హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేస్తున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఫలితాలు మధ్యాహ్నం 3:00 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యా ర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.bse. telangana. gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
నేడు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల!
RELATED ARTICLES