Sunday, August 10, 2025

ఏఎస్ఐ వీరయ్యకు ఘనంగా సన్మానం

కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు మరియు తోటి ఉద్యోగులు సోమవారంనాడు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవి విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలన్నారు. సిసిఎస్ ఏసిపి కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్,నాగరాజులతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular