Friday, February 27, 2026

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్

పెద్దపెళ్లి మార్చ్ 30,(నిఘ న్యూస్) :పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరుతుండడం, కడియంకి వరంగల్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ – మల్లు రవి, పెద్దపల్లి – గడ్డం వంశీ ఇద్దరు మాలలకు టికెట్ ఇవ్వడం, ఇప్పుడు వరంగల్ – కడియం శ్రీహరి (బైండ్ల) పేరు రావడంతో మాదిగలకు అవకాశం కల్పించట్లేదని, మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంటుందని పెద్దపల్లి అభ్యర్థిని మార్చి మాదిగ సామాజికవర్గం నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular