రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ
హైదరాబాద్(నిఘా న్యూస్) జేఈఈ మెయిన్ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకాను న్నారు.
మన తెలుగు రాష్ర్టాల నుంచి 50వేల మంది ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే అభ్య ర్థులను పరీక్షాకేంద్రాల్లోకి పంపిస్తారు. ఇంగ్లిష్తోపాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
బీఈ, బీటెక్ పరీక్షను జన రల్ విద్యార్థులకు 3 గంట లు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు జరుగు తుంది.బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను సాధారణ విద్యా ర్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల 10 నిమి షాలపాటుకొనసాగనున్నది.
ఇప్పటికే ఈ నెల 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్య ర్థుల అడ్మిట్కార్డులను ఎన్టీ ఏ విడుదల చేసింది. మిగ తా వారి అడ్మిట్కార్డులను త్వరలోనే విడుదల చ