కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో 50 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి 5 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..
RELATED ARTICLES