయంగా ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. వేలాది రూపాయలు డిమాండ్ చేసి దండుకుంటున్నప్పటికీ ప్రాణాలకు మాత్రం భద్రత లేదు. వీరి నిర్వహణ వల్ల ఎంతో మంది పేద ప్రజలు - [ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి](https://kalamnigha.com/cm-revanth-reddy-reached-delhi/) - ఢిల్లీ మార్చ్19( నిఘా న్యూస్) ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నేడు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం ముంబయిలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు. - [గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి](https://kalamnigha.com/encounter-in-gadchiroli-four-top-maoist-leaders-died/) - ముంబై:మార్చి 19(నిఘా న్యూస్) మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతం లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకు న్నాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలు గురు మావోయిస్టు అగ్రనేత లు మృతి చెందినట్టు తెలి సింది.. వారిని డీవీసీ సభ్యు లు వర్గీష్‌, మంగాతు, ప్లా టూన్‌ సభ్యులు కురుసం రాజు, - [కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోని దాబా నిర్వాహకులు](https://kalamnigha.com/daba-organizers-who-dont-care-about-the-code-being-in-place/) - కరీంనగర్, నిఘాన్యూస్: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని కార్యకలాపాలు నిర్ణయించిన సమయంలో పూర్తి చేయాలి. ముఖ్యంగా వైన్ షాపులు, దాబాలు రాత్రి 10 గంటల లోపే మూసేయాలి. కానీ నిర్వాహకులు అవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగాకరీంనగర్ రూరల్ ప్రాంతమైన గుంటూరు పల్లి లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పోలీసుల కళ్ళముందే రాత్రి పదిన్నర దాటినప్పటికీ యథేచ్ఛగా షేర్ పంజాబీ ధాబా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. - [మత్స్య శాఖ లో నామినేటెడ్ ఛైర్మెన్ల నియామకాలు రద్దు చేయాలి](https://kalamnigha.com/appointments-of-nominated-chairmen-in-the-fisheries-department-should-be-cancelled/) - సంగారెడ్డి 17 ( నిఘా న్యూస్) ఇటీవల రాష్ర్టంలో వో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు గున్నాల నర్సింలు అన్నారు. మత్స్యసహకార సంఘాలకు చైర్మన్ల నామినేటేడ్ పద్దతి చేర్మెన్లను నియమించటం సరైయిoది కాదని తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్య సహకార సంఘం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.33 జిల్లా సహకార సంఘలకు ఎన్నికలు జరుపాలనీ డిమాండ్ చేశారు. నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమిస్తూ - [మంగపేట ప్రజల గాధ… పట్టించుకునే నాథుడే లేడా?](https://kalamnigha.com/18-hours-time-for-srivari-sarvadarshan-2/) - గంగాధర, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామ ప్రజల బాధ ముందు నుయ్యి వెనుక గొయ్యిల అగమ్య గోచరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే గంగాధర మండలంలోని మంగపేట గ్రామ ప్రజలకు గత 20 ఏళ్ల నుండి ముంపు బాధితులుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. దానితో పాటు అదే మండలంలోని నారాయణపూర్ చర్లపల్లి గ్రామస్తులు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు గానే మిగిలిపోయారు. ఆనాడు 1994 సంవత్సరంలో భారత దేశ ప్రధాని పీవీ - [శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..](https://kalamnigha.com/18-hours-time-for-srivari-sarvadarshan/) - తిరుమల మార్చ్ 17( నిఘా న్యూస్ ) తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి. లుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 74, 351 మంది దర్శించుకున్నారు.అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 34, 164 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల - [తహసీల్దార్ ఇంట్లో సోదాలు..](https://kalamnigha.com/tahsildars-house-searched/) - కరీంనగర్, నిఘా న్యూస్:నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడంతో పాటు బాధితుడి భూమిని ఆక్రమించిన కేసులో కరీంనగర్ జైలులో రిమాండ్లో ఉన్న కొత్తపల్లి మాజీ తహసీల్దార్ చిల్లా శ్రీనివాస్ ను శనివారం ఉదయం కోర్టు ద్వారా 48 గంటల పోలీసు కస్టడీకి తీసుకుని అదే రోజు కరీంనగర్ లోని శ్రీనివాస్ ఇల్లు, గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే, అయితే ఆదివారం నాడు హైదరాబాద్ మాదాపూర్ లోగల తన మరో - [ప్రతిమ మల్టీప్లెక్స్ డబ్బు ఆ నాయకుడిదేనా?](https://kalamnigha.com/pratima-multiplex-money-belongs-to-that-leader/) - కరీంనగర్ మార్చ్ 16.(నిఘా న్యూస్) కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు బయటపడ్డ ఎన్నికలవేళ కట్టలు కట్టలుగా డబ్బులు .కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పోలీసులు అర్ధరాత్రి నుండి తనిఖీ చేస్తున్నారు భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు హుటాహుటిన చేరుకొని దాడులు జరిపినట్లు తెలుస్తోంది ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని రూ. 6. కోట్ల 65 65 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు అయితే - [ఆదేశాలు సరే.. చర్యలేవి?](https://kalamnigha.com/commands-ok-actions/) - కాకతీయ పాఠశాలకు నోటీసులు జారీ చేసిన చేతులు దులుపుకున్న విద్యాశాఖఆ తరువాత చర్యలపై నిర్లక్ష్యం.. కరీంనగర్, నిఘా న్యూస్: విద్యాబుద్దులు నేర్పి, భవిష్యత్ మార్గదర్శకాలుగా నిలవాల్సిన కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఎలాంటి పద్ధతులు పాటించకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ లోని కాకతీయ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవనే విషయాన్ని ‘కలా నిఘా’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు - [నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల.!](https://kalamnigha.com/the-election-schedule-will-be-released-tomorrow/) - న్యూఢిల్లీ: మార్చ్ 14(నిఘా న్యూస్) లోక్‌సభ ఎన్నికలు 2034 షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.నేడో, రెపో షెడ్యూల్ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రకటన తేదీల్లో మార్పు ఏమైనా ఉన్నా ఈ వారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయమంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, - [రేణుక ఎల్లమ్మ దేవాలయ కమ్యూనిటీ భవనానికి ఎంపీ ల్యాడ్స్ నుండి నిధులు …](https://kalamnigha.com/funding-from-mp-lads-for-renuka-ellamma-temple-community-building/) - కరీంనగర్ మార్చి 14(నిఘా న్యూస్): కరీంనగర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయ కమ్యూనిటీ భవనానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అందించిన పది లక్షల నిధులతో అదనంగా మరో 10 లక్షల నిధుల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారు. గురువారం రేణుక ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సమావేశమైన కరీంనగర్ గౌడ కుల ప్రతినిధులు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌడ - [తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి : పరీక్షకు హాజరైన విద్యార్థిని](https://kalamnigha.com/mother-dies-in-a-road-accident-a-student-appearing-for-the-examination/) - భూపాలపల్లి జిల్లా: మార్చి 14(నిఘా న్యూస్):ఇంటర్మీడియట్ పరీక్షలు. విద్యార్థులకు తొలి మెట్టే ఈ పరీక్షలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్షల్లో పాస య్యే అవకాశం ఉండదు. ఎంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలు బాగా రాయండి అంటూ పిల్లలకు తల్లిదం డ్రుల ఆశీర్వాదం. ఇది ఎప్పుడు జరిగే తంతే. అయితే తాజాగా..ఈరోజు ఇంటర్ పరీక్షలు ముగియనుండగా కూతుర్ని తీసుకురావడానికి ములుగు జిల్లా నుండి భూపాలపల్లి జిల్లాకు బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో - [గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న అధికార పార్టీ](https://kalamnigha.com/the-ruling-party-sold-group-1-posts/) - జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి తిరుపతి ట్రాఫిక్ స్తంభించెలా రాస్తారోకో యువత తిరుపతి మార్చి 14(నిఘా న్యూస్): గ్రూప్ -1 పోస్టుల ను అమ్మేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.దీనిపై సిబిఐతో విచారణ చేపట్టాలనీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు డిమాండ్ చేస్తూ తిరుపతి రోడ్లు ట్రాఫిక్ స్తంభించేలా రాస్తారోకోలు చేశారు . స్థానిక భవాని నగర్ సర్కిల్ వద్ద రాస్తారోకోలో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద - [సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి](https://kalamnigha.com/the-super-six-program-should-be-successful/) - బీసీ కులాల ఐక్యతతో సాధిద్దాం బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం తిరుపతి మార్చి14(నిఘా న్యూస్):సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ లందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం పిలుపునిచ్చారు.గురువారం బీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీల యొక్క ముఖ్య ఉద్దేశం సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమని - [అక్రమ లేఔట్ లపై చర్యలేవి?](https://kalamnigha.com/actions-on-illegal-layouts/) - టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ హుజూరాబాద్, నిఘా న్యూస్: హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం, ఫిర్యాదు కలెక్టర్ గారికి చేరకుండా అడ్డుకుంటుంది ఎవరు?..అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అక్రమ లేఔట్ లపై కలెక్టర్ గారు ఆదేశించిన మున్సిపల్ మరియు సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో అక్రమ లేఔట్లపై కౌన్సిల్ సభ్యులు సంతకాలతో కూడిన ఫిర్యాదు - [నూతన ఉత్సాహాన్ని నింపిన అల్ఫోర్స్ ఆనందోత్సవ్](https://kalamnigha.com/alforce-anandotsav-filled-with-new-enthusiasm/) - కరీంనగర్, నిఘా న్యూస్:ప్రాధమిక దశ నుండే విద్యార్థులకు పలు వినోదభరితమైన కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఒత్తిడిని తక్కువ చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వావిలాలపల్లిలోని పాఠశాల మైదానంలో వేడుకగా "ఆనందోత్సవ్" పేరుతో నిర్వహించినటువంటి పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు శాస్త్రోతంగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాతకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగి ఘన - [ఆ తహసీల్దార్ ఆస్తులు రూ.12 కోట్లు](https://kalamnigha.com/that-tehsildars-assets-are-rs-12-crores/) - జమ్మికుంట: మార్చి 13 ( నిఘా న్యూస్ ) జమ్మికుంట :ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహశీల్దార్ రజనీని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి 6 చోట్ల విస్తృత తనిఖీలు చేసిన అధికారులు.. ఆమె ఇంట్లో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆమె ఇంట్లో కిలోన్నర బంగారం, 21 ఇళ్ల స్థలాలు, 7 - [కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లీస్‌ ఒక్కటే: అమిత్‌ షా](https://kalamnigha.com/congress-brs-majlis-are-one-amit-shah/) - హైదరాబాద్‌ (నిఘా న్యూస్). తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు..మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామా. 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా.. అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ''ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామస్మరణే. మజ్లీస్‌ అజెండాతోనే కాంగ్రెస్‌, - [ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు](https://kalamnigha.com/check-for-false-information-in-elections-google-team-with-ec/) - దిల్లీ (నిఘా న్యూస్) సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది..అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది..ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడం కోసం - [కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం](https://kalamnigha.com/the-collapsed-tejas-this-is-the-first-accident/) - జైసల్మేర్‌ (నిఘా న్యూస్) రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్‌ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.అప్రమత్తమైన పైలట్‌ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు వెలికితీసేందుకుగానూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వాయుసేన తెలిపింది.స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన యుద్ధ విమానాల్లో 'తేజస్‌' ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. 2001లో తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ మొదలు.. - [మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం](https://kalamnigha.com/once-again-the-cabinet-resolution-for-their-two-names-as-mlcs-in-the-governors-quota/) - హైదరాబాద్: మార్చ్13(నిఘా న్యూస్) తెలంగాణలో గవర్నర్‌ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే..మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నట్లు సమాచారం..కాగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా మంత్రిమండలి - [వామ్మో ఆ ఆసుపత్రి..! రెట్టింపు బిల్లుల వసూళ్లు..](https://kalamnigha.com/wow-that-hospital-double-bill-collections/) - వాటర్ బబుల్స్ కు రూ.70 వేలుఒక్కరూపాయి తగ్గించేది లేదన్న ఆసుపత్రి యాజమాన్యంమంత్రికే రూ.5 వేలు డిస్కౌంట్ ఇస్తాం.. మీకెందుకు ఇవ్వాలి.. అని దురుసు ప్రవర్తనప్రజల తీవ్ర విమర్శలుచర్యలు తీసుకోవాలి డిమాండ్ కరీంనగర్, నిఘా న్యూస్: ‘వైద్యోనారాయణ హరి’ అన్నారు. అంటే డాక్టర్లు దేవుళ్లతో సమానం అని అంటారు. కానీకొందరు వైద్యులు మాత్రం అధిక డబ్బుకు ఆశపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని అవసరాలకు అవసరం కంటే ఎక్కువ డబ్బును వసూలు చేస్తున్నారు. కరీంనగర్ లోని - [కాకతీయ టెక్నో స్కూల్ లో విద్యాశాఖ అధికారి తనిఖీ](https://kalamnigha.com/inspection-by-education-officer-in-kakatiya-techno-school/) - కరీంనగర్, నిఘా న్యూస్: నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ టెక్నో స్కూల్ అనే శీర్షిక తో గత రెండు రోజులుగా కలం నిఘా న్యూస్ దిన పత్రికలో ప్రచురించిన వార్తకు విద్యాశాఖ అధికారులు స్పందించారు,"వివరాల్లోకి వెళితే"కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లి లో చిన్న డబ్బా కొట్టు లాంటి బిల్డింగ్ లో కాకతీయ టెక్నో స్కూల్ ను సీతారాం రెడ్డి సొంత భవనంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ ను వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జార్జి రెడ్డి ఈ - [విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్మర్ కు మరమ్మతులు](https://kalamnigha.com/repairs-to-power-transformer/) - కొత్తపల్లి (నిఘా న్యూస్). జమ్మికుంట రూరల్ మండలం కొత్త పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లీక్ అయి దాని పైన ఉన్న కరెంట్ స్తంభం ట్రాన్స్ ఫార్మర్ కుంగి దెబ్బ తినే ప్రమాద స్థాయిలో ఉంది. కాలనీ వాసులు మున్సిపల్ సిబ్బంది కి మరియు కరెంట్ లైన్మెన్ తెలియ చేయడం తో వెంటనే లైన్ మెన్ రైతు వేణుగోపాల్ అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బంది మరియు కరెంట్ - [కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్..](https://kalamnigha.com/flag-march-in-the-area-of-karimnagar-one-town-police-station/) - కరీంనగర్, నిఘా న్యూస్:రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో సోమవారంనాడు వన్ టౌన్ పోలీసు స్టేషన్ ల పరిధిలో, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ కరీంనగర్ బైపాస్ వద్ద ప్రారంభమై కోతిరాంపూర్, మైసూర్ బేకరీ, గణేష్ నగర్, అంబేద్కర్ స్టేడియం మీదుగా భగత్ నగర్, పెద్దమ్మతల్లి గుడి వద్ద ముగిసింది. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సీ.ఐ.ఎస్.ఎఫ్ - [14న వైసీపీలో చేరుతున్న‘ముద్రగడ‘](https://kalamnigha.com/mudragada-joining-ycp-on-14/) - నిఘా న్యూస్ , కాకినాడ: ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తన చేరికపై ఆయన తన స్వగ్రామమైన కిర్లంపూడి నుండి ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జగన్ పిలుపుమేరకు వైకాపాలో చేరుతున్నానని, దానికి మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు. మరలా ముఖ్యమంత్రి పీఠంపై జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టడానికి ఎటువంటి - [మహాత్మనగర్ లో పశువుల అపహరణ…](https://kalamnigha.com/cattle-abduction-in-mahatmanagar/) - తిమ్మాపూర్ (నిఘా న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఆదివారం రాత్రి పలువురు రైతుల ఇండ్ల వద్ద కట్టేసిన పశువులు (5 ఆవులు,1 దూడ) లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వెంటనే అప్రమత్తమైన పశువుల యజమానులు బాధితులు స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం గో-రక్ష విభాగ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులుఘటనా స్థలాలను పరిశీలించి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోరక్ష విభాగ్ - [హుజూరాబాద్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు](https://kalamnigha.com/criminal-case-registered-against-huzurabad-mla/) - హుజూరాబాద్, నిఘా న్యూస్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్ లో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. - [ఘనంగా గురు రవిదాస్ మహారాజ్ జయంతి వేడుకలు…](https://kalamnigha.com/celebrating-guru-ravidas-maharaj-jayanti/) - కరీంనగర్ (నిఘా న్యూస్): సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 647 జయంతి ఉత్సవాలు ఆదివారం కరీంనగర్ పట్టణం లోని సమగర సంఘం భవనం లో ఘనంగా నిర్వహించారు., జయంతి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణ సమగర సంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లొ పట్టణ అధ్యక్షులు అలిసేరి శ్యామ్, కార్యదర్శి దొంతుల శ్రీనివాస్, నవీన్, సురేష్, అశోక్, ఆనoద్ ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిధులుగా దేవరకొండ అజయ్, చంద్రగిరి వీర్రాజు, కానుకుర్తీ - [గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు](https://kalamnigha.com/godarammas-paravals-on-the-ganges/) - ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయత్నం చొప్పదండి, నిఘా న్యూస్: కరువు నేలను సిరుల సీమగా మార్చడానికి గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు తొక్కింది.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భగీరథ ప్రయత్నం చేసి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటి విడుదల చేయించడంతో నెల రోజుల వ్యవధిలో గంగమ్మ తల్లి రెండవసారి సవ్వడి చేసింది. చొప్పదండి నియోజకవర్గం లోని రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చివరి మడి వరకు సాగునీరు అందజేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ - [మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం](https://kalamnigha.com/great-honor-to-minister-ponnam-prabhakar-goud/) - కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వీ కన్వెన్షన్ హల్లో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాదిమంది గీతా కార్మికులు, సంఘం సభ్యులు తరలివచ్చారు. ఆదర్శ ఎండీ బూరుగు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ - [గాంధీ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్](https://kalamnigha.com/drunk-and-drive-in-gandhi-square/) - జమ్మికుంట ( నిఘా న్యూస్ ): జమ్మికుంట లోని గాంధీ చౌరస్తాలో ఏ ఎస్సై రవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమని ఎన్నిసార్లు చెప్పిన మందుబాబుల తీరు మాత్రం అస్సలు మారడం లేదని ఎస్సై అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వారు వారి ప్రాణాలనే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగిస్తున్నారు. మైకంతో వాహనాన్ని తోలుతూ అమాయక పాదచారుల ప్రాణాలను గాల్లో - [40 అడుగుల బోరు బావిలో పడిపోయిన బాలిక](https://kalamnigha.com/a-girl-fell-into-a-40-feet-bore-well/) - న్యూ ఢిల్లీ (నిఘా న్యూస్): ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.దీంతో వెంటనే పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందిం చారు.సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షిం చేందుకు చర్యలు చేప ట్టారు.బోర్‌వెల్‌కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేం దుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సన్నాహాలు చేస్తోంది.బోర్‌వెల్ లోతు 40బావి దిగువన ఉన్న బాలికను ## Pages - [Kalam Nigha](https://kalamnigha.com/) - Kalam Nigha is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry. ## Cloud Templates - [Single Post Template - Default PRO](https://kalamnigha.com/tdb_templates/single-post-template-default-pro-2/) - Sample Page Title By Author Name 19/07/2026 1234 Morbi libero lectus, laoreet elementum viverra vitae, sodales sit amet nisi. Vivamus dolor ipsum, ultrices in accumsan nec, viverra in nulla. Donec ligula sem, dignissim quis purus a, ultricies lacinia lectus. Aenean scelerisque, justo ac varius viverra, nisl arcu accumsan elit, quis laoreet metus ipsum vitae sem. - [Header Template - Default PRO](https://kalamnigha.com/tdb_templates/header-template-default-pro/) - eyJ0ZGNfaGVhZGVyX2Rlc2t0b3AiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfZGVza3RvcFwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNpSTZJaU5tWm1abVptWWlMQ0prYVhOd2JHRjVJam9pSW4xOVwiIGhfZGlzcGxheT1cIlwiIGhfcG9zaXRpb249XCJcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfc2l6ZT1cIjhcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfb2Zmc2V0X2hvcml6b250YWw9XCIwXCJdW3ZjX3JvdyBmdWxsX3dpZHRoPVwic3RyZXRjaF9yb3dcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWW1GamEyZHliM1Z1WkMxamIyeHZjaUk2SWlNeU1qSXlNaklpTENKa2FYTndiR0Y1SWpvaUluMTlcIiBjb250ZW50X2FsaWduX3ZlcnRpY2FsPVwiY29udGVudC12ZXJ0LXRvcFwiIGdhcD1cIjBcIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8xXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgdmVydGljYWxfYWxpZ249XCJcIl1bdGRiX2hlYWRlcl9kYXRlIGlubGluZT1cInllc1wiIGRhdGVfY29sb3I9XCIjZmZmZmZmXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFhKcFoyaDBJam9pTXpJaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlNJNmV5SnRZWEpuYVc0dGNtbG5hSFFpT2lJeU1DSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWJHRnVaSE5qWVhCbFgyMWhlRjkzYVdSMGFDSTZNVEUwTUN3aWJHRnVaSE5qWVhCbFgyMXBibDkzYVdSMGFDSTZNVEF4T1N3aWNHOXlkSEpoYVhRaU9uc2liV0Z5WjJsdUxYSnBaMmgwSWpvaU1qQWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQnZjblJ5WVdsMFgyMWhlRjkzYVdSMGFDSTZNVEF4T0N3aWNHOXlkSEpoYVhSZmJXbHVYM2RwWkhSb0lqbzNOamg5XCIgZl9kYXRlX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIyMXB4XCJdW3RkbV9ibG9ja19zb2NpYWxzIHRkc19zb2NpYWwxLWljb25zX2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGljb25zX3NpemU9XCIxMlwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2laR2x6Y0d4aGVTSTZJaUo5ZlE9PVwiIHRkc19zb2NpYWwxLWljb25zX2hvdmVyX2NvbG9yPVwiIzRkYjJlY1wiIGljb25zX3NwYWNpbmc9XCI1XCIgZmxvYXRfcmlnaHQ9XCJ5ZXNcIiBpY29uc19wYWRkaW5nPVwiMS45XCIgZmFjZWJvb2s9XCJodHRwczovL3d3dy5mYWNlYm9vay5jb20vZG5ibmV3c3RlbHVndTI0L1wiIGluc3RhZ3JhbT1cImh0dHBzOi8vd3d3Lmluc3RhZ3JhbS5jb20vcC9DYXF4cy1WUHJpRC8/dXRtX21lZGl1bT1jb3B5X2xpbmtcIiB0d2l0dGVyPVwiaHR0cHM6Ly90d2l0dGVyLmNvbS9kbmJuZXdzczI0P3Q9RG9fWkVubDE5MjRhaWYteDNXei0ydyZhbXA7cz0wOVwiIHlvdXR1YmU9XCJodHRwczovL3lvdXR1YmUuY29tL2NoYW5uZWwvVUM3SHZGQjJpV3JDaTJKNTJ5cTNoamFBXCJdWy92Y19jb2x1bW5dWy92Y19yb3ddW3ZjX3JvdyB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWkdsemNHeGhlU0k2SWlKOWZRPT1cIl1bdmNfY29sdW1uIHZlcnRpY2FsX2FsaWduPVwiXCJdW3ZjX3Jvd19pbm5lciBjb250ZW50X2FsaWduX3ZlcnRpY2FsPVwiY29udGVudC12ZXJ0LWNlbnRlclwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2ljR0ZrWkdsdVp5MXNaV1owSWpvaU9DSXNJbUpoWTJ0bmNtOTFibVF0WTI5c2IzSWlPaUlqWm1OaVpEQXdJaXdpWkdsemNHeGhlU0k2SWlKOUxDSndiM0owY21GcGRDSTZleUp0WVhKbmFXNHRZbTkwZEc5dElqb2lMU0lzSW5CaFpHUnBibWN0ZEc5d0lqb2lNaUlzSW5CaFpHUnBibWN0WW05MGRHOXRJam9pTUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0c5eWRISmhhWFJmYldGNFgzZHBaSFJvSWpveE1ERTRMQ0p3YjNKMGNtRnBkRjl0YVc1ZmQybGtkR2dpT2pjMk9Dd2liR0Z1WkhOallYQmxJanA3SW5CaFpHUnBibWN0ZEc5d0lqb2lNU0lzSW5CaFpHUnBibWN0WW05MGRHOXRJam9pTVNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpYkdGdVpITmpZWEJsWDIxaGVGOTNhV1IwYUNJNk1URTBNQ3dpYkdGdVpITmpZWEJsWDIxcGJsOTNhV1IwYUNJNk1UQXhPWDA9XCIgZ2FwPVwiMFwiXVt2Y19jb2x1bW5faW5uZXIgd2lkdGg9XCIxLzNcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpZDJsa2RHZ2lPaUl6TUNVaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlNJNmV5SjNhV1IwYUNJNklqSTBKU0lzSW1ScGMzQnNZWGtpT2lJaWZTd2liR0Z1WkhOallYQmxYMjFoZUY5M2FXUjBhQ0k2TVRFME1Dd2liR0Z1WkhOallYQmxYMjFwYmw5M2FXUjBhQ0k2TVRBeE9Td2ljRzl5ZEhKaGFYUWlPbnNpZDJsa2RHZ2lPaUpqWVd4aktERXdNQ1VnTFNBME5qaHdlQ2tpTENKa2FYTndiR0Y1SWpvaUluMHNJbkJ2Y25SeVlXbDBYMjFoZUY5M2FXUjBhQ0k2TVRBeE9Dd2ljRzl5ZEhKaGFYUmZiV2x1WDNkcFpIUm9Jam8zTmpoOVwiXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25fdmVydD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIiBhbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgaW1hZ2Vfd2lkdGg9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpJeU1DSjlcIiBtZWRpYV9zaXplX2ltYWdlX2hlaWdodD1cIjExNFwiIG1lZGlhX3NpemVfaW1hZ2Vfd2lkdGg9XCIzMDBcIiBpbWFnZT1cIjEwODExXCJdWy92Y19jb2x1bW5faW5uZXJdW3ZjX2NvbHVtbl9pbm5lciB3aWR0aD1cIjIvM1wiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lkMmxrZEdnaU9pSTNNQ1VpTENKa2FYTndiR0Y1SWpvaUluMHNJbXhoYm1SelkyRndaU0k2ZXlKM2FXUjBhQ0k2SWpjMkpTSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWJHRnVaSE5qWVhCbFgyMWhlRjkzYVdSMGFDSTZNVEUwTUN3aWJHRnVaSE5qWVhCbFgyMXBibDkzYVdSMGFDSTZNVEF4T1N3aWNHOXlkSEpoYVhRaU9uc2lkMmxrZEdnaU9pSTBOamh3ZUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0c5eWRISmhhWFJmYldGNFgzZHBaSFJvSWpveE1ERTRMQ0p3YjNKMGNtRnBkRjl0YVc1ZmQybGtkR2dpT2pjMk9IMD1cIl1bdGRtX2Jsb2NrX3NvY2lhbHMgdHdpdHRlcj1cImh0dHBzOi8veC5jb20vTmlnaGFUVjIvc3RhdHVzLzE3NTM0NDE4MjUxMzI4MTg2MjY/dD1nLUpFWFBEOHJ4azdvRXNDa0pDZ0J3JmFtcDtzPTA4XCIgaW5zdGFncmFtPVwiI1wiIGNvbnRlbnRfYWxpZ25faG9yaXpvbnRhbD1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgdGRzX3NvY2lhbD1cInRkc19zb2NpYWwzXCIgaWNvbnNfcGFkZGluZz1cIjIuOFwiIHRkc19zb2NpYWw0LWljb25zX2JhY2tncm91bmRfY29sb3I9XCJyZ2JhKDI1NSwyNTUsMjU1LDAuMDMpXCIgdGRzX3NvY2lhbDQtYWxsX2ljb25zX2JvcmRlcl9jb2xvcj1cInJnYmEoMjAzLDE0OSw4OCwwLjAzKVwiIHRkc19zb2NpYWw0LWljb25zX2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGljb25zX3NwYWNpbmc9XCJleUpoYkd3aU9pSXhOQ0lzSW5CdmNuUnlZV2wwSWpvaU1UQWlmUT09XCIgdGRzX3NvY2lhbDMtaWNvbnNfYmFja2dyb3VuZF9jb2xvcj1cIiMwMDAwMDBcIiB5b3V0dWJlX2FkZF9pbnB1dD1cImFIUjBjSE1sTTBFbE1rWWxNa1o1YjNWMGRXSmxMbU52YlNVeVJpVTBNRzVwWjJoaGRIWTBNalF6SlROR2Mya2xNMFJ6VDI5bmRtNHpXR2RLU0VWbVh6SjFcIiBrb289XCJodHRwczovL3d3dy5rb29hcHAuY29tL2tvby9zcmluaXZhcy5uaWdoYS9kMDBhYzQyYS04OGY0LTRlMDItODg4OS0xN2ExNTVmNWI1NjNcIiBmYWNlYm9vaz1cImh0dHBzOi8vd3d3LmZhY2Vib29rLmNvbS9wcm9maWxlLnBocD9pZD0xMDAwNzgzNjkxNzU1MTImYW1wO21pYmV4dGlkPVpiV0t3TFwiXVsvdmNfY29sdW1uX2lubmVyXVsvdmNfcm93X2lubmVyXVt2Y19yb3dfaW5uZXIgY29udGVudF9hbGlnbl92ZXJ0aWNhbD1cImNvbnRlbnQtdmVydC10b3BcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpYldGeVoybHVMWEpwWjJoMElqb2lNU0lzSW0xaGNtZHBiaTFzWldaMElqb2lNU0lzSW1KaFkydG5jbTkxYm1RdFkyOXNiM0lpT2lJak1EQTJObUptSWl3aVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCJdW3ZjX2NvbHVtbl9pbm5lciB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWkdsemNHeGhlU0k2SWlKOWZRPT1cIl1bdGRiX2hlYWRlcl9tZW51IG1jMV90aXRsZV90YWc9XCJwXCIgbWFpbl9zdWJfdGRpY29uPVwidGQtaWNvbi1kb3duXCIgc3ViX3RkaWNvbj1cInRkLWljb24tcmlnaHQtYXJyb3dcIiBtbV9hbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgbW9kdWxlc19vbl9yb3dfcmVndWxhcj1cIjIwJVwiIG1vZHVsZXNfb25fcm93X2NhdHM9XCIyNSVcIiBpbWFnZV9zaXplPVwidGRfMzI0eDQwMFwiIG1vZHVsZXNfY2F0ZWdvcnk9XCJpbWFnZVwiIHNob3dfZXhjZXJwdD1cIm5vbmVcIiBzaG93X2NvbT1cIm5vbmVcIiBzaG93X2RhdGU9XCJcIiBzaG93X2F1dGhvcj1cIm5vbmVcIiBtbV9zdWJfYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgbW1fZWxlbV9hbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotcmlnaHRcIiBpbmxpbmU9XCJ5ZXNcIiBtZW51X2lkPVwiOTBcIiBtbV9hbGlnbl9zY3JlZW49XCJ5ZXNcIiBmX2VsZW1fZm9udF9mYW1pbHk9XCI2OTRcIiBmX2VsZW1fZm9udF9zaXplPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqRXhJaXdpWVd4c0lqb2lNVGdpTENKc1lXNWtjMk5oY0dVaU9pSXhOUzQxSW4wPVwiIG1tX3dpZHRoPVwiMTMwMFwiIG1tX3N1YmNhdHNfYmc9XCIjZmZmZmZmXCIgbW1fZWxlbV9ib3JkZXJfYT1cIjAgMXB4IDAgMFwiIG1tX2VsZW1fcGFkZD1cImV5SmhiR3dpT2lJeWNIZ2dNakp3ZUNJc0luQnZjblJ5WVdsMElqb2lNQ0F4TkhCNEluMD1cIiBtbV9zdWJfcGFkZD1cImV5SmhiR3dpT2lJeE5uQjRJREFpTENKd2IzSjBjbUZwZENJNklqRTBjSGdnTUNKOVwiIGZfdGl0bGVfZm9udF9zaXplPVwiZXlKaGJHd2lPaUl4TlNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakUwSWl3aWNHOXlkSEpoYVhRaU9pSXhNeUo5XCIgZl90aXRsZV9mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS4yXCIgYXJ0X3RpdGxlPVwiM3B4IDBcIiBmX21tX3N1Yl9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNeUlzSW5CdmNuUnlZV2wwSWpvaU1URWlmUT09XCIgbW1fY2hpbGRfY2F0cz1cIjEwXCIgbW1fZWxlbV9ib3JkZXI9XCIwIDFweCAwIDBcIiBtbV9oZWlnaHQ9XCJleUpoYkd3aU9pSXpORFVpTENKc1lXNWtjMk5oY0dVaU9pSXpNREFpTENKd2IzSjBjbUZwZENJNklqSTBNQ0o5XCIgbW1fc3ViX3dpZHRoPVwiZXlKc1lXNWtjMk5oY0dVaU9pSXhOakFpTENKd2IzSjBjbUZwZENJNklqRTBNQ0o5XCIgbW1fcGFkZD1cImV5SndiM0owY21GcGRDSTZJakUwSW4wPVwiIG1vZHVsZXNfZ2FwPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqRTBJbjA9XCIgZWxlbV9wYWRkPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqQWdNVEp3ZUNKOVwiIGZfZWxlbV9mb250X2xpbmVfaGVpZ2h0PVwiZXlKd2IzSjBjbUZwZENJNklqUTRjSGdpZlE9PVwiIHZpZGVvX2ljb249XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpJMEluMD1cIiBhbGxfbW9kdWxlc19zcGFjZT1cIjI2XCIgdGRzX21lbnVfc3ViX2FjdGl2ZT1cInRkc19tZW51X3N1Yl9hY3RpdmUxXCIgdGRzX21lbnVfc3ViX2FjdGl2ZTItbGluZV9jb2xvcj1cIlwiIHRkc19tZW51X2FjdGl2ZT1cInRkc19tZW51X2FjdGl2ZTFcIiBzdWJfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiMFwiIHN1Yl9zaGFkb3dfc2hhZG93X29mZnNldF92ZXJ0aWNhbD1cIjBcIiBzdWJfc2hhZG93X3NoYWRvd19vZmZzZXRfaG9yaXpvbnRhbD1cIjBcIiBtbV9zaGFkb3dfc2hhZG93X3NpemU9XCIwXCIgbW1fc2hhZG93X3NoYWRvd19vZmZzZXRfdmVydGljYWw9XCIwXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW5CdmNuUnlZV2wwSWpwN0ltMWhjbWRwYmkxaWIzUjBiMjBpT2lJd0lpd2laR2x6Y0d4aGVTSTZJaUo5TENKd2IzSjBjbUZwZEY5dFlYaGZkMmxrZEdnaU9qRXdNVGdzSW5CdmNuUnlZV2wwWDIxcGJsOTNhV1IwYUNJNk56WTRMQ0pzWVc1a2MyTmhjR1VpT25zaWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlY5dFlYaGZkMmxrZEdnaU9qRXhOREFzSW14aGJtUnpZMkZ3WlY5dGFXNWZkMmxrZEdnaU9qRXdNVGw5XCIgdGV4dF9jb2xvcj1cIiNmZmZmZmZcIl1bL3ZjX2NvbHVtbl9pbm5lcl1bL3ZjX3Jvd19pbm5lcl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bL3RkY196b25lXSIsInRkY19oZWFkZXJfZGVza3RvcF9zdGlja3kiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfZGVza3RvcF9zdGlja3lcIiBzX3RyYW5zaXRpb25fdHlwZT1cIlwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNpSTZJbkpuWW1Fb01qVTFMREkxTlN3eU5UVXNNQzQ1TlNraUxDSjZMV2x1WkdWNElqb2lPVGs1SWl3aVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgaHNfdHJhbnNpdGlvbl90eXBlPVwiXCIgaHNfdHJhbnNpdGlvbl9lZmZlY3Q9XCJzbGlkZVwiIHpvbmVfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiOFwiIGhzX3N0aWNreV90eXBlPVwic21hcnRfc25hcFwiIGhzX3N0aWNreV9vZmZzZXQ9XCI3MlwiXVt2Y19yb3cgZnVsbF93aWR0aD1cInN0cmV0Y2hfcm93XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgY29udGVudF9hbGlnbl92ZXJ0aWNhbD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIl1bdmNfY29sdW1uXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIGFsaWduX3ZlcnQ9XCJjb250ZW50LXZlcnQtY2VudGVyXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV9oZWlnaHQ9XCI5MFwiIG1lZGlhX3NpemVfaW1hZ2Vfd2lkdGg9XCIyNzJcIiBpbWFnZV93aWR0aD1cIjEyNlwiIHNob3dfaW1hZ2U9XCJcIiB0YWdsaW5lX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiB0ZXh0X2NvbG9yPVwiIzAwMDAwMFwiIHR0bF90YWdfc3BhY2U9XCJleUpoYkd3aU9pSXRNeUlzSW5CdmNuUnlZV2wwSWpvaUxUSWlmUT09XCIgaW5saW5lPVwieWVzXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgaW1hZ2U9XCIxM1wiXVt0ZGJfaGVhZGVyX21lbnUgbWMxX3RpdGxlX3RhZz1cInBcIiBtYWluX3N1Yl90ZGljb249XCJ0ZC1pY29uLWRvd25cIiBzdWJfdGRpY29uPVwidGQtaWNvbi1yaWdodC1hcnJvd1wiIG1tX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiBtb2R1bGVzX29uX3Jvd19yZWd1bGFyPVwiMjAlXCIgbW9kdWxlc19vbl9yb3dfY2F0cz1cIjI1JVwiIGltYWdlX3NpemU9XCJ0ZF8zMjR4NDAwXCIgbW9kdWxlc19jYXRlZ29yeT1cImltYWdlXCIgc2hvd19leGNlcnB0PVwibm9uZVwiIHNob3dfY29tPVwibm9uZVwiIHNob3dfZGF0ZT1cIlwiIHNob3dfYXV0aG9yPVwibm9uZVwiIG1tX3N1Yl9hbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotcmlnaHRcIiBtbV9lbGVtX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIGlubGluZT1cInllc1wiIG1lbnVfaWQ9XCIyOFwiIG1tX2FsaWduX3NjcmVlbj1cInllc1wiIGZfZWxlbV9mb250X2ZhbWlseT1cIlwiIGZfZWxlbV9mb250X3NpemU9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpFeEluMD1cIiBtbV93aWR0aD1cIjEzMDBcIiBtbV9zdWJjYXRzX2JnPVwiI2ZmZmZmZlwiIG1tX2VsZW1fYm9yZGVyX2E9XCIwIDFweCAwIDBcIiBtbV9lbGVtX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXljSGdnTWpKd2VDSXNJbkJ2Y25SeVlXbDBJam9pTUNBeE5IQjRJbjA9XCIgbW1fc3ViX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXhObkI0SURBaUxDSndiM0owY21GcGRDSTZJakUwY0hnZ01DSjlcIiBmX3RpdGxlX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE5TSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMElpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TXlKOVwiIGZfdGl0bGVfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuMlwiIGFydF90aXRsZT1cIjNweCAwXCIgZl9tbV9zdWJfZm9udF9zaXplPVwiZXlKaGJHd2lPaUl4TXlJc0luQnZjblJ5WVdsMElqb2lNVEVpZlE9PVwiIG1tX2NoaWxkX2NhdHM9XCIxMFwiIG1tX2VsZW1fYm9yZGVyPVwiMCAxcHggMCAwXCIgbW1faGVpZ2h0PVwiZXlKaGJHd2lPaUl6TkRVaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUl6TURBaUxDSndiM0owY21GcGRDSTZJakkwTUNKOVwiIG1tX3N1Yl93aWR0aD1cImV5SnNZVzVrYzJOaGNHVWlPaUl4TmpBaUxDSndiM0owY21GcGRDSTZJakUwTUNKOVwiIG1tX3BhZGQ9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpFMEluMD1cIiBtb2R1bGVzX2dhcD1cImV5SndiM0owY21GcGRDSTZJakUwSW4wPVwiIGVsZW1fcGFkZD1cImV5SndiM0owY21GcGRDSTZJakFnTVRKd2VDSjlcIiBmX2VsZW1fZm9udF9saW5lX2hlaWdodD1cImV5SndiM0owY21GcGRDSTZJalE0Y0hnaWZRPT1cIiB2aWRlb19pY29uPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqSTBJbjA9XCIgYWxsX21vZHVsZXNfc3BhY2U9XCIyNlwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmU9XCJ0ZHNfbWVudV9zdWJfYWN0aXZlMVwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmUyLWxpbmVfY29sb3I9XCJcIl1bdGRiX2hlYWRlcl9zZWFyY2ggaW5saW5lPVwieWVzXCIgdG9nZ2xlX3R4dF9wb3M9XCJhZnRlclwiIGZvcm1fYWxpZ249XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgcmVzdWx0c19tc2dfYWxpZ249XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIGltYWdlX2Zsb2F0ZWQ9XCJmbG9hdF9sZWZ0XCIgaW1hZ2Vfd2lkdGg9XCIzMFwiIGltYWdlX3NpemU9XCJ0ZF8zMjR4NDAwXCIgc2hvd19jYXQ9XCJub25lXCIgc2hvd19idG49XCJub25lXCIgc2hvd19kYXRlPVwiXCIgc2hvd19yZXZpZXc9XCJcIiBzaG93X2NvbT1cIm5vbmVcIiBzaG93X2V4Y2VycHQ9XCJub25lXCIgc2hvd19hdXRob3I9XCJub25lXCIgYXJ0X3RpdGxlPVwiMCAwIDJweCAwXCIgYWxsX21vZHVsZXNfc3BhY2U9XCIyMFwiIHRkaWNvbj1cInRkLWljb24tbWFnbmlmaWVyLWJpZy1yb3VuZGVkXCIgaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPaUl5TUNJc0luQnZjblJ5WVdsMElqb2lNVGdpZlE9PVwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2laR2x6Y0d4aGVTSTZJaUo5TENKd2IzSjBjbUZwZENJNmV5SnRZWEpuYVc0dGRHOXdJam9pTVNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0c5eWRISmhhWFJmYldGNFgzZHBaSFJvSWpveE1ERTRMQ0p3YjNKMGNtRnBkRjl0YVc1ZmQybGtkR2dpT2pjMk9IMD1cIiBtb2R1bGVzX29uX3Jvdz1cImV5SmhiR3dpT2lJMU1DVWlMQ0p3YjNKMGNtRnBkQ0k2SWpVd0pTSXNJbXhoYm1SelkyRndaU0k2SWpVd0pTSjlcIiBtZXRhX2luZm9faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWxlZnRcIiBmb3JtX3dpZHRoPVwiNjAwXCIgaW5wdXRfYm9yZGVyPVwiMCAwIDFweCAwXCIgbW9kdWxlc19kaXZpZGVyPVwiXCIgZm9ybV9wYWRkaW5nPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqSXdjSGdnTWpCd2VDQXlNSEI0SWl3aVlXeHNJam9pTXpCd2VDSjlcIiBhcnJvd19jb2xvcj1cIiNmZmZmZmZcIiBidG5fYmdfaD1cInJnYmEoMCwwLDAsMClcIiBidG5fdGRpY29uPVwidGQtaWNvbi1tZW51LXJpZ2h0XCIgYnRuX2ljb25fcG9zPVwiYWZ0ZXJcIiBidG5faWNvbl9zaXplPVwiN1wiIGJ0bl9pY29uX3NwYWNlPVwiOFwiIGZfdGl0bGVfZm9udF9mYW1pbHk9XCJcIiBmX2NhdF9mb250X2ZhbWlseT1cIlwiIGZfY2F0X2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgZl90aXRsZV9mb250X3dlaWdodD1cIlwiIGZfdGl0bGVfZm9udF90cmFuc2Zvcm09XCJcIiBmX3RpdGxlX2ZvbnRfc2l6ZT1cIjEzXCIgdGl0bGVfdHh0X2hvdmVyPVwiIzRkYjJlY1wiIHJlc3VsdHNfbGltaXQ9XCI2XCIgZmxvYXRfYmxvY2s9XCJ5ZXNcIiBpY29uX2NvbG9yPVwiIzAwMDAwMFwiIHJlc3VsdHNfYm9yZGVyPVwiMCAwIDFweCAwXCIgZl90aXRsZV9mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS40XCIgYnRuX2NvbG9yPVwiIzAwMDAwMFwiIGJ0bl9jb2xvcl9oPVwiIzRkYjJlY1wiIGFsbF91bmRlcmxpbmVfY29sb3I9XCJcIiByZXN1bHRzX21zZ19jb2xvcl9oPVwiIzRkYjJlY1wiIGltYWdlX2hlaWdodD1cIjEwMFwiIG1ldGFfcGFkZGluZz1cIjNweCAwIDAgMTZweFwiIG1vZHVsZXNfZ2FwPVwiMjBcIiBtYzFfdGw9XCIxMlwiIHNob3dfZm9ybT1cInllc1wiIGZfbWV0YV9mb250X3dlaWdodD1cIlwiIGhfZWZmZWN0PVwiXCIgcmVzdWx0c19tc2dfcGFkZGluZz1cIjEwcHggMFwiIGZfcmVzdWx0c19tc2dfZm9udF9zdHlsZT1cIm5vcm1hbFwiIHZpZGVvX2ljb249XCIyNFwiIG1vZHVsZXNfZGl2aWRlcl9jb2xvcj1cIlwiIG1vZHVsZXNfYm9yZGVyX2NvbG9yPVwiXCIgYnRuX3BhZGRpbmc9XCIwXCIgZm9ybV9ib3JkZXI9XCIwXCIgZm9ybV9zaGFkb3dfc2hhZG93X29mZnNldF92ZXJ0aWNhbD1cIjNcIiByZXN1bHRzX3BhZGRpbmc9XCIwIDMwcHggMzBweFwiIGJ0bl9iZz1cInJnYmEoMCwwLDAsMClcIiBpY29uX3BhZGRpbmc9XCJleUpoYkd3aU9qSXVOQ3dpY0c5eWRISmhhWFFpT2lJeUxqWWlmUT09XCJdWy92Y19jb2x1bW5dWy92Y19yb3ddWy90ZGNfem9uZV0iLCJ0ZGNfaGVhZGVyX21vYmlsZSI6Ilt0ZGNfem9uZSB0eXBlPVwidGRjX2hlYWRlcl9tb2JpbGVcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKaVlXTnJaM0p2ZFc1a0xXTnZiRzl5SWpvaUl6SXlNakl5TWlJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIHpvbmVfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiZXlKd2FHOXVaU0k2SWpnaWZRPT1cIiBtX2Rpc3BsYXk9XCJyZWxhdGl2ZVwiIG1fcG9zaXRpb249XCJ0b3BcIl1bdmNfcm93IGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtdG9wXCIgZ2FwPVwiZXlKd2FHOXVaU0k2SWpBaWZRPT1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKaVlXTnJaM0p2ZFc1a0xXTnZiRzl5SWpvaUkyWmpZbVF3TUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiXVt2Y19jb2x1bW4gd2lkdGg9XCIxLzNcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKM2FXUjBhQ0k2SWpJd0pTSXNJbVJwYzNCc1lYa2lPaUpwYm14cGJtVXRZbXh2WTJzaWZTd2ljR2h2Ym1WZmJXRjRYM2RwWkhSb0lqbzNOamQ5XCIgdmVydGljYWxfYWxpZ249XCJleUp3YUc5dVpTSTZJbTFwWkdSc1pTSjlcIl1bdGRiX21vYmlsZV9tZW51IGlubGluZT1cInllc1wiIGljb25fY29sb3I9XCIjMDcwZTkzXCIgaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPakl5TENKd2FHOXVaU0k2SWpNekluMD1cIiBpY29uX3BhZGRpbmc9XCJleUpoYkd3aU9qSXVOU3dpY0dodmJtVWlPaUl5SW4wPVwiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRkRzl3SWpvaU1pSXNJbTFoY21kcGJpMXNaV1owSWpvaUxURXpJaXdpWkdsemNHeGhlU0k2SWlKOUxDSndhRzl1WlY5dFlYaGZkMmxrZEdnaU9qYzJOMzA9XCIgbWVudV9pZD1cIjkwXCIgdGRpY29uPVwidGRjLWZvbnQtZmEgdGRjLWZvbnQtZmEtdGhcIl1bL3ZjX2NvbHVtbl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SjNhV1IwYUNJNklqWXdKU0lzSW1ScGMzQnNZWGtpT2lKcGJteHBibVV0WW14dlkyc2lmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIHZlcnRpY2FsX2FsaWduPVwiZXlKd2FHOXVaU0k2SW0xcFpHUnNaU0o5XCJdW3RkYl9oZWFkZXJfbG9nbyBhbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgYWxpZ25fdmVydD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIiBtZWRpYV9zaXplX2ltYWdlX2hlaWdodD1cIjExNFwiIG1lZGlhX3NpemVfaW1hZ2Vfd2lkdGg9XCIzMDBcIiBpbWFnZV93aWR0aD1cImV5SndiM0owY21GcGRDSTZJakU0TmlJc0luQm9iMjVsSWpvaU1UZ3dJbjA9XCIgc2hvd19pbWFnZT1cImV5SmhiR3dpT2lKdWIyNWxJaXdpY0dodmJtVWlPaUppYkc5amF5SjlcIiB0YWdsaW5lX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiB0ZXh0X2NvbG9yPVwiI2ZmZmZmZlwiIHR0bF90YWdfc3BhY2U9XCJleUpoYkd3aU9pSXRNeUlzSW5CdmNuUnlZV2wwSWpvaUxUSWlmUT09XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlMQ0p3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRkRzl3SWpvaU1DSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIiBpbWFnZT1cIjEwODExXCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvM1wiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUozYVdSMGFDSTZJakl3SlNJc0ltUnBjM0JzWVhraU9pSnBibXhwYm1VdFlteHZZMnNpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIiB2ZXJ0aWNhbF9hbGlnbj1cImV5SndhRzl1WlNJNkltMXBaR1JzWlNKOVwiXVt0ZGJfbW9iaWxlX3NlYXJjaCBpbmxpbmU9XCJ5ZXNcIiBmbG9hdF9yaWdodD1cInllc1wiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRjbWxuYUhRaU9pSXRNVGdpTENKdFlYSm5hVzR0WW05MGRHOXRJam9pTUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIGljb25fY29sb3I9XCIjZmZmZmZmXCIgdGRpY29uPVwidGQtaWNvbi1tYWduaWZpZXItYmlnLXJvdW5kZWRcIl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bL3RkY196b25lXSIsInRkY19oZWFkZXJfbW9iaWxlX3N0aWNreSI6Ilt0ZGNfem9uZSB0eXBlPVwidGRjX2hlYWRlcl9tb2JpbGVfc3RpY2t5XCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SmlZV05yWjNKdmRXNWtMV052Ykc5eUlqb2lJekl5TWpJeU1pSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIiBtc190cmFuc2l0aW9uX2VmZmVjdD1cImV5SmhiR3dpT2lKdmNHRmphWFI1SWl3aWNHaHZibVVpT2lKemJHbGtaU0o5XCIgbXNfc3RpY2t5X3R5cGU9XCJcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfc2l6ZT1cImV5SndhRzl1WlNJNklqZ2lmUT09XCIgY29udGVudF9hbGlnbl92ZXJ0aWNhbD1cImNvbnRlbnQtdmVydC10b3BcIl1bdmNfcm93IGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtdG9wXCIgZ2FwPVwiZXlKd2FHOXVaU0k2SWpBaWZRPT1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKa2FYTndiR0Y1SWpvaUluMHNJbkJvYjI1bFgyMWhlRjkzYVdSMGFDSTZOelkzZlE9PVwiXVt2Y19jb2x1bW4gd2lkdGg9XCIxLzNcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKM2FXUjBhQ0k2SWpJd0pTSXNJbVJwYzNCc1lYa2lPaUpwYm14cGJtVXRZbXh2WTJzaWZTd2ljR2h2Ym1WZmJXRjRYM2RwWkhSb0lqbzNOamQ5XCIgdmVydGljYWxfYWxpZ249XCJleUp3YUc5dVpTSTZJbTFwWkdSc1pTSjlcIl1bdGRiX21vYmlsZV9tZW51IGlubGluZT1cInllc1wiIGljb25fY29sb3I9XCIjZmZmZmZmXCIgaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPakl5TENKd2FHOXVaU0k2SWpJM0luMD1cIiBpY29uX3BhZGRpbmc9XCJleUpoYkd3aU9qSXVOU3dpY0dodmJtVWlPaUl5SW4wPVwiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRkRzl3SWpvaU1pSXNJbTFoY21kcGJpMXNaV1owSWpvaUxURXpJaXdpWkdsemNHeGhlU0k2SWlKOUxDSndhRzl1WlY5dFlYaGZkMmxrZEdnaU9qYzJOMzA9XCIgbWVudV9pZD1cIjI4XCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvM1wiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUozYVdSMGFDSTZJall3SlNJc0ltUnBjM0JzWVhraU9pSnBibXhwYm1VdFlteHZZMnNpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIiB2ZXJ0aWNhbF9hbGlnbj1cImV5SndhRzl1WlNJNkltMXBaR1JzWlNKOVwiXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIGFsaWduX3ZlcnQ9XCJjb250ZW50LXZlcnQtY2VudGVyXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV9oZWlnaHQ9XCIxODBcIiBtZWRpYV9zaXplX2ltYWdlX3dpZHRoPVwiNTQ0XCIgaW1hZ2Vfd2lkdGg9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpFNE5pSXNJbkJvYjI1bElqb2lNVGd3SW4wPVwiIHNob3dfaW1hZ2U9XCJleUpoYkd3aU9pSnViMjVsSWl3aWNHaHZibVVpT2lKaWJHOWpheUo5XCIgdGFnbGluZV9hbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgdGV4dF9jb2xvcj1cIiNmZmZmZmZcIiB0dGxfdGFnX3NwYWNlPVwiZXlKaGJHd2lPaUl0TXlJc0luQnZjblJ5WVdsMElqb2lMVElpZlE9PVwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2laR2x6Y0d4aGVTSTZJaUo5TENKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lMVGdpTENKa2FYTndiR0Y1SWpvaUluMHNJbkJvYjI1bFgyMWhlRjkzYVdSMGFDSTZOelkzZlE9PVwiIGltYWdlPVwiMjZcIl1bL3ZjX2NvbHVtbl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SjNhV1IwYUNJNklqSXdKU0lzSW1ScGMzQnNZWGtpT2lKcGJteHBibVV0WW14dlkyc2lmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIHZlcnRpY2FsX2FsaWduPVwiZXlKd2FHOXVaU0k2SW0xcFpHUnNaU0o5XCJdW3RkYl9tb2JpbGVfc2VhcmNoIGlubGluZT1cInllc1wiIGZsb2F0X3JpZ2h0PVwieWVzXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SnRZWEpuYVc0dGNtbG5hSFFpT2lJdE1UZ2lMQ0p0WVhKbmFXNHRZbTkwZEc5dElqb2lNQ0lzSW1ScGMzQnNZWGtpT2lJaWZTd2ljR2h2Ym1WZmJXRjRYM2RwWkhSb0lqbzNOamQ5XCIgaWNvbl9jb2xvcj1cIiNmZmZmZmZcIiB0ZGljb249XCJ0ZC1pY29uLW1hZ25pZmllci1iaWctcm91bmRlZFwiXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVsvdGRjX3pvbmVdIiwidGRjX2lzX2hlYWRlcl9zdGlja3kiOmZhbHNlLCJ0ZGNfaXNfbW9iaWxlX2hlYWRlcl9zdGlja3kiOmZhbHNlfQ== - [Footer - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/footer-magazine-pro/) - Kalam Nigha is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry. Contact us: kalamnigha24@gmail.com FacebookInstagramKooTwitter Designed & Developed by The Mass Designs Home తాజా వార్తలు తెలంగాణ వార్తలు సినిమా వీడియోస్ epaper Live TV మరిన్నీ - [Author Template - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/author-template-magazine-pro/) - HomeSample Page Sample Page Title 1141 POSTS0 COMMENTSwww.sample-website.comSample author description Blog Sample post title 0 Author name - 19/07/2026 Blog Sample post title 1 Author name - 19/07/2026 Blog Sample post title 2 Author name - 19/07/2026 Blog Sample post title 3 Author name - 19/07/2026 Blog Sample post title 4 Author name - 19/07/2026 - [Tag Template - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/tag-template-magazine-pro/) - HomeSample Page Tag: Sample Page Title Blog Sample post title 4 Author name - 19/07/2026 Blog Sample post title 5 Author name - 19/07/2026 Blog Sample post title 6 Author name - 19/07/2026 Blog Sample post title 7 Author name - 19/07/2026 Blog Sample post title 8 Author name - 19/07/2026 Blog Sample post title - [Date Template - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/date-template-magazine-pro/) - HomeSample Page Sample Page Title Blog Sample post title 0 Author name - 19/07/2026 Blog Sample post title 1 Author name - 19/07/2026 Blog Sample post title 2 Author name - 19/07/2026 Blog Sample post title 3 Author name - 19/07/2026 Blog Sample post title 4 Author name - 19/07/2026 Blog Sample post title 5 - [Search Template - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/search-template-magazine-pro/) - HomeSample Page Sample Page Title Search Blog Sample post title 0 Author name - 19/07/2026 Blog Sample post title 1 Author name - 19/07/2026 Blog Sample post title 2 Author name - 19/07/2026 Blog Sample post title 3 Author name - 19/07/2026 Blog Sample post title 4 Author name - 19/07/2026 Blog Sample post title - [404 Template - Magazine PRO](https://kalamnigha.com/tdb_templates/404-template-magazine-pro/) - Ooops... Error 404 Sorry, but the page you are looking for doesn't exist. Go to the homepage చరిత్ర సృష్టించిన పీవీ సింధు తెలంగాణ వార్తలు kalamnigha.com - 19/07/2026 హైదరాబాద్, నిఘా న్యూస్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు, క్రీడా రంగం లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోక్యో... ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ - [Footer - Default PRO](https://kalamnigha.com/tdb_templates/footer-default-pro/) - EDITOR PICKS చరిత్ర సృష్టించిన పీవీ సింధు 19/07/2026 ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ 19/07/2026 పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ 19/07/2026 POPULAR POSTS చరిత్ర సృష్టించిన పీవీ సింధు 19/07/2026 ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ 19/07/2026 పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ 19/07/2026 PUBLISHER DETAILSHome తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు తెలంగాణ వార్తలు నేషనల్ వార్తలు హెల్త్ వీడియోస్ సినిమా More ఎడ్యుకేషన్ - [Attachment Template - Default PRO](https://kalamnigha.com/tdb_templates/attachment-template-default-pro/) - HomeSample Page Sample Page Title Sample attachment description. Most Read చరిత్ర సృష్టించిన పీవీ సింధు 19/07/2026 ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ 19/07/2026 పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ 19/07/2026 గిరిజన మహిళపై అటవీశాఖ అధికారుల దాడి! 18/07/2026 - [Category Template - Default PRO](https://kalamnigha.com/tdb_templates/category-template-default-pro-2/) - Sample Page Title Blog Sample post title 0 Author name - 19/07/2026 11 Blog Sample post title 1 Author name - 19/07/2026 11 Blog Sample post title 2 Author name - 19/07/2026 11 Blog Sample post title 3 Author name - 19/07/2026 11 Blog Sample post title 4 Author name - 19/07/2026 11 Blog Sample ## Categories - [Blog](https://kalamnigha.com/category/blog/) - Your blog category - [epaper](https://kalamnigha.com/category/epaper/) - [Live TV](https://kalamnigha.com/category/live-tv/) - [అనంతపురం](https://kalamnigha.com/category/అనంతపురం/) - [అమరావతి](https://kalamnigha.com/category/అమరావతి/) - [ఆదిలాబాద్](https://kalamnigha.com/category/ఆదిలాబాద్/) - [ఆధ్యాత్మికం](https://kalamnigha.com/category/ఆధ్యాత్మికం/) - [ఆంధ్రప్రదేశ్ వార్తలు](https://kalamnigha.com/category/ఆంధ్రప్రదేశ్-వార్తలు/) - [కృష్ణా](https://kalamnigha.com/category/కృష్ణా/) - [క్రైమ్](https://kalamnigha.com/category/క్రైమ్/) - [ఖమ్మం](https://kalamnigha.com/category/ఖమ్మం/) - [గుంటూరు](https://kalamnigha.com/category/గుంటూరు/) - [చిత్తూరు](https://kalamnigha.com/category/చిత్తూరు/) - [జగిత్యాల](https://kalamnigha.com/category/జగిత్యాల/) - [జనగామ](https://kalamnigha.com/category/జనగామ/) - [జయశంకర్ భూపాలపల్లి](https://kalamnigha.com/category/జయశంకర్-భూపాలపల్లి/) - [తాజా వార్తలు](https://kalamnigha.com/category/తాజా-వార్తలు/) - [తెలంగాణ వార్తలు](https://kalamnigha.com/category/తెలంగాణ-వార్తలు/) - [నిజామాబాద్](https://kalamnigha.com/category/నిజామాబాద్/) - [నేషనల్ వార్తలు](https://kalamnigha.com/category/నేషనల్-వార్తలు/) - [పశ్చిమ గోదావరి](https://kalamnigha.com/category/పశ్చిమ-గోదావరి/) - [పెద్దపల్లి](https://kalamnigha.com/category/పెద్దపల్లి/) - [బిజినెస్](https://kalamnigha.com/category/బిజినెస్/) - [మంచిర్యాల](https://kalamnigha.com/category/మంచిర్యాల/) - [మహబూబ్ నగర్](https://kalamnigha.com/category/మహబూబ్-నగర్/) - [రంగారెడ్డి](https://kalamnigha.com/category/రంగారెడ్డి/) - [రాజన్న సిరిసిల్ల](https://kalamnigha.com/category/రాజన్న-సిరిసిల్ల/) - [విశాఖపట్నం](https://kalamnigha.com/category/విశాఖపట్నం/) - [వీడియోస్](https://kalamnigha.com/category/వీడియోస్/) - [సంగారెడ్డి](https://kalamnigha.com/category/సంగారెడ్డి/) - [సిద్దిపేట](https://kalamnigha.com/category/సిద్దిపేట/) - [సినిమా](https://kalamnigha.com/category/సినిమా/) - [సైన్స్ అండ్ టెక్నాలజీ](https://kalamnigha.com/category/సైన్స్-అండ్-టెక్నాలజీ/) - [స్పెషల్ న్యూస్](https://kalamnigha.com/category/స్పెషల్-న్యూస్/) - [స్పోర్ట్స్](https://kalamnigha.com/category/స్పోర్ట్స్/) - [హన్మకొండ](https://kalamnigha.com/category/హన్మకొండ/) - [హెల్త్](https://kalamnigha.com/category/హెల్త్/) - [హైదరాబాద్](https://kalamnigha.com/category/హైదరాబాద్/) - [కరీంనగర్](https://kalamnigha.com/category/కరీంనగర్/) - [వరంగల్](https://kalamnigha.com/category/వరంగల్/) - [ఆరోగ్యం](https://kalamnigha.com/category/ఆరోగ్యం/) ## Tags - [revanth reddy](https://kalamnigha.com/tag/revanth-reddy/) - [Telangana](https://kalamnigha.com/tag/telangana/) - [valluri kranthi](https://kalamnigha.com/tag/valluri-kranthi/) - [Rangareddy Collecter](https://kalamnigha.com/tag/rangareddy-collecter/) - [Rtc](https://kalamnigha.com/tag/rtc/) - [Rajanna siricilla](https://kalamnigha.com/tag/rajanna-siricilla/) - [Medaram](https://kalamnigha.com/tag/medaram/) - [DGP](https://kalamnigha.com/tag/dgp/) - [Huzurabad](https://kalamnigha.com/tag/huzurabad/) - [Vditelapranav](https://kalamnigha.com/tag/vditelapranav/) - [Dalithabandhu](https://kalamnigha.com/tag/dalithabandhu/) - [Karimnagar](https://kalamnigha.com/tag/karimnagar/) - [Land Mafia](https://kalamnigha.com/tag/land-mafia/) - [Vemulawada](https://kalamnigha.com/tag/vemulawada/) - [Adi srinivas](https://kalamnigha.com/tag/adi-srinivas/) - [bandi Sanjay](https://kalamnigha.com/tag/bandi-sanjay/) - [Padayatra](https://kalamnigha.com/tag/padayatra/) - [Sheteam](https://kalamnigha.com/tag/sheteam/) - [Si srilatha](https://kalamnigha.com/tag/si-srilatha/) - [gav chalo](https://kalamnigha.com/tag/gav-chalo/) - [Isuka tracter](https://kalamnigha.com/tag/isuka-tracter/) - [koheda](https://kalamnigha.com/tag/koheda/) - [college](https://kalamnigha.com/tag/college/) - [Fees](https://kalamnigha.com/tag/fees/) - [Koppula Eshwar](https://kalamnigha.com/tag/koppula-eshwar/) - [Peddapally parliament](https://kalamnigha.com/tag/peddapally-parliament/) - [Sangareddy](https://kalamnigha.com/tag/sangareddy/) - [pv narasimharao](https://kalamnigha.com/tag/pv-narasimharao/) - [Jammikunta](https://kalamnigha.com/tag/jammikunta/) - [Huzrurabad](https://kalamnigha.com/tag/huzrurabad/) - [illantakunta](https://kalamnigha.com/tag/illantakunta/) - [Muncipal colrporation](https://kalamnigha.com/tag/muncipal-colrporation/) - [Afphores](https://kalamnigha.com/tag/afphores/) - [Husnabad](https://kalamnigha.com/tag/husnabad/) - [parlapalli ravinder](https://kalamnigha.com/tag/parlapalli-ravinder/) - [Kakatiya achool](https://kalamnigha.com/tag/kakatiya-achool/) - [Raisins food. Health Tips](https://kalamnigha.com/tag/raisins-food-health-tips/) - [Tollywood](https://kalamnigha.com/tag/tollywood/) - [Allu arjun](https://kalamnigha.com/tag/allu-arjun/) - [germany](https://kalamnigha.com/tag/germany/) - [Flipkart](https://kalamnigha.com/tag/flipkart/) - [Business](https://kalamnigha.com/tag/business/) - [alphores](https://kalamnigha.com/tag/alphores/) - [Narender Reddy](https://kalamnigha.com/tag/narender-reddy/) - [Sarfaraj](https://kalamnigha.com/tag/sarfaraj/) - [Sports](https://kalamnigha.com/tag/sports/) - [Si](https://kalamnigha.com/tag/si/) - [sydapur](https://kalamnigha.com/tag/sydapur/) - [Karimnagr](https://kalamnigha.com/tag/karimnagr/) - [Ravichandran Ashwin](https://kalamnigha.com/tag/ravichandran-ashwin/) - [Cricket](https://kalamnigha.com/tag/cricket/) - [Jaiswal](https://kalamnigha.com/tag/jaiswal/) - [beer face pack](https://kalamnigha.com/tag/beer-face-pack/) - [Health tips](https://kalamnigha.com/tag/health-tips/) - [Fire Accident](https://kalamnigha.com/tag/fire-accident/) - [Aswat Koushik](https://kalamnigha.com/tag/aswat-koushik/) - [Chess competition](https://kalamnigha.com/tag/chess-competition/) - [8 Years Old boy](https://kalamnigha.com/tag/8-years-old-boy/) - [Inguva](https://kalamnigha.com/tag/inguva/) - [Cm Jagan](https://kalamnigha.com/tag/cm-jagan/) - [Vishaka](https://kalamnigha.com/tag/vishaka/) - [Tdp](https://kalamnigha.com/tag/tdp/) - [Janasena](https://kalamnigha.com/tag/janasena/) - [Modi](https://kalamnigha.com/tag/modi/) - [Gujarat](https://kalamnigha.com/tag/gujarat/) - [Amul company](https://kalamnigha.com/tag/amul-company/) - [Lasya nandita](https://kalamnigha.com/tag/lasya-nandita/) - [Contonment mla](https://kalamnigha.com/tag/contonment-mla/) - [Wpl](https://kalamnigha.com/tag/wpl/) - [Wmencricket](https://kalamnigha.com/tag/wmencricket/) - [Bjp](https://kalamnigha.com/tag/bjp/) - [Endla laxminarayana](https://kalamnigha.com/tag/endla-laxminarayana/) - [Choppadandi](https://kalamnigha.com/tag/choppadandi/) - [Mantri srilatha](https://kalamnigha.com/tag/mantri-srilatha/) - [Police plagmarch](https://kalamnigha.com/tag/police-plagmarch/) - [Tnsf Waranga](https://kalamnigha.com/tag/tnsf-waranga/) - [Ktr](https://kalamnigha.com/tag/ktr/) - [vishaka vande bharat rail](https://kalamnigha.com/tag/vishaka-vande-bharat-rail/) - [sudhamoorthy](https://kalamnigha.com/tag/sudhamoorthy/) - [rajyasabha](https://kalamnigha.com/tag/rajyasabha/) - [Kondagattu ghat road accident](https://kalamnigha.com/tag/kondagattu-ghat-road-accident/) - [auto](https://kalamnigha.com/tag/auto/) - [Jagityala](https://kalamnigha.com/tag/jagityala/) - [dharmapuri](https://kalamnigha.com/tag/dharmapuri/) - [padmarajan](https://kalamnigha.com/tag/padmarajan/) - [gangadhara](https://kalamnigha.com/tag/gangadhara/) - [protest](https://kalamnigha.com/tag/protest/) - [kerala cm daughter veena](https://kalamnigha.com/tag/kerala-cm-daughter-veena/) - [case file](https://kalamnigha.com/tag/case-file/) - [Khammam](https://kalamnigha.com/tag/khammam/) - [Busstand](https://kalamnigha.com/tag/busstand/) - [Free bus](https://kalamnigha.com/tag/free-bus/) - [velichala rajender Rao](https://kalamnigha.com/tag/velichala-rajender-rao/) - [milk](https://kalamnigha.com/tag/milk/) - [akshara school](https://kalamnigha.com/tag/akshara-school/) - [summer holydays](https://kalamnigha.com/tag/summer-holydays/) - [Ranadugu](https://kalamnigha.com/tag/ranadugu/) - [Maoist](https://kalamnigha.com/tag/maoist/) - [Encounter](https://kalamnigha.com/tag/encounter/) - [Chattisgarh](https://kalamnigha.com/tag/chattisgarh/) - [Tranin Accident](https://kalamnigha.com/tag/tranin-accident/) - [Father Daughter died](https://kalamnigha.com/tag/father-daughter-died/) - [Hospital](https://kalamnigha.com/tag/hospital/) - [RTC Recruitment](https://kalamnigha.com/tag/rtc-recruitment/) - [Hyderabad](https://kalamnigha.com/tag/hyderabad/) - [Pooja](https://kalamnigha.com/tag/pooja/) - [tgpsc agigation](https://kalamnigha.com/tag/tgpsc-agigation/) - [Labour Party](https://kalamnigha.com/tag/labour-party/) - [Parliament Election](https://kalamnigha.com/tag/parliament-election/) - [sonusood](https://kalamnigha.com/tag/sonusood/) - [kumari aunty](https://kalamnigha.com/tag/kumari-aunty/) - [Bonalu](https://kalamnigha.com/tag/bonalu/) - [Golkonda](https://kalamnigha.com/tag/golkonda/) - [Festivel](https://kalamnigha.com/tag/festivel/) - [Neet PG](https://kalamnigha.com/tag/neet-pg/) - [Medical Scince](https://kalamnigha.com/tag/medical-scince/) - [NBEMS](https://kalamnigha.com/tag/nbems/) - [Chandrababu](https://kalamnigha.com/tag/chandrababu/) - [Revanthreddy](https://kalamnigha.com/tag/revanthreddy/) - [Telugu States Chief Ministers](https://kalamnigha.com/tag/telugu-states-chief-ministers/) - [Mayor Vijayalaxmi](https://kalamnigha.com/tag/mayor-vijayalaxmi/) - [Gadwala mla](https://kalamnigha.com/tag/gadwala-mla/) - [Krishnamohanreddy](https://kalamnigha.com/tag/krishnamohanreddy/) - [godavarikhani](https://kalamnigha.com/tag/godavarikhani/) - [police](https://kalamnigha.com/tag/police/) - [Uttarakhand](https://kalamnigha.com/tag/uttarakhand/) - [Accident](https://kalamnigha.com/tag/accident/) - [Rahul Gandi](https://kalamnigha.com/tag/rahul-gandi/) - [Manipur](https://kalamnigha.com/tag/manipur/) - [sand](https://kalamnigha.com/tag/sand/) - [Free Sand](https://kalamnigha.com/tag/free-sand/) - [Andhrapradesh](https://kalamnigha.com/tag/andhrapradesh/) - [Eluru Accident](https://kalamnigha.com/tag/eluru-accident/) - [4 People Died](https://kalamnigha.com/tag/4-people-died/) - [mahaboob nagar](https://kalamnigha.com/tag/mahaboob-nagar/) - [pilot](https://kalamnigha.com/tag/pilot/) - [gold](https://kalamnigha.com/tag/gold/) - [hydrabad](https://kalamnigha.com/tag/hydrabad/) - [narendra modi](https://kalamnigha.com/tag/narendra-modi/) - [Ap WOmen](https://kalamnigha.com/tag/ap-women/) - [Goodnews](https://kalamnigha.com/tag/goodnews/) - [Singer Husband](https://kalamnigha.com/tag/singer-husband/) - [Impact](https://kalamnigha.com/tag/impact/) - [Certificarte](https://kalamnigha.com/tag/certificarte/) - [Trainers](https://kalamnigha.com/tag/trainers/) - [Private Schol](https://kalamnigha.com/tag/private-schol/) - [25 percent](https://kalamnigha.com/tag/25-percent/) - [Farmer meeting](https://kalamnigha.com/tag/farmer-meeting/) - [puri jagannath](https://kalamnigha.com/tag/puri-jagannath/) - [bhuvaneswar](https://kalamnigha.com/tag/bhuvaneswar/) - [Odisha](https://kalamnigha.com/tag/odisha/) - [Thirupathi](https://kalamnigha.com/tag/thirupathi/) - [food poision](https://kalamnigha.com/tag/food-poision/) - [postal jobs](https://kalamnigha.com/tag/postal-jobs/) - [DSC](https://kalamnigha.com/tag/dsc/) - [almatti](https://kalamnigha.com/tag/almatti/) - [naxlite](https://kalamnigha.com/tag/naxlite/) - [chattishgarh](https://kalamnigha.com/tag/chattishgarh/) - [singareni](https://kalamnigha.com/tag/singareni/) - [Engineering](https://kalamnigha.com/tag/engineering/) - [Jobs](https://kalamnigha.com/tag/jobs/) - [Biometric](https://kalamnigha.com/tag/biometric/) - [Women Cricket](https://kalamnigha.com/tag/women-cricket/) - [Bonam](https://kalamnigha.com/tag/bonam/) - [Police Comissioner](https://kalamnigha.com/tag/police-comissioner/) - [joorala](https://kalamnigha.com/tag/joorala/) - [Boy](https://kalamnigha.com/tag/boy/) - [Kidnap](https://kalamnigha.com/tag/kidnap/) - [boinipally](https://kalamnigha.com/tag/boinipally/) - [suicide](https://kalamnigha.com/tag/suicide/) - [Niramala sitaraman](https://kalamnigha.com/tag/niramala-sitaraman/) - [budjet 2024](https://kalamnigha.com/tag/budjet-2024/) - [Garla](https://kalamnigha.com/tag/garla/) - [Health](https://kalamnigha.com/tag/health/) - [police kumbing](https://kalamnigha.com/tag/police-kumbing/) - [mulugu](https://kalamnigha.com/tag/mulugu/) - [vemula](https://kalamnigha.com/tag/vemula/) - [jagan](https://kalamnigha.com/tag/jagan/) - [delhi](https://kalamnigha.com/tag/delhi/) - [Telangana budjet](https://kalamnigha.com/tag/telangana-budjet/) - [cargil diwas](https://kalamnigha.com/tag/cargil-diwas/) - [Dog bite](https://kalamnigha.com/tag/dog-bite/) - [MGM](https://kalamnigha.com/tag/mgm/) - [kerala](https://kalamnigha.com/tag/kerala/) - [Rangareddy](https://kalamnigha.com/tag/rangareddy/) - [Mallareddy University](https://kalamnigha.com/tag/mallareddy-university/) - [Telangana Rail](https://kalamnigha.com/tag/telangana-rail/) - [Narsapur Train](https://kalamnigha.com/tag/narsapur-train/) - [Thief](https://kalamnigha.com/tag/thief/) - [nominated posts](https://kalamnigha.com/tag/nominated-posts/) - [Ap Home minister](https://kalamnigha.com/tag/ap-home-minister/) - [anitha](https://kalamnigha.com/tag/anitha/) - [Ranganath](https://kalamnigha.com/tag/ranganath/) - [Electric Bus](https://kalamnigha.com/tag/electric-bus/) - [Hostel Enquiry](https://kalamnigha.com/tag/hostel-enquiry/) - [Ap minister jogi Ramesh](https://kalamnigha.com/tag/ap-minister-jogi-ramesh/) - [Acb](https://kalamnigha.com/tag/acb/) - [cm Revanth Reddy](https://kalamnigha.com/tag/cm-revanth-reddy/) - [highcourt](https://kalamnigha.com/tag/highcourt/) - [Lawyers In karaimnagar](https://kalamnigha.com/tag/lawyers-in-karaimnagar/) - [anna canteen](https://kalamnigha.com/tag/anna-canteen/) - [SeethaRama Pump House](https://kalamnigha.com/tag/seetharama-pump-house/) - [Bhadradri district](https://kalamnigha.com/tag/bhadradri-district/) - [Braindead](https://kalamnigha.com/tag/braindead/) - [manchiryala](https://kalamnigha.com/tag/manchiryala/) - [minister jupally krishnarao](https://kalamnigha.com/tag/minister-jupally-krishnarao/) - [harish rao](https://kalamnigha.com/tag/harish-rao/) - [Sravanamasam chicken Rates](https://kalamnigha.com/tag/sravanamasam-chicken-rates/) - [P. sushela](https://kalamnigha.com/tag/p-sushela/) - [kakatiya school](https://kalamnigha.com/tag/kakatiya-school/) - [Ellareddypeta](https://kalamnigha.com/tag/ellareddypeta/) - [bandh](https://kalamnigha.com/tag/bandh/) - [Abishek sangvi](https://kalamnigha.com/tag/abishek-sangvi/) - [Congress](https://kalamnigha.com/tag/congress/) - [Kavitha Bail Pettion](https://kalamnigha.com/tag/kavitha-bail-pettion/) - [ntr district](https://kalamnigha.com/tag/ntr-district/) - [Women rape](https://kalamnigha.com/tag/women-rape/) - [Rakhi Festivel](https://kalamnigha.com/tag/rakhi-festivel/) - [seetharam Echuri](https://kalamnigha.com/tag/seetharam-echuri/) - [CPM](https://kalamnigha.com/tag/cpm/) - [Kolkatta Victim](https://kalamnigha.com/tag/kolkatta-victim/) - [Engineering seats](https://kalamnigha.com/tag/engineering-seats/) - [Nizamabad Si](https://kalamnigha.com/tag/nizamabad-si/) - [Questition Paper Wedding Card](https://kalamnigha.com/tag/questition-paper-wedding-card/) - [Runamafi](https://kalamnigha.com/tag/runamafi/) - [Hero vijay](https://kalamnigha.com/tag/hero-vijay/) - [New party jenda](https://kalamnigha.com/tag/new-party-jenda/) - [degree 2nd phose counseling](https://kalamnigha.com/tag/degree-2nd-phose-counseling/) - [megastar chiranjeevi](https://kalamnigha.com/tag/megastar-chiranjeevi/) - [birthday](https://kalamnigha.com/tag/birthday/) - [Neeraj Chopra](https://kalamnigha.com/tag/neeraj-chopra/) - [Javolintro](https://kalamnigha.com/tag/javolintro/) - [Delhi High court](https://kalamnigha.com/tag/delhi-high-court/) - [Rezlars](https://kalamnigha.com/tag/rezlars/) - [Alhpores](https://kalamnigha.com/tag/alhpores/) - [private hospitals](https://kalamnigha.com/tag/private-hospitals/) - [Women died in bus](https://kalamnigha.com/tag/women-died-in-bus/) - [yadadri](https://kalamnigha.com/tag/yadadri/) - [Governerl](https://kalamnigha.com/tag/governerl/) - [mlc kavitha](https://kalamnigha.com/tag/mlc-kavitha/) - [Electricity](https://kalamnigha.com/tag/electricity/) - [siricilla](https://kalamnigha.com/tag/siricilla/) - [maggam](https://kalamnigha.com/tag/maggam/) - [Tahasildar Office](https://kalamnigha.com/tag/tahasildar-office/) - [prajapalana](https://kalamnigha.com/tag/prajapalana/) - [aadisrinivas](https://kalamnigha.com/tag/aadisrinivas/) - [aarogya sri](https://kalamnigha.com/tag/aarogya-sri/) - [Jammu kashmir](https://kalamnigha.com/tag/jammu-kashmir/) - [Election](https://kalamnigha.com/tag/election/) - [India](https://kalamnigha.com/tag/india/) - [Jhony master](https://kalamnigha.com/tag/jhony-master/) - [Choriographer](https://kalamnigha.com/tag/choriographer/) - [siddartha school karimnagar](https://kalamnigha.com/tag/siddartha-school-karimnagar/) - [Telangana Electric bill](https://kalamnigha.com/tag/telangana-electric-bill/) - [vemulawada mla](https://kalamnigha.com/tag/vemulawada-mla/) - [choriographer johnymaster](https://kalamnigha.com/tag/choriographer-johnymaster/) - [arrest](https://kalamnigha.com/tag/arrest/) - [vemulawada temple](https://kalamnigha.com/tag/vemulawada-temple/) - [Rain alert](https://kalamnigha.com/tag/rain-alert/) - [Telugu states](https://kalamnigha.com/tag/telugu-states/) - [prtu bhopalapally](https://kalamnigha.com/tag/prtu-bhopalapally/) - [vemulawada chirperson](https://kalamnigha.com/tag/vemulawada-chirperson/) - [vemulawada gopa](https://kalamnigha.com/tag/vemulawada-gopa/) - [delhi cm athishi](https://kalamnigha.com/tag/delhi-cm-athishi/) - [amithshaw](https://kalamnigha.com/tag/amithshaw/) - [Mother and daughter](https://kalamnigha.com/tag/mother-and-daughter/) - [bejjanki](https://kalamnigha.com/tag/bejjanki/) - [love](https://kalamnigha.com/tag/love/) - [kamareddy](https://kalamnigha.com/tag/kamareddy/) - [Peddapally](https://kalamnigha.com/tag/peddapally/) - [srlanka president](https://kalamnigha.com/tag/srlanka-president/) - [Devisriprasad](https://kalamnigha.com/tag/devisriprasad/) - [america](https://kalamnigha.com/tag/america/) - [brs](https://kalamnigha.com/tag/brs/) - [brs mla arrest](https://kalamnigha.com/tag/brs-mla-arrest/) - [thirupathi laddu](https://kalamnigha.com/tag/thirupathi-laddu/) - [maheshbabu](https://kalamnigha.com/tag/maheshbabu/) - [cm revanthreddy](https://kalamnigha.com/tag/cm-revanthreddy/) - [It rides hyderabad](https://kalamnigha.com/tag/it-rides-hyderabad/) - [Indiramma housr](https://kalamnigha.com/tag/indiramma-housr/) - [SUpreme court](https://kalamnigha.com/tag/supreme-court/) - [teacher](https://kalamnigha.com/tag/teacher/) - [Tdp andhrapradesh](https://kalamnigha.com/tag/tdp-andhrapradesh/) - [alphores narender reddy](https://kalamnigha.com/tag/alphores-narender-reddy/) - [Night restuarant](https://kalamnigha.com/tag/night-restuarant/) - [indiramma](https://kalamnigha.com/tag/indiramma/) - [kondapur cheruvu](https://kalamnigha.com/tag/kondapur-cheruvu/) - [chakali ilamma](https://kalamnigha.com/tag/chakali-ilamma/) - [ex cm jagan](https://kalamnigha.com/tag/ex-cm-jagan/) - [ponguleti srinivasareddy](https://kalamnigha.com/tag/ponguleti-srinivasareddy/) - [bhattivikramarka](https://kalamnigha.com/tag/bhattivikramarka/) - [India president](https://kalamnigha.com/tag/india-president/) - [droupadi murmu](https://kalamnigha.com/tag/droupadi-murmu/) - [hydra](https://kalamnigha.com/tag/hydra/) - [aadi srinivas](https://kalamnigha.com/tag/aadi-srinivas/) - [batukamma](https://kalamnigha.com/tag/batukamma/) - [shilaja ramayyar](https://kalamnigha.com/tag/shilaja-ramayyar/) - [drputy commissioner](https://kalamnigha.com/tag/drputy-commissioner/) - [siddartha](https://kalamnigha.com/tag/siddartha/) - [durgamatha](https://kalamnigha.com/tag/durgamatha/) - [ragampeta](https://kalamnigha.com/tag/ragampeta/) - [sridharbabu](https://kalamnigha.com/tag/sridharbabu/) - [karimnagar cp](https://kalamnigha.com/tag/karimnagar-cp/) - [crackers shaop](https://kalamnigha.com/tag/crackers-shaop/) - [vemulawada batukamma](https://kalamnigha.com/tag/vemulawada-batukamma/) - [telangana congress](https://kalamnigha.com/tag/telangana-congress/) - [tpccpresident](https://kalamnigha.com/tag/tpccpresident/) - [telangana dsc](https://kalamnigha.com/tag/telangana-dsc/) - [group 1](https://kalamnigha.com/tag/group-1/) - [tealngana](https://kalamnigha.com/tag/tealngana/) - [deadbody](https://kalamnigha.com/tag/deadbody/) - [Rain](https://kalamnigha.com/tag/rain/) - [Gurukula school](https://kalamnigha.com/tag/gurukula-school/) - [heartattack](https://kalamnigha.com/tag/heartattack/) - [child](https://kalamnigha.com/tag/child/) - [vemulawada farmers](https://kalamnigha.com/tag/vemulawada-farmers/) - [ghmc](https://kalamnigha.com/tag/ghmc/) - [kalpana](https://kalamnigha.com/tag/kalpana/) - [Drunken drive](https://kalamnigha.com/tag/drunken-drive/) - [salman khan](https://kalamnigha.com/tag/salman-khan/) - [Chirutha](https://kalamnigha.com/tag/chirutha/) - [Miyapoor](https://kalamnigha.com/tag/miyapoor/) - [liquir](https://kalamnigha.com/tag/liquir/) - [nagar kurnookl](https://kalamnigha.com/tag/nagar-kurnookl/) - [manthani sgf sports](https://kalamnigha.com/tag/manthani-sgf-sports/) - [vemlawada](https://kalamnigha.com/tag/vemlawada/) - [policeamaraveerulu](https://kalamnigha.com/tag/policeamaraveerulu/) - [police amaraveeruli](https://kalamnigha.com/tag/police-amaraveeruli/) - [police commisioner](https://kalamnigha.com/tag/police-commisioner/) - [cp abhisek mohanthi](https://kalamnigha.com/tag/cp-abhisek-mohanthi/) - [Uttarapradesh](https://kalamnigha.com/tag/uttarapradesh/) - [Sylenderblast](https://kalamnigha.com/tag/sylenderblast/) - [Armoor](https://kalamnigha.com/tag/armoor/) - [Jeevanreddy shopping mall](https://kalamnigha.com/tag/jeevanreddy-shopping-mall/) - [Pingali venkaiah](https://kalamnigha.com/tag/pingali-venkaiah/) - [Amaravati](https://kalamnigha.com/tag/amaravati/) - [Pocso case](https://kalamnigha.com/tag/pocso-case/) - [Gangula kamalakar mother](https://kalamnigha.com/tag/gangula-kamalakar-mother/) - [Private hospital](https://kalamnigha.com/tag/private-hospital/) - [Johny master](https://kalamnigha.com/tag/johny-master/) - [Jail](https://kalamnigha.com/tag/jail/) - [Teachers](https://kalamnigha.com/tag/teachers/) - [Dsc2024](https://kalamnigha.com/tag/dsc2024/) - [Cabinet meeting](https://kalamnigha.com/tag/cabinet-meeting/) - [Crime](https://kalamnigha.com/tag/crime/) - [Betalian police](https://kalamnigha.com/tag/betalian-police/) - [Ms dhoni](https://kalamnigha.com/tag/ms-dhoni/) - [Jharkhand](https://kalamnigha.com/tag/jharkhand/) - [Canada](https://kalamnigha.com/tag/canada/) - [SBI](https://kalamnigha.com/tag/sbi/) - [Avopa](https://kalamnigha.com/tag/avopa/) - [MLA medipally satyam](https://kalamnigha.com/tag/mla-medipally-satyam/) - [Threat call](https://kalamnigha.com/tag/threat-call/) - [Deepali](https://kalamnigha.com/tag/deepali/) - [asp sheshadri Reddy](https://kalamnigha.com/tag/asp-sheshadri-reddy/) - [Free cylendr](https://kalamnigha.com/tag/free-cylendr/) - [Parishudya karmikulu](https://kalamnigha.com/tag/parishudya-karmikulu/) - [Ananthagiri](https://kalamnigha.com/tag/ananthagiri/) - [Cancere](https://kalamnigha.com/tag/cancere/) - [tgpsc](https://kalamnigha.com/tag/tgpsc/) - [notification](https://kalamnigha.com/tag/notification/) - [kulaganana](https://kalamnigha.com/tag/kulaganana/) - [vikarabad colecter](https://kalamnigha.com/tag/vikarabad-colecter/) - [Ap duputy speaker](https://kalamnigha.com/tag/ap-duputy-speaker/) - [Raghu rama krishna](https://kalamnigha.com/tag/raghu-rama-krishna/) - [Naaraa laokesh](https://kalamnigha.com/tag/naaraa-laokesh/) - [Sri reddy](https://kalamnigha.com/tag/sri-reddy/) - [National press day](https://kalamnigha.com/tag/national-press-day/) - [Warangal](https://kalamnigha.com/tag/warangal/) - [Maharashtra election](https://kalamnigha.com/tag/maharashtra-election/) - [Indira Gandhi](https://kalamnigha.com/tag/indira-gandhi/) - [Minister sridharbabu](https://kalamnigha.com/tag/minister-sridharbabu/) - [Boy begging](https://kalamnigha.com/tag/boy-begging/) - [Chali](https://kalamnigha.com/tag/chali/) - [Asifabad](https://kalamnigha.com/tag/asifabad/) - [Kutumbasurvey](https://kalamnigha.com/tag/kutumbasurvey/) - [Rtc Employee](https://kalamnigha.com/tag/rtc-employee/) - [student medak](https://kalamnigha.com/tag/student-medak/) - [car accident](https://kalamnigha.com/tag/car-accident/) - [nagababu](https://kalamnigha.com/tag/nagababu/) - [Parliament](https://kalamnigha.com/tag/parliament/) - [Assembly](https://kalamnigha.com/tag/assembly/) - [Governer](https://kalamnigha.com/tag/governer/) - [jyothibapule school](https://kalamnigha.com/tag/jyothibapule-school/) - [naredramodi](https://kalamnigha.com/tag/naredramodi/) - [Intermediate](https://kalamnigha.com/tag/intermediate/) - [Sankranti](https://kalamnigha.com/tag/sankranti/) - [Ayyappa seva society](https://kalamnigha.com/tag/ayyappa-seva-society/) - [Rayachoti](https://kalamnigha.com/tag/rayachoti/) - [Annamayya](https://kalamnigha.com/tag/annamayya/) - [Murder](https://kalamnigha.com/tag/murder/) - [Bus](https://kalamnigha.com/tag/bus/) - [Vanaspati](https://kalamnigha.com/tag/vanaspati/) - [Girl kidnapped](https://kalamnigha.com/tag/girl-kidnapped/) - [Agniveer](https://kalamnigha.com/tag/agniveer/) - [BEL](https://kalamnigha.com/tag/bel/) - [Bhuvanagiri](https://kalamnigha.com/tag/bhuvanagiri/) - [Filmnagar](https://kalamnigha.com/tag/filmnagar/) - [Kalti kallu](https://kalamnigha.com/tag/kalti-kallu/) - [Clinic](https://kalamnigha.com/tag/clinic/) - [Mylaram](https://kalamnigha.com/tag/mylaram/) - [Mallikharjunaswamy](https://kalamnigha.com/tag/mallikharjunaswamy/) - [MLA kavvampalli Satyanarayana](https://kalamnigha.com/tag/mla-kavvampalli-satyanarayana/) - [Bejjanki laxminarasimhaswamy](https://kalamnigha.com/tag/bejjanki-laxminarasimhaswamy/) - [moist](https://kalamnigha.com/tag/moist/) - [old couple suicide](https://kalamnigha.com/tag/old-couple-suicide/) - [vemulaada](https://kalamnigha.com/tag/vemulaada/) - [tyagaraja](https://kalamnigha.com/tag/tyagaraja/) - [Indiramma illu](https://kalamnigha.com/tag/indiramma-illu/) - [Ration card](https://kalamnigha.com/tag/ration-card/) - [Dare devil's](https://kalamnigha.com/tag/dare-devils/) - [Army](https://kalamnigha.com/tag/army/) - [Phone tapping case](https://kalamnigha.com/tag/phone-tapping-case/) - [Women farmer](https://kalamnigha.com/tag/women-farmer/) - [Jawan killed](https://kalamnigha.com/tag/jawan-killed/) - [Gramasabha](https://kalamnigha.com/tag/gramasabha/) - [Ap exam](https://kalamnigha.com/tag/ap-exam/) - [Karimnagar water](https://kalamnigha.com/tag/karimnagar-water/) - [Karimnagar municipal corporation](https://kalamnigha.com/tag/karimnagar-municipal-corporation/) - [Driversday](https://kalamnigha.com/tag/driversday/) - [Mayor sunil rao](https://kalamnigha.com/tag/mayor-sunil-rao/) - [Bc leaders](https://kalamnigha.com/tag/bc-leaders/) - [Retired officers](https://kalamnigha.com/tag/retired-officers/) - [Municipality](https://kalamnigha.com/tag/municipality/) - [Corporation](https://kalamnigha.com/tag/corporation/) - [Laddu vesuka](https://kalamnigha.com/tag/laddu-vesuka/) - [కొమురవెల్లి](https://kalamnigha.com/tag/కొమురవెల్లి/) - [Sriharikota](https://kalamnigha.com/tag/sriharikota/) - [Rocket](https://kalamnigha.com/tag/rocket/) - [Cinema](https://kalamnigha.com/tag/cinema/) - [Producer](https://kalamnigha.com/tag/producer/) - [Head constable](https://kalamnigha.com/tag/head-constable/) - [Newdelhi](https://kalamnigha.com/tag/newdelhi/) - [Parlamentu](https://kalamnigha.com/tag/parlamentu/) - [Mlc](https://kalamnigha.com/tag/mlc/) - [Nirmalamma](https://kalamnigha.com/tag/nirmalamma/) - [Andrapradesh](https://kalamnigha.com/tag/andrapradesh/) - [Bjp mlc](https://kalamnigha.com/tag/bjp-mlc/) - [Mlc election](https://kalamnigha.com/tag/mlc-election/) - [Warangal cotton market](https://kalamnigha.com/tag/warangal-cotton-market/) - [Raajakiyam](https://kalamnigha.com/tag/raajakiyam/) - [Bc](https://kalamnigha.com/tag/bc/) - [Hen](https://kalamnigha.com/tag/hen/) - [Chicken](https://kalamnigha.com/tag/chicken/) - [Land](https://kalamnigha.com/tag/land/) - [Teegalaguttapally](https://kalamnigha.com/tag/teegalaguttapally/) - [janagama](https://kalamnigha.com/tag/janagama/) - [Mahashivratri](https://kalamnigha.com/tag/mahashivratri/) - [Chicken center](https://kalamnigha.com/tag/chicken-center/) - [Terrorist](https://kalamnigha.com/tag/terrorist/) - [Laxmankumar](https://kalamnigha.com/tag/laxmankumar/) - [Mulka komuraiah](https://kalamnigha.com/tag/mulka-komuraiah/) - [MLC vote](https://kalamnigha.com/tag/mlc-vote/) - [Purmalla srinivas](https://kalamnigha.com/tag/purmalla-srinivas/) - [prasanna harikirshna](https://kalamnigha.com/tag/prasanna-harikirshna/) - [shooting](https://kalamnigha.com/tag/shooting/) - [thimmapur](https://kalamnigha.com/tag/thimmapur/) - [manakonduir](https://kalamnigha.com/tag/manakonduir/) - [bandisanjay](https://kalamnigha.com/tag/bandisanjay/) - [Dyfy](https://kalamnigha.com/tag/dyfy/) - [Baabli gates](https://kalamnigha.com/tag/baabli-gates/) - [water](https://kalamnigha.com/tag/water/) - [nirvigna](https://kalamnigha.com/tag/nirvigna/) - [malka komuraiah](https://kalamnigha.com/tag/malka-komuraiah/) - [mlc karimnagar](https://kalamnigha.com/tag/mlc-karimnagar/) - [nirmal](https://kalamnigha.com/tag/nirmal/) - [dog](https://kalamnigha.com/tag/dog/) - [karimnagar mlc](https://kalamnigha.com/tag/karimnagar-mlc/) - [Anicent coins](https://kalamnigha.com/tag/anicent-coins/) - [Celebrations](https://kalamnigha.com/tag/celebrations/) - [anjireddy](https://kalamnigha.com/tag/anjireddy/) - [Jagityala Sp](https://kalamnigha.com/tag/jagityala-sp/) - [Dlpo](https://kalamnigha.com/tag/dlpo/) - [Eatala Rajender](https://kalamnigha.com/tag/eatala-rajender/) - [srichitanya](https://kalamnigha.com/tag/srichitanya/) - [Medchal News](https://kalamnigha.com/tag/medchal-news/) - [Sathavahana University](https://kalamnigha.com/tag/sathavahana-university/) - [Foot path](https://kalamnigha.com/tag/foot-path/) - [mlc congress](https://kalamnigha.com/tag/mlc-congress/) - [womend drinnkers](https://kalamnigha.com/tag/womend-drinnkers/) - [fake dsp](https://kalamnigha.com/tag/fake-dsp/) - [karimnagar cp alam](https://kalamnigha.com/tag/karimnagar-cp-alam/) - [matti akrama raavaana](https://kalamnigha.com/tag/matti-akrama-raavaana/) - [journalist](https://kalamnigha.com/tag/journalist/) - [school functions](https://kalamnigha.com/tag/school-functions/) - [Karimnagar assembly](https://kalamnigha.com/tag/karimnagar-assembly/) - [rasamayee balakishan](https://kalamnigha.com/tag/rasamayee-balakishan/) - [Blinks](https://kalamnigha.com/tag/blinks/) - [chikatla srinivas](https://kalamnigha.com/tag/chikatla-srinivas/) - [fairwellday](https://kalamnigha.com/tag/fairwellday/) - [karimnagar tahasildar](https://kalamnigha.com/tag/karimnagar-tahasildar/) - [sannabiyyam](https://kalamnigha.com/tag/sannabiyyam/) - [challa Harishankar](https://kalamnigha.com/tag/challa-harishankar/) - [Rajasing](https://kalamnigha.com/tag/rajasing/) - [veeraiah](https://kalamnigha.com/tag/veeraiah/) - [rajiv yuva vikas](https://kalamnigha.com/tag/rajiv-yuva-vikas/) - [Local Mlc Election](https://kalamnigha.com/tag/local-mlc-election/) - [kancha gacchibouwli](https://kalamnigha.com/tag/kancha-gacchibouwli/) - [hyderabad rain](https://kalamnigha.com/tag/hyderabad-rain/) - [vamanrao](https://kalamnigha.com/tag/vamanrao/) - [manthani](https://kalamnigha.com/tag/manthani/) - [siddarth yadav](https://kalamnigha.com/tag/siddarth-yadav/) - [rajiv yuva vikasam](https://kalamnigha.com/tag/rajiv-yuva-vikasam/) - [ap sachivalayam](https://kalamnigha.com/tag/ap-sachivalayam/) - [adhrapradesh](https://kalamnigha.com/tag/adhrapradesh/) - [Yunus Prime minister](https://kalamnigha.com/tag/yunus-prime-minister/) - [indian currency](https://kalamnigha.com/tag/indian-currency/) - [mithunreddy](https://kalamnigha.com/tag/mithunreddy/) - [ontimitta](https://kalamnigha.com/tag/ontimitta/) - [bhadrachalam sitarama kalyanam](https://kalamnigha.com/tag/bhadrachalam-sitarama-kalyanam/) - [sriramanavami](https://kalamnigha.com/tag/sriramanavami/) - [prasanthnagar](https://kalamnigha.com/tag/prasanthnagar/) - [bjp telangana](https://kalamnigha.com/tag/bjp-telangana/) - [veerahanumanyatra](https://kalamnigha.com/tag/veerahanumanyatra/) - [Tiger](https://kalamnigha.com/tag/tiger/) - [mangalagiru](https://kalamnigha.com/tag/mangalagiru/) - [brs meeting](https://kalamnigha.com/tag/brs-meeting/) - [10th result](https://kalamnigha.com/tag/10th-result/) - [Sc Vargikarana](https://kalamnigha.com/tag/sc-vargikarana/) - [supplamentary exam](https://kalamnigha.com/tag/supplamentary-exam/) - [Revanthredyy](https://kalamnigha.com/tag/revanthredyy/) - [lokesh](https://kalamnigha.com/tag/lokesh/) - [Jamili Election](https://kalamnigha.com/tag/jamili-election/) - [srsp land](https://kalamnigha.com/tag/srsp-land/) - [Rekurthy](https://kalamnigha.com/tag/rekurthy/) - [karimnagar collecter](https://kalamnigha.com/tag/karimnagar-collecter/) - [pakistan](https://kalamnigha.com/tag/pakistan/) - [swimming](https://kalamnigha.com/tag/swimming/) - [ipl 2025](https://kalamnigha.com/tag/ipl-2025/) - [bhoodan land](https://kalamnigha.com/tag/bhoodan-land/) - [Miss india hyderabad](https://kalamnigha.com/tag/miss-india-hyderabad/) - [karimnagar busstand](https://kalamnigha.com/tag/karimnagar-busstand/) - [karimnagar congress](https://kalamnigha.com/tag/karimnagar-congress/) - [Walkers](https://kalamnigha.com/tag/walkers/) - [Missworld](https://kalamnigha.com/tag/missworld/) - [kedarnath](https://kalamnigha.com/tag/kedarnath/) - [virat kohli](https://kalamnigha.com/tag/virat-kohli/) - [kothhapally land](https://kalamnigha.com/tag/kothhapally-land/) - [Plastic rice](https://kalamnigha.com/tag/plastic-rice/) - [landmafia](https://kalamnigha.com/tag/landmafia/) - [chirutyha](https://kalamnigha.com/tag/chirutyha/) - [polavaram](https://kalamnigha.com/tag/polavaram/) - [seethakka](https://kalamnigha.com/tag/seethakka/) - [gp](https://kalamnigha.com/tag/gp/) - [Govt School](https://kalamnigha.com/tag/govt-school/) - [Private School](https://kalamnigha.com/tag/private-school/) - [text book](https://kalamnigha.com/tag/text-book/) - [School](https://kalamnigha.com/tag/school/) - [Road accident](https://kalamnigha.com/tag/road-accident/) - [Palkan 9 rocket](https://kalamnigha.com/tag/palkan-9-rocket/) - [Ycp](https://kalamnigha.com/tag/ycp/) - [desharajpalle](https://kalamnigha.com/tag/desharajpalle/) - [10th supplementary](https://kalamnigha.com/tag/10th-supplementary/) - [Rain in telangana](https://kalamnigha.com/tag/rain-in-telangana/) - [manakondur](https://kalamnigha.com/tag/manakondur/) - [Central Home minister](https://kalamnigha.com/tag/central-home-minister/) - [Telangana Bjp](https://kalamnigha.com/tag/telangana-bjp/) - [Medical Students](https://kalamnigha.com/tag/medical-students/) - [helmet](https://kalamnigha.com/tag/helmet/) - [balkampeta Ellamma](https://kalamnigha.com/tag/balkampeta-ellamma/) - [Interboard](https://kalamnigha.com/tag/interboard/) - [siddipeta](https://kalamnigha.com/tag/siddipeta/) - [women saree](https://kalamnigha.com/tag/women-saree/) - [Telangana Political](https://kalamnigha.com/tag/telangana-political/) - [apple ceo](https://kalamnigha.com/tag/apple-ceo/) - [earthquake](https://kalamnigha.com/tag/earthquake/) - [Teenmar Mallanna](https://kalamnigha.com/tag/teenmar-mallanna/) - [Ap Fees Reyamersment](https://kalamnigha.com/tag/ap-fees-reyamersment/) - [saroja devi](https://kalamnigha.com/tag/saroja-devi/) - [Sarpanch Elections](https://kalamnigha.com/tag/sarpanch-elections/) - [accident jurala](https://kalamnigha.com/tag/accident-jurala/) - [Free bus ap](https://kalamnigha.com/tag/free-bus-ap/) - [bus accident](https://kalamnigha.com/tag/bus-accident/) - [velichala rajendera rao](https://kalamnigha.com/tag/velichala-rajendera-rao/) - [rajiv kanakala](https://kalamnigha.com/tag/rajiv-kanakala/) - [Vijayawada metro rail](https://kalamnigha.com/tag/vijayawada-metro-rail/) - [Food court](https://kalamnigha.com/tag/food-court/) - [Operation Maskan](https://kalamnigha.com/tag/operation-maskan/) - [sheep](https://kalamnigha.com/tag/sheep/) - [Annadatha sukibhava](https://kalamnigha.com/tag/annadatha-sukibhava/) - [Telangana assembly](https://kalamnigha.com/tag/telangana-assembly/) - [Sattu mallesham](https://kalamnigha.com/tag/sattu-mallesham/) - [velichalal rajender rao](https://kalamnigha.com/tag/velichalal-rajender-rao/) - [velichala](https://kalamnigha.com/tag/velichala/) - [local elections](https://kalamnigha.com/tag/local-elections/) - [Devi navaratri Utsavaalu](https://kalamnigha.com/tag/devi-navaratri-utsavaalu/) - [medical college](https://kalamnigha.com/tag/medical-college/) - [assembly constitency](https://kalamnigha.com/tag/assembly-constitency/) - [Jubilee hills by elections](https://kalamnigha.com/tag/jubilee-hills-by-elections/) - [crackers shop](https://kalamnigha.com/tag/crackers-shop/) - [Diwali wishes](https://kalamnigha.com/tag/diwali-wishes/) - [kurnool bus accident](https://kalamnigha.com/tag/kurnool-bus-accident/) - [urban bank karimnagar](https://kalamnigha.com/tag/urban-bank-karimnagar/) - [hanusha durshetty](https://kalamnigha.com/tag/hanusha-durshetty/) - [anganwadi](https://kalamnigha.com/tag/anganwadi/) - [vr foundation](https://kalamnigha.com/tag/vr-foundation/) - [montha flood](https://kalamnigha.com/tag/montha-flood/) - [karimnagar Urban bank](https://kalamnigha.com/tag/karimnagar-urban-bank/) - [vasantharao](https://kalamnigha.com/tag/vasantharao/) - [jubliee hills](https://kalamnigha.com/tag/jubliee-hills/) - [andr sri](https://kalamnigha.com/tag/andr-sri/) - [jublieehills](https://kalamnigha.com/tag/jublieehills/) - [Puramalla srinivas](https://kalamnigha.com/tag/puramalla-srinivas/) - [poli swargam](https://kalamnigha.com/tag/poli-swargam/) - [kadari ailaiah kuruma](https://kalamnigha.com/tag/kadari-ailaiah-kuruma/) - [raparthu vijay](https://kalamnigha.com/tag/raparthu-vijay/) - [swayam sahayaka runalu](https://kalamnigha.com/tag/swayam-sahayaka-runalu/) - [Mdrd](https://kalamnigha.com/tag/mdrd/) - [Telangana sarpanch elections 2025](https://kalamnigha.com/tag/telangana-sarpanch-elections-2025/) - [vote](https://kalamnigha.com/tag/vote/) - [Ippalapalli](https://kalamnigha.com/tag/ippalapalli/) - [walkers karimnagar](https://kalamnigha.com/tag/walkers-karimnagar/) - [BALLOT ELECTIONS](https://kalamnigha.com/tag/ballot-elections/) - [Sankranthi Train](https://kalamnigha.com/tag/sankranthi-train/) - [central budget](https://kalamnigha.com/tag/central-budget/) - [warangal water](https://kalamnigha.com/tag/warangal-water/) - [CM Revanthi Reddy](https://kalamnigha.com/tag/cm-revanthi-reddy/) - [Hydrophonic ganjai](https://kalamnigha.com/tag/hydrophonic-ganjai/) - [sankranthi holidays](https://kalamnigha.com/tag/sankranthi-holidays/) - [rythu mela](https://kalamnigha.com/tag/rythu-mela/) - [tummalanageshwar rao](https://kalamnigha.com/tag/tummalanageshwar-rao/) - [shamshabad](https://kalamnigha.com/tag/shamshabad/) - [medaram jathara](https://kalamnigha.com/tag/medaram-jathara/) - [janasena party](https://kalamnigha.com/tag/janasena-party/) - [mamidipally jathara](https://kalamnigha.com/tag/mamidipally-jathara/) - [wine shop](https://kalamnigha.com/tag/wine-shop/) - [china manja](https://kalamnigha.com/tag/china-manja/) - [ammonia project](https://kalamnigha.com/tag/ammonia-project/) - [karimnagar mayor](https://kalamnigha.com/tag/karimnagar-mayor/) - [road safety](https://kalamnigha.com/tag/road-safety/) - [bhimsa](https://kalamnigha.com/tag/bhimsa/) - [nandyala accident](https://kalamnigha.com/tag/nandyala-accident/) - [karimnagar corporation](https://kalamnigha.com/tag/karimnagar-corporation/) - [Vemuawada](https://kalamnigha.com/tag/vemuawada/) - [karrimnagar](https://kalamnigha.com/tag/karrimnagar/) - [resignation](https://kalamnigha.com/tag/resignation/) - [vemulawada congress](https://kalamnigha.com/tag/vemulawada-congress/) - [muncipal election](https://kalamnigha.com/tag/muncipal-election/) - [Congress Karimnagar](https://kalamnigha.com/tag/congress-karimnagar/) - [telangana nominated posts](https://kalamnigha.com/tag/telangana-nominated-posts/) - [Were treasures found during excavations on the mound](https://kalamnigha.com/tag/were-treasures-found-during-excavations-on-the-mound/) - [telugu mahasabhalu](https://kalamnigha.com/tag/telugu-mahasabhalu/) - [HPV Vaccine](https://kalamnigha.com/tag/hpv-vaccine/) - [choppadandi constancy](https://kalamnigha.com/tag/choppadandi-constancy/) - [Chittoru](https://kalamnigha.com/tag/chittoru/) - [bachupalli](https://kalamnigha.com/tag/bachupalli/) - [cm revanthredd](https://kalamnigha.com/tag/cm-revanthredd/) - [chirutha in thirumala](https://kalamnigha.com/tag/chirutha-in-thirumala/) - [krishnareddy](https://kalamnigha.com/tag/krishnareddy/) - [Journalist sankshema Sangam](https://kalamnigha.com/tag/journalist-sankshema-sangam/) - [T20 final match](https://kalamnigha.com/tag/t20-final-match/) - [Iconic bridge](https://kalamnigha.com/tag/iconic-bridge/) - [Gajwel tahasildar](https://kalamnigha.com/tag/gajwel-tahasildar/) - [peddapally police](https://kalamnigha.com/tag/peddapally-police/) - [womensday](https://kalamnigha.com/tag/womensday/) - [T20 world cup india win](https://kalamnigha.com/tag/t20-world-cup-india-win/) - [Vemulawadai](https://kalamnigha.com/tag/vemulawadai/) - [kalwakuntla kavitha](https://kalamnigha.com/tag/kalwakuntla-kavitha/) - [telangana mlas](https://kalamnigha.com/tag/telangana-mlas/) - [Telanganan Mlas](https://kalamnigha.com/tag/telanganan-mlas/) - [schooty](https://kalamnigha.com/tag/schooty/) - [Ganjay](https://kalamnigha.com/tag/ganjay/) - [karimnagar two town si](https://kalamnigha.com/tag/karimnagar-two-town-si/) - [Mokkajonna](https://kalamnigha.com/tag/mokkajonna/) - [karimnagar town](https://kalamnigha.com/tag/karimnagar-town/) - [Ramjan](https://kalamnigha.com/tag/ramjan/) - [Bhoopalapally](https://kalamnigha.com/tag/bhoopalapally/) - [Jee Exam](https://kalamnigha.com/tag/jee-exam/) - [dhisha reporters](https://kalamnigha.com/tag/dhisha-reporters/) - [megha medical camp](https://kalamnigha.com/tag/megha-medical-camp/) - [loksabha](https://kalamnigha.com/tag/loksabha/) - [assembly constitancy](https://kalamnigha.com/tag/assembly-constitancy/) - [maoist paparao](https://kalamnigha.com/tag/maoist-paparao/) - [petrol bunk](https://kalamnigha.com/tag/petrol-bunk/) - [LPG problem Karimnagar](https://kalamnigha.com/tag/lpg-problem-karimnagar/) - [ipl 2026](https://kalamnigha.com/tag/ipl-2026/) - [Tholimudda](https://kalamnigha.com/tag/tholimudda/) - [Ration biyyam](https://kalamnigha.com/tag/ration-biyyam/) - [Kondagattu](https://kalamnigha.com/tag/kondagattu/) - [koushkikreddy](https://kalamnigha.com/tag/koushkikreddy/) - [yashaswinireddy](https://kalamnigha.com/tag/yashaswinireddy/) - [tollplaza](https://kalamnigha.com/tag/tollplaza/) - [Kondagattu chaluva pandillu](https://kalamnigha.com/tag/kondagattu-chaluva-pandillu/) - [outsorcing jobs](https://kalamnigha.com/tag/outsorcing-jobs/) - [arakuloya](https://kalamnigha.com/tag/arakuloya/) - [gurukulam](https://kalamnigha.com/tag/gurukulam/) - [Basara](https://kalamnigha.com/tag/basara/) - [inter results](https://kalamnigha.com/tag/inter-results/) - [acb si](https://kalamnigha.com/tag/acb-si/) - [3 States elections](https://kalamnigha.com/tag/3-states-elections/) - [Gurukulam notification](https://kalamnigha.com/tag/gurukulam-notification/) - [Jeevan reddy](https://kalamnigha.com/tag/jeevan-reddy/) - [inter results in telangana](https://kalamnigha.com/tag/inter-results-in-telangana/) - [Kcr](https://kalamnigha.com/tag/kcr/) - [Tet](https://kalamnigha.com/tag/tet/) - [Sripadarao](https://kalamnigha.com/tag/sripadarao/) - [ambedkar jayanthi](https://kalamnigha.com/tag/ambedkar-jayanthi/) - [Trafic Rules](https://kalamnigha.com/tag/trafic-rules/) - [Tribal fruit](https://kalamnigha.com/tag/tribal-fruit/) - [sridherbabu](https://kalamnigha.com/tag/sridherbabu/) - [Neet Exam](https://kalamnigha.com/tag/neet-exam/) - [TVK Vijay](https://kalamnigha.com/tag/tvk-vijay/) - [Acb Bhadrachalam](https://kalamnigha.com/tag/acb-bhadrachalam/) - [eap cet](https://kalamnigha.com/tag/eap-cet/) - [Tamil Politics](https://kalamnigha.com/tag/tamil-politics/) - [Tamilanadu cm vijay](https://kalamnigha.com/tag/tamilanadu-cm-vijay/) - [summer camp](https://kalamnigha.com/tag/summer-camp/) - [chicken rates](https://kalamnigha.com/tag/chicken-rates/) - [summer](https://kalamnigha.com/tag/summer/) - [saraswathi pushkaralu](https://kalamnigha.com/tag/saraswathi-pushkaralu/) - [Kishora balikalu](https://kalamnigha.com/tag/kishora-balikalu/) - [yadadri cam ravanthreddy](https://kalamnigha.com/tag/yadadri-cam-ravanthreddy/) - [manthani busstand](https://kalamnigha.com/tag/manthani-busstand/) - [water problem](https://kalamnigha.com/tag/water-problem/) - [brs leader](https://kalamnigha.com/tag/brs-leader/) - [nalgonda](https://kalamnigha.com/tag/nalgonda/) - [Ramcharan](https://kalamnigha.com/tag/ramcharan/) - [Junior colleges telangana](https://kalamnigha.com/tag/junior-colleges-telangana/) - [garama panchayithi](https://kalamnigha.com/tag/garama-panchayithi/) - [Press club పెద్దపల్లి](https://kalamnigha.com/tag/press-club-పెద్దపల్లి/) - [Uttarapradesh bridge](https://kalamnigha.com/tag/uttarapradesh-bridge/) - [Trump Dauther](https://kalamnigha.com/tag/trump-dauther/) - [June 1 new rules](https://kalamnigha.com/tag/june-1-new-rules/) - [balka suman arrest](https://kalamnigha.com/tag/balka-suman-arrest/) - [Brs pilli sattaiah](https://kalamnigha.com/tag/brs-pilli-sattaiah/) - [Forest officer](https://kalamnigha.com/tag/forest-officer/) - [gangula kamalakar](https://kalamnigha.com/tag/gangula-kamalakar/) - [Harishrao](https://kalamnigha.com/tag/harishrao/) - [Tealngana Bhavan](https://kalamnigha.com/tag/tealngana-bhavan/) - [kavitha](https://kalamnigha.com/tag/kavitha/) - [Police jobs](https://kalamnigha.com/tag/police-jobs/) - [Ips officer transfer](https://kalamnigha.com/tag/ips-officer-transfer/) - [కొండగట్టు](https://kalamnigha.com/tag/కొండగట్టు/) - [chiken](https://kalamnigha.com/tag/chiken/) - [maharastra earhquake](https://kalamnigha.com/tag/maharastra-earhquake/) - [schools reopen](https://kalamnigha.com/tag/schools-reopen/) - [Women group](https://kalamnigha.com/tag/women-group/) - [moosi project](https://kalamnigha.com/tag/moosi-project/) - [Hyderabad police commisioner](https://kalamnigha.com/tag/hyderabad-police-commisioner/) - [Hariyana encounter](https://kalamnigha.com/tag/hariyana-encounter/) - [Bus chori](https://kalamnigha.com/tag/bus-chori/) - [sir](https://kalamnigha.com/tag/sir/) - [Tahasildar naveen kumar](https://kalamnigha.com/tag/tahasildar-naveen-kumar/) - [shabad](https://kalamnigha.com/tag/shabad/) - [Komuravelli railway station](https://kalamnigha.com/tag/komuravelli-railway-station/) - [Rajkumar](https://kalamnigha.com/tag/rajkumar/) - [Village](https://kalamnigha.com/tag/village/) - [hydrozen rail](https://kalamnigha.com/tag/hydrozen-rail/) - [liquir price hike](https://kalamnigha.com/tag/liquir-price-hike/) - [QR Ration Card](https://kalamnigha.com/tag/qr-ration-card/) - [తెలంగాణ dgp](https://kalamnigha.com/tag/తెలంగాణ-dgp/) - [Ration rice](https://kalamnigha.com/tag/ration-rice/) - [PV sindhu](https://kalamnigha.com/tag/pv-sindhu/)